తెలంగాణ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో, నేడు కేటీఆర్ ఆయనతో భేటీ కానున్నారని తెలుస్తోంది.
రూ.33వేల కోట్ల మేర బిల్లులు బకాయి పడ్డారు. ఇకపై బిల్లులు చెల్లిస్తేనే ఎత్తిపోతల పథకాలకు విద్యుత్ సరఫరా చేస్తాం. లేదంటే ఇవ్వలేం.. అంటూ నీటి పారుదల శాఖకు ఇంధన శాఖ తేల్చిచెప్పింది.
తాను పెట్టబోయే కొత్తపార్టీతో తెలంగాణ గడ్డకు కొత్త నెత్తురు, కొత్త రాజకీయాలను పరిచయం చేస్తామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రకటించారు.
దేశాన్ని అంతరిక్ష యుద్ధ శక్తుల సరసన నిలిపిన రక్షణశాస్త్ర దిగ్గజం డా.సతీశ్రెడ్డి ఇప్పుడు విద్యారంగానికి సేవలు అందించనున్నారు.
తమ సమస్యలు, డిమాండ్ల పరిష్కారం కోసం విద్యుత్ శాఖలో పనిచేస్తున్న ఆర్టిజన్లు బుధవారం నుంచి సమ్మెబాట పట్టారు. ఖైరతాబాద్లోని ఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంతోపాటు సర్కిల్, డివిజన్ కార్యాలయాలు...
కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 15, వంకాయ 18, బెండకాయ 35, పచ్చి మిర్చి 40, బజ్జి మిర్చి రూ.20లకు విక్రయిస్తున్నారు.
సాధారణ ప్రజలనే కాదు, ప్రజాప్రతినిధులను కూడా సైబర్ నేరగాళ్లు వదలడం లేదు. కేంద్ర ప్రభుత్వ పథకం పేరుతో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డిని బురిడీ కొట్టించిన ఓ కేటుగాడు, లక్ష రూపాయలు కాజేశాడు.
ఆరు రోజుల మగ శిశువును ప్రభుత్వ ఆస్పత్రి నుంచి ఎత్తుకెళ్లేందుకు యత్నించిన ఓ మహిళను అక్కడి సెక్యూరిటీ సిబ్బంది వెంటాడి పట్టుకున్నారు.
కార్పొరేట్ సోషల్ రెస్పాన్స్బిలిటీ(సీఎస్ఆర్) కింద కార్పొరేట్ కంపెనీలు అందించే నిధుల విషయంలో వైద్యశాఖ వైఖరి వింతగా ఉంటోంది. కొన్ని ఫార్మా కంపెనీలు సీఎ్సఆర్ కింద సర్కారీ దవాఖానాలకు మౌలిక సదుపాయాలు, యంత్ర పరికరాలు అందిస్తామంటే..
అతిగా మద్యం తాగిన ఓ వ్యక్తి అర్ధరాత్రి అమితవేగంతో కారులో దూసుకొస్తూ.. బైకుపై యూటర్న్ తీసుకోబోతున్న ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులను ఢీకొట్టడంతో పాటు వారిని 100 మీటర్ల మేర బైకుతో సహా ఈడ్చుకెళ్లాడు.