• Home » Telangana

తెలంగాణ

యువత మత్తు పదార్ధాలకు బానిస కావద్దు

యువత మత్తు పదార్ధాలకు బానిస కావద్దు

యువత మత్తు పదార్ధాలకు బానిస కావద్దని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా అన్నారు.

అట్రాసిటీ కేసుల్లో దోషులకు శిక్షపడాలి

అట్రాసిటీ కేసుల్లో దోషులకు శిక్షపడాలి

: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దోషులకు శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని ఎంపీ మల్లురవి అధికారులను ఆదేశిం చారు.

ఆడిందే ఆట.. పాడిందే పాట

ఆడిందే ఆట.. పాడిందే పాట

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో పౌరసరఫ రాలశాఖలో పనిచేస్తున్న ఓ అవుట్‌ సోర్సింగ్‌ ఉద్యోగి ఆడిందే ఆట.. పాడిందే పాటగా నడుస్తోంది.

కనుల పండువగా జగన్నాథ రథయాత్ర

కనుల పండువగా జగన్నాథ రథయాత్ర

పాలమూరు పట్టణంలో గురువారం సాయంత్రం నిర్వహించిన జగన్నాథ రథయాత్ర కనుల పండువగా కొనసాగింది.

వెయ్యి పడకలు..   ఎదురుచూపులు....!

వెయ్యి పడకలు.. ఎదురుచూపులు....!

మహబూబ్‌నగర్‌ నడిబొడ్డున నిర్మాణమైన సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి

మాయమైన బంగారం దొరికేనా?

మాయమైన బంగారం దొరికేనా?

జోగుళాంబ గద్వాల జిల్లా గట్టులో లభించిన గుప్త నిధుల వ్యవహరంలో మాయమైన బంగారం కోసం పోలీసులు విచారిస్తున్నారు.

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడి బలి

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌కు యువకుడి బలి

ఆన్‌లైన్‌ బెట్టింగ్‌ మోజులో తీవ్ర అప్పుల పాలై యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన మహబూబ్‌నగర్‌ జిల్లా కోయిలకొం డ మండలం వింజమూరు గ్రామంలో చో టు చేసుకొంది.

kumaram bheem asifabad- రోడ్లపై పశువులు.. వాహనదారుల తిప్పలు

kumaram bheem asifabad- రోడ్లపై పశువులు.. వాహనదారుల తిప్పలు

పశువులను రోడ్లపై యథేచ్ఛగా వదిలివేస్తుం డడం తో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. పశువులు యజమానులు వాటిని పట్టించుకోక పోవడంతో రాత్రివేళల్లో సైతం రోడ్లపైనే సేదతీరుతున్నాయి. దీంతో రాత్రి వేళల్లో ప్రయాణం సాగించే వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. మండల కేంద్రంలోని జాతీయ రహదారి, సర్వీస్‌ రోడ్లుపై పశులువు యఽథేచ్ఛగా తిరుగుతున్నాయి.

సాధారణ ప్రసవాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి

సాధారణ ప్రసవాలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి

ప్రతీ గర్భిణికి ప్రభుత్వ ఆసుప త్రిలో ప్రసవమయ్యే పని చేయాలని, సాధారణ ప్రసవాలకు అధికప్రాఽధా న్యతనివ్వాలనిజిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి కే.కృష్ణ అన్నారు.

kumaram bheem asifabad-సులువుగా.. సులభంగా..

kumaram bheem asifabad-సులువుగా.. సులభంగా..

సర్‌ ప్రక్రియను ఆన్‌లైన్‌లో సులువుగా.. సులభంగా చేసుకునే అవకాశం కేంద్ర ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ప్రస్తుతం ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్‌) కార్యక్రమం జరుగుతోంది. ఇప్పటికే ఇంటింటా ఎన్యూమరేషన్‌ ఫారాలు ఇంటింటా సిబ్బంది అందజేశారు. ఎన్యూమరేషన్‌ వివరాలు 2002 ఓటరు జాబితాతో వివరాలు సేకరించి ఎన్యూమరేషన్‌ ఫారాలు నింపి బీఎల్‌వో వద్ద సమర్పించాల్సి ఉంటుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి