హెల్మెట్ ఆవశ్యకతపై సర్వేజనా ఫౌండేషన్ హైదరాబాద్లో వినూత్న కార్యక్రమం నిర్వహించింది. ఇందులో భాగంగా యమధర్మరాజు వేషధారణలోని వ్యక్తి హెల్మెట్ పెట్టుకోని వాహనదారులను అప్రమత్తం చేశాడు. ఒక తల పోతే ఇంకో తల రాదంటూ సరదా కామెంట్స్ చేశాడు.
హైదరాబాద్లో దారుణ ఘటన చోటు చేసుకుంది. రియల్ ఎస్టేట్ వ్యాపారిని కొందరు వ్యక్తులు విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హత్య చేశారు.
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్(జీహెచ్ఎంసీ) పరిధిలోకి మొత్తం 20 మునిసిపాల్టీలు, ఏడు కార్పొరేషన్లను విలీనం చేశారు. ఈ మేరకు దానికి సంబంధించిన పనులన్నీ బుధవారం రాత్రి పూర్తయ్యాయి. దీంతో ఆ ఏరియాలన్నీ జీహెచ్ఎంసీ పరిధిలోకి వస్తాయి. వివరాలిలా ఉన్నాయి.
పుష్ప-2 సినిమా విడుదల రోజున జరిగిన తొక్కిసలాటలో తీవ్రంగా గాయపడిన శ్రీతేజ్ పరిస్థితి దయనీయ స్థితిలో ఉంది. అటు శ్వాస తీసుకోలేడు.. అటు అన్నం తినలేక ఈ బాలుడు పడుతున్న బాధ అర్ణనాతీతం. సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన జరిగి ఏడాది కావస్తున్నా.. ఆ బాలుడు మాత్రం ఇంకా కోలుకోలేదు.
హైదరాబాద్ మహానగరంలోని ఆయా ఏరియాల్లో గురువారం విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు. విద్యుత్ లైన్ల మరమ్మతులు ఇతర కారణాల రీత్యా విద్యుత్ సరఫరాను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ రాష్ట్రానికి రెండు టర్ములపాటు తానే ముఖ్యమంత్రిగా కొనసాగుతానని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. బుధవారం పార్లమెంట్ ఆవరణలో ఆయన మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడుతూ.. కర్ణాటకలో సీఎం పదవి కోసం జరుగుతున్న పోటీ గురించి.....
సీఎం రేవంత్రెడ్డి హుస్నాబాద్ బహిరంగ సభలో సర్పంచ్లను ఎన్నుకునే విషయంపై పలు సామెతలు చెప్పి ప్రజలను ఆకట్టుకున్నారు....
గుజరాత్ అభివృద్ధికి కీలక సహకారం అందించినట్లే.. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కూడా పూర్తి అండదండలు అందించాలని సీఎం రేవంత్రెడ్డి..
రాష్ట్రంలో యాసంగి పంటల సాగు విస్తీర్ణం 5.60 లక్షల ఎకరాలకు చేరుకుంది. వరినాట్లు ఇప్పుడిప్పుడే మొదలవుతుండగా..
మైనార్టీ సంక్షేమానికి సంబంధించి నిధుల విడుదలలో తెలంగాణకు కేంద్రం మొండిచేయి చూపుతోంది. ప్రధాన్ మంత్రి జన్ వికాస్ కార్యక్రమం...