రాబోయే విద్యాసంవత్సరానికి వి ద్యార్థుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా తగు రీతిన ప్రచారం కోసం చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి అన్నా రు.
సిరిసిల్ల పట్టణాన్ని మరిం త అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తామని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి అన్నారు.
విధుల్లో అలసత్వం వహించే అధికారులను ఊపేక్షించేది లేదని కలెక్టర్ బీఎం సంతోష్ హెచ్చరించారు.
జూరాల నెట్టెంపాడు కింద పంటల సాగు ఆశాజనకంగా సాగుతున్నది.
బెల్లంపల్లి మండ లం కన్నాల బుగ్గరాజరాజేశ్వర స్వామి ఆలయంలో మహాశివరా త్రికి దేవాదాయ శాఖ నిర్వహిం చిన జాతరకు వచ్చిన ఆదాయాన్ని శుక్రవారం లెక్కించారు.
రాష్ట్ర కార్మిక, గను ల శాఖ మంత్రి వివేక్ వెంకటస్వామి మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా తీర్పును కాలరాస్తున్నారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామ డుగు లక్ష్మణ్ అన్నారు. శుక్రవారం రామకృష్ణాపూర్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
సమా జంలో జరుగుతున్న సైబర్ నేరాలపై అప్రమత్తంగా ఉండాలని, విద్యార్థులు తమ తల్లిదండ్రులను చైతన్య వంతులను చేయాలని రామగుండం కమిషనరేట్ షీ టీమ్ ఇన్చార్జి స్నేహలత అన్నారు. పట్టణంలోని జడ్పీ బాలుర హైస్కూల్లో శుక్రవారం అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు.
మండల కేంద్రంలోని రైతువేదికలో ఎంపీడీవో పొల్సాని శశికళ అధ్యక్షతన జరుగుతున్న వార్డుసభ్యుల శిక్షణ తరగ తులకు శుక్రవారం ఎస్ఐ నూతి శ్రీధర్ హాజర య్యారు. ఆయన వార్డు సభ్యులతో మాట్లాడుతూ మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు ప్రజాప్రతిని ధులు, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని కోరారు.
పెద్దపల్లి నియోజవకవర్గంలో రైతులకు సరిపడా ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు యాప్లో నమోదు చేసుకుని ఎరువులు పొందాలని ఎమ్మెల్యే సీహెచ్ విజయరమణారావు అన్నారు. కనుకులలో తెలంగాణ కో ఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలోని హాక కేంద్రాన్ని శుక్రవారం ఎమ్మెల్యే ప్రారంభించారు.
ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని ఇంటర్మీడియట్ జిల్లా నోడల్ అధికారి కల్పన తెలిపారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆమె పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.