• Home » Telangana

తెలంగాణ

నకిలీ నియామక పత్రాలతో.. భద్రాచలం ఎమ్మెల్యే పీఏ మోసాలు

నకిలీ నియామక పత్రాలతో.. భద్రాచలం ఎమ్మెల్యే పీఏ మోసాలు

ఎమ్మెల్యే వద్ద పీఏగా పనిచేస్తుండడాన్ని అవకాశంగా మలచుకున్నాడు. ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ అమాయకుల వద్ద రూ.కోట్లలో వసూలు చేశాడు. ఏకంగా సంస్థల లెటర్‌ హెడ్‌లు తయారు చేసి..

రేషన్‌కార్డులపై సీఎం ఫొటో అవసరమా?

రేషన్‌కార్డులపై సీఎం ఫొటో అవసరమా?

రాష్ట్ర ప్రభుత్వం జారీ చేస్తున్న రేషన్‌కార్డులపై ‘సీఎం రేవంత్‌, మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డిల ఫోటో అవసరమా?..’ అని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్‌ ప్రశ్నించారు.

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలపై పోరుబాట

కాంగ్రెస్‌ వెయ్యి రోజుల పాలనా వైఫల్యాలపై పోరుబాట

కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తోందని, దాని వెయ్యిరోజుల పాలనా వైఫల్యాలపై బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో పోరుబాట చేపడతామని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు.

ప్రశ్నిస్తే కేసులు.. నిరసిస్తే అరెస్టులా..?

ప్రశ్నిస్తే కేసులు.. నిరసిస్తే అరెస్టులా..?

‘ప్రశ్నిస్తే కేసులు.. నిరసిస్తే అరెస్టులా..? హక్కులు అడిగితే దౌర్జన్యాలు.. మీరు చెప్పుకొంటున్న ప్రజాపాలన ఇదేనా..? రేవంత్‌రెడ్డి.. అసలు తెలంగాణలో ఉన్నది ప్రభుత్వ పాలనా..? లేదంటే..

భాగవత్‌ను ఆపలేని కేంద్ర ప్రభుత్వం రేవంత్‌రెడ్డిని ఎందుకు ఆపింది?: నారాయణ

భాగవత్‌ను ఆపలేని కేంద్ర ప్రభుత్వం రేవంత్‌రెడ్డిని ఎందుకు ఆపింది?: నారాయణ

ఆర్‌ఎస్ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ అమెరికా పర్యటనను అడ్డుకోలేకపోయిన కేంద్ర ప్రభుత్వం సీఎం రేవంత్‌రెడ్డి పర్యటనను ఎందుకు అడ్డుకుందని సీపీఐ సీనియర్‌ నాయకుడు కె.నారాయణ ప్రశ్నించారు.

చేయూత’కు  3.70 లక్షలకుపైగా దరఖాస్తులు

చేయూత’కు 3.70 లక్షలకుపైగా దరఖాస్తులు

రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘చేయూత’ పథకం ద్వారా కొత్త పింఛన్ల మంజూరు కోసం రాష్ట్రవ్యాప్తంగా 3.70 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు.

మోదీ పాలనా వైఫల్యాలపై రోడ్డెక్కుతున్న యువత

మోదీ పాలనా వైఫల్యాలపై రోడ్డెక్కుతున్న యువత

ప్రధాని నరేంద్ర మోదీ పాలనా వైఫల్యాలపై దేశవ్యాప్తంగా యువత తీవ్ర ఆగ్రహంతో రోడ్లపైకి వస్తోందని కాంగ్రెస్‌ ఎంపీ చామల కిరణ్‌ కుమార్‌ రెడ్డి అన్నారు. నిరుద్యోగం, పేపర్‌ లీకేజీలు, నాణ్యమైన విద్యను..

మాస్టర్‌ ప్లాన్‌కు ఆమోదమెన్నడో..?

మాస్టర్‌ ప్లాన్‌కు ఆమోదమెన్నడో..?

భవిష్యత్తు అవసరాలు, నగర, పట్టణాల ప్రగతికి దిశానిర్దేశంగా నిలిచే మాస్టర్‌ప్లాన్‌ (బృహత్తర ప్రణాళిక) అమలు విషయంలో జిల్లాలో నిరీక్షణ తప్పడం లేదు. సిద్ధం చేసిన ప్రతిపాదనలు ఆమోదం దశలో ఉండడంతో సర్కారు నిర్ణయం కోసం నిరీక్షించాల్సి వస్తోంది. నానాటికి విస్తరిస్తున్న కరీంనగర్‌ కార్పొరేషన్‌తోపాటు హుజూరాబాద్‌, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల రూపురేఖలు మరింతగా మారడానికి ఇది అనివార్యం.

భూ భారతి నిర్లక్ష్యంపై కొరడా

భూ భారతి నిర్లక్ష్యంపై కొరడా

భూభారతి అమలు, భూ రికార్డుల ప్రక్షాళన, రీ సర్వే తదితర అంశాల్లో నిర్లక్ష్యం వహిస్తే ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించడంతో రెవెన్యూ శాఖలో కలవరం మొదలైంది. ఇటీవల రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి జిల్లాలో పర్యటించి కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు, రెవెన్యూ అధికారులతో ఇందిరమ్మ ఇళ్లు, రెవెన్యూ సమస్యలు, భూ రీ సర్వే, 22-ఏ కేసులు, భూ భారతి దరఖాస్తులు, అసైన్డ్‌ భూముల సమస్యలపై సుదీర్ఘంగా సమీక్షించారు.

విద్యుత్‌ ఉద్యమ అమరులను స్ఫూర్తిగా తీసుకుందాం

విద్యుత్‌ ఉద్యమ అమరులను స్ఫూర్తిగా తీసుకుందాం

విద్యుత్‌ ఉద్యమంలో అమరులైన బాలస్వామి, విష్ణువర్ధన్‌, రామకృష్ణను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమించాలని వామపక్షాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్‌ మాస్‌లైన్‌, ఏఐఎఫ్‌బీ



తాజా వార్తలు

మరిన్ని చదవండి