తెల్లవారుజామున చలిగా ఉందని కారులో హీటర్ వేసుకోవడమే ప్రమాదాన్ని కొనితెచ్చింది. హఠాత్తుగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమవ్వగా..
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కురుస్తున్న వేళ మితిమీరిన వేగంతో....
కోకాపేట నియోపోలీ్సలో మూడో విడత భూముల వేలం ప్రక్రియ బుధవారం విజయవంతంగా ముగిసింది. ఈ విడతలో ఎకరం సగటు ధర రూ.137..36 కోట్లు పలకడం విశేషం....
పంచాయతీ ఎన్నికల తొలి విడతలో ముగ్గురు మహిళలు ఏకగ్రీవంగా సర్పంచులుగా ఎన్నికయ్యారు.
పంచాయతీ ఎన్నికల్లో తొలి విడత పోరు లెక్క తేలింది.
స్థానిక సంస్థల రాజ కీయ వేడి రాజుకుంది.
పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో జిల్లా పోలీసు యంత్రాంగం గ్రామాల్లో పటిష్ట నిఘా ఏర్పాటు చేసింది.
హిందూ దేవుళ్లపై రాష్ట్ర ముఖ్య మంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలు అర్థరహితమని బీజేపీ పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్ అన్నారు.
మొబైల్ ఫోన్లు పోయినా, చోరీకి గురైనా బాధితులందరు సైర్ అప్లికేషన్ను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ మహేష్ బీగీతే అన్నారు.
గ్రామపంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కమినషర్ రాణి కుముదిని ఆదేశించారు.