విద్యాసంస్థలు, బహిరంగ ప్రదేశాలు.. ఇలా ఎక్కడ చూసినా బాలికలపై ఇటీవల వేధింపులు, అనుచిత ప్రవర్తనలు పెరిగిపోతున్నాయి. కుటుంబ ప్రతిష్టకు భంగం కలుగుతుందనో, నిందితుల బెదిరింపులకు భయపడో చాలా మంది పోలీస్టేషన్లలో ఫిర్యాదు చేసేందుకు జంకుతున్నారు. దీన్ని ఆసరాగా చేసుకు ఆకతాయిలు మరింత రెచ్చిపోతున్నారు. ఈ పరిస్థితిని పూర్తిగా మార్చేస్తూ... బాధితుల వివరాలు బయటకు రాకుండా నేరుగా దిల్లీ నుంచే నిందితుల ఆట కట్టించేలా కేంద్ర ప్రభుత్వం సరికొత్త డిజిటల్ ఆయుధాన్ని రంగంలోకి తెచ్చింది. ప్రత్యేక పోర్టల్ ద్వారా బాలికలకు భరోసా కల్పిస్తోంది.
కోనరావుపేట, ఆగస్టు 29 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిరుపేద లకు అందజేయడంలో గ్రామ శాఖలే కీలకంగా పనిచేయా లని ప్రభుత్వవిప్, వేములవాడ శాసనసభ్యుడు ఆదిశ్రీనివాస్ అన్నారు.
మండలంలోని చిన్నరాస్పెల్లి గ్రామంలో ఉన్న ఎంపీపీఎస్ పాఠశాలను కలెక్టర్ హరిత శనివారం తనిఖీ చేసి, పరిసరాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పాఠశాలలోని తరగతి గదులు, టాయిటెట్లు, రక్షిత మంచినీటి వసతి, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి సూచనలు చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ
ఆదివాసీల అభ్యున్నతికి దివంగత మాజీ మంత్రి కొట్నాక భీంరావు కృషి చేశారని, ఆయన ఆశయాల సాధనకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని ఎమ్మెల్యే కోవ లక్ష్మి అన్నారు. జిల్లా కేంద్రంలోని చిల్డ్రన్పార్క్లో కొట్నాక భీంరావు వర్ధంతి సందర్భంగా శనివారం ఆదివాసీ సంప్రదాయ పద్ధతిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు
జిల్లాలో ని మారుమూల ప్రాంతాల్లో చేపట్టిన రోడ్డు పనుల కు అటవీశాఖ అనుమతులు అడ్డంకిగా మారాయి. దీంతో రోడ్లు, వంతెనలు లేక ఎన్నో ఏళ్లుగా అభివృ ద్ధికి దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొన్నది. గతంలో ఆయా గ్రామాల్లో వంతెనలు, రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం నిఽధులు మంజూరు చేసినా పనులు చేపట్టలేదు. రోడ్ల నిర్మాణాలతో అడవులు అంతరించి పోతాయని అభివృద్ధి పనులకు అటవీ శాఖ కొర్రీలు పెట్టింది. గ్రామీణ ప్రాంతాలకు రవా ణా సౌకర్యం మెరుగు పర్చడానికి ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నా అటవీ శాఖ అనుమ తులు లేక ఒక్క అడుగు ముందుకు కదలడం లేదు.
జిల్లా కేం ద్రంలోని కోట్లాది రూపాయల విలువజేసే ఎకరాల కొద్దీ సర్కారు భూములను ’రియల్’ గద్దలు చెరబడుతు న్నా యి. తప్పుడు సర్వే నెంబర్లతో వెంచర్లుగా మార్చి, సా మాన్యులకు విక్రయిస్తూ డబ్బు మూటలు ఎగరేసు కు పోతున్నాయి.
ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ వేగ వంతం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి అ న్నారు. శనివారం హైద్రాబాద్ నుంచి వీడియోకాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్, ఎన్నికల అధికారులతో సమావేశం నిర్వహించారు.
లక్షెట్టిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రతిమ ఫాం డేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత వెం టిలేటర్ అంబులెన్స్ సేవలను కలెక్టర్ కుమా ర్ దీపక్తో కలిసి ఎమ్మెల్యే కోక్కిరాల ప్రేంసా గర్రావు ప్రారంభించారు.
హైదరాబాద్లో ఆగస్టు 30న నిర్వహించనున్న రన్నర్స్ మారథాన్ నేపథ్యంలో నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి రానున్నాయి. ఉదయం 4:30 నుంచి 9:30 గంటల వరకూ పలు ప్రధాన మార్గాల్లో వాహనాలను మళ్లించనున్నారు.
హైదరాబాద్లో ఎంఐఎం ఎమ్మెల్సీ మిర్జా రహ్మత్ బేగ్కు పార్టీ అధిష్టానం షాక్ ఇచ్చింది. ఆయనను పార్టీ నుంచి బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్న ఎంఐఎం.. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేయాలని ఆదేశించింది. వివరాల్లోకి వెళితే..