Insta Reel Family Violence: ఇన్స్టాగ్రామ్ రీల్ రెండు కుటుంబాల మధ్య ఘర్షణకు దారి తీసింది. రెండు వర్గాలు పరస్పరం దాడి చేసుకోవడంతో పలువురు తీవ్రంగా గాయపడ్డారు.
ములుగు జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. బొంగుల కోసం అడవిలోకి వెళ్లిన వ్యక్తి మావోయిస్టులు అమర్చిన ప్రెషర్ బాంబుపై కాలు వేశారు. దీంతో అతడి కాలు నుజ్జు నుజ్జు అయింది.
మహబూబాబాద్ జిల్లాలోని మరిపెడ మండలం ఎల్లంపేట స్టేజ్ సమీపంలో జాతీయ రహదారి 563పై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఎదురెదురుగా వస్తున్న గ్రానైట్ లారీ, కోళ్ల దాన బస్తాల లారీ ఢీ కొన్నాయి. ఈ రెండు లారీలు ఢీకొనడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటల్లో రెండు లారీల్లోని ఇద్దరు డ్రైవర్లు, ఒక క్లీనర్ సజీవ దహనమయ్యారు.
Medaram Jatara 2026: తెలంగాణ కుంభమేళాగా పేరుగాంచిన మేడారం మహా జాతర తేదీలను కోయ పూజారులు ప్రకటించారు. మేడారం జాతరకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తారు.
ములుగు నియోజకవర్గంలోని దేవాలయాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం భారీగా నిధులు మంజూరు చేసింది. దేవాలయాల అభివృద్ధి కోసం రూ.1.42 కోట్లు మంజూరు చేసింది. మంత్రి సీతక్క విజ్ఞప్తితో నిధులు మంజూరయ్యాయి.
Hanumakonda: తాటికాయల గ్రామానికి చెందిన యువతితో మునుగు మండలం బోలోలుపల్లికి చెందిన రాజుకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. అయితే ఇటీవల కాలంలో చిక్కుడు రాజు.. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు.
ఆదివాసీల వ్యవహారంలో రేవంత్ రెడ్డి సర్కార్ అనుసరిస్తున్న వైఖరిపై మావోయిస్టులు మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కీలక పాత్ర పోషిస్తున్న మంత్రి సీతక్క కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు లేఖ విడుదల చేశారు. అయితే..
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తున్న మంత్రి సీతక్కపై మావోయిస్టులు మండిపడ్డారు. ఆమెకు వార్నింగ్ ఇస్తూ.. లేఖ విడుదల చేశారు. ఆదివాసీలను తీవ్ర ఇబ్బందులకు గురి చేసినా.. మంత్రి సీతక్క మౌనంగా ఉండడంపై వారు అసహనం వ్యక్తం చేశారు.
Kaushik Reddy Case: సీఎం రేవంత్ రెడ్డి ఒత్తిడి వల్లే కౌశిక్ రెడ్డిపై నాన్ బెయిలబుల్ కేసు పెట్టారని ఎర్రబెల్లి దయాకర్ రావు ఆరోపించారు. ప్రజల కోసం ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నేతలపై కావాలనే కేసులు పెడుతున్నారని మండిపడ్డారు.
హనుమకొండ : బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్. హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిని శంషాబాద్ ఎయిర్ పోర్ట్ లో వరంగల్ సుబేదారీ పోలీసులు అరెస్టు చేశారు.