ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ముందస్తు సన్నాహాల్లో భాగంగా హైదరాబాద్లో చేపట్టిన ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని...
శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలంలో నిర్వహించే సీతారామచంద్రుల కల్యాణోత్సవ తలంబ్రాలను నేరుగా భక్తుల ఇళ్ల వద్దనే...
కామారెడ్డిలో ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ కార్యకర్తల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు తెలిపారు.
కామారెడ్డి నియోజకవర్గంలో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య సవాళ్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది.
పాఠశాలలో మధ్యాహ్న భోజనంలో భాగంగా ఇచ్చిన రాగిజావ తాగి ఏడుగురు విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.
గ్రామంలో గ్రామ పంచాయతీ భవన నిర్మాణం చేపట్టడమే పాపమైనట్లుగా.. ఆ మాజీ సర్పంచ్కు ఇప్పుడు కష్టాలొచ్చిపడ్డాయి.
తెలంగాణ ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ(ఎఫ్ఎ్సఎల్)లో ఈ నెల 7న జరిగిన అగ్నిప్రమాదంలో దగ్ధమైన ఫైళ్ల నుంచి డేటా రికవరీ కష్టమేనని నాగపూర్ నుంచి వచ్చిన ఫోరెన్సిక్ బృందం...
దేశంలో బ్లడ్ క్యానర్ కేసులు పెరుగుతున్నాయని, బ్లడ్ క్యాన్సర్పై పోరాడటం అంటే వైద్య చికిత్సకు సంబంధించినది మాత్రమే కాదని, మానసిక బలం, ఆర్థిక మద్దతు, సమాజ అవగాహన కూడా అవసరమని...
శ్రీశైలం ఎడమగట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగం పనుల్లో సంభవించిన పెను విషాదానికి ఆదివారంతో ఏడాది పూర్తయింది.
కేంద్ర ప్రభుత్వం సూపర్స్పెషాలిటీ వైద్య సీట్లను పెంచింది. దేశవ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు బోధనాస్పత్రుల్లో ఈ విద్యా సంవత్సరానికిగాను కొత్తగా కొన్ని విభాగాలకు...