• Home » Telangana

తెలంగాణ

చర్లపల్లి- పాట్నా మధ్య 30 వేసవి ప్రత్యేక రైళ్లు

చర్లపల్లి- పాట్నా మధ్య 30 వేసవి ప్రత్యేక రైళ్లు

వేసవిలో ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని చర్లపల్లి నుంచి బిహార్‌లోని పాట్నాకు 30 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది.

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకుల మృతి

హైదరాబాద్‌లోని వనస్థలిపురం ప్రాంతంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మద్యం మత్తులో ఉన్న వ్యక్తి.. ర్యాష్‌గా కారు డ్రైవింగ్ చేస్తూ బైక్‌ను ఢీ కొట్టాడు. ఈ ప్రమాదంలో బైక్‌పై ఉన్న ఇద్దరు యువకులు మృతి చెందారు.

అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్

అమెరికా నుంచి హైదరాబాద్ చేరుకున్న కేటీఆర్

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వారం రోజుల అమెరికా పర్యటన ముగించుకుని హైదరాబాద్‌కు చేరుకున్నారు. నేడు ఆయన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ను కలవనున్నారు.

తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా రేవంత్‌

తమిళనాడు ఎన్నికల్లో కాంగ్రెస్‌ స్టార్‌ క్యాంపెయినర్‌గా రేవంత్‌

తమిళనాడు ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్‌ తరఫున సీఎం రేవంత్‌రెడ్డి స్టార్‌ క్యాంపెయినర్‌గా పాల్గొననున్నారు. కాంగ్రెస్‌ తరఫున ఆయన్ను స్టార్‌ క్యాంపెయినర్‌గా ...

ఫ్యూచర్‌ సిటీపై స్టేకు ఎన్జీటీ నిరాకరణ

ఫ్యూచర్‌ సిటీపై స్టేకు ఎన్జీటీ నిరాకరణ

ప్రతిష్ఠాత్మకంగా తలపెట్టిన ఫ్యూచర్‌సిటీ అభివృద్ధి విషయమై నేషనల్‌ గ్రీన్‌ ట్రిబ్యునల్‌ (ఎన్జీటీ) చెన్నై ధర్మాసనంలో రాష్ట్ర ప్రభుత్వానికి ఊరట లభించింది.

30 వేల మందికి ‘భూసార వలంటీర్లు’గా శిక్షణ

30 వేల మందికి ‘భూసార వలంటీర్లు’గా శిక్షణ

రాష్ట్రంలో భూసార పరీక్షలను ప్రోత్సహించి, ఎరువుల వినియోగంపై రైతులకు అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం వినూత్న చర్యలు చేపట్టిందని వ్యవసాయ ...

నంబర్‌ వన్‌గా తెలంగాణ ఆడిటింగ్‌ విధానం

నంబర్‌ వన్‌గా తెలంగాణ ఆడిటింగ్‌ విధానం

ఆన్‌లైన్‌ ఆడిటింగ్‌లో అత్యుత్తమ ప్రమాణాలతో తెలంగాణ ఆడిటింగ్‌ విభాగం దేశంలోనే నంబర్‌ వన్‌గా నిలిచిందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పేర్కొన్నారు.

గురుకుల అడ్మిషన్లలో పైరవీలకు తావులేదు

గురుకుల అడ్మిషన్లలో పైరవీలకు తావులేదు

రాష్ట్రంలోని దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ప్రభుత్వ సంకల్పమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ అన్నారు.

పెట్టుబడులు పెట్టేవారికి సహకరిస్తాం: సీఎస్‌

పెట్టుబడులు పెట్టేవారికి సహకరిస్తాం: సీఎస్‌

రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకొచ్చే కంపెనీలకు ప్రభుత్వం తరఫున అన్నివిధాలుగా సహకరిస్తామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు చెప్పారు.

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు

ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు

కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇకపై ప్రతి నెలా ఒకటో తేదీనే వారికి జీతాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈమేరకు అన్ని ప్రభుత్వ శాఖలకు సర్క్యులర్‌ జారీ చేసింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి