• Home » Telangana

తెలంగాణ

Today CM Revanth Cabinet Meeting: కేసీఆర్ విమర్శలు.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి

Today CM Revanth Cabinet Meeting: కేసీఆర్ విమర్శలు.. రంగంలోకి సీఎం రేవంత్ రెడ్డి

బీఆర్ఎస్ చీఫ్ కేసీఆర్ విమర్శలు నేపథ్యంలో కౌంటర్ ఇచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమాయత్తమవుతున్నారు. అందుకోసం కేబినెట్‌తో ఆయన సోమవారం సమావేశం కానున్నారు.

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

Road Accident: ఘోర రోడ్డు ప్రమాదం.. ముగ్గురు మృతి

మంచిర్యాలలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృత్యువాతపడ్డారు. మహారాష్ట్ర నుంచి కూలీలతో వస్తున్న బొలేరో వాహనాన్ని లారీ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.

Hyderabad: హైదరాబాద్‌లో అక్రమార్కుల తిష్ఠ.. నిర్లక్ష్యం నీడలో నిఘా

Hyderabad: హైదరాబాద్‌లో అక్రమార్కుల తిష్ఠ.. నిర్లక్ష్యం నీడలో నిఘా

ఎస్ఆర్ఆర్త్వో, డీఆర్ఎ, ఐబీ పోలీసుల నిఘా కొరవడడంతో విదేశాలకు చెందిన కొందరు అక్రమార్కులు నగరంలో తిష్ఠవేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. కొంతమంది స్వదేశీ నేరగాళ్లతో కలిసి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించి ఐడెంటిటీ మార్చుకుంటున్నారు.

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టు‌కు మరోసారి బాంబు బెదిరింపులు..

Shamshabad Airport: శంషాబాద్ ఎయిర్‌పోర్టు‌కు మరోసారి బాంబు బెదిరింపులు..

శంషాబాద్ విమానాశ్రయంలో మరోసారి బాంబు బెదిరింపులు కలకలం రేపాయి. దీంతో నెదర్లాండ్ వెళ్లే ఓ ఫ్లైట్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేశారు విమానయాన అధికారులు.

High Tension In Damravanch: దామరవంచలో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

High Tension In Damravanch: దామరవంచలో ఉద్రిక్తత.. భారీగా పోలీసుల మోహరింపు

పంచాయతీ ఎన్నికల్లో గెలుపొందిన అభ్యర్థుల ప్రమాణ స్వీకార కార్యక్రమం సోమవారం జరగనుంది. ఈ సందర్భంగా మహబూబాబాద్ జిల్లాలోని దామరవంచ గ్రామంలో పోలీసులు భారీగా మోహరించారు.

KCR Warns Congress: వస్తున్నా.. తోలు తీస్తా!

KCR Warns Congress: వస్తున్నా.. తోలు తీస్తా!

ఇప్పటివరకు ఓ లెక్క.. రేపటి నుంచి మరో లెక్క. నేనే వస్తున్నా.. తోలు తీస్తా. ప్రజలతో కలిసి కాంగ్రెస్‌ భరతం పడతా అని బీఆర్‌ఎస్‌ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెచ్చరించారు....

Chief Minister Revanth Reddy: రోడ్డు మీద కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం రా!

Chief Minister Revanth Reddy: రోడ్డు మీద కాదు.. అసెంబ్లీలో చర్చిద్దాం రా!

కృష్ణా జలాల విషయంలో ఉమ్మడి రాష్ట్రంలో కంటే కేసీఆర్‌ పదేళ్ల పాలనలోనే తెలంగాణకు ఎక్కువ అన్యాయం జరిగింది. కృష్ణా జలాల్లో ఏపీకి....

BJP Telangana president N. Ranchandra Rao: బీఆర్‌ఎస్‌‌ను రాష్ట్ర ప్రజలు మరిచిపోయారు

BJP Telangana president N. Ranchandra Rao: బీఆర్‌ఎస్‌‌ను రాష్ట్ర ప్రజలు మరిచిపోయారు

రాష్ట్రంలో బీఆర్‌ఎ్‌సకు భవిష్యత్తు లేదని, ఆ పార్టీని రాష్ట్ర ప్రజలు మరచిపోయారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.రాంచందర్‌రావు పేర్కొన్నారు...

TPCC Leader Jaggareddy: సోనియాగాంధీకి ఆరు గ్యారెంటీలపై లేఖ రాయడం కాదు..ముందు ప్రధాని మోదీకి లేఖ రాయి

TPCC Leader Jaggareddy: సోనియాగాంధీకి ఆరు గ్యారెంటీలపై లేఖ రాయడం కాదు..ముందు ప్రధాని మోదీకి లేఖ రాయి

కాంగ్రెస్‌ పార్టీ ఆరు గ్యారెంటీలపై సోనియాగాంధీకి లేఖ రాసిన కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. దానికి ముందు ఎన్నికల ముందు మోదీ ఇచ్చిన హామీల అమలుపై లేఖ రాస్తే బాగుండేదని టీపీసీసీ....

Minister Uttam Kumar Reddy: మీ పాలనలోనే అన్యాయం

Minister Uttam Kumar Reddy: మీ పాలనలోనే అన్యాయం

నీటిపారుదల ప్రాజెక్టులపై ఉద్యమాలు చేయడం కాదు... ముందు చేసిన తప్పులకు తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలని బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి డిమాండ్‌ చేశారు....



తాజా వార్తలు

మరిన్ని చదవండి