యువత మత్తు పదార్ధాలకు బానిస కావద్దని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా అన్నారు.
: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ మల్లురవి అధికారులను ఆదేశిం చారు.
నాగర్కర్నూల్ జిల్లాలో పౌరసరఫ రాలశాఖలో పనిచేస్తున్న ఓ అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఆడిందే ఆట.. పాడిందే పాటగా నడుస్తోంది.
పాలమూరు పట్టణంలో గురువారం సాయంత్రం నిర్వహించిన జగన్నాథ రథయాత్ర కనుల పండువగా కొనసాగింది.
మహబూబ్నగర్ నడిబొడ్డున నిర్మాణమైన సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి
జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులో లభించిన గుప్త నిధుల వ్యవహరంలో మాయమైన బంగారం కోసం పోలీసులు విచారిస్తున్నారు.
ఆన్లైన్ బెట్టింగ్ మోజులో తీవ్ర అప్పుల పాలై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్నగర్ జిల్లా కోయిలకొం డ మండలం వింజమూరు గ్రామంలో చో టు చేసుకొంది.
పశువులను రోడ్లపై యథేచ్ఛగా వదిలివేస్తుం డడం తో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పశువులు యజమానులు వాటిని పట్టించుకోక పోవడంతో రాత్రివేళల్లో సైతం రోడ్లపైనే సేదతీరుతున్నాయి. దీంతో రాత్రి వేళల్లో ప్రయాణం సాగించే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మండల కేంద్రంలోని జాతీయ రహదారి, సర్వీస్ రోడ్లుపై పశులువు యఽథేచ్ఛగా తిరుగుతున్నాయి.
ప్రతీ గర్భిణికి ప్రభుత్వ ఆసుప త్రిలో ప్రసవమయ్యే పని చేయాలని, సాధారణ ప్రసవాలకు అధికప్రాఽధా న్యతనివ్వాలనిజిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కే.కృష్ణ అన్నారు.
సర్ ప్రక్రియను ఆన్లైన్లో సులువుగా.. సులభంగా చేసుకునే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే ఇంటింటా ఎన్యూమరేషన్ ఫారాలు ఇంటింటా సిబ్బంది అందజేశారు. ఎన్యూమరేషన్ వివరాలు 2002 ఓటరు జాబితాతో వివరాలు సేకరించి ఎన్యూమరేషన్ ఫారాలు నింపి బీఎల్వో వద్ద సమర్పించాల్సి ఉంటుంది.