కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలు కన్నెపల్లి, సుందిళ్ల పంప్హౌస్లను వినియోగంలోకి తెచ్చేలా ఆదేశించాలని కోరుతూ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.
హుస్సేన్సాగర్ ఎఫ్టీఎల్, బఫర్ జోన్లో ‘బ్లిస్ ప్రాజెక్టు’ పేరిట 17 అంతస్థుల భవనం నిర్మించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ప్రదీప్ కన్స్ట్రక్షన్స్కు హైకోర్టులో తాత్కాలిక ఊరట లభించింది.
రాష్ట్రంలో వాన జాడే కనిపించడం లేదు. ఎండలు మండుతూనే ఉన్నాయి. ఉక్కపోతే తప్ప.. చల్లని వాతావరణమే లేకుండాపోయింది.
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి త్వరలో మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడణవీ్సతో సమావేశం కానున్నారు. ఈ మేరకు ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీకి..
డప్పు చప్పుళ్లు, శివసత్తుల పూనకాలు, పోతురాజుల విన్యాసాల నడుమ సంప్రదాయ వస్త్రాల్లో మహిళలు ఎంతో భక్తిప్రపత్తులతో బోనాలెత్తుకొని ఆలయాలకు కదిలే తరుణం వచ్చేసింది!
తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధికి నమూనాగా నిలపాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని సీఎం రేవంత్రెడ్డి అన్నారు.
ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్)తో హైదరాబాద్ పరిధిలో ఎన్ని ఓట్లు ఎగిరిపోతాయోనన్న ఆసక్తికర చర్చ ఇప్పుడు నగరవాసుల్లో నడుస్తోంది.
రాష్ట్రంలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ గడువును పది రోజుల పాటు పెంచుతూ భారత ఎన్నికల కమిషన్ (ఈసీఐ) నిర్ణయం తీసుకుంది.
మద్యం రవాణాలో అక్రమాలు, ఆర్థిక లావాదేవీల కేసు కేసులో నిందితులైన రాష్ట్ర బేవరేజేస్ కార్పొరేషన్ మాజీ ఎండీ డి.వాసుదేవరెడ్డి, రాజ్ కసిరెడ్డి, కారుమూరు సునీల్కుమార్లను మూడ్రోజులపాటు..
గోదావరిఖని ఆర్ఆర్ఎఫ్సీఎల్ రోడ్లోని శాంతినగర్ తెలంగాణ మైనారిటీస్ రెసిడెన్షియల్ జూనియర్ కళాశాల (రామగుండం బాయ్స్-1)ను రామగుండం ఎమ్మెల్యే మక్కానసింగ్ రాజ్ఠాకూర్ బుధవారం సందర్శించారు.