• Home » Telangana

తెలంగాణ

Karimnagar:  విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలి

Karimnagar: విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలి

హుజూరాబాద్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు క్రమశిక్షణతో ఉండాలని జిల్లా ఇంటర్మీడియట్‌ విద్యాధికారి ఆంజనేయరావు అన్నారు.

Karimnagar:  నారాయణపూర్‌ రిజర్వాయర్‌ అభివృద్ధికి సహకరించండి

Karimnagar: నారాయణపూర్‌ రిజర్వాయర్‌ అభివృద్ధికి సహకరించండి

గంగాధర, జూలై 16 (ఆంధ్రజ్యోతి): ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న నారాయణపూర్‌ రిజర్వాయర్‌ అభివృద్ధికి ప్రజలు సహకరించాలని భూసేకరణ ప్రత్యేకాధికారి జె స్వామి కోరారు.

Karimnagar:   వైభవంగా జగన్నాథ రథయాత్ర

Karimnagar: వైభవంగా జగన్నాథ రథయాత్ర

కరీంనగర్‌ కల్చరల్‌, జూలై 16 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలో జగన్నాథ రథయాత్ర గురువారం వైభవంగా నిర్వహించారు.

నీటిని ఎత్తిపోయడంలో ప్రభుత్వం విఫలం

నీటిని ఎత్తిపోయడంలో ప్రభుత్వం విఫలం

కాళేశ్వరం ప్రాజెక్టు నుంచి నీటిని ఎత్తిపో యని కారణంగానే రైతులు సాగునీటికి ఇబ్బందులు పడుతున్నారని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర అధికార ప్రతినిధి, టీఎస్‌టీఎస్‌ మాజీ చైర్మన్‌ డాక్టర్‌ చిరుమల్ల రాకేష్‌కు మార్‌ విమర్శించారు.

అమృత్‌ పనులను త్వరగా పూర్తిచేయాలి

అమృత్‌ పనులను త్వరగా పూర్తిచేయాలి

రామగుండం నగరపాలక సంస్థ పరిధిలో అమృత్‌ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను గురువారం మేయర్‌ మహంకాళి స్వామి పరిశీలించారు. ప్రజారోగ్యశాఖ ఇంజనీరింగ్‌ విభాగం, మున్సిపల్‌ ఇంజనీరింగ్‌ విభాగం అధికారులతో కలిసి ప్రశాంత్‌నగర్‌, శ్రీనగర్‌ కాలనీల్లో పరిశీలించారు.

శ్రావణపల్లి బొగ్గుగనికి మోక్షం కలిగేనా?

శ్రావణపల్లి బొగ్గుగనికి మోక్షం కలిగేనా?

మంచిర్యాల జిల్లా నెన్నెల మండలంలోని శ్రావణపల్లి బొగ్గు గని అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. కేంద్రప్రభుత్వం తాడి చర్ల-2 బొగ్గు బ్లాక్‌ను సింగరేణికి కేటాయించడంతో శ్రా వణపల్లి గనిపై ఆశలు చిగురిస్తున్నాయి.

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయం

ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయంగా చేస్తుందని బడుగు బలహీనవర్గాల లక్ష్యంగా పని చేస్తు న్నామని ఖానాపూర్‌ ఎమ్మెల్యే వెడ్మబొజ్జు పటేల్‌ అన్నారు. గురువారం మండల కేంద్రంలోని జ్యోతి ఫంక్షన్‌హాల్‌లో ఎస్‌ఐఆర్‌పై బీఎల్‌ఏలకు కాంగ్రెస్‌ పార్టీ కార్యకర్తల సమీక్ష సమావేశం నిర్వహించారు.

సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

సర్వేతో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

భూముల రీసర్వే ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించి భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం సబ్బితం పంచాయతీ కార్యా లయంలో నిర్వహించిన గ్రామసభలో పాల్గొన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ భూభారతి పోర్టల్‌ ద్వారా ఇప్పటికే పలు సమస్యలు పరిష్కారమయ్యా యన్నారు.

ఆయిల్‌పామ్‌ సాగు  లాభదాయకం

ఆయిల్‌పామ్‌ సాగు లాభదాయకం

ఆయిల్‌పామ్‌ సాగు లాభదాయ కమైన పంటగా నిలుస్తోందని కలెక్టర్‌ హేమంత కేశవ్‌పాటిల్‌ అన్నారు.

స్వయం ఉపాధి అవకాశాలతో ఆర్థికంగా ఎదగాలి

స్వయం ఉపాధి అవకాశాలతో ఆర్థికంగా ఎదగాలి

స్వయం ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా ఎదగాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో యూనియన్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. స్వయం ఉపాధి శిక్షణలో తొలి బ్యాచ్‌లో 1200 మంది శిక్షణ పొందడం అభినందనీయమని తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి