• Home » Telangana

తెలంగాణ

వైద్యపరికరాలొద్దు..శానిటేషనే ముద్దు!

వైద్యపరికరాలొద్దు..శానిటేషనే ముద్దు!

కార్పొరేట్‌ సోషల్‌ రెస్పాన్స్‌బిలిటీ(సీఎస్ఆర్‌) కింద కార్పొరేట్‌ కంపెనీలు అందించే నిధుల విషయంలో వైద్యశాఖ వైఖరి వింతగా ఉంటోంది. కొన్ని ఫార్మా కంపెనీలు సీఎ్‌సఆర్‌ కింద సర్కారీ దవాఖానాలకు మౌలిక సదుపాయాలు, యంత్ర పరికరాలు అందిస్తామంటే..

అతిగా మద్యం తాగి.. కారులో దూసుకొచ్చి

అతిగా మద్యం తాగి.. కారులో దూసుకొచ్చి

అతిగా మద్యం తాగిన ఓ వ్యక్తి అర్ధరాత్రి అమితవేగంతో కారులో దూసుకొస్తూ.. బైకుపై యూటర్న్‌ తీసుకోబోతున్న ఇద్దరు ఇంజినీరింగ్‌ విద్యార్థులను ఢీకొట్టడంతో పాటు వారిని 100 మీటర్ల మేర బైకుతో సహా ఈడ్చుకెళ్లాడు.

డబుల్‌ బెడ్రూం కాలనీల్లోని దుకాణాల వేలం

డబుల్‌ బెడ్రూం కాలనీల్లోని దుకాణాల వేలం

హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌-మల్కాజ్‌గిరి, సంగారెడ్డి జిల్లాల క్యూర్‌ (కోర్‌ అర్బన్‌ రీజియన్‌ ఎకానమీ) పరిధిలోని 36 డబుల్‌ బెడ్రూం కాలనీల్లో ఉన్న 1,400కు పైగా దుకాణాలను బహిరంగ వేలం ద్వారా విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించింది.

తండాల నుంచి సాఫీగా ప్రయాణం

తండాల నుంచి సాఫీగా ప్రయాణం

ఏళ్ల తరబడి సరైన రోడ్ల మాటే లేదు.. వర్షాకాలం వచ్చిందంటే చాలు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోతాయ్‌.. రాష్ట్రంలోని మారుమూల గిరిజన పల్లెలు, కోయగూడేలు, ఆదివాసీ, ఇతర ఆవాసాల దురవస్థ ఇది

రహదారిపై రణం

రహదారిపై రణం

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధం ప్రభావం మన దేశంలో, రాష్ట్రంలో రోడ్ల నిర్మాణం, మరమ్మతులపైనా తీవ్రంగా పడుతోంది. ఈ పనుల్లో ప్రధానంగా...

ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రక్షణశాఖ గ్రీన్‌సిగ్నల్‌

ఆదిలాబాద్‌ ఎయిర్‌పోర్టుకు రక్షణశాఖ గ్రీన్‌సిగ్నల్‌

ఆదిలాబాద్‌లో విమానశ్రయ నిర్మాణానికి కేంద్ర రక్షణ శాఖ ముందుకు వచ్చిందని కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు ప్రకటించారు.

స్వీపర్‌ సర్‌!

స్వీపర్‌ సర్‌!

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (సర్‌)లో భాగంగా జీహెచ్‌ఎంసీ కనీస విద్యార్హత (పదో తరగతి), సాంకేతిక విషయాలపై ఏమాత్రం అవగాహన లేని పారిశుధ్య కార్మికులను, ఇతర సిబ్బందిని బూత్‌ స్థాయి అధికారులుగా (బీఎల్‌ఓలు) ఎంపిక చేసింది.

టార్గెట్‌ ఆర్కే!

టార్గెట్‌ ఆర్కే!

జగన్‌కు అధికారం జన హితం కోసం కాదు! తన కక్ష సాధించుకునేందుకే! ఈ విషయం ఇప్పటికే రుజువైంది. మళ్లీ అధికారంలోకి వస్తే మళ్లీ అదే చేస్తా అని స్వయంగా ప్రకటించుకున్నారు. ‘ఆంధ్రజ్యోతి’ సంస్థలను లక్ష్యంగా చేసుకుని హెచ్చరికలు జారీ చేశారు.

జనగణనలో ప్రశ్నలకు ప్రజలు జవాబివ్వాల్సిందే

జనగణనలో ప్రశ్నలకు ప్రజలు జవాబివ్వాల్సిందే

వచ్చే ఏడాది ప్రారంభమయ్యే జనగణనలో ఎన్యుమరేటర్లు అడిగే ప్రశ్నలకు ప్రజలందరూ తప్పనిసరిగా సమాధానాలు ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది.

భూ దందా మీది.. నిందలు మా పైనా?

భూ దందా మీది.. నిందలు మా పైనా?

నాదర్‌గుల్‌ భూములకు సంబంధించిన దందా పూర్తిగా బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలోనే జరిగిందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అన్నా రు. ఆ భూముల రిజిస్ట్రేషన్‌, మ్యుటేషన్‌ వారి హయాంలోనే జరిగాయన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి