ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తన వీరాభిమాని నిరంజన్ కోరికను గంటల వ్యవధిలోనే నెరవేర్చి మరోసారి మానవత్వాన్ని చాటుకున్నారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ ప్రభుత్వం ‘సర్’ పేరుతో ప్రతిపక్షాల ఓట్లు తీసేస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘సర్’పై మనం అప్రమత్తంగా ఉంటే ఏం కాదని చెప్పుకొచ్చారు.
రోడ్లపై యువత చేసే బైకు విన్యాసాలు చూసి వాహనదారులు, బాటసారులు భయం గుప్పిట్లో ప్రయాణాలు చేస్తున్నారు.
ప్రకృతి ప్రసాదించే పండ్ల జాతుల్లో ఒకటైన ఆరోగ్య ఫలప్రదాయినిగా పిలిచే అల్లనేరేడు పండ్లను తీసుకోవడం ద్వారా ఆరోగ్యానికి సంపూర్ణంగా మేలు కలుగుతుంది.
పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిగిపోవడంతో నగరవాసులు ఈ-సైకిళ్లపై దృష్టి సారిస్తున్నారు.
వరంగల్ నగరంలో అందాల పర్యాటక ప్రాంతంగా విలసిల్లుతున్న భద్రకాళి బండ్ సరికొత్త ఆహార రుచులకు వేదికగా నిలువబోతోంది.
సంఘ విద్రోహ శక్తుల నుంచి రాజకీయ నాయకులకు, ప్రముఖులకు రక్షణ కల్పించడంలో కీలకంగా పనిచేసే పోలీసు జాగిలాలు కడుపునిండా తిండి లేక నకనకలాడుతున్నాయి.
మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం ధర రోజురోజుకు పెరుగుతోంది.
ప్రజల సంక్షేమం కోసం రాష్ట్ర మంత్రివర్గం 18 గంటలు పనిచేస్తుంటే... బీఆర్ఎస్ నేత హరీశ్ రావు ఏదో ఒక అభాండం వేస్తున్నారని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్నప్పుడు సన్నబియ్యం ఎందుకివ్వలేదని ప్రశ్నించారు.
మిడిల్ ఈస్ట్ యుద్ధం మంటలు ’వంట’ తంటాలు తెచ్చిపెట్టాయి. మూడు నెలలుగా కొత్తగా గ్యాస్ కనెక్షన్లు బంద్ అయ్యాయి.