సిరిసిల్ల టౌన్, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేయూత పింఛన్ల దరఖాస్తుల గడువును పెంచాలని సీపీఐ సిరిసిల్ల పట్టణకార్యదర్శి పంతం రవి అన్నారు.
నీట్ పీజీ-2026 పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు 1471 మంది అభ్యర్థులు హాజరుకాగా 34 మంది గైర్హాజరయ్యారు. కరీంనగర్, తిమ్మాపూర్లో ఏర్పాటు చేసిన ఏడు పరీక్షా కేంద్రాలను కలెక్టర్ చిత్రా మిశ్రా, పోలీస్ కమిషనర్ గౌస్ఆలం పర్యవేక్షించారు.
12 ఏళ్ల పాలనలో కేంద్రంలో ప్రధానమంత్రి నరేం ద్ర మోదీ చేసిందేమీ లేదని సీపీఐ జిల్లా కార్య దర్శి ఎస్ఎండీ ఫయాజ్ విమర్శించారు.
పట్ట ణంలోని నేషనల్ హైవే-167కు ఇరుపక్కల ఏ ర్పాటు చేసిన అక్రమ నిర్మాణాలను తొలగించి నందున, ఆ చిరువ్యాపారులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయ ణరెడ్డి, అధికారులను ఆదేశించారు.
రాష్ట్రంలో రేవంత్రెడ్డి కాంగ్రెస్ ప్రజాపాలన కు చరమగీతం పాడా లని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధ న్రెడ్డి అన్నారు.
ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో విద్యార్థులకు అల్పాహారం అందించేందుకు కాంగ్రెస్ ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన ’’సెంట్ర లైజ్డ్ కమ్యూనిటీ కిచెన్’’ (కేంద్రీకృత వంటశాల) పనులన్నీ పూర్తి చేసుకొని ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది.
ఎన్ని కల సమయంలో ఇచ్చిన హామీలు అమలు చే యడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫం అయ్యిందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే న డిపల్లి దివాకర్రావు అన్నారు.
దంపతుల మధ్య ఏర్పడ్డ క లహాలు రెండు నిండు ప్రాణాల ను బలి తీసుకున్నాయి. క్షణికావేశంలో ఓ తల్లి తన ఆరేళ్ల కూతురిని నడుముకు కట్టుకుని ఆదివారం వ్యవసాయ బావిలో దూకి ప్రాణాలు తీసుకుంది.
మూడేళ్ళ కాంగ్రెస్ పాలనపై ప్రశ్నిస్తున్న రామగుండం పోస్ట ర్ను బీజేపీ నాయకులు విడుదల చేశారు. ఆదివా రం ఎఫ్సీఐ గౌతమినగర్లో జరిగిన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర నాయకులు సోమారపు లావణ్యఅరుణ్ కుమార్ పోస్టర్ను విడుదల చేశారు.
పదోన్నతితో మరింత బాధ్యత పెరుగుతుం దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి, సీనియర్ సివిల్ జడ్జి శ్రీనిజ కోహిర్కర్ అన్నారు. శనివారం రాత్రి అదనపు జిల్లా కోర్టులో బార్ అసోసియేషన్ అధ్యక్షుడు బల్మూరి అమరేందర్రావు ఆధ్వర్యంలో శ్రీనిజ కోహి ర్కర్ను ఘనంగా సన్మానించారు.