• Home » Telangana

తెలంగాణ

రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలి

రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలి

జనగామలో ఈనెల 28, 29న నిర్వహించనున్న రాష్ట్ర విద్యా సదస్సును విజయవంతం చేయాలని టీఎస్‌యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి జంగిటి రాజు అన్నారు.

సింగరేణి అమ్మేందుకు కుట్రలు

సింగరేణి అమ్మేందుకు కుట్రలు

సింగరేణి సంస్థను అమ్మ డానికి కాంగ్రెస్‌, ఏఐటీయూసీ, ఐఎన్‌టీయూసీ నాయకులు కుట్రలు పన్ను తున్నారని కార్మిక సంఘాల ఐక్య వేదిక నాయకులు రియాజ్‌ అహ్మద్‌, ఐ కృష్ణ ఆరోపించారు.

ఓసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి

ఓసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలి

ఈడబ్ల్యుఎస్‌ రిజర్వేషన్ల అమలుకు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఓసీ కమిషన్‌ ఏర్పాటు చేయాలని ఓసీ సామాజిక సంక్షేమ సంఘాల సమాఖ్య జాతీయ అధ్యక్షుడు పోలాడి రామారావు అన్నారు.

నిరుపేదలకు ఇండ్లు కట్టించే బాధ్యత నాదే...

నిరుపేదలకు ఇండ్లు కట్టించే బాధ్యత నాదే...

రామగుండం కార్పొరేషన్‌లో నిరుపేదలకు ఇండ్లు కట్టించే బాధ్యత తనదేనని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. గురువారం తెల్లవారుజామున బైక్‌పై పలు డివిజన్లలో పర్యటిస్తూ ప్రజా సమస్యలను తెలుసుకుని అధికారులతో మాట్లాడి అక్కడికక్కడే పరిష్కరించారు.

ప్రారంభమైన సమ్మక్క - సారలమ్మ మొక్కులు

ప్రారంభమైన సమ్మక్క - సారలమ్మ మొక్కులు

రెండేళ్లకో సారి వచ్చే సమ్మక్క-సారలమ్మ జాతర సందడి కోల్‌ బెల్ట్‌లో నెల రోజుల ముందు నుంచే మొదలైంది. జనవరి 27, 28, 29తేదీల్లో సమ్మక్క జాతర జరగనుంది. కోల్‌బెల్ట్‌ ప్రాంతంలో ప్రతీ ఇంటిలో వన దేవతలను కొల వడం ఆనవాయితీ.రెండు రోజుల నుంచి రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో సమ్మక్క-సాలరమ్మ మొక్కులు మొదలయ్యాయి.

క్రీస్తుమార్గం నేటి సమాజానికి అనుసరణీయం

క్రీస్తుమార్గం నేటి సమాజానికి అనుసరణీయం

ప్రేమ, దయ, కరుణ, శాంతి, మానవీయత కోసం తన జీవితాన్ని త్యాగం చే సిన ఏసుక్రీస్తు చూపిన మార్గం నేటి సమా జానికి అనుసరణీయమని ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

హిందువులంతా సంఘటిత శక్తిగా మారాలి

హిందువులంతా సంఘటిత శక్తిగా మారాలి

హిందువులందరూ సంఘటిత శక్తిగా మారితేనే జిహాదీలకు గుణపాఠం నేర్పగలమని వీహెచ్‌ పీ జిల్లా అధ్యక్షుడు అల్లూరి ఫణిమోహన్‌ రావు అన్నారు.

మాజీ ప్రధాని వాజపేయి సేవలు చిరస్మరణీయం

మాజీ ప్రధాని వాజపేయి సేవలు చిరస్మరణీయం

అన్నివర్గాల ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ పాలన సాగించిన అటల్‌ బిహారీ వాజపేయి సుపరిపాలనకు ఆద్యుడుగా ప్రజామన్ననలు పొందారని బీజేపీ రాష్ట్ర కౌన్సిల్‌ సభ్యుడు బం డల వెంకట్రాములు అన్నారు.

శాంతికి ప్రతిరూపం ఏసుక్రీస్తు

శాంతికి ప్రతిరూపం ఏసుక్రీస్తు

ప్రపంచ శాంతికి ప్రతిరూపం ఏసుక్రీస్తు అని పాలమూరు పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు.

ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి

ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి

గ్రామంలో ప్రజాసమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని శిర్సనగండ్ల సర్పంచ్‌ రామస్వామి అ న్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి