ఆర్ఆర్ఆర్ ఉత్తర భాగానికి అనుమతులు ఇవ్వాలని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కోరారు. ఇప్పటికే 95 శాతం భూసేకరణ పూర్తయిందని, పనుల ప్రారంభానికి..
రాజకీయాలను కేవలం ఎన్నికల సమయానికే పరిమితం చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చెప్పారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావివ్వకూడదన్నారు.
చిన్నతనంలోనే శారీరక, మానసిక లోపాలతో పుట్టిన పిల్లలకు భవిత కేంద్రాలు భరోసా కల్పిస్తున్నాయి
ఉపాధిహామీ పథకంలో పారదర్శకత పెంచడంతోపాటు అక్రమాలకు అడ్డుకట్ట వేసేందుకు కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ రోజ్గార్ గ్యారెంటీ, ఆజీవి కా మిషన్(వీబీ-జీ-రాంజీ)ను నూతన పథకాన్ని అమల్లోకితీసుకొచ్చింది.
ప్రసిద్ధ శైవక్షేత్రం చెర్వుగట్టు పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో లక్ష పుష్పార్చన మంగళవారం వైభవంగా నిర్వహించారు.
నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో వానాకాల ప్రారంభంలో రెండు, మూడు భారీ వర్షాలు కురియడంతో ముందస్తు దుక్కులు దున్నుకున్న రైతులు పత్తి విత్తనాలు విత్తుకున్నారు.
యాదాద్రిభువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం) మండలంలో విధులకు రాకున్నా నెలనెలా వేతనం తీసుకుంటున్న వైనం వెలుగుచూసింది. పూర్తి వివరాల్లోకి వెళితే ఆత్మకూరు(ఎం) మండల కేంద్రంలోని ఉపాధిహామీ కార్యాలయంలో ఈసీ(ఇంజనీరింగ్ కన్సల్టెంట్)గా జీ శ్రీనివాస్ విధులు నిర్వహిస్తున్నాడు. కాగా రోజూ హాజరు రిజిస్టర్లో సంతకం చేసి తిరిగి వెళ్లిపోతున్నాడు.
నల్లగొండ జిల్లా మిర్యాలగూడపట్టణంలోని సాగర్రోడ్డులోని మ్యాట్రిక్ ఎలకా్ట్రనిక్స్ దుకాణంలో మంగళవారం అగ్నిప్రమాదం జరిగింది. దుకాణ యజమాని, వనటౌన పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఎలకా్ట్రనిక్స్ దుకాణం పైఅంతస్తు పెంట్హౌజ్లో షార్ట్సర్క్యూట్ సంభవించడంతో మంటలు చెలరేగాయి. కొద్ది నిమిషాల వ్యవధిలో మంటలు విస్తరించి దుకాణంలో అలుముకోవడంతో ప్రమాదం తీవ్రత పెరిగింది.
వర్షం నీటి సంరక్షణ లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జల్ సంచయ్ జనభాగీదారి (జేఎ్సజేబీ) 3.0లో ప్రజలంతా భాగస్వాములు కావాలని మునిసిపల్ చైర్పర్సన తంగేళ్లపల్లి శ్రీవాణి అన్నారు.
పోచంపల్లి పట్టణ సమగ్రాభివృద్ధే లక్ష్యంగా కృషి చేస్తున్నట్లు భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్కుమార్రెడ్డి అన్నారు.