• Home » Telangana

తెలంగాణ

జనగణనలో ప్రశ్నలకు ప్రజలు జవాబివ్వాల్సిందే

జనగణనలో ప్రశ్నలకు ప్రజలు జవాబివ్వాల్సిందే

వచ్చే ఏడాది ప్రారంభమయ్యే జనగణనలో ఎన్యుమరేటర్లు అడిగే ప్రశ్నలకు ప్రజలందరూ తప్పనిసరిగా సమాధానాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

భూ దందా మీది.. నిందలు మా పైనా?

భూ దందా మీది.. నిందలు మా పైనా?

నాదర్‌గుల్‌ భూములకు సంబంధించిన దందా పూర్తిగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. ఆ భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ వారి హయాంలోనే జరిగాయన్నారు.

సమాజ అభివృద్ధికి చేయి కలపండి

సమాజ అభివృద్ధికి చేయి కలపండి

సమాజాభివృద్ధి కోసం వెచ్చించే నిధులను ఖర్చుగా కాకుండా భాగస్వామ్యంగా భావించాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్సిబిలిటీ (సీఎస్ఆర్‌ ) నిధుల అంశంపై వివిధ కార్పొరేట్‌ కంపెనీల ప్రతినిధులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు.

కారెక్కనున్న జీవనరెడ్డి

కారెక్కనున్న జీవనరెడ్డి

ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా రాజకీయాలు కీలక మలుపు తిరగబోతున్నాయి. కాంగ్రెస్‌ స్టార్‌గా పేరున్న జీవనరెడ్డి ఆ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరేందుకు ముహూర్తం నిర్ణయమైందని సమాచారం. బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్‌ గురువారం కరీంనగర్‌కు వచ్చి ఇక్కడి

సంస్థాగత నిర్మాణంపై నజర్‌

సంస్థాగత నిర్మాణంపై నజర్‌

కాంగ్రెస్‌ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు ఆ పార్టీ అధిష్ఠానం కసరత్తు చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ స్థాయి నుంచి బూత్‌ స్థాయి వరకు కమిటీలపై దృష్టి సారించింది. బూత్‌ లెవల్‌ ఏజెంట్లు (బీఎల్‌ఏ) నియామక ప్రక్రియను వేగవంతం

Peddapalli: సమష్టి కృషితోనే మెగా లోక్‌అదాలత్‌ విజయవంతం

Peddapalli: సమష్టి కృషితోనే మెగా లోక్‌అదాలత్‌ విజయవంతం

పెద్దపల్లి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): న్యాయశాఖ, పోలీస్‌ శాఖాధికారుల సమష్టి కృషి తోనే మెగా లోక్‌అదాలత్‌ విజయవం తం అయిందని జిల్లాజడ్జి సునీత కుంచాల అన్నారు.

Peddapalli:   వైద్యసేవల్లో జిల్లాకు రాష్ట్రంలోనేఅగ్రస్థానం

Peddapalli: వైద్యసేవల్లో జిల్లాకు రాష్ట్రంలోనేఅగ్రస్థానం

పెద్దపల్లిటౌన్‌, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): పెద్దపల్లి జిల్లా ప్రధానాస్పత్రి వైద్యసేవల్లో రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలి చిందని ప్రభుత్వవిప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పేర్కొన్నారు.

 Peddapalli:  గ్రామంలో 150ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ నాటడమే లక్ష్యం

Peddapalli: గ్రామంలో 150ఎకరాల్లో ఆయిల్‌పామ్‌ నాటడమే లక్ష్యం

పాలకుర్తి, ఏప్రిల్‌ 8 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఖరీఫ్‌ నాటికి గ్రామంలో అదనంగా 150ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ నాటడమే లక్ష్యంగా పనిచేయాలని కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు.

 Peddapalli:  ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి హేయమైన చర్య

Peddapalli: ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ కార్యాలయంపై వైసీపీ మూకల దాడి హేయమైన చర్య

పెద్దపల్లి, ఏప్రిల్‌ 8 (ఆంఽధ్రజ్యోతి): నిజాలను నిర్భయంగా వెల్లడించే ‘ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి’ హైదరాబాద్‌ కార్యాలయం పై వైసీపీ మూకలు దాడి చేయడం హేయమైన చర్య అని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు అక్కపాక తిరుపతి అన్నారు.

ఎస్‌ఎల్‌బీసీ  నీటి  విడుదల కొనసాగింపు

ఎస్‌ఎల్‌బీసీ నీటి విడుదల కొనసాగింపు

పెద్దవూర, ఏప్రిల్‌ 8(ఆంధ్రజ్యోతి): నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం పులిచర్ల పరిసర ప్రాంతాల్లో పొలాలకు ఎస్‌ఎల్‌బీసీ డీ 8/9 డిస్ర్టిబ్యూటర్ల ద్వారా నీటిపారుతుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి