హైదరాబాద్ హిల్స్ రోడ్లు డెత్ స్పాట్లుగా మారుతున్నాయి. విశాలమైన రోడ్లు, ఏటవాలుగా వేగంగా తిరిగే మలుపులు మృత్యువుకు దారితీస్తున్నాయి.
హైదరాబాద్ నగరంలోని కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 35, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 55, బజ్జిమిర్చి 35, కాకరకాయ 38, బీరకాయ రూ.35లకు విక్రయిస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం ప్రొఫెసర్ నాగేశ్వర్ను హైదరాబాద్లోనే అరెస్ట్ చేయాలని ప్రయత్నిస్తోందని.. అదే జరిగితే ఏపీ సీఎం చంద్రబాబు ఇంటిని ముట్టడిస్తామని ...
తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవమైన జూన్ 2వ తేదీ నాటికి ఉద్యోగ, పెన్షనర్ల పీఆర్సీని ప్రకటించాలని, అలాగే ఈహెచ్ఎ్స పూర్తి..
రాష్ట్రాన్ని కుదిపేసిన ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తులో సిట్ మరో కీలక వ్యక్తిని విచారించింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితుడిగా భావిస్తున్న ....
జనగామ జిల్లా పాలకుర్తి ఇరిగేషన్ డీఈ గంటి శ్రీకాంత్.. ఓ కాంట్రాక్టర్ నుంచి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు.
మేకపిల్లకు మేత తెచ్చేందుకు వెళ్లిన ఓ మహిళపై వీధి కుక్కలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడిన ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయింది.
భూముల మార్కెట్ విలువల పెంపు మరికొన్ని రోజులు వాయిదా పడింది. పెంపును ప్రభుత్వం తొలుత 26 (మంగళవారం) నుంచి అమలు చేయాలని భావించినప్పటికీ..
డీమార్ట్, బిగ్ బజార్ లాంటి హైపర్ మార్కెట్లకు పోటీగా కార్పొరేట్ తరహాలో మహిళా శక్తి సూపర్ బజార్లు ఏర్పాటు చేయడానికి ముందుకు రావాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి మహిళా......
న్యూఢిల్లీలోని రాష్ట్రపతిభవన్లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం సోమవారం ఘనంగా జరిగింది. వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన ప్రముఖులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ...