Home » Telangana » Rangareddy
అర్హులందరికీ తప్పనిసరిగా రేషన్కార్డులు అందిస్తామని షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ అన్నారు. శనివారం అప్పారెడ్డిగూడ, వీర్లపల్లి, మామిడిపల్లి, మొదళ్లగూడలో అధికారులు నిర్వహిస్తున్న గృహలక్ష్మి సర్వేలో పాల్గొని ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
ఎన్టీఆర్ సేవలు చిరస్మరణీయమని టీడీపీ రాష్ట్ర లీగల్ సెల్ మాజీ ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నాయకుడు అండేకార్ యాదిలాల్ అన్నారు. శనివారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఎన్టీఆర్ ట్రస్టు భవన్లో జరిగిన నిర్వహించిన రక్తదాన శిబిరంలో కల్వకుర్తి నియోజకవర్గానికి చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
ప్రజలకు మెరుగైన వసతుల కల్పనే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ ధ్యేయమని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు. అధికారులు నిబద్దదతో పనిచేసి ప్రభుత్వ అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవాలని కోరారు.
అర్ధరాత్రి ప్రమాదవశాత్తు పశువులపాక దగ్ధం కాగా రెండు దూడలు మృత్యువాతపడగా ఐదు గేదెలకు తీవ్రగాయాలయ్యాయి.
రాజకీయాలకతీతంగా అర్హులైన పేదలకు ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తామని ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఈ ఏడాది నియోజకవర్గంలో 3500 ఇళ్లు మంజూరు చేస్తున్నామని, డిసెంబరు చివరి నాటికి నిర్మాణం పూర్తి చేసే బాధ్యత అధికారులదేనన్నారు.
రైలుకింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఘట్కేసర్ రైల్వేస్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందిన ఘటన బొంరా్సపేట్ మండలంలో జరిగింది. ఎస్ఐ అబ్దుల్ రవూఫ్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
రేషన్ కార్డులు, రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇండ్ల దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలని, అర్హులందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేసేందుకు చర్యలు తీసుకోవాలని కేశంపేట మండల ప్రత్యేకాధికారి రాజారత్నం అన్నారు.
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధి మంగల్పల్లి వద్ద ఓ ప్రైవేటు గర్ల్స్ హాస్టల్లో బుధవారం రాత్రి ఓ ఇంజనీరింగ్ విద్యార్థినిపై లైంగికదాడికి పాల్పడ్డ్డ అక్కనబోయి న అజిత్(22)ను శుక్రవారం రిమాండ్కు పంపి నట్లు ఏసీపీ కేపీవీ రాజు తెలిపారు.
అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం ఆర్జీఐఏ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. సీఐ బాల్రాజ్ తెలిపిన వివరాల ప్రకారం... మున్సిపల్ పరిధిలోని ఓఆర్ఆర్ సమీపంలో గుర్తు తెలియని శవం ఉందని డయల్ 100కు కాల్ రాగా.. పెట్రోల్ మొబైల్ 2లో విధులు నిర్వహిస్తున్న కె.శేఖర్, హోంగార్డ్ బాలాజీలు ఘటన స్థలానికి వెళ్లారు.