ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని రెవెన్యూ ల్యాండ్ రికార్డు ఏడీ కొత్తం శ్రీనివాసులు ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు చేశారు. ఏకకాలంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో సోదాలు చేయగా, ఇందులో భాగంగా మహబూబ్నగర్లోని ఆయన నివాసం, నారాయణపేట జిల్లాలోని మక్తల్ సమీపంలో ఉన్న గుడెబల్లూరు రైస్మిల్లులో రెండు బృందాలు సోదాలు చేశాయి.
నవ మాసాలు మోసి, సుఖ ప్రసవం కావలసిన తల్లుల కడుపుపై కత్తెర గాట్లు పడుతున్నాయి. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలు కాసులకు కక్కుర్తి పడి, 80 శాతం వరకు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో మొదటి విడత గ్రామసర్పంచు ఎన్నికల్లో 325 మంది బరిలో ఉన్నారు.
మల్దకల్ మండల కేంద్రంలో నిర్వహిస్తున్న స్వయంభూ లక్ష్మీవేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు.
గ్రామ పంచాయతీ సర్పంచు ఎన్నికలకు సంబంధించి ఆయా గ్రామ పంచాయతీలకు ఖరారు చేసిన రిజర్వేషన్లు సరిచూసుకొని పోటీ చేసే అభ్యర్థుల నుంచి నామినేషన్లు స్వీకరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ సంతోష్ కుమార్ అన్నారు.
మండలంలోని సీఎం రేవంత్రెడ్డి స్వగ్రామం కొండారెడ్డిపల్లి సర్పంచు స్థానం ఏకగ్రీవమైంది.
ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని ఎస్పీ డాక్టర్ సంగ్రామ్సింగ్ జీ పాటిల్ అన్నారు.
నాగర్కర్నూల్ జిల్లా కేంద్రంలోని గగ్గలపల్లి సమీ పంలో ఉన్న ఆర్టీవో కా ర్యాలయాన్ని కలెక్టర్ బదావత్ సంతోష్ గురువారం ఆకస్మి కంగా తనిఖీ చేశారు.
ఏడాది క్రితం పుష్ప 2 సినిమా రిలీజ్ సందర్భంగా హైదరాబాద్ సంధ్య థియేటర్ దగ్గర తొక్కిసలాట చోటుచేసుకుంది. ఈ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోయింది. ఆమె కుమారుడు శ్రీతేజ్ తీవ్రంగా గాయపడ్డాడు.
కేసీఆర్ సభల్లో ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు ఎప్పుడైనా మాట్లాడే అవకాశం ఇచ్చారా..? అని సీఎం రేవంత్రెడ్డి ప్రశ్నల వర్షం కురిపించారు. గతంలో ప్రతిపక్ష ఎమ్మెల్యేలు సచివాలయానికి వెళ్తే గేట్లకు తాళం వేసి అడ్డుకున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.