ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సారథ్యంలోని ప్రజా ప్రభుత్వం మంగళవారంతో (సెప్టెంబర్ 1నాటికి) వెయ్యి రోజుల మైలురాయిని పూర్తిచేసుకుంటోంది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలనను అందించడం, సంక్షేమానికి, సామాజిక న్యాయానికి పెద్దపీట వేయడం.. రైతు, యువజన, మహిళా శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇస్తూ.. రాష్ట్ర సంపదను పెంచడమే లక్ష్యంగా ప్రజాపాలన దూసుకుపోతోందని ప్రభుత్వం ప్రకటించింది
ఆయన హైదరాబాద్ శివార్లలోని ఒక ఏసీపీ.. కీలకమైన ప్రాంతం కావడంతో భూముల సెటిల్మెంట్లకు దిగారు.. అందుకోసం ఓ న్యాయవాదితో సొంతంగా ఓ బృందాన్నే ఏర్పాటు చేసుకున్నారు.
భారీ వర్షాలు కురవాల్సిన ఆగస్టులో అంతంత మాత్రంగానే వర్షాలు పడటంతో తెలంగాణలో సగానికిపైగా జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది.
విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఉపాధ్యాయుడే వారి పాలిట కీచకుడిగా మారాడు. తరగతి గదిలో బాలికలతో ద్వంద్వార్థపు మాటలు మాట్లాడుతూ, వారిని అనుచితంగా తాకుతూ అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడు.
ఖమ్మం జిల్లాలో అరుదైన ‘టైటా’ జాతికి చెందిన గుడ్లగూబ ప్రత్యక్షమైంది.
‘వీర్యదానం’.. ఈ అంశం గురించి ఒకప్పుడు మాట్లాడటానికి కూడా సంకోచించేవారు. కానీ, ఇప్పుడది దేశంలో రూ.వేల కోట్ల వ్యాపారంగా మారింది. మారుతున్న జీవనశైలి, పని ఒత్తిడి, ఆలస్యపు వివాహాలు, ఆహారపు అలవాట్ల వల్ల పురుషుల్లో సంతానలేమి సమస్యలు నానాటికీ తీవ్రమవుతున్నాయి.
బాలికపై అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న మజ్లిస్ ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ అదృశ్యమయ్యారు. ఆయనతో ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయించేందుకు పార్టీ నేతలు ప్రయత్నించగా..
హైదరాబాద్ సమీపంలోని పహాడీషరీఫ్ పోలీసు స్టేషన్ పరిధిలో ఒక నర్సు దారుణ హత్యకు గురయ్యారు. తుక్కుగూడలోని ప్రైమ్కేర్ ఆస్పత్రిలో పనిచేస్తున్న నర్సు శుక్రవారం రాత్రి తన విశ్రాంతి గదిలో హత్యకు గురయ్యారు.
హైదరాబాద్కు చెందిన ప్రముఖ వ్యాపారవేత్త అశోక్ వేములపల్లి కుమారుడు రోహిత్ వివాహం చెన్నైకి చెందిన అక్కినేని రవిశంకర్ ప్రసాద్ కుమార్తె అంజలితో ఆదివారం ఘనంగా జరిగింది.
మంత్రి కొండా సురేఖ, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డిలపై క్రమశిక్షణ చర్యలకు సంబంధించి కాంగ్రెస్ అధిష్ఠానం ఈ వారంలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలకు ముందుగానే దీనికి ఒక ముగింపు పలకాలన్న భావనలో ఉన్నట్లు సమాచారం. కొండా సురేఖ, చిన్నారెడ్డిపై కఠినంగానే చర్యలు తీసుకుని.. క్రమశిక్షణ విషయంలో మిగిలిన నాయకులకు స్పష్టమైన సంకేతాన్నివ్వాలన్న యోచనలో అధిష్ఠానం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి