• Home » Telangana

తెలంగాణ

Karimnagar:  బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి

Karimnagar: బీసీలకు 42శాతం రిజర్వేషన్‌ అమలు చేయాలి

సుభాష్‌నగర్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్‌ లేకుండా ఎన్నికలు నిర్వహించడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆది మల్లేశం పటేల్‌, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్‌ అన్నారు.

Karimnagar:  పంచాయతీరాజ్‌ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

Karimnagar: పంచాయతీరాజ్‌ చట్టంపై అవగాహన కలిగి ఉండాలి

తిమ్మాపూర్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): సర్పంచ్‌లు పంచాయతీ రాజ్‌ చట్టంపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని జిల్లా అడిషనల్‌ కలెక్టర్‌ అశ్విని తానాజీ వాఖడే అన్నారు.

 Karimnagar:   ఆరోగ్య సంరక్షకులకు వ్యాక్సినేషన్‌

Karimnagar: ఆరోగ్య సంరక్షకులకు వ్యాక్సినేషన్‌

సుభాష్‌నగర్‌, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య సంరక్షకుల కోసం అడల్ట్‌ వ్యాక్సినేషన్‌ కార్యక్రమం చేపట్టినట్లు డీఎంహెచ్‌వో డాక్టర్‌ వెంకటరమణ అన్నారు.

Karimnagar: తెగుళ్లబారిన వరి పంట

Karimnagar: తెగుళ్లబారిన వరి పంట

చిగురుమామిడి, ఫిబ్రవరి 20 (ఆంద్రజ్యోతి): యాసంగి వరిలో తెగుళ్లు సోకి పంట ఎండిపోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఆగని అక్రమ నిర్మాణాలు

ఆగని అక్రమ నిర్మాణాలు

మంచిర్యాల జిల్లా కేంద్రంలో అక్రమ నిర్మాణాలకు అడ్డూ, అదుపులేకుండా పోతోంది. ఓ వైపు మున్సిపల్‌ అధికారులు అక్రమ కట్టడాలపై కొరఢా ఝళిపిస్తుండగా, మరోవైపు నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తుల భవనాలు వెలుస్తుండటం గమనార్హం.

దివ్యాంగులను ప్రభుత్వం ఆదుకుంటుంది

దివ్యాంగులను ప్రభుత్వం ఆదుకుంటుంది

దివ్యాంగులను ప్రభుత్వం అన్ని విధాల ఆదుకుంటుందని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

పేదల సొంతింటి కల నిజం చేయడమే లక్ష్యం

పేదల సొంతింటి కల నిజం చేయడమే లక్ష్యం

పేదల సొంతింటి కల ను నిజం చేయడమే కాంగ్రెస్‌ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

పాఠశాలల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి

పాఠశాలల్లో అభివృద్ధి పనులు త్వరగా పూర్తిచేయాలి

జిల్లాలో పీఎంశ్రీ పథకం కింద ఎంపికైన పాఠశాలల్లో చేపట్టిన అభి వృద్ధి పనులను త్వరగా పూర్తి చేయాలని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

విద్యార్థులకు డిజిటల్‌ బోధన తప్పనిసరి

విద్యార్థులకు డిజిటల్‌ బోధన తప్పనిసరి

ప్రతీ పాఠశాలలో విద్యార్థులకు సాంకేతికతను అందిపుచ్చుకుని ఉపాధ్యాయులు డిజిటల్‌ బోధ న చేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా విద్యాశాఖాధికారి విజయలక్ష్మి పేర్కొన్నారు.

విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు చర్యలు చేపట్టాలి

విద్యార్థుల సంఖ్య పెరుగుదలకు చర్యలు చేపట్టాలి

రాబోయే విద్యాసంవత్సరానికి వి ద్యార్థుల సంఖ్య పెరుగుదలకు అనుగుణంగా తగు రీతిన ప్రచారం కోసం చర్యలు చేపట్టాలని రాష్ట్ర విద్యా కమిషన్‌ చైర్మన్‌ ఆకునూరి మురళి అన్నా రు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి