• Home » Telangana

తెలంగాణ

Mancherial:  పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి

Mancherial: పోలీసులు ప్రజలతో సత్సంబంధాలు కలిగి ఉండాలి

నెన్నెల, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ప్రతి పోలీసుకానిస్టేబుల్‌ గ్రామ పోలీసు అధికారిగా నిరంతరం పల్లె లను సందర్శించాలని డీసీపీ భాస్కర్‌ అన్నారు.

Mancherial:  ఆశగా.. ఆకాశం వైపు

Mancherial: ఆశగా.. ఆకాశం వైపు

హాజీపూర్‌, జూలై 15 (ఆంధ్రజ్యోతి): వానాకాలం మొదలై నెలన్నర గడుస్తున్నా వర్షాలు సరిగ్గా కురవకపోవడంతో రైతులంతా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి

ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి

రాష్ట్రం లోని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఆర్యవైశ్యుల అభివృద్ధికి కృషి చేస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య క్షుడు డాక్టర్‌ జిల్లెల చిన్నారెడ్డి అన్నారు.

జాడలేని వర్షం

జాడలేని వర్షం

ఈ ఏడాది వరుణదేవుడు కరుణ చూ పడం లేదు.

అద్దె వాహనాల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

అద్దె వాహనాల పెండింగ్‌ బిల్లులు చెల్లించాలి

జిల్లాలోని వి విధ ప్రభుత్వ శాఖల అధికారు లు ఉపయోగిస్తున్న అద్దె వాహ నాల పెండింగ్‌ బిల్లులు చెల్లించా లని ప్రభుత్వ అద్దె వాహన య జమానుల సంఘం జిల్లా అధ్యక్షు డు అశోక్‌ డిమాండ్‌ చేశారు.

జన జాగరణ యాత్రను విజయవంతం చేయాలి

జన జాగరణ యాత్రను విజయవంతం చేయాలి

నూతన పెన్షన్‌ విధానాన్ని రద్దు చేసి పాతపెన్షన్‌ విధానాన్ని అమలు చేయా లని కోరుతూ జూలై 16న కల్వకుర్తిలో నిర్వ హించే జన జాగరణ యాత్రను విజయవంతం చేయాలని టీఎస్‌సీపీఎస్‌ఈయూ జిల్లా ప్రధా న కార్యదర్శి లక్ష్మీనరసింహారావు కోరారు.

సర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి

సర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి

అధికారులు ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియను వేగవంతం చే యాలని అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్‌ చిక్కుడు వంశీకృష్ణ అన్నారు.

ప్రజాపాలనే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యం

ప్రజాపాలనే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యం

రాష్ట్రంలో ప్రజాపాలన అందిస్తూ అన్నివర్గాల అభ్యున్నతికి పాటుపడటమే కాంగ్రెస్‌ పార్టీ లక్ష్యమని ఎమ్మెల్యే కశిరెడ్డి నారాయణరెడ్డి అన్నారు.

kumaram bheem asifabad- గుడ్డు వడ్డించేందుకు గడ్డుకాలం

kumaram bheem asifabad- గుడ్డు వడ్డించేందుకు గడ్డుకాలం

పెరిగిన కోడి గుడ్ల ధరలు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజన నిర్వహణపై ప్రభావం చూపుతున్నాయి. నెల కిందట గుడ్డు ధర రూ.6.50గా ఉంది. ప్రస్తుతం హోల్‌సేల్‌లో రూ.7.50వరకు పలుకుతోంది. చిల్లర ధర రూ 8కి విక్రయిస్తున్నారు. ప్రభు త్వ విద్యార్థులకు వారంలో మూడు సార్లు ఉడుకబెట్టిన గుడ్డు ఇవ్వాలనేది ప్రభుత్వ

kumaram bheem asifabad- చైన్‌ స్నాచింగ్స్‌ కలకలం..

kumaram bheem asifabad- చైన్‌ స్నాచింగ్స్‌ కలకలం..

సిర్పూర్‌ నియోజకవర్గ పరిధి లో చైన్‌ స్నాచింగ్‌ ఘటనలు కలకలం రేపుతున్నాయి. ఇటీవల జరిగిన ఘటనలు ప్రజలను భయాందోళనకు గురి చేస్తున్నా యి. గతంలో గృహాలు, ఆలయాలు, దుకాణాలు, బస్టాండు, రైల్వేస్టేషన్లను అడ్డగా మార్చుకొని చోరీలకు పాల్పడిన సంఘటనలు ఉండగా, ఇప్పుడు మాత్రం మహిళలను టార్గెట్‌ చేస్తూ మెడలో ఉన్న బంగారాన్ని ఎత్తుకెళ్లుతున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి