భూభారతి పోర్టల్లోని భద్రతా లోపాలను సరిదిద్దేందుకు రెవెన్యూశాఖ సన్నద్ధమైంది. కోట్లాది మంది ప్రజల వ్యక్తిగత డేటాకు, రూ.వేల కోట్ల భూముల లావాదేవీలకు రక్షణ కవచంలా నిలిచేందుకు.....
రాష్ట్రంలోని రెండు వేర్వేరు ప్రాంతాల్లో లంచం తీసుకుంటూ ఒక ప్రైవేటు వ్యక్తితోపాటు ఐదుగురు వ్యక్తులు శుక్రవారం ఏసీబీకి చిక్కారు. వారిలో
నేరేడుచర్ల, ఫిబ్రవరి20 (ఆంధ్రజ్యోతి): రంజాన వేడుకలను ముస్లింలు ప్రశాంతంగా నిర్వహించుకోవాలని తహసీల్దార్ సురిగి సైదులు అన్నారు.
జిల్లా కేంద్రం భువనగిరి పట్టణాన్ని ఆదర్శ మునిసిపాలిటీగా తీర్చిదిద్దుతామని, అన్ని వార్డుల సమగ్ర అభివృద్ధి లక్ష్యంగా పని చేస్తామని భువనగిరి మునిసిపల్ చైర్ పర్సన తంగెళ్లపల్లి శ్రీవాణి అంటున్నారు.
: పల్లెల్లో దోమల తీవ్రత భారీగా పెరిగి ప్రజలు వ్యాధులబారిన పడుతున్నారు. మురుగు కాల్వలు, చెత్తాచెదారం, కంపచెట్లతో పల్లెల్లో దోమల బెడద విపరీతంగా పెరిగింది.
సూర్యాపేట జిల్లా పెనపహాడ్ మండలం ధర్మాపురం గ్రామంలోని పెద్దరామక్క చెరువులో శుక్రవారం గ్రామస్తులకు నీటి కుక్క కనిపించింది.
సూర్యాపేట జిల్లాలోని గౌరెళ్లి-కొత్తగూడెం జాతీయ రహదారి(930పీ)పై ప్రధాన పట్టణాల్లో తిరుమలగిరి ఒకటి. నిత్యం వాహనాల రాకపోకలతో రద్దీగా ఈ పట్టణంలో చౌరస్తా వాణిజ్య, వ్యాపారాలకు కేంద్ర బిందువు.
ప్రభుత్వ పథకాలు ప్రజలకు చేరువయ్యేందుకు, ప్రభుత్వ ఆలోచనలు తెలిసేలా రాష్ట్ర మంత్రి వర్గం కృషి చేస్తుంటుంది. ఎవరికి కేటాయించిన శాఖలను వారు సమీక్షిస్తూ, పర్యవేక్షిస్తూ క్షేత్రస్థాయికి చేరేలా చూస్తుంటారు.
నడకలో రాజసం, బలమైన శరీరం, అందమైన మోపురం, తీక్షనమైన కళ్లు, చూపరులను ఆకట్టుకునే రూపం ఒంగోలు జాతి గిత్తెల సొంతం. సూర్యాపేట జిల్లా మేళ్లచెర్వు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు కళ్లార్పకుండా చూడాలనిపించే ఈ గిత్తల పోటీలకు ప్రసిద్ధి.
సుభాష్నగర్, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): బీసీలకు 42 శాతం రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు నిర్వహించడం సరికాదని బీసీ సంక్షేమ సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు ఆది మల్లేశం పటేల్, బీసీ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు నర్సింగోజు శ్రీనివాస్ అన్నారు.