• Home » Telangana

తెలంగాణ

వ్యాపారవేత్త అశోక్‌ వేములపల్లి కుమారుడు రోహిత్‌ వివాహం

వ్యాపారవేత్త అశోక్‌ వేములపల్లి కుమారుడు రోహిత్‌ వివాహం

హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అశోక్‌ వేములపల్లి కుమారుడు రోహిత్‌ వివాహం చెన్నైకి చెందిన అక్కినేని రవిశంకర్‌ ప్రసాద్‌ కుమార్తె అంజలితో ఆదివారం ఘనంగా జరిగింది.

రాజీనామా  చేయిస్తారు!

రాజీనామా చేయిస్తారు!

మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించి కాంగ్రెస్‌ అధిష్ఠానం ఈ వారంలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే దీనికి ఒక ముగింపు పలకాలన్న భావనలో ఉన్నట్లు సమాచారం. కొండా సురేఖ, చిన్నారెడ్డిపై కఠినంగానే చర్యలు తీసుకుని.. క్రమశిక్షణ విషయంలో మిగిలిన నాయకులకు స్పష్టమైన సంకేతాన్నివ్వాలన్న యోచనలో అధిష్ఠానం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి

ప్రశాంతంగా నీట్‌ పీజీ

ప్రశాంతంగా నీట్‌ పీజీ

నీట్‌ పీజీ-2026 పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఈ పరీక్షకు 1471 మంది అభ్యర్థులు హాజరుకాగా 34 మంది గైర్హాజరయ్యారు. కరీంనగర్‌, తిమ్మాపూర్‌లో ఏర్పాటు చేసిన ఏడు పరీక్షా కేంద్రాలను కలెక్టర్‌ చిత్రా మిశ్రా, పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ఆలం పర్యవేక్షించారు. ఉదయం 9 గంటల

డబుల్‌ రోడ్డు కోసం యువజన సంఘాల నిరాహార దీక్ష

డబుల్‌ రోడ్డు కోసం యువజన సంఘాల నిరాహార దీక్ష

మండల కేంద్రంలో యువజన సంఘాల దీక్ష సందర్భంగా ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గుండపల్లి స్టేజి నుంచి గన్నేరువరం మీదుగా పొత్తూరు వరకు డబుల్‌ రోడ్డు నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ మండల కేంద్రంలో నిరాహార దీక్ష నిర్వహించాలని యువజన సంఘాలు నిర్ణయించి పోలీసుల అనుమతి కోరాయి. పోలీసులు

కరీంనగర్‌ బస్టాండ్‌లో రద్దీ

కరీంనగర్‌ బస్టాండ్‌లో రద్దీ

రాఖీ పౌర్ణమి అనంతరం తిరుగుముఖం పట్టిన ప్రయాణికులు బస్సుల కోసం అవస్థలు పడ్డారు. 28న రాఖీపౌర్ణమి, అనంతరం శని, ఆదివారాలు సెలవు దినాలు కావడంతో వివిధ ప్రాంతాల నుంచి కరీంనగర్‌కు చేరుకున్న ప్రయాణికులకు తిరుగుముఖం పట్టారు.

                  గన్నేరువరంలో ఉద్రిక్తత

గన్నేరువరంలో ఉద్రిక్తత

మండల కేంద్రంలో యువజన సంఘాల దీక్ష సందర్భంగా ఆదివారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. గుండపల్లి స్టేజి నుంచి గన్నేరువరం మీదుగా పొత్తూరు వరకు డబుల్‌ రోడ్డు నిర్మించాలని డిమాండ్‌ చేస్తూ మండల కేంద్రంలో నిరాహార దీక్ష నిర్వహించాలని యువజన సంఘాలు నిర్ణయించి పోలీసుల అనుమతి కోరాయి.

Rajanna Sircilla:  తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలకు, సేవలకు గుర్తింపు ఇవ్వాలి

Rajanna Sircilla: తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలకు, సేవలకు గుర్తింపు ఇవ్వాలి

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ ఉద్యమకారుల త్యాగాలకు, సేవలకు ప్రభుత్వం తగిన గుర్తింపు ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల జిల్లాజేఏసీ చైర్మన్‌ గజ్జెల దేవ రాజు అన్నారు.

 Rajanna Sircilla:  గురుకుల పాఠశాల భవన నిర్మాణపనులు వెంటనే పూర్తిచేయాలి

Rajanna Sircilla: గురుకుల పాఠశాల భవన నిర్మాణపనులు వెంటనే పూర్తిచేయాలి

రుద్రంగి, ఆగస్టు 30 (ఆంధ్ర జ్యోతి): మండలంలోని గైదిగుట్ట తండాలో నిర్మాణంలో ఉన్న గిరిజన బాలికల గురుకుల పాఠ శాల భవన నిర్మాణ పనులను వేగవంతంచేసి, త్వరగా పూర్తిచే యాలని మాజీమంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు.

 Rajanna Sircilla:   చిత్తశుద్ధి లేని పార్టీ కాంగ్రెస్‌ పార్టీ

Rajanna Sircilla: చిత్తశుద్ధి లేని పార్టీ కాంగ్రెస్‌ పార్టీ

వీర్నపల్లి, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): కాం గ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తవుతున్నా ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేదని బీఆర్‌ ఎస్‌ జిల్లాఅధ్యక్షుడు తోటఆగన్న ఆరోపిం చారు.

Rajanna Sircilla:   చేయూత పింఛన్ల దరఖాస్తు గడువును పెంచాలి

Rajanna Sircilla: చేయూత పింఛన్ల దరఖాస్తు గడువును పెంచాలి

సిరిసిల్ల టౌన్‌, ఆగస్టు 30 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం చేయూత పింఛన్ల దరఖాస్తుల గడువును పెంచాలని సీపీఐ సిరిసిల్ల పట్టణకార్యదర్శి పంతం రవి అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి