• Home » Telangana

తెలంగాణ

30 వేల మందికి ‘భూసార వలంటీర్లు’గా శిక్షణ

30 వేల మందికి ‘భూసార వలంటీర్లు’గా శిక్షణ

రాష్ట్రంలో భూసార పరీక్షలను ప్రోత్సహించి, ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టిందని వ్యవసాయ ...

నంబర్‌ వన్‌గా తెలంగాణ ఆడిటింగ్‌ విధానం

నంబర్‌ వన్‌గా తెలంగాణ ఆడిటింగ్‌ విధానం

ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌లో అత్యుత్తమ ప్రమాణాలతో తెలంగాణ ఆడిటింగ్‌ విభాగం దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

గురుకుల అడ్మిషన్లలో పైరవీలకు తావులేదు

గురుకుల అడ్మిషన్లలో పైరవీలకు తావులేదు

రాష్ట్రంలోని దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు.

పెట్టుబడులు పెట్టేవారికి సహకరిస్తాం: సీఎస్‌

పెట్టుబడులు పెట్టేవారికి సహకరిస్తాం: సీఎస్‌

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే కంపెనీలకు ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా సహకరిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు చెప్పారు.

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు

కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇకపై ప్రతి నెలా ఒకటో తేదీనే వారికి జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యులర్‌ జారీ చేసింది.

రాష్ట్రంలో నక్సలిజం లేదు

రాష్ట్రంలో నక్సలిజం లేదు

రాష్ట్రంలో నక్సలిజం ప్రాబల్యం లేదని తెలంగాణ డీజీపీ బీ శివధర్‌రెడ్డి అన్నారు. ప్రస్తుతం ఆరుగురు మావోయిస్టులు మాత్రమే ఉన్నారని, వారు కూడా త్వరలోనే లొంగిపోతారని చెప్పారు.

ధాన్యం ధర ఎందుకు తగ్గించారు?

ధాన్యం ధర ఎందుకు తగ్గించారు?

ధాన్యం నాణ్యత బాగున్నా అకారణంగా ధర ఎందుకు తగ్గించారు? అని నల్లగొం డ జిల్లా మిర్యాలగూడలోని మిల్లర్లను రైతులు ప్రశ్నించారు.

పేదల భూములే దొరికాయా?

పేదల భూములే దొరికాయా?

ప్రజలకు ఇచ్చిన హామీల అమలును గాలికొదిలేసి.. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పేదల భూములపై పడిందని, పరిశ్రమలకు భూ ేసకరణ పేరుతో

హరీశ్‌ రావు అరెస్టు

హరీశ్‌ రావు అరెస్టు

వికారాబాద్‌ జిల్లా పరిగి పర్యటనకు వెళ్లకుండా బీఆర్‌ఎస్‌ నేత, మాజీ మంత్రి హరీశ్‌రావును పోలీసులు అడ్డుకుని అరెస్టు చేశారు. ఇండస్ట్రియల్‌ పార్కు కోసం తమ భూములు...

మీతో చర్చకు దిగను

మీతో చర్చకు దిగను

తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వ పనితీరుపై సీఎం రేవంత్‌రెడ్డితో తాను చర్చకు దిగాలనుకోవడం లేదని కేరళం ముఖ్యమంత్రి పినరాయి విజయన్‌ అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి