• Home » Telangana

తెలంగాణ

జాతీయ లాజిస్టిక్స్‌ ర్యాంకుల్లో తెలంగాణ దూకుడు

జాతీయ లాజిస్టిక్స్‌ ర్యాంకుల్లో తెలంగాణ దూకుడు

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించే జాతీయ లాజిస్టిక్స్‌ ర్యాంకింగ్‌లో తెలంగాణ అద్భుతమైన ప్రగతిని నమోదు చేసింది. గతేడాది అచీవర్‌గా నిలిచిన రాష్ట్రం..

ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు అండ: ఎండీ

ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాలకు అండ: ఎండీ

విపత్కర పరిస్థితుల్లో ఉద్యోగుల కుటుంబాలకు ఆర్టీసీ అండగా నిలుస్తుందని సంస్థ ఎండీ వై. నాగిరెడ్డి భరోసా ఇచ్చారు. పికెట్‌, పరిగి డిపోలకు చెందిన...

ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌పై అధికారుల చర్య

ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌పై అధికారుల చర్య

వడ్లు, మక్కలు కొనుగోలు చేయాలని వ్యాఖ్యలు చేసిన జగిత్యాల డిపోకు చెందిన ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌ అశోక్‌పై మంగళవారం అధికారులు చర్యలు తీసుకున్నారు.

బంజారాల ఎస్టీ గుర్తింపునకు 50 ఏళ్లు

బంజారాల ఎస్టీ గుర్తింపునకు 50 ఏళ్లు

తెలంగాణలోని బంజారాలను (లంబాడాలను) ఎస్టీ జాబితాలో చేర్చి వచ్చే సెప్టెంబరు 18 నాటికి 50 ఏళ్లు పూర్తికావస్తున్న సందర్భంగా, రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణోత్సవాలను ....

రేవంత్‌రెడ్డి కర్కోటక ముఖ్యమంత్రి: కవిత

రేవంత్‌రెడ్డి కర్కోటక ముఖ్యమంత్రి: కవిత

ఆడబిడ్డల ఇళ్లను కూల్చుతూ వారికి మనశ్శాంతి లేకుండా చేస్తున్న రేవంత్‌రెడ్డి కర్కోటక ముఖ్యమంత్రి అని తెలంగాణ రక్షణ సేన ...

రోహిత్‌రెడ్డి సస్పెండైనట్లా? కానట్లా?

రోహిత్‌రెడ్డి సస్పెండైనట్లా? కానట్లా?

తాండూరు మాజీ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డిని బీఆర్‌ఎస్‌ నుంచి సస్పెండ్‌ చేశామని ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిండెంట్‌ కేటీఆర్‌ ప్రకటించారు.

మెడికల్‌ కాలేజీ ఫీజుల వివాదాన్ని త్వరగా తేల్చండి

మెడికల్‌ కాలేజీ ఫీజుల వివాదాన్ని త్వరగా తేల్చండి

తెలంగాణలో వైద్య విద్య ఫీజుల ఖరారుకు సంబంధించి ఏళ్లుగా అపరిష్కృతంగా ఉన్న వివాదాన్ని త్వరగా పరిష్కరించాలని రాష్ట్ర హైకోర్టును ....

కాంగ్రెస్‌ ప్రభుత్వం అట్టర్‌ ఫ్లాప్‌

కాంగ్రెస్‌ ప్రభుత్వం అట్టర్‌ ఫ్లాప్‌

రైతులకు మాయమాటలు చెప్పి అందలమెక్కిన కాంగ్రెస్‌ ప్రభు త్వం అనతికాలంలోనే అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యిందని బీజేపీ ఎంపీలు ఈటల రాజేందర్‌, రఘునందన్‌రావు విమర్శించారు.

సింగరేణి ఆఫీసులు కాలబెట్టండి

సింగరేణి ఆఫీసులు కాలబెట్టండి

బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో జాతీయ రహదారి దిగ్బంధం, ధర్నాలకు పిలుపునిస్తే రైతులు రావటం లేదని, నలుగురైదుగురు రైతులు వస్తే మనోళ్లే....

ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులివ్వలేదు

ఏపీ పోలీసులు ఎలాంటి నోటీసులివ్వలేదు

తనపై సోషల్‌ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై చర్యలు తీసుకోవాలని ప్రొఫెసర్‌ నాగేశ్వర్‌ మంగళవారం డీజీపీ సీవీ ఆనంద్‌ను కలిసి ...



తాజా వార్తలు

మరిన్ని చదవండి