క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచే కమ్యూనిస్టు పార్టీలో మునిసిపల్ ఎన్నికల పొత్తులతో జిల్లా ముఖ్యనేతల మధ్య విభేదా లు పొడచూపాయి.
కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ ఆదివా రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఉమ్మడి నల్లగొం డ జిల్లాకు ఎలాంటి ప్రాధాన్యం దక్కలేదు.
నల్లగొండలో దారుణ ఘటన చోటు చేసుకుంది. వివాహేతర సంబంధం కారణంగా ఓ మహిళ తన ప్రియుడి భార్యపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది..
నల్లగొండ జిల్లా కట్టంగూరు మండలం ముత్యాలమ్మగూడెం సమీపంలో 65వ జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుంచి విజయవాడ వైపునకు వెళ్తున్న ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు అతివేగంతో అదుపుతప్పి రోడ్డు డివైడర్పైకి దూసుకెళ్లింది.
మునిసిపల్ ఎన్నికలకు నగారా మోగింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మంగళవారం షెడ్యూ ల్ విడుదల చేసింది. జిల్లాలోని ఐదు మునిసిపాలిటీల్లో ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించనున్నారు.
అత్యున్నత కార్పొరేట్ స్కూళ్లలో మాత్రమే అందుబాటులో ఉండే ప్రపంచస్థాయి ప్రమాణాలు, అత్యున్నత కార్పొరేట్ స్కూళ్లలో అందుబాటులో ఉన్న వాల్డార్ఫ్ విద్యావిధానం నల్లగొండలో ప్రభుత్వ పాఠశాలలో అమల్లోకి రానుంది.
మునిసిపాలిటీ నుంచి నగరపాలక సంస్థగా మారిన నల్లగొండను కైవసం చేసుకునేందుకు పార్టీలు ఎత్తులు, పైఎత్తులు వేస్తున్నాయి. గెలుపు కోసం అధికార, ప్రతిపక్షాలు వ్యూహాలు రచిస్తున్నాయి. 48 డివిజన్లతో విస్తరించిన నగరపాలక సంస్థలో పాగావేయడం వేసి సత్తా చాటాలని కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజే పీ ప్రయత్నిస్తున్నాయి.
జిల్లాలో 10 రోజులుగా వివిధ ప్రాంతాల్లో సంచరిస్తున్న పెద్దపులి కదలికలు అటవీ అధికారులకు అం తు చిక్కడం లేదు. దీంతో పెద్దపులి భయం ప్రజలను వీడటం లేదు. ఈ నెల 24 నుంచి యాదగిరిగుట్ట, తుర్కపల్లి మండలాల్లో సంచరించినట్లు అటవీ అధికారులు నిర్ధారించారు.
అంకితభావంతో పనిచేసి జిల్లాను అన్నిరంగాల్లో అగ్రగామిగా నిలుపుదామని కలెక్టర్ ఎం.హనుమంతరావు అన్నారు. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా భువనగిరి పట్టణంలోని ప్రభుత్వ జూ నియర్ కళాశాలలో జాతీయజెండా ఆవిష్కరించా రు.
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ వద్ద అత్యంత విషాదకరమైన ఘటన జరిగింది. ఏపీఎస్ఆర్టీసీ డ్రైవర్ నాగరాజు చూపిన సమయస్ఫూర్తి వల్ల 19 మంది ప్రయాణికులు ప్రాణాలతో బయటపడగా, ఆయనే మృత్యువాత పడటం అందరినీ కలచివేస్తోంది.