Rajasingh: హిందూ ధర్మంపై జగన్‏కు ఎందుకంత కోపం

ABN , First Publish Date - 2023-08-08T14:45:36+05:30 IST

ఏపీ సీఎం జగన్‌పై (AP cm jagan) గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Rajasingh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హిందూ ధర్మంపై(Hindu Dharmam) జగన్‏కు ఎందుకంత కోపమని ప్రశ్నించారు. ఎన్నికల అఫిడవిట్‌లో(Election Affidavit) క్రిస్టియన్‌గా పేర్కొ‌న్న భూమన కరుణాకరరెడ్డిని (Bhumana Karunakara Reddy) టీటీడీ ఛైర్మన్(TTD Chairman) గా నియమించడం దారుణమని వ్యాఖ్యానించారు.

Rajasingh: హిందూ ధర్మంపై జగన్‏కు  ఎందుకంత కోపం

హైదరాబాద్: ఏపీ సీఎం జగన్‌పై (AP cm jagan) గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ (Goshamahal MLA Rajasingh) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘ హిందూ ధర్మంపై(Hindu Dharmam) జగన్‏కు ఎందుకంత కోపం. ఎన్నికల అఫిడవిట్‌లో(Election Affidavit) క్రిస్టియన్‌గా పేర్కొ‌న్న భూమన కరుణాకరరెడ్డిని (Bhumana Karunakara Reddy) టీటీడీ ఛైర్మన్(TTD Chairman) గా నియమించడం దారుణం. హిందువును మాత్రమే టీటీడీ చైర్మన్‏గా నియమించాలి. తిరుపతి, శ్రీశైలం దేవాలయాల(Tirupati and Srisailam temples) వద్ద మత మార్పిళ్లు జరుగుతున్నాయి. హిందువులు మేల్కొనకపోతే నష్టం తప్పదు. ఏపీలో హిందువుల పోరాటానికి అండగా ఉంటాం’’ అని ఏపీ సీఎం జగన్‏పై రాజాసింగ్ మండిపడ్డారు.

Updated Date - 2023-08-08T15:25:16+05:30 IST