ఎస్సారెస్పీ స్టేజ్ -2పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సారెస్పీ స్టేజ్ -2కి ఆర్డీ ఆర్ స్టేజ్ 2గా నామకరణం చేస్తూ 24 గంటల్లోగా జీవో ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామన్నపేటలోని సుభాష్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు జరుగుతుండగా కంటైనర్ లారీ అదుపు తప్పి..
జిల్లాలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్న ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయం వద్ద ట్రాఫిక్ సమస్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. రోడ్డుపైనే వాహన పూజలు చేస్తుండటంతో నిత్యం ఈ సమస్య ప్రయాణికులను వేధిస్తోంది.
‘అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని తీరులా’ మత్స్యశాఖ పనితీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
గాజాపై ఇజ్రాయిల్, అమెరికా చేస్తున్న దాడులను వ్యతిరేకిస్తూ బలమైన సామ్రాజ్యవాద వ్యతిరేక పోరాటాన్ని ఉధృతం చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మామిడాల భిక్షపతి కోరారు.
బీబీనగర్-భూదానపోచంపల్లి రోడ్డు మార్గంలో రుద్రవెల్లి-జూలూరు గ్రామాల మధ్య మూసీపై బ్రిడ్జి పనుల ఎనిమిదేళ్లుగా సాగుతూనే ఉన్నాయి.
వానాకాలం 2025-26 ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో అవకతవకలకు పాల్పడకుండా సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్ ఎం.హనుమంతరావు సూచించారు.
గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురు అంతర్రాష్ట్ర నిందితులను సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణ పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.60లక్షల విలువైన 120 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు.
సూర్యాపేట జిల్లాలోని మునిసిపాలిటీల్లో ట్రేడ్ లైసెన్స తీసుకోవడంలో వ్యాపారస్తులు నిర్లక్ష్యం వహిస్తున్నారు.
జనానికి మాయమాటలు చెప్పి వాళ్ల దగ్గర సొమ్ములు అడ్డంగా దోచేసి, తీరా ఇవ్వమంటే, ఏళ్లకేళ్లు తిప్పించుకుంటూ నరకయాతన పాలు చేసిన ఓ మాయగాడి ఇంటిపై బాధితులు దాడి చేశారు. ఫర్నీచర్ తగులబెట్టి, ఇళ్లు దగ్థం..