ఫోన్ ట్యాపింగ్ కేసులో రాజకీయ కుట్ర కోణాన్ని వెలికితీసేందుకు కొత్త సిట్ బృందం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. అందులో భాగంగా ప్రముఖ ఎన్నికల విశ్లేషకుడు....
ఆదిలాబాద్ జిల్లాలో కొద్ది రోజులుగా చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణంగా ఉన్నా....
వచ్చే ఎన్నికల్లో మాజీ మంత్రి హరీశ్రావుకు ప్రత్యర్థిగా దీటైన అభ్యర్థి దొరక్కపోతే కాంగ్రెస్ పక్షాన తానే బరిలో దిగుతానని, ఆయన్ను ఓడించితీరతానని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పేర్కొన్నారు..
సీపీఐ వందేళ్ల ఉత్సవాలను చరిత్రలో కనీవినీ ఎరగని రీతిలో నిర్వహిస్తున్నామని, ఈ వేడుకలకు 40 దేశాల నుంచి ప్రతినిధులను ఆహ్వానించామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి.....
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం మల్కాపూర్ గ్రామంలోని 10 నుంచి 366 వరకు ఉన్న వివిధ సర్వే నెంబర్లలోని వివాదాస్పద 77 ఎకరాలు శ్రీ బాలాజీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి చెందిన...
గిరిజన సహకార సంస్థ (జీసీసీ) అభివృద్ధికి రూ.100 కోట్లతో ప్రతిపాదనలు సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపినట్లు తెలంగాణ గిరిజన కో ఆపరేటివ్ ఆర్థిక అభివృద్ధి కార్పొరేషన్...
దేశవ్యాప్తంగా వైద్య విద్య ప్రమాణాలను మరింత పకడ్బందీగా పర్యవేక్షించేందుకు జాతీయ వైద్య కమిషన్ (ఎన్ఎంసీ) సిద్ధమైంది.
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా పేరొందిన ‘మేడారం’ జాతర నిర్వహణకు అవసరమైన వసతుల కల్పన, అభివృద్ధి పనులు 80-90ు పూర్తయ్యాయి...
కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో ఎన్ఎంసీ నిబంధనలు ఉల్లంఘిస్తూ ఓ ప్రైవేటు వైద్య కళాశాలకు చెందిన పీజీ వైద్య విద్యార్థినిని పాస్ చేయించిన వ్యవహారంలో..
కోరలు చాస్తున్న మంటలతో కారు అదుపుతప్పి నేరుగా పెట్రోలు బంక్లోకే దూసుకొస్తే? అదెంత ప్రమాదమో తలచుకుంటేనే ఒళ్లు జలదరిస్తోంది కదూ! మేడ్చల్ జిల్లా పోచారం....