వైద్య ఆరోగ్యశాఖలో 7,267 పోస్టులను త్వరలోనే భర్తీ చేయనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఇందులో 1,623 స్పెషలిస్టు డాక్టర్లు....
పెళ్లి చేసుకోని వారికి ఆంజనేయుడు, రెండు పెళ్లిళ్లు చేసుకునే వారికి మరో దేవుడు, మందు తాగేవారికి మరో దేవుడు.. అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై......
హైదరాబాద్ పారిశ్రామిక భూముల మార్పు (హిల్ట్) విధానం పేరుతో సీఎం రేవంత్ రెడ్డి భారీ భూదందాకు తెర తీశారని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు....
విద్యాశాఖను కూడా తనవద్దే ఉంచుకున్న సీఎం రేవంత్రెడ్డి ఆ శాఖను సమర్థవంతంగా నిర్వహించడంలో పూర్తిగా ఫెయిల్ అయ్యారని మాజీమంత్రి....
అమెరికాలో స్థిరపడ్డ తెలంగాణవాసి అభినవ్ కందాళకు ప్రతిష్ఠాత్మక పురస్కారం దక్కింది. భౌతిక శాస్త్రం, సమాచార రంగాల్లో విశేష కృషిచేసి.....
మేడారం సమ్మక్క-సారలమ్మ దేవాలయానికి భక్తుల రద్దీ పెరిగింది. బుధవారం సుమారు 10వేల మందికి పైగా భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. జనవరి....
రాష్ట్రంలోని ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలు, పాఠశాలల విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.....
సంక్రాంతి నాటికి ధరణి పోర్టల్ను పూర్తిగా రద్దు చేసి.. రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల వివరాలన్నీ ఒకే పేజీలో ఉండేలా భూభారతి నూతన పోర్టల్ను అందుబాటులోకి తెస్తున్నాం....
తెల్లవారుజామున చలిగా ఉందని కారులో హీటర్ వేసుకోవడమే ప్రమాదాన్ని కొనితెచ్చింది. హఠాత్తుగా మంటలు చెలరేగి కారు పూర్తిగా దగ్ధమవ్వగా..
ఖమ్మం జిల్లా సత్తుపల్లి మండలం కిష్టారం వద్ద బుధవారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. దట్టమైన పొగమంచు కురుస్తున్న వేళ మితిమీరిన వేగంతో....