• Home » Telangana

తెలంగాణ

జిల్లా మిల్లర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి

జిల్లా మిల్లర్లకు ప్రాధాన్యం ఇవ్వాలి

బియ్యం దిగుమతి విషయంలో అధికారుల వైఖరిని, ఎఫ్‌సీఐ తీరు ను నిరసిస్తూ మిల్లర్లు ఆందోళన చేశారు. మంగళవారం సుల్తానాబాద్‌ పట్టణంలోని రైల్వేస్టేషన్‌ పక్కన గల పెట్‌ గోదాం వద్ద రైస్‌మిల్లర్లు ధర్నా చేశారు. ఈ గోదాముకు ఇతర జిల్లాల నుంచి వస్తున్న బియ్యం లారీలను అడ్డుకు న్నారు.

రక్తం ఇచ్చాం.. రైతులకు నీరందించాలి..

రక్తం ఇచ్చాం.. రైతులకు నీరందించాలి..

రక్తం ఇచ్చాం... ముఖ్య మంత్రి రేవంత్‌రెడ్డి రైతులకు నీరందించాలంటూ సిరిసిల్ల పట్టణంలో బీఆర్‌ఎస్‌ నాయకులు మంగళవారం నిరసనలు తెలిపారు.

సమస్యలు తీరేదెన్నడు..?

సమస్యలు తీరేదెన్నడు..?

మంచిర్యాల జిల్లా కేంద్రంలో సమస్యలు తిష్టవేశాయి. దశాబ్దాల కాలంగా ఎక్కడి సమస్యలు అక్కడే ఉండటంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లా వ్యాప్తంగా మంచిర్యాల నగరా నికి ప్రత్యేక గుర్తింపు ఉంది.

ప్రతీ ఒక్కరు ఓటు హక్కును కాపాడుకోవాలి

ప్రతీ ఒక్కరు ఓటు హక్కును కాపాడుకోవాలి

ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది చాలా కీలకమని, ఓటును కాపాడుకోవల్సిన బాధ్యత అందరిపై ఉందని జిల్లా కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌ అన్నారు.

నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలి

నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలి

ప్రతి కేసులో దర్యాప్తును వేగవంతంగా చేసి శాస్త్రీయ ఆధారాలతో నాణ్యమైన విచారణలు చేపట్టి నిందితులకు శిక్షలు పడేలా కృషి చేయాలని ఎస్పీ మహేష్‌ బీగీతే ఆదే శించారు.

వైద్యులు , సిబ్బంది సమయ పాలన పాటించాలి

వైద్యులు , సిబ్బంది సమయ పాలన పాటించాలి

వైద్యులు , సిబ్బంది సమయ పాలన పాటించాలని డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ పేర్కొన్నారు. మంగళవారం చెన్నూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, బస్తీ దవాఖానాలను ఆకస్మికంగా సందర్శించారు.

విద్యార్థికి సులభంగా భాష అర్థం కావాలి

విద్యార్థికి సులభంగా భాష అర్థం కావాలి

తరగతి గదిలోని ప్రతి విద్యార్థికి సులభంగా అర్థం అయ్యేలా ఉపాధ్యాయులు భాషను బోధించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పిలుపునిచ్చారు.

పోడు భూముల సమస్యలకు పరిష్కారం

పోడు భూముల సమస్యలకు పరిష్కారం

ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఆర్‌వోఎఫ్‌ఆర్‌ చట్టంకు లోబడే పోడు భూముల సమస్యలను పరిష్కరించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. మంగళవారం మండలంలోని ఎడగట్ట గ్రామంలో నిబంధనలకు అతిక్రమించి అటవీ భూములను సాగు చేస్తున్న పోడు సాగుదారులతో ఆయన మాట్లాడారు.

రైతులకు సాగునీరందించాలి

రైతులకు సాగునీరందించాలి

కాళేశ్వరం ప్రాజెక్టు లో పంపులు నడిపి రైతులకు సాగు, తాగునీరు అందించాలని బీఆర్‌ఎస్‌ అధినాయకత్వం డి మాండ్‌ చేస్తే, బీఆర్‌ఎస్‌ పార్టీ నాయకుల రక్తం చల్లితే పంటలు పండుతాయని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బాధ్యతారహితమైన వ్యాఖ్యలు చే యడాన్ని నిరసిస్తూ జిల్లాలో బీఆర్‌ఎస్‌ నాయ కులు నిరసనలు చేపట్టారు.

ఆయురారోగ్యాలతో ప్రజా సేవ చేయాలి

ఆయురారోగ్యాలతో ప్రజా సేవ చేయాలి

నాగర్‌కర్నూల్‌ ఎంపీ, టీపీసీసీ క్రమ శిక్షణ కమిటీ చైర్మన్‌ డాక్టర్‌ మల్లు రవి 76వ జన్మదినవేడుకలు మంగళవారం జిల్లాలో ఘనంగా జరిగాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి