విల్లాల నిర్మాణం పేరుతో కోట్ల రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడ్డారనే ఆరోపణలపై సైబరాబాద్ ఆర్థిక మోసాల విభాగం...
రక్షణ మంత్రి రాజ్నాథ్సింగ్, కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రి ప్రహ్లా ద్ జోషిలతో మంగళవారం కేంద్ర బొగ్గు, గనుల మంత్రి కిషన్రెడ్డి వేర్వేరుగా...
మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడుతో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ భేటీ అయ్యారు. ప్రస్తుతంఅటల్ స్మృతి న్యాస్ సొసైటీ ...
మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో ఉన్న ఎస్బీఐ ఏటీఎంను దొంగలు సినిమా స్టైల్లో ఎత్తుకెళ్లారు. సోమవారం అర్ధరాత్రి..
పోక్సో కేసులో అరెస్టయిన బండి భగీరథ్ను మూడు రోజుల పాటు పోలీస్ కస్టడీకి అనుమతిస్తూ మేడ్చల్ జిల్లా కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
రాష్ట్రంలోని గ్రామ పంచాయతీల్లో పని చేస్తున్న 50 వేల మంది సిబ్బందికి ఇతర ప్రభుత్వ ఉద్యోగుల్లాగే ప్రతీ నెలా ఒకటో తేదీనే జీతాలు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆదేశించారు.
రాష్ట్రంలో ఇంటర్మీడియట్ విద్య సరికొత్త ముఖచిత్రాన్ని సంతరించుకోబోతోంది. విద్యార్థుల్లో పఠనాసక్తిని, సృజనాత్మకత, కమ్యూనికేషన్ నైపుణ్యాలను పెంచేలా సరికొత్త సిలబస్ సిద్ధమైంది.
ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం అమలు కోసం ఇంటింటి సర్వే నిర్వహించాలని మంత్రివర్గ ఉప సంఘం సంబంధిత అధికారులను ఆదేశించింది.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు, బిహార్-ఝార్ఖండ్ రాష్ట్రాల స్పెషల్ ఏరియా కమిటీ కార్యదర్శి పసునూరి నరహరి, అతడి భార్య రాష్ట్ర కమిటీ సభ్యురాలు దానమ్మ ....
ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ తుది దశకు చేరింది. ఈ క్రమంలో సిట్ అధికారుల విచారణ తీరు ఆసక్తికరంగా మారింది. మావోయిస్టుల పేరుతో రాష్ట్రంలోని ప్రముఖలందరి ....