శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనుల్లో సంభవించిన పెను విషాదానికి ఆదివారంతో ఏడాది పూర్తయింది.
కేంద్ర ప్రభుత్వం సూపర్స్పెషాలిటీ వైద్య సీట్లను పెంచింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బోధనాస్పత్రుల్లో ఈ విద్యా సంవత్సరానికిగాను కొత్తగా కొన్ని విభాగాలకు...
ఆదాయానికి మించిన ఆస్తులు గల వ్యవసాయశాఖ నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి డివిజన్ అసిస్టెంట్ డైరెక్టర్ సుందరి కిరణ్కుమార్ను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
రియల్ ఎస్టేట్ మోసాలకు అడ్డుకట్ట వేయాల్సిన రియల్ ఎస్టేట్ రెగ్యులేటింగ్ అథారిటీ(రెరా)లోని ఓ అధికారి ప్రైవేటు సెటిల్మెంట్లు చేస్తూ ప్రజలను...
డీసీసీ అధ్యక్ష పదవి అధికారం కాదని, అదొక బాధ్యతని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి స్పష్టం చేశారు. తమకు ఒక పదవి రాగానే గాంధీభవన్ చుట్టూ, నాయకుల చుట్టూ తిరిగితే మరిన్ని పదవులు వస్తాయని...
క్రమశిక్షణ, నిబద్ధతతో ప్రజలకు పోలీసులు సేవలను అందించి మన్నలను పొందాలని అదనపు ఎస్పీ చంద్రయ్య కోరారు.
భారతీయ జనతా పార్టీలో పని చేస్తున్న ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు జాతీయ భావన, సిద్ధాంత నిబద్ధత, సేవాభావాన్ని ప్రజల్లో నింపి పార్టీ బలోపేతానికి కృషి చేయాలని భార తీయ జనతా పార్టీ జాతీయ కౌన్సిల్ సభ్యురాలు బండారు రాధిక కోరారు.
వేములవాడ ప్రాంతంలో కక్ష సాధింపు రాజకీయాలకు తావు లేదని వేములవాడ ఎమ్మెల్యే, ప్ర భుత్వవిప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
విద్యార్థి జీవితంలో పదో తరగతి కీలకమని, విద్యార్థులు ప్రణాళికబద్ధంగా ప్రతిఅంశంపై సాధ నచేసి ఉత్తమ మార్కులు సాధించాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్ర వాల్ అన్నారు.
కొత్తపల్లి మున్సిపాలిటీ, శివారు గ్రామాల విలీనంతో నగరపాలక సంస్థ విస్తీర్ణం, జనాభా పెరిగింది. కాని ఆ స్థాయిలో నిధులు రావడం లేదు. దీంతో నగరవాసులు అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. నగరంలో మౌలిక సదుపాయాలు మెరుగుపడలేదు.