నల్లగొండ జిల్లా నాంపల్లి మండలంలో ఇటీవల భారీ వర్షాలకు చెరువులు అలుగు పోయడంతో చేపలన్నీ కొట్టుకుపోయాయి.
చిన్న నిర్లక్ష్యానికి ఓ విద్యుత ఉద్యోగి నిండు ప్రాణం బలైంది. ఈ సంఘటన గురువారం యాదాద్రిభువనగిరి జిల్లా మోత్కూరు మండలం పాలడుగు శివారులో జరిగింది.
దేశంలో నివసించే 18 ఏళ్లు నిండిన వారందరికీ భారత రాజ్యాంగం ఆర్టికల్-326 ద్వారా కుల, మత, జాతి, లింగ, ప్రాంత, భాష అనే తారతమ్యం లేకుండా ఓటుహక్కు కల్పించారు.
తుఫాను కారణంగా భువనగిరిలో బుధవారం రోజంతా వర్షం కురిసింది. 54.3 మిల్లిమీటర్ల వర్షపాతం నమోదయింది.
మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి,, పోరాటాలకు ప్రణాళికలను సిద్ధం చేయాలని ఐద్వా జిల్లా కార్యదర్శి బట్టుపల్లి అనురాధ కోరారు.
భువనగిరి పట్టణ ప్రధాన రహదారి పువ్వులతో కనువిందు కానుంది.
మునిపంపుల భగతసింగ్ విజ్ఞాన కేంద్రంలో దేవిరెడ్డి రాంరెడ్డి జ్ఞాపకార్థం వారి కుమారుడు దేవిరెడ్డి వీరేందర్రెడ్డి పద్మ (ఎనఆర్ఐ) సహకారంతో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఉచిత కంటి పొర చికిత్స శిబిరానికి ప్రజలనుంచి అనూహ్య స్పందన వస్తోంది.
యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి దేవస్థానంలో పలు బ్యాంకుల తరపున విధులు నిర్వహిస్తున్న అవుట్సోర్సింగ్ సిబ్బంది చాలీచాలని వేతనంతో ఇబ్బందులు పడుతున్నారు.
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండలం లింగంపల్లి క్రాస్రోడ్డు నుంచి అలుగునూరు గ్రామానికి వెళ్లే దారి అధ్వానంగా తయారైంది. గుంతలమయమైన దారి చిన్నపాటి వర్షానికి బురదమయంగా మారుతోంది.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఆత్మహత్య చేసుకున్నాడు.