• Home » Telangana

తెలంగాణ

హమీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

హమీల అమలులో కాంగ్రెస్‌ విఫలం

ఎన్ని కల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చే యడంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం పూర్తిగా విఫం అయ్యిందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే న డిపల్లి దివాకర్‌రావు అన్నారు.

బావిలో దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య..

బావిలో దూకి తల్లీకూతుళ్ల ఆత్మహత్య..

దంపతుల మధ్య ఏర్పడ్డ క లహాలు రెండు నిండు ప్రాణాల ను బలి తీసుకున్నాయి. క్షణికావేశంలో ఓ తల్లి తన ఆరేళ్ల కూతురిని నడుముకు కట్టుకుని ఆదివారం వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు తీసుకుంది.

హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌ ప్రభుత్వం

హామీలను నెరవేర్చని కాంగ్రెస్‌ ప్రభుత్వం

మూడేళ్ళ కాంగ్రెస్‌ పాలనపై ప్రశ్నిస్తున్న రామగుండం పోస్ట ర్‌ను బీజేపీ నాయకులు విడుదల చేశారు. ఆదివా రం ఎఫ్‌సీఐ గౌతమినగర్‌లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్యఅరుణ్‌ కుమార్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుంది

పదోన్నతి బాధ్యతను మరింత పెంచుతుంది

పదోన్నతితో మరింత బాధ్యత పెరుగుతుం దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్‌ సివిల్‌ జడ్జి శ్రీనిజ కోహిర్కర్‌ అన్నారు. శనివారం రాత్రి అదనపు జిల్లా కోర్టులో బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్‌రావు ఆధ్వర్యంలో శ్రీనిజ కోహి ర్కర్‌ను ఘనంగా సన్మానించారు.

కనుల పండువగా రథోత్సవం

కనుల పండువగా రథోత్సవం

భూనీడులో ఆం జనేయస్వామి ఉత్సవాల్లో భాగం గా ఆదివారం తెల్లవారుజామున రథోత్సవం కనుల పండువగా ని ర్వహించారు.

ప్రశాంతంగా నీట్‌ పీజీ

ప్రశాంతంగా నీట్‌ పీజీ

జిల్లాలో ఆదివారం నిర్వహించిన నీట్‌ పీజీ 2026 ప్రశాంతంగా జరిగింది. జిల్లాలో మొత్తం 230 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కావాల్సి ఉండగా 227 మంది హాజరు కావ డంతో 98.69 శాతం నమోదైంది.

సర్‌పై అప్రమత్తంగా ఉండాలి

సర్‌పై అప్రమత్తంగా ఉండాలి

సర్‌పై బీఎల్‌ఏలతో పాటు కాంగ్రెస్‌ కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని పరిగి ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డి పేర్కొన్నారు.

అభివృద్ధికి పూర్తి సహకారం

అభివృద్ధికి పూర్తి సహకారం

నారాయణపేట మునిసిపాలి టీ పరిధిలోని 8వ వార్డు సత్యసాయి కాలనీలో ఆదివారం సీసీరోడ్లను ఎంపీ డీకే అరుణ ప్రారంభించారు.

మొఖం చాటేసిన వరుణుడు

మొఖం చాటేసిన వరుణుడు

ఎల్‌నినో ప్రభావంతో వర్షాలు కురవకపోవడంతో పంటలు ఎండిపోతున్నాయి. వారం రోజుల్లో వానలు కురవకపోవడంతో రైతులు పెద్ద ఎత్తున నష్టపోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సీజన్‌కు సంబంధించి రైతులు ఎక్కువగా వరి సాగును చేపట్టారు.

శిథిలావస్థలో వాటర్‌ట్యాంక్‌

శిథిలావస్థలో వాటర్‌ట్యాంక్‌

మండలంలోని మేజర్‌ గ్రామ పంచాయతీ వెన్నచెడ్‌ గ్రామంలో 90వేల లీటర్ల సామర్థ్యం గల వా టర్‌ ట్యాంక్‌ శిథిలావస ్థకు చేరింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి