హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ ఎసెట్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) ఏర్పాటై ఏడాదిన్నర అయింది.
హైడ్రా తనకు తానే ఓ న్యాయనిర్ణేతగా, న్యాయస్థానంలా వ్యవహరిస్తూ నిర్ణయాలు తీసుకుంటోందని..
ఏడాదంతా 60 టీఎంసీల నీటిని లిఫ్టు చేసి ఐదున్నర లక్షల ఎకరాలకు సాగు నీరు అందించాలనే లక్ష్యంతో చేపట్టిన దేవాదుల ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది.
‘‘బీజేపీ ఎంపీ ఒకరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేతో కలిసి వెళ్లి తన ఓటుహక్కు వినియోగించుకున్నారు. మరో ఎంపీ తన నియోజకవర్గంలో ఫలితాలు సాధించకపోగా..
గ్రామీణ పేదలకు 5లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కేంద్ర వ్యవసాయ, గ్రామీణాభివృద్ధిశాఖల మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్కు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విజ్ఞప్తి చేశారు.
‘రాష్ట్రంలో ఖాకీ బుక్కు పనిచేసేది ఒక్క కాంగ్రెస్కేనా ..? మెదక్లో గూండాల రాజ్యం నడుస్తోందా..? ప్రభుత్వ పాలన నడుస్తోందా..?’ అంటూ మాజీ మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.
ఫార్మా రాజధానిగా అంతర్జాతీయ స్థాయిలో దూసుకుపోతున్న హైదరాబాద్ను హీలింగ్ క్యాపిటల్గా తీర్చిదిద్దేందుకు తమ ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా అడుగులు వేస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు పేర్కొన్నారు.
రాష్ట్ర ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు, పత్తి రైతులకు ఇబ్బంది కలగకుండా ఈ నెలాఖరు వరకు పత్తి కొనుగోళ్ల కొనసాగింపునకు సీసీఐ అంగీకరించిందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు.
రాష్ట్రంలో పెరుగుతున్న ధాన్యం దిగుబడులకు అనుగుణంగా.. కొనుగోళ్లు, విక్రయాల్లో ఎదురవుతున్న సవాళ్లను అధిగమించేందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి అధికారులను ఆదేశించారు.
ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ముందస్తు సన్నాహాల్లో భాగంగా హైదరాబాద్లో చేపట్టిన ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాలని...