• Home » Floods

Floods

అలర్ట్.. మూడు గంటల్లో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు

అలర్ట్.. మూడు గంటల్లో ఏపీలో పిడుగులతో కూడిన వర్షాలు

ఆగ్నేయ బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు వెల్లడించారు. దీని ప్రభావం వల్ల ఏపీలోని పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని తెలిపారు.

భారీ వరదలు.. ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టు పైకి ఎక్కిన యువకుడు..

భారీ వరదలు.. ప్రాణాలు కాపాడుకునేందుకు చెట్టు పైకి ఎక్కిన యువకుడు..

మహారాష్ట్రను భారీ వర్షాలు, వరదలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలతో అంజనీ నదికి వరదనీరు పోటెత్తింది. నీటిమట్టం అకస్మాత్తుగా పెరగడంతో ఓ వ్యక్తి వరదనీటిలో చిక్కుకుపోయాడు.

ఉత్తరాదిలో వరదల బీభత్సం.. మునిగిపోయిన గ్రామాలు

ఉత్తరాదిలో వరదల బీభత్సం.. మునిగిపోయిన గ్రామాలు

ఉత్తరాది రాష్ట్రాలను భారీ వర్షాలు, వరదలు తీవ్రంగా ముంచెత్తుతున్నాయి. ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, ఢిల్లీ, పంజాబ్ సహా పలు ప్రాంతాల్లో నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక..

తెలుగు రాష్ట్రాల్లో గోదావరి ఉగ్రరూపం.. భద్రాచలం వద్ద మూడో ప్రమాద హెచ్చరిక..

తెలుగు రాష్ట్రాలు సహా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉగ్రరూపం దాల్చింది. భారీ వర్షాలతో గోదావరికి వరద నీరు పోటెత్తింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లోని పలు జిల్లాల్లో వరద ఉధృతి పెరగడంతో అధికారులు అప్రమత్తమయ్యారు.

ఉత్తర జిల్లాల్లో వరదలు.. దక్షిణాన కరువు

ఉత్తర జిల్లాల్లో వరదలు.. దక్షిణాన కరువు

ఎల్‌నినో కారణంగా రాష్ట్రంలో జూలై చివరి వారం ప్రారంభమయ్యే వరకు కరువు పరిస్థితులు కనిపించాయి. ఇక వానకాలం సీజన్‌లో పంటలసాగు కష్టమేనని అంతా అనుకున్నారు. అన్ని జిల్లాల్లో అప్పటికే వేసిన పంటలు ఎండిపోయే పరిస్థితి కనిపించింది.

అస్సాంలో భారీ వర్షాలు, వరదలు.. 78కి చేరిన మృతుల సంఖ్య..

అస్సాంలో భారీ వర్షాలు, వరదలు.. 78కి చేరిన మృతుల సంఖ్య..

అస్సాం రాష్ట్రాన్ని వర్షాలు, వరదలు చిన్నాభిన్నం చేస్తున్నాయి. భారీ వర్షాలకు రాష్ట్రంలోని ఏడు జిల్లాలు తీవ్రంగా ప్రభావితమవగా.. 3 లక్షల మందికి పైగా ప్రజల జీవితం అస్తవ్యస్తమైంది. గడిచిన 24 గంటల వ్యవధిలో వరదలకు మరో ముగ్గురు మృతిచెందగా.. మొత్తం మరణాల సంఖ్య 78కి చేరింది.

టబ్‌లో పిల్లలు.. మెడలోతు నీటిలో తండ్రి పోరాటం.. వీడియో వైరల్

టబ్‌లో పిల్లలు.. మెడలోతు నీటిలో తండ్రి పోరాటం.. వీడియో వైరల్

ఈశాన్య రాష్ట్రాల్లో ఒకటైన అసోంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో వరదలు ముంచెత్తుడంతో.. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఓ తండ్రి తన పిల్లలను కాపాడడం కోసం చేసిన ప్రయత్నానికి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అస్సాం వరద మృతుల కుటుంబాలకు రూ.9 లక్షల ఎక్స్‌గ్రేషియా

అస్సాం వరద మృతుల కుటుంబాలకు రూ.9 లక్షల ఎక్స్‌గ్రేషియా

అస్సాం వరద ప్రాంతాల్లో ఆరుగురు సభ్యుల కేంద్ర బృందం పర్యటించింది. వరద తీవ్రత, నష్టాన్ని అంచనావేసింది. శివసాగర్ జిల్లాలో మరో ఏడుగురు మృతి చెందడంతో అస్సాం వరదల కారణంగా చనిపోయిన మొత్తం మృతుల సంఖ్య 75కు పెరిగింది.

అస్సాంలో వరదల బీభత్సం..  4.45 లక్షల మంది  నిరాశ్రయులు

అస్సాంలో వరదల బీభత్సం.. 4.45 లక్షల మంది నిరాశ్రయులు

అస్సాంలో వరద ఉధృతి స్వల్పంగా మెరుగుపడింది. గత 24 గంటల్లో కొత్తగా ఎలాంటి మరణాలు నమోదు కాలేదని అధికారిక వర్గాలు తెలిపాయి. అయినప్పటికీ, రాష్ట్రంలోని ఆరు జిల్లాల్లో ఇంకా 4.45 లక్షల మంది ప్రజలు వరద ప్రభావానికి గురవుతున్నారు.

అస్సాంలో వరద బీభత్సం.. 66కు చేరిన మృతుల సంఖ్య..

అస్సాంలో వరద బీభత్సం.. 66కు చేరిన మృతుల సంఖ్య..

ఇటీవలి భారీ వర్షాల కారణంగా వరదలు అస్సాంను అతలాకుతులం చేశాయి. అయితే శనివారం నాటికి వరద ప్రభావం కాస్త తగ్గింది. అయినప్పటికీ పరిస్థితి ఇంకా ఆందోళనకరంగానే ఉంది.

తాజా వార్తలు

మరిన్ని చదవండి