• Home » Telangana » Warangal

వరంగల్

కెమెరా తిప్పకుండా, మైక్ కట్ చేయకుండా చర్చించే దమ్ము సీఎంకు ఉందా: హరీశ్ రావు

కెమెరా తిప్పకుండా, మైక్ కట్ చేయకుండా చర్చించే దమ్ము సీఎంకు ఉందా: హరీశ్ రావు

దేవాదుల ప్రాజెక్ట్ మొదటి ప్రాధాన్యమని చెప్తూనే పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారని కాంగ్రెస్ సర్కార్‌పై మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శలు గుప్పించారు. మంత్రుల మాటలకు, సీఎం మాటలకు పొంతన లేదన్నారు. దేవాదుల ప్రాజెక్ట్‌ను వెంటనే పూర్తి చేయాలని మాజీ మంత్రి డిమాండ్ చేశారు.

తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం.. పంటలకు తీవ్ర నష్టం..

తెలంగాణలో వడగళ్ల వాన బీభత్సం.. పంటలకు తీవ్ర నష్టం..

తెలంగాణలోని జయశంకర్ భూపాలపల్లి, సిద్దిపేట, నిర్మల్ జిల్లాల్లో ఈదురుగాలులు, వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. మిర్చితో సహా పలు పంటలకు తీవ్ర నష్టం వాటిళ్లింది. అలాగే పలుచోట్ల విద్యుత్ సరఫరాకి అంతరాయం కలిగింది..

ములుగు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..

ములుగు జిల్లాలో అగ్నిప్రమాదం.. ఒక్కసారిగా మంటలు వ్యాపించి..

ములుగు జిల్లా గోవిందరావుపేట ప్రజాపరిషత్ కార్యాలయంలో అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో కార్యాలయానికి సంబంధించిన కీలక పత్రాలు, రికార్డులు అగ్నికి ఆహుతయ్యాయి. ప్రమాదానికి గల అసలు కారణాలను తెలుసుకునేందుకు అధికారులు విచారణ ప్రారంభించారు.

కాంగ్రెస్‌ నిర్లక్ష్యానికి ‘దేవాదుల’ బలి

కాంగ్రెస్‌ నిర్లక్ష్యానికి ‘దేవాదుల’ బలి

కాంగ్రెస్‌ నిర్లక్ష్యం వల్లే దేవాదుల ప్రాజెక్టు బలైందని మాజీ మంత్రి తన్నీరు హరీ‌ష్‏రావు ఆరోపించారు. శుక్రవారం హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం దేవన్నపేటలో దేవాదుల పంప్‌హౌస్‌ పనులను పరిశీలించారు.

మేడారం జాతరను యునెస్కో పరిధిలోకి తేవాలి

మేడారం జాతరను యునెస్కో పరిధిలోకి తేవాలి

మేడారం సమ్మక్క, సారలమ్మ మహాజారతను ఇంటాంజియబుల్‌ ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తించేట్టు కాకతీయ హెరిటేజ్‌ ట్రస్ట్‌ కృషిచేయాని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి సీతక్క కోరారు.

బాలికల విద్యకు కేంద్రం భరోసా

బాలికల విద్యకు కేంద్రం భరోసా

దేశంలోని ప్రతీ జిల్లాలో బాలికల హాస్టల్‌ నిర్మించబోతున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల పార్లమెంట్‌లో 2026-27 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన సందర్భంగా ఈ ప్రకటన చేశారు.

దేవన్నపేట మోటార్లు ఎందుకు ఆగాయి..  రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ప్రశ్నల వర్షం

దేవన్నపేట మోటార్లు ఎందుకు ఆగాయి.. రేవంత్ సర్కార్‌పై హరీశ్‌రావు ప్రశ్నల వర్షం

అన్నదాతల సమస్యలు పరిష్కరించడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. దేవాదుల ప్రాజెక్టు ఆయకట్టు రైతులకు నీరు ఇవ్వడంలో ప్రభుత్వం విఫలమైందని ధ్వజమెత్తారు..

జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు.. కేసీఆర్‌పై కడియం శ్రీహరి సెటైర్లు

జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు.. కేసీఆర్‌పై కడియం శ్రీహరి సెటైర్లు

మాజీ సీఎం కేసీఆర్‌పై స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి సంచలన వ్యాఖ్యలు చేశారు. కొన్ని రాజకీయ పార్టీలు అధికారం కోల్పోవడంతో సహనం కోల్పోయి అధికారమే తమ జన్మ హక్కు అన్నట్లు వ్యవహరిస్తున్నాయని ధ్వజమెత్తారు.

మాజీ మంత్రి ఎర్రబెల్లి భావోద్వేగం. ఎందుకంటే..

మాజీ మంత్రి ఎర్రబెల్లి భావోద్వేగం. ఎందుకంటే..

తొర్రూర్ మున్సిపాలిటీని బీఆర్ఎస్ కోల్పోవడంతో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు కన్నీళ్లు పెట్టుకున్నారు. తొర్రూర్ మున్సిపల్ ఎన్నికల ఉద్రిక్తత నేపథ్యంలో దయాకర్ రావును నర్సింహుల పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

వరంగల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలూ కాంగ్రెస్ కైవసం..

వరంగల్ జిల్లాలోని అన్ని మున్సిపాలిటీలూ కాంగ్రెస్ కైవసం..

ఉమ్మడి వరంగల్ జిల్లాలోని మొత్తం 12 మున్సిపాలిటీలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఆ జాబితాలోని 10 మున్సిపాలిటీలలో ఆ పార్టీకి స్పష్టమైన మెజారిటీ వచ్చింది...



తాజా వార్తలు

మరిన్ని చదవండి