మండలంలోని రంగాపూర్ పరిధిలోని వీఎస్ఆర్ ఇటుక బట్టీల్లో సీనియర్ సివిల్ జడ్జి భవాని ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఇటీవల ఇటుక బట్టీలో కార్మికులకు మౌలిక సదుపాయాలు లేవని లీగల్ సెల్ అఽఽథారిటి, హైదరబాద్కు ఫిర్యాదు చేయడంతో ఈ మేరకు సీనియర్ సివిల్ జడ్జి భవానితోపాటు తహసీల్దార్ రాజయ్య, కార్మిక శాఖ అధికారి హేమలతతో కలిసి ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు.
ఇతర రాష్ట్రాల నుంచి వలస వస్తున్న కార్మికుల పిల్లలను గుర్తించి తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు వేయాలని జిల్లా ఇమ్యునైజేషన్ ఆఫీసర్ డాక్టర్ సజిదా పర్వీన్ అన్నారు.
గ్రామీణ ప్రాంతాల్లోని రైతులు, ఇతర వ్యక్తులు సోలార్ ప్లాంట్ను వినియోగించడం వల్ల అనేక ఉపయోగాలు ఉన్నాయని ట్రాన్స్కో సీఎండీ కర్నాటి వరుణ్రెడ్డి ఆన్నారు.
వినియోగదారుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని విద్యుత్ వినియోగదారుల ఫోరం చైర్మన్ ఎన్వీ వేణుగోపాలచారి అన్నారు. టౌన్-2 సబ్డివిజన్ పరిధిలోని సప్తగిరి కాలనీ విద్యుత్ సబ్స్టేషన్ ఆవరణలో వినియోగదారుల సమస్యల వేదిక (లోకల్ కోర్టు)ను శనివారం నిర్వహించారు.
యాసంగి సీజన్ 2025-26 సంవత్సరానికి సంబంధించి పంటల డిజిటల్ క్రాప్ సర్వే నిర్వహణకు ప్రైవేట్ వలంటీర్లను వినియోగించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు వ్యవసాయ శాఖ కమిషనర్, డైరెక్టర్ నుంచి ఉత్తర్వులు వెలువడ్డాయి.
మునిసిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో అందరి దృష్టి కో ఆప్షన్ సభ్యుల వైపు మళ్లింది. వార్డు సభ్యులు, చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక కూడా పూర్తయినందున ఇంతకాలం పదవులపై ఆశలు పెట్టుకున్న ద్వితీయ శ్రేణి నాయకులు ఆదిశగా ప్రయత్నాలు ప్రారంభించారు.
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారినైన ఉపేక్షించేదిలేదని మంచిర్యాల డీసీపీ భాస్కర్ హెచ్చరించారు. శనివారం రామకృష్ణాపూ ర్లోని పోలీసు స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావే శంలో మాట్లాడారు.
విద్యార్థులు పరీక్షలంటే ఎటు వంటి ఆందోళన, భయపడాల్సిన అవసరం లేదని జిల్లా విద్యాధికారి యాదయ్య అన్నారు.
మహిళా సమాఖ్య భవనం పనులను వేగంగా పూర్తి చేయాలని సిర్పూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే పాల్వయి హరీష్బాబు అన్నారు. మండలంలోని రెబ్బెన గ్రామంలో జాతీయ ఉపాధి హామీ పథకం కింద రూ.10 లక్షల అంచనాతో మంజూరైన మహిళా సమాఖ్య భవనానికి ఎమ్మెల్యే పాల్వాయి హరీష్బాబు శనివారం శంకుస్థాపన చేశారు.
పట్టణాలు, నగరాల్లో ప్రజలకు అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు పురపాలక సంఘాలు వివిధ మార్గాల ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకుంటాయి. వాటికి అందే ఆదాయ వనరులను ప్రధానంగా నాలుగు రకాలుగా విభజించారు.