Home » Rain Alert
Rain Alert: ఉత్తర తమిళనాడుకు ఆనుకొని నైరుతి బంగాళాఖాతం, ఉత్తర కర్ణాటక పరిసరాల్లో వేర్వేరుగా ఉపరితల ఆవర్తనాలు కొనసాగుతున్నాయి. ఈ ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు పడుతున్నాయి. శుక్ర, శనివారాలు ఏపీ, తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
రాష్ట్రంలో పిడుగులు, ఈదురుగాలులతో కలిసి పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. కోస్తా, రాయలసీమలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి వడగాడ్పులు, ఉక్కపోత కొనసాగుతున్నాయి.
రాష్ట్రంలో రాబోయే మూడు రోజులు తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జగన్నాథ్ కుమార్ తెలిపారు. రాబోయే వారం రోజుల్లో ఉష్ణోగ్రతల్లో స్వల్ప తగ్గుదల కనిపించే అవకాశం ఉందని పేర్కొన్నారు.
నైరుతి రుతుపవనాలు ముందుగానే ప్రవేశించాయి. ఈ నెల 27న కేరళకు, జూన్ తొలి వారంలో తెలంగాణకు వర్షాలు వచ్చే అవకాశం.
రేపు నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రాన్ని తాకనున్నాయి. రాష్ట్రంలో వడగాడ్పులు, ఉష్ణోగ్రతల పెరుగుదలతో వేడి తీవ్రత కొనసాగుతోంది
రాష్ట్రానికి మరో రెండు రోజులు వర్ష సూచనను హైదరాబాద్ వాతావరణ కేంద్రం జారీ చేసింది. శనివారం 12 జిల్లాలకు, ఆదివారం 18 జిల్లాలకు రెయిన్ అలెర్ట్ను జారీ చేసింది.
క్రమంగా కురిసిన అకాల వర్షాలు, గాలివానతో రైతులకు నష్టం కలిగింది. ధాన్యాలు తడిసి రైతులు మార్కెట్లలో అవస్థలు ఎదుర్కొన్నారు.
ఈ నెల 13న నైరుతి రుతుపవనాలు దక్షిణ అండమాన్ను తాకనున్నాయి. రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షాలు, మరికొన్నింట్లో ఉక్కపోతతో కూడిన ఎండలు నమోదయ్యాయి
రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో ఉష్ణోగ్రతలు 41-43 డిగ్రీల వరకు చేరతాయని, కొంతమంది ప్రాంతాలలో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. కోస్తా జిల్లాలకు కూడా భారీ వర్షాలు, ఈదురుగాలులు అనుకోకుండా తీవ్రత చూపిస్తాయని వెల్లడించింది.
తెలుగు రాష్ట్రాల్లోని పలు జిల్లాల్లో సోమవారం వర్షాలు పడనున్నాయి. ఆదివారం ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిశాయి. ఆదివారం మధ్యాహ్నం కురిసిన భారీ వర్షాలు తెలుగు రాష్ట్రాల్లో బీభత్సం సృష్టించాయి.