గోదావరిఖని ఆర్ఆర్ఎఫ్సీఎల్ రోడ్లోని శాంతినగర్ తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (రామగుండం బాయ్స్-1)ను రామగుండం ఎమ్మెల్యే మక్కానసింగ్ రాజ్ఠాకూర్ బుధవారం సందర్శించారు.
జిల్లాలో చేపట్టిన భూ రీ సర్వే ప్రక్రియను పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతి విద్యార్థికి ప్రాథమిక విద్యా నైపుణ్యాలు అందేలా ఉపాధ్యాయులు కృషిచేయాలని సూచించారు.
ప్రజా ప్రభు త్వ హయాంలో ప్రతి రంగాన్ని అభివృద్ధి చేయడమే సీఎం రేవంత్రెడ్డి లక్ష్యమని వేములవాడ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
బాలింత లకు నవజాత శిశువుల సంరక్షణపై అవగాహన కల్పిం చాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ వైద్యాధికారులను ఆదే శించారు.
నేరాల నియంత్రణలో పోలీ స్ అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ మహేష్ బీగీతే అధికారుల ను ఆదేశించారు.
మంచిర్యాల, జూలై 15 (ఆంధ్రజ్యోతి): సింగరేణి కార్మికుల మద్దతు కూడగట్టడమే లక్ష్యంగా అధికార కాంగ్రెస్తోపాటు రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు బొగ్గుబాయి బాట పడుతున్నాయి.
వర్షాలు కురిసిన తర్వాతనే నాటేందుకు అవసరమైన మొక్కలను అధికారులు సిద్ధం చేసి పెట్టుకోవా లని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
కాసిపేట, జూలై 15 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు నాణ్యమైన రుచికరమైన భోజనం అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ పేర్కొన్నారు.
లక్షెట్టిపేట, జూలై 15 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది జరగనున్న గోదావరి పుష్పరాల కోసం లక్షెట్టిపేట మున్సిపాలిటిలో రోడ్డు విస్తరణ పను లు శరవేగంగా సాగుతున్నాయి.
నెన్నెల, జూలై 15 (ఆంధ్రజ్యోతి): ప్రతి పోలీసుకానిస్టేబుల్ గ్రామ పోలీసు అధికారిగా నిరంతరం పల్లె లను సందర్శించాలని డీసీపీ భాస్కర్ అన్నారు.