Home » Telangana
భువనగిరి పార్లమెంట్ ఎన్నికలు ఈ నెల 13న ముగియడంతో పోలింగ్ బూతల వారీగా లెక్కలేసుకుంటూ అభ్యర్థులు నిమగ్నమయ్యారు.
జిల్లాలో ఉపాధి పనులు బాగా జరుగుతున్నాయని, సరిహద్దు కందకాల తవ్వకం పనులు నాణ్యతతో చేయిస్తున్నామని జిల్లా డీఆర్డీఏ పీడీ శ్రీలత పేర్కొన్నారు.
బషీరాబాద్- తాండూరు ప్రధాన మార్గం అగ్గనూరు సమీపంలో డబుల్ రోడ్డు కొంత మేరకు పూర్తిగా దెబ్బతినడంతో ఆరు నెలల కిందట తొలగించారు.
వెబ్ క్యాస్టింగ్ ద్వారా స్ర్కీనింగ్ రూమ్లను చేవెళ్ల పార్లమెంట్ రిటర్నింగ్ అధికారి శశాంక పరిశీలించారు.
షాద్నగర్ శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో పెంచిన అరిటి చెట్లు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రి భవనం శిథిలావస్థకు చేరుకుంది. నాలుగు దశాబ్దాల క్రితం నిర్మించిన భవనం.. వర్షం వస్తే జలమయమవుతోంది. భవనంలో రోగులకు, వైద్య సిబ్బందికి సరైన వసతులు కూడా లేవు. మరుగుదొడ్లు, మూత్రశాలలు సరిపడా లేవు. దశాబ్దాల క్రితం అప్పటి అవసరాలకు అనుగుణంగా నిర్మించిన భవనం ప్రస్తుత అవసరాలకు సరిపడడం లేదు. దీంతో రోగులు ఏళ్ల కాలంగా ఇబ్బందులు పడుతున్నారు.
గీజర్లోని అధిక వేడినీళ్లు ఓ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. నగరంలోని వనస్థలిపురానికి చెందిన లేఖ్య రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం దొంతాన్పల్లిలో గల ఇక్ఫాయ్ వర్సిటీ కాలేజీలో బీబీఏ(ఎల్ఎల్బీ) తృతీయ సంతవ్సరం చదువుతోంది.
గీజర్లోని అధిక వేడినీళ్లు ఓ విద్యార్థినికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థినిని ఆసుపత్రికి తరలించారు.
మహేశ్వరం మండల కేంద్రంతో పాటు మండలంలోని సిరగిరిపురం, గంగారం, గంగారం తండా, మన్సాన్పల్లి, ఉప్పుగడ్డతంగా, కొత్తతండా, కేసీతండా, డీజీతండా, ఎన్డీతండా, కేబీతండా, తుమ్మలూరు, మొహబత్నగర్ గ్రామాలను కలుపుకొని మహేశ్వరం కేంద్రంగా నూతన మున్సిపాలిటీ ఏర్పాటు చేసేందుకు ముమ్మర ప్రయత్నాలు సాగుతున్నాయి.
డెంగీ వ్యాధి పట్ల ప్రతీఒక్కరు అప్రమత్తంగా ఉండాలని కొత్తూర్ పీహెచ్సీ డాక్టర్ హరికిషన్ అన్నారు. జాతీయ డెంగీ దినోత్సవాన్ని పురస్కరించుకొని మండల కేంద్రంలో గురువారం డాక్టర్ హరికిషన్ ఆధ్వర్యంలో వైద్య సిబ్బంది డెంగీ నిర్మూలనపై అవగాహన ర్యాలీ నిర్వహించారు.