హైదరాబాద్లో మరో ప్రపంచ సామర్థ్య కేంద్రం (జీసీసీ) ఏర్పాటు కానుందని ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. న్యూయార్క్లో....
తెలంగాణ రైతాంగంపై కేంద్రానికి చిత్తశుద్ధిలేదని పౌరసరఫరాలశాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. పంట ఉత్పత్తులకు మద్దతు ధర ప్రకటించి...
ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నదని వాతావరణశాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసింది. యుద్ధం ప్రభావంతో ...
రాష్ట్రంలో రైతులు పండించిన ప్రతి ధాన్యం గింజను కొనుగోలు చేస్తాం
రైత న్నలు వ్యవసాయంలో నూతన ఒరవడులకు శ్రీకారం చుట్టేలా వారికి సలహాలు సూచనలు ఇస్తూ వారి సంక్షేమం కోసం పాటుపడాలని ప్రభుత్వ విప్ వేముల వాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
బాల్య వివాహాలను నివా రించే బాధ్యత అందరిపై ఉందని డీడబ్ల్యువో లక్ష్మీరాజం, డీఎస్పీ నాగేంద్రచారి అన్నారు.
మాదక ద్రవ్యాల వినియోగా న్ని పూర్తిగా అరికట్టేందుకు వాటి వల్ల కలిగే నష్టాలను ప్రజలకు అవగా హన కల్పించేందుకు అన్నిశాఖల అధికారులు సమన్వయంతో పనిచేయా లని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అధికారులను అదేశించారు.
గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏ ఒక్క పథకాన్ని రద్దు చేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త పథకాలను అమలు చేస్తోందని, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు రెండు ఒకటై కాంగ్రెస్ ప్రభుత్వంపై చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తిప్పికొట్టాలని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వైద్య ఆరోగ్య శాఖలో కీలక విభాగం 104 లో పనిచేసిన ఉద్యోగుల పరిస్థితి అయోమయంగా మారింది. 104 సిబ్బంది ప్రధానంగా మారుమూల గ్రామాల ప్రజలు దీర్ఘకాలిక వ్యాధులకు గురైతే వారికి అవగాహన కల్పించడంతో పాటు మందులు అందజేస్తారు.
గ్రామపంచాయతీలకు 16వ ఆర్థిక సంఘం నిధులు విడుదలయ్యాయి. రాష్ట్రానికి రూ.9,968 కోట్లు కేటాయించారు. అయితే జిల్లా విషయానికొచ్చే సరికి 481 పంచాయతీలకు రూ.40 నుంచి రూ.50 కోట్ల నిధులు మంజూరు కానున్నాయి.