గిరిజనులకు బీటీ రోడ్డు హామీలకే పరిమితమైంది. కొన్ని సంవత్సరాలుగా సరైన రోడ్డు మార్గం లేక గిరిజనులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిపించేలా జిల్లా పోలీసు యంత్రాంగం ప్రత్యేక దృష్టి సారించింది.
జిల్లా వ్యాప్తంగా బాల్య వివాహాల నియంత్రణే లక్ష్యంగా బాల్య వివాహ ముక్త్ భారత్ వంద రోజుల ప్రత్యేక కార్యమ్రాన్ని విజయవంతంగా అమలుచేస్తున్నట్లు జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ భాస్కర్ తెలిపారు.
గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణికుముదిని సూచించారు.
రెండో సాధారణ పంచాయతీ ఎన్నికలు జిల్లాలో ప్రశాంతంగా జరిగేలా అదికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే సూచించారు.
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని పడమటి ఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా గురువారం రథోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు.
నాగర్కర్నూల్ జిల్లా, కొల్లాపూర్ మండలం లోని రామాపురంలో వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవాన్ని గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించారు.
సర్పంచ్ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా అభ్యర్థులు రకరకాల విన్యాసాలు చేస్తున్నారు.
సర్పంచ్ ఎన్నికల్లో కీలకమైన నామినేషన్ల ఘట్టం శుక్రవారంతో ముగియనుంది. మూడో విడత నామినేషన్లలో భాగంగా రెండో రోజు గురువారం ఊపందుకున్నాయి.
ఆదాయానికి మించి ఆస్తులు కలిగి ఉన్నారని రెవెన్యూ ల్యాండ్ రికార్డు ఏడీ కొత్తం శ్రీనివాసులు ఇంట్లో ఏసీబీ అధికారులు గురువారం సోదాలు చేశారు. ఏకకాలంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో సోదాలు చేయగా, ఇందులో భాగంగా మహబూబ్నగర్లోని ఆయన నివాసం, నారాయణపేట జిల్లాలోని మక్తల్ సమీపంలో ఉన్న గుడెబల్లూరు రైస్మిల్లులో రెండు బృందాలు సోదాలు చేశాయి.