Home » Weather
ఉదయం వాకింగ్ చేసే వాళ్లు సైతం చలి కారణంగా ఇంటికే పరిమితమవుతున్నారు. చిరు వ్యాపారులతోపాటు కూరగాయల విక్రేతలు సైతం ఉదయం వేళ చలి తీవ్రత చూసి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు.
రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలు ఎముకలు కొరికే చలితో నానా ఇబ్బందులు పడుతున్నారు. వైరల్ రోగాలు పెచ్చు మీరి విలయతాండవం చేస్తున్నాయి. జలుబు, దగ్గు, జ్వరాలతో జనం అల్లాడిపోతున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా ఉదయం, రాత్రి వేళల్లో చలి పులి పంజా విసురుతున్నట్లుగా వాతావరణం మారింది.
రాష్ట్రవ్యాప్తంగా చలి తీవ్రత రోజురోజుకు పెరుగుతోంది. పలు జిల్లాలు చలి పులి పంజాకు చిక్కి విలవిల్లాడుతున్నాయి. ఆసిఫాబాద్ ఏజెన్సీ ప్రాంతంలో తీవ్రత మరింత ఎక్కువగా ఉంది....
వచ్చే మూడు రోజులు ఏపీ, తెలంగాణ, యానాం ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఉష్ణోగ్రతలు భారీగా పడిపోయే అవకాశం ఉందని.. ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.
హైదరాబాద్లో చలి తీవ్రత పెరిగి, రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు సింగిల్ డిజిట్కు పడిపోయాయి. పలు ప్రాంతాల్లో 9–14 డిగ్రీలు నమోదయ్యాయి. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు.
తమిళనాడు రాష్ట్రంలోని హోసూరు పట్టణం చతికి గజగజ వణికిపోతోంది. ఇక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీంతో ప్రజలు చలితో ఇళ్లనుంచి బయటకు రాలేకపోతున్నారు. అలాగే మంచుకూడా విపరీతంగా పడుతోంది. నిన్న 16 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
చలిపులి చంపేస్తోంది. గత మూడురోజుల నుంచి చలి విపరీతంగా పెరిగింది. జిల్లాలోని సాత్నాలలో 10.0 డిగ్రీల సెల్సీయస్ కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ప్రస్తుతం చలి పెరగడంతో ప్రధానంగా చిన్నపిల్లలు, వయసు పెరిగిన వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
దిత్వా తుఫాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వాహణ సంస్థ అధికారులు తెలిపారు. తుఫాను దృష్ట్యా ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
ఏపీ ప్రజల్ని వణికించిన దిత్వా తుఫాను తీవ్ర వాయుగుండంగా బలహీనపడింది. రేపు ఉదయానికి వాయుగుండంగా మరింత బలహీనపడనుంది. గడిచిన 6 గంటల్లో 5 కిమీ వేగంతో మాత్రమే కదిలింది. రేపు దక్షిణకోస్తా తీరం వెంబడి గంటకు 45-65 కిమీ వేగంతో..