Home » Telangana
ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ కొడుకు బొత్స సందీ్పపై ఉన్న ఫోర్జరీ కేసు వివరాలను సమర్పించాలని తెలంగాణ హైకోర్టు
నేను ప్రచారం చేయకుండా 48 గంటల నిషేధం విధించిన భారత ఎన్నికల సంఘం, నా పేగులు మెడలో వేసుకుంటా.. కనుగుండ్లు పీకుతానన్న రేవంత్ రెడ్డిపై ఎందుకు నిషేధం విధించలేదు?’
కేంద్రంలో బీజేపీ మళ్లీ అధికారంలోకి వస్తే రేవంత్రెడ్డికి ముఖ్యమంత్రి సీటు పోతుందనే భయం పట్టుకుందని కరీంనగర్ ఎంపీ అభ్యర్థి బండి సంజయ్కుమార్ అన్నారు. బుధవారం
సంగారెడ్డి మునిసిపల్ వైస్ చైర్పర్సన్ లత విజయేందర్రెడ్డి ఇంటితోపాటు మరికొందరు బీఆర్ఎస్ నాయకుల ఇళ్లల్లో
సైబర్ నేరగాళ్లకు సహకరిస్తున్న కీలక ఏజెంట్ను సైబర్ సెక్యూరిటీ బ్యూరో పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. నిర్మల్ జిల్లా భైంసాకు చెందిన ప్రణయ్ షిండే మరికొంత మందితో కలిసి ముఠా ఏర్పాటు
నకిలీ పత్రాలతో పాటు నకిలీ వంశస్తులను కూడా సృష్టించి కోట్ల విలువైన ప్లాట్లను స్వాహా చేస్తున్న ఓ ముఠా గుట్టును జిల్లా సీసీఎస్ పోలీసులు రట్టు చేశారు. ఈ వివరాలను సంగారెడ్డి ఎస్పీ చెన్నూరి రూపేష్ వెల్లడించారు.
లోక్సభ ఎన్నికలవేళ వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ (19 కిలోలు)ధరను ఆయిల్ కంపెనీలు బుధవారం రూ.19మేర తగ్గించాయి.
ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని పేర్కొంటూ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్పై ఎన్నికల సంఘం (ఈసీ) చర్యలు చేపట్టింది. ఆయన ఎన్నికల ప్రచారంపై 48 గంటల పాటు నిషేధం విధించింది.
ఆర్టీసీలో డ్రైవర్ల కొరత కారణంగా డబుల్ డ్యూటీ చేసే వారికి రోజుకు అదనంగా రూ.వెయ్యి చెల్లించాలని నిర్ణయించినట్లు
ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఐసెట్ దరఖాస్తు గడువును ఈ నెల 7వ తేదీ వరకు పొడిగిస్తూ ఆ సెట్