• Home » Telangana

తెలంగాణ

రేపటి నుంచి పాలిటెక్నిక్‌ తొలి విడత కౌన్సెలింగ్‌

రేపటి నుంచి పాలిటెక్నిక్‌ తొలి విడత కౌన్సెలింగ్‌

రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్‌లలో మొత్తం 33,140 సీట్లు ఉన్నట్లు సాంకేతిక విద్యా కమిషనర్‌ ఎ.శ్రీదేవసేన పేర్కొన్నారు.

స్పష్టత ఇవ్వకుంటే కౌన్సెలింగ్‌ అడ్డుకుంటాం: జాజుల

స్పష్టత ఇవ్వకుంటే కౌన్సెలింగ్‌ అడ్డుకుంటాం: జాజుల

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అమలుపై స్పష్టత లేకుండానే సర్కారు ఈ నెల 27వ తేదీ నుంచి కౌన్సెలింగ్‌లు చేపట్టడం సరికాదని బీసీ...

పంట వ్యర్థాలు కాల్చితే భారీ జరిమానా!

పంట వ్యర్థాలు కాల్చితే భారీ జరిమానా!

వానాకాలం సీజన్‌ కోసం భూములను సిద్ధం చేసే క్రమంలో రైతులు పంట వ్యర్థాలను తగులబెట్టడం చట్టరీత్యా నేరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ ...

గింజ కూడా కొనట్లే

గింజ కూడా కొనట్లే

వరి ధాన్యానికి మద్దతు ధర ప్రకటించిన కేంద్రం.. ఒక్క గింజనూ కొనడం లేదని సీఎం రేవంత్‌రెడ్డి విమర్శించారు. పండిన పంటలో 30శాతమైనా సేకరించడం లేదని, పంట ఉత్పత్తుల ....

రైతన్న లోడెత్తేదెలా?

రైతన్న లోడెత్తేదెలా?

రాష్ట్రంలో పంట ఉత్పత్తుల కొనుగోళ్లు భారీ ఎత్తున జరుగుతున్న నేఫథ్యంలో.. లారీల కొరత సమస్యగా మారింది. ట్రాన్స్‌పోర్టు (రవాణా) కాంట్రాక్టర్లు సకాలంలో లారీలు సరఫరా ..

కొనుగోళ్ల జాప్యం.. రైతన్న రౌద్రం!

కొనుగోళ్ల జాప్యం.. రైతన్న రౌద్రం!

ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో తీవ్ర జాప్యాన్ని నిరసిస్తూ అన్నదాతలు సోమవారం ఆందోళనకు దిగారు. నిర్మల్‌, మంచిర్యాల, నల్లగొండ, సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లోని పలు మండలాల్లో రైతులు...

పదవి వచ్చిందని రిలాక్స్‌ కావద్దు

పదవి వచ్చిందని రిలాక్స్‌ కావద్దు

పదవి వచ్చేసిందని రిలాక్స్‌ కావద్దని, ఆయా కార్పొరేషన్ల పరిధిలోని ప్రజల సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకురావాలని వివిధ...

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్‌ విఫలం

ధాన్యం కొనుగోళ్లలో సర్కార్‌ విఫలం

ధాన్యం కొనుగోళ్లలో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలమైందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు ఆరోపించారు. ధాన్యం మొత్తం కొనుగోలు చేసేశామని....

బీజేపీది మోసపూరిత యాత్ర: పొన్నం

బీజేపీది మోసపూరిత యాత్ర: పొన్నం

ఓ వైపు ఇంధన ధరలు పెంచి ప్రజలు, రైతుల నడ్డి విరుస్తున్న బీజేపీ.. మరోవైపున రైతు భరోసా పేరుతో మోసపూరిత యాత్రలు చేస్తోందని మంత్రి పొన్నం...

ధాన్యం కొనుగోళ్లలో సమస్యలను పరిష్కరించాలి

ధాన్యం కొనుగోళ్లలో సమస్యలను పరిష్కరించాలి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీ ట్రిప్పులు మానుకొని, కల్లాల్లో రైతుల ధాన్యాలకు లారీ ట్రిప్పులు పంపించాలని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి