• Home » Telangana

తెలంగాణ

పంచాయతీలకు మరో రూ.387.53 కోట్లు

పంచాయతీలకు మరో రూ.387.53 కోట్లు

రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలకు 15వ ఆర్థిక సంఘం బకాయిల కింద కేంద్ర ఆర్థిక శాఖ రూ.387.53కోట్లు శుక్రవారం విడుదల చేసింది.

చూసొద్దామా రైతుబడి!

చూసొద్దామా రైతుబడి!

అన్నదాతల కోసం హైదరాబాద్‌లోని ఎన్టీఆర్‌ స్టేడియంలో ’రైతుబడి అగ్రిషో-3వ ఎడిషన్‌’ ఆకట్టుకుంటోంది. మూడు రోజుల పాటు జరగనున్న ఈ అగ్రి షోను మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి శుక్రవారం .....

తెలంగాణలో  ఏఐ స్టార్టప్‌ విలేజ్‌

తెలంగాణలో ఏఐ స్టార్టప్‌ విలేజ్‌

తెలంగాణలో ఏఐ స్టార్టప్‌ విలేజ్‌, హైదరాబాద్‌లో ఏఐ వార్‌రూమ్‌ ఏర్పాటు చేయడానికి తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు.

ఏఐ సమ్మిట్‌లో యూత్‌ కాంగ్రెస్‌ నిరసన

ఏఐ సమ్మిట్‌లో యూత్‌ కాంగ్రెస్‌ నిరసన

భారత్‌-అమెరికా వాణిజ్య ఒప్పందాన్ని నిరసిస్తూ ఏఐ ఇంపాక్ట్‌ సదస్సులో యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు అర్ధనగ్న ప్రదర్శన చేపట్టారు. శుక్రవారం...

ఉద్యోగాల మార్కెట్‌పై సునామీ లాంటిది ఏఐ

ఉద్యోగాల మార్కెట్‌పై సునామీ లాంటిది ఏఐ

కృత్రిమ మేధ (ఏఐ) ప్రవేశంతో ప్రపంచ వ్యాప్తంగా 40 శాతం ఉద్యోగాలకు ముప్పు ఉందని ఐఎంఎఫ్‌ చీఫ్‌ క్రిస్టాలినా జార్జియేవా చెప్పారు. ప్రారంభ స్థాయి ఉద్యోగాల విషయంలో...

రిటైర్డ్‌ ఐఏఎస్‌పై సీసీఎస్‌లో కేసు

రిటైర్డ్‌ ఐఏఎస్‌పై సీసీఎస్‌లో కేసు

ఇండోనేషియాలో ఇసుక మైనింగ్‌ చేసి, సింగపూర్‌కు రవాణా చేస్తామని.. ఎన్నారైని మోసగించి రూ.4.50 కోట్లు కాజేసిన మాజీ ఐఏఎస్‌..

త్వరలో ఎక్సైజ్‌ అధికారులకు ఆయుధాలు,శిక్షణ

త్వరలో ఎక్సైజ్‌ అధికారులకు ఆయుధాలు,శిక్షణ

స్మగ్లర్ల ఆగడాలను అరికట్టడంతో పాటు అధికారుల ఆత్మరక్షణ కోసం ఎక్సైజ్‌ శాఖకు ఆయుధాలు ఇచ్చే అంశం ప్రభుత్వ పరిశీలనలో...

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తాం

తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం చేస్తాం

తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం కచ్చితంగా న్యాయం చేస్తుందని, త్వరలోనే మంత్రివర్గ ఉప సంఘం వేస్తామని బీసీ సంక్షేమ, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

మహాలక్ష్మి స్మార్ట్‌ కార్డులకు పౌరసరఫరాల డేటా.!

మహాలక్ష్మి స్మార్ట్‌ కార్డులకు పౌరసరఫరాల డేటా.!

ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి సంబంధించి రాష్ట్ర మహిళలకు ప్రభుత్వం త్వరలోనే ‘మహాలక్ష్మి’ స్మార్ట్‌ కార్డులు అందించనుంది.

అమెరికా రాయబారి విందులో సీఎం

అమెరికా రాయబారి విందులో సీఎం

అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ శుక్రవారం సాయంత్రం ఢిల్లీలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విందుకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి