తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ హవా కొనసాగుతోంది. ఇప్పటికే అన్ని జిల్లాల్లోనూ అత్యధిక స్థానాలను కాంగ్రెస్ సొంతం చేసుకుంది.
తెలంగాణ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారిన ఒక ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓ పెన్షనర్ తన రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం న్యాయం చేయాలని కోరుతూ ఓ లేఖను బ్యాలెట్ బాక్స్లో వేయడం సంచలనంగా మారింది.
నల్గొండ జిల్లా చండూరు మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 10 వార్డుల్లో 6 స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి తెలంగాణ వ్యాప్తంగా ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ సత్తా చాటుతోంది.
నల్గొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. మొత్తం 12 వార్డుల్లో 9 స్థానాల్లో హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు.
వరుసకు మనుమడైన యువకుడు ఓవృద్ధురాలిపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. గురువారం నల్లగొండ జిల్లా మర్రిగూడ మండలంలో ఈ సంఘటన జరిగింది. ఎస్ఐ కృష్ణారెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
హుజూర్నగర్ మునిసిపల్ చైర్మన అభ్యర్థిపై ఉత్కంఠ నెలకొంది. మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి నియోజకవర్గ కేంద్రం కావడంతో ఇక్కడి మునిసిపల్ చైర్మన పదవిపై పలువురు ఆసక్తితో ఉ న్నారు.
నిన్నటి వరకు ఒక లెక్క. గురువారం ఒక లెక్క. ఇదీ మునిసిపల్ ఎన్నికల అభ్యర్థుల తాజా విశ్లేషణ. ఈ నెల 10వ తేదీ వరకు ఎంతమంది ఓటర్లను కలిశాం, ఏం ఇచ్చాం.. ఇంకా ఏంకావాలి. ఎలా ఓట్లు రాబట్టుకోవాలో లెక్కలేశారు. ఎంత ఖర్చు చేస్తున్నామో లెక్కించకుండానే ముందుకు సాగారు.
మునిసిపల్ పోలింగ్ ముగిసిన వెంటనే అభ్యర్థులందరూ ఓట్ల లెక్కల్లో మునిగిపోయారు.
తెలంగాణ వ్యాప్తంగా ఈ నెల 11న మున్సిపల్ ఎన్నికలు జరిగిన విషయం తెలిసిందే. మొత్తం 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరిగింది. ఈ నెల 13వ తేదీన ఓట్ల లెక్కింపు జరగనుంది.