డీమార్ట్, బిగ్ బజార్ లాంటి హైపర్ మార్కెట్లకు పోటీగా కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహిళా......
న్యూఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ...
హైదరాబాద్ మెట్రో రైలు ప్రాజెక్టు రూ.13,600 కోట్ల భారీ నిర్వహణ మూలధన మార్పిడి (వర్కింగ్ క్యాపిటల్ రీఫైనాన్సింగ్) రుణాన్ని దక్కించుకుంది.
మహేశ్వరం భూదాన్ భూముల అక్రమ బదిలీలు, ధరణిలో రికార్డుల మార్పులు, నిషేధిత భూముల రిజిస్ట్రేషన్ వ్యవహారంలో సీనియర్ ఐఏఎస్....
కృష్ణా జలాల గరిష్ఠ వినియోగం కోసం కృష్ణా, భీమా నదులపై ఉమ్మడి బ్యారేజీలు నిర్మించే అంశంపై తెలంగాణ, కర్ణాటక మంత్రులు సోమవారం చర్చలు జరిపారు.
రాష్ట్రంలో భానుడి మృత్యుకేళి కొనసాగుతోంది. ఎండల తీవ్రతకు ప్రజలు తల్లడిల్లిపోతున్నారు. సోమవారం నుంచి రోహిణి కార్తె ప్రారంభం కావడంతో ఎండలు మరింత పెరిగాయి...
రాష్ట్రంలో సోమవారం పలుచోట్ల గాలివాన బీభత్సం సృష్టించింది. ఐకేపీ కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం, మక్కలు తడిసిపోయాయి. గాలిదుమారానికి తోటపంటలు, భారీ చెట్లు, విద్యుత్ స్తంభాలు...
రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరానికి గాను పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ (ఫ్రెష్, రెన్యూవల్) దరఖాస్తుల గడువును ఈనెల 31 వరకు...
పిల్లలంతా ఎంచక్కా యూనిఫామ్లు వేసుకుని.. బస్సులో ప్రైవేటు బడికి కాకుండా సర్కారీ బడికి వెళ్లడం ఎక్కడైనా చూశారా? ప్రాథమిక స్థాయి నుంచే ఇంగ్లిష్ మీడియం..
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఇంటిగ్రేటెడ్ స్కూళ్ల ఏర్పాటులో తమ వంతు సహకారం అందించేందుకు అమెరికన్ తెలుగు అసోసియేషన్...