Home » Videos » ABN Videos
మాగంటి గోపీనాథ్ తల్లి మహానందకుమారి పోలీసులను ఆశ్రయించారు. తన కొడుకు మరణంపై అనుమానాలు ఉన్నాయంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గోపీనాథ్ మరణంపై దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ పుడమి మీద అన్నింటికంటే విలువైనది ప్రాణం. అదీ.. రక్తసంబంధీకులు హఠాత్తుగా చనిపోతే, ఆ బాధ వర్ణనాతీతం. ఆ లోటు ఎవ్వరికైనా తీర్చలేనిది.. ఎప్పటికీ పూడ్చలేనిది. నిక్షేపంగా ఉదయం బస్సు ఎక్కిన తమ
శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ ఆలయంలో తొక్కిసలాట ఘటనపై విచారణ కొనసాగుతోంది. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ ఆదేశాలతో ముగ్గురు సభ్యులతో ఒక కమిటీ కూడా ఈ దుర్ఘటన మీద ఏర్పాటు చేశారు.
టీమిండియా స్టార్ క్రికెటర్ శ్రేయస్ అయ్యర్ సిడ్నీలోని ఆస్పత్రి ఐసీయూలో చేర్చారు. శనివారం ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో క్యాచ్ పట్టే క్రమంలో కింద పడిపోయాడు. ఈ క్రమంలో అయ్యర్ పక్కటెములకు గాయమైంది.
పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా సీఎం చంద్రబాబు చేపట్టిన 3 రోజుల యూఏఈ పర్యటన ముగిసింది. శనివారం ఆయన దుబాయ్ నుంచి హైదరాబాద్ చేరుకున్నారు. ఇక 3 రోజుల పర్యటనలో ప్రముఖ వ్యాపారవేత్తలు, యూఏఈ మంత్రులతో 25 కీలక సమావేశాల్లో చంద్రబాబు బృందం పాల్గొంది.
నిర్భందాలను దాటుకుని నిర్భీతిగా ముందుకు నడుస్తోంది ఏబీఎన్. పాలకులు వర్సెస్ ప్రతిపక్షాల ఫైట్లో ప్రతి అంశాన్ని టచ్ చేస్తోంది ఏబీఎన్. తెలంగాణ రసవత్తర రాజకీయ చదరంగంలో ఎప్పుడు ఏం జరిగింది, ఎప్పుడు ఏం జరగబోతోందో పూసగుచ్చినట్లు వివరిస్తోంది ఏబీఎన్..
ప్రకాశం జిల్లాలోని కలుజువ్వలపాడులో భార్యను భర్త తాళ్లతో కట్టేసి.. అతి కిరాతకంగా హింసించిన ఘటనపై దర్యాప్తు వేగవంతమైంది.
ఏపీలో ఇటీవల కురుస్తున్న వర్షాలతో వరదలు పెరుగుతున్నాయి. దీంతో పలు గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకుపోయాయి. రహదారులు జలమయమై, కొన్ని చోట్ల రాకపోకలు నిలిచిపోయాయి.
ఆంధ్రాలో ఫ్రీ బస్సు స్కీమ్ ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. వైసీపీ ఈ స్కీమ్ని తప్పుదారి పట్టించాలని చూస్తోంది. ఈ క్రమంలోనే దీనిపై టీడీపీ నేత శీరిష తనదైన శైలిలో స్పందించారు.
పులివెందుల, ఒంటిమిట్టలలో జడ్పీటీసీ ఉప ఎన్నికలు ముగిశాయి.