కొన్నాళ్ల కిందట సంచలనం సృష్టించిన సృష్టి ఫెర్టిలిటీ సెంటర్ మోసం కేసులో అరెస్టైన నిందితులే బెయిల్పై బయటకొచ్చి శిశువులను కొని అంగట్లో సరుకులా అమ్ముతున్నారు.....
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక విచారణ అంతా ఓ పెన్డ్రైవ్ చుట్టూ సాగుతోంది. ట్యాపింగ్ కోసం అధికారిక అనుమతులు పొందిన నంబర్లు కొన్నేకాగా..
ప్రధాని నరేంద్రమోదీ సతీమణి జశోదాబెన్ హైదరాబాద్ పాతబస్తీలో పర్యటిస్తున్నారు. బుధవారం చాందాయ్రణగుట్టలోని పలు చారిత్రక ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు...
హైదరాబాద్ ఇండస్ర్టియల్ ల్యాండ్ ట్రాన్స్ఫర్మేషన్ (హిల్ట్) విధానంపై స్పష్టతనివ్వాలంటూ ప్రభుత్వాన్ని కోరుతున్నారు...
జీహెచ్ఎంసీ విస్తరణ ఆర్డినెన్స్లపై వివరణ ఇవ్వాలంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
క్రిస్మస్ పండగ వేళ వరుస సెలవులు రావడంతో రాష్ట్ర పరిపాలన కేంద్రమైన సచివాలయం దాదాపుగా ఖాళీగా దర్శనమిస్తోంది.
ఉద్యోగం కోసం ఆంధ్రప్రదేశ్లోని కాకినాడ నుంచి వచ్చి.. హైదరాబాద్లోని కొండపూర్లో కో లివింగ్లో ఉంటూ డ్రగ్స్ దందా నడుపుతున్న ప్రేమ జంటను....
విద్యార్థులు నిత్యం ఉపయోగించే పెన్సిల్ ఓ ఆరేళ్ల బాలుడి ఉసురు తీసింది. పాఠశాల మైదానంలో పరుగెడుతూ బాలుడు కిందపడ్డ క్రమంలో చేతిలోని పెన్సిల్ గొంతుకి గుచ్చుకొని....
రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించే దిశగా దక్షిణ మధ్య రైల్వే ముందుకు సాగుతోంది....
రజనీకాంత్ హీరోగా వచ్చిన ‘రోబో’ సినిమా గుర్తుందా? అందులో పరీక్షహాల్లో ఉన్న ఐశ్వర్యరాయ్ ..