జిల్లా అంతటా నూతన సంవత్సర వేడుక లు అంబరాన్నంటాయి. చిన్నా పెద్దా తేడా లేకుండా వేడుకల్లో భాగస్వాములయ్యారు. ఈ వేడుకల కోసం మద్యం విక్రయాలు సాగాయి.
ప్రభుత్వం మునిసిపల్ ఎన్నికలకు సమాయ త్తం అవుతున్న నేపఽథ్యంలో ఎన్నికలకు సంబంఽధించిన కీలక ఘట్టం మొదలైంది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో గురువారం నూతన సంవత్సర సందడి నెలకొంది. ఇష్టదైవాల దర్శించేందుకు వివిధ ప్రాంతాల నుంచి భక్తులు పెద్దసంఖ్యలో తరలి వచ్చారు.
పేద ప్రజలను ఏకం చేసి భూస్వాములపై సాయుధ పోరాటం చేసిన ఆలేరు అగ్గిరవ్వ ఆరుట్ల కమలాదేవి ఆదర్శనీయురాలని సీపీఐ జిల్లా కార్యదర్శి యానాల దామోదర్రెడ్డి అన్నా రు.
పురపోరు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న నేతల్లో ఉత్సాహం మొదలైంది. ఎన్నికల సంఘం త్వరలో నోటిఫికేషన్ వెలువరించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం సాగుతుండటంతో ప్రధాన రాజకీయ పార్టీలు ఎన్నికలపై ప్రత్యేక దృష్టిసారించాయి.
జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు అంబరాన్నంటాయి. పిల్లలు మొదలు వృద్ధు ల వరకు వేడుకల్లో పాల్గొని ఉత్సాహంగా గడిపారు. డిసెంబరు 31 అర్ధరాత్రి 12 గంటలకు గత ఏడాదికి వీడ్కోలు పలికి 2026 కొత్త సంవత్సరానికి కొత్త ఆశలతో, సరికొత్త ఉత్సాహంతో స్వాగతం పలికారు.
నూతన సంవత్సర వేడుకల్లో మద్యం ఏరులై పారింది. జిల్లాలో డిసెంబరు 29, 30, 31 తేదీల్లో మూడు రోజుల్లో రికార్డు స్థాయిలో 30.71 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయి.
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగగా కృషి చేద్దామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే పిలుపునిచ్చారు.
జిల్లా వ్యాప్తంగా నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఆలయాలను సందర్శించి అర్చనలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. కొత్త సంవత్సరం కలసి రావాలని మొక్కుకున్నారు.
మునిసిపల్ ఎన్నికల ప్రక్రియలో భాగంగా సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని 39 వార్డుల వారిగా డ్రాఫ్ట్ ఓటర్ జాబితా, పోలింగ్ స్టేషన్ల వివరాలను వెల్లడించారు.