• Home » Telangana » Nalgonda

నల్గొండ

సూర్యాపేట జిల్లాలో దారుణం.. బీఆర్ఎస్ నేత హత్య

సూర్యాపేట జిల్లాలో దారుణం.. బీఆర్ఎస్ నేత హత్య

సూర్యాపేట జిల్లాలో మరోసారి రాజకీయ కక్షలు రక్తపాతం సృష్టించాయి. సూర్యాపేట మండలంలోని ఎర్కారంలో మాజీ సర్పంచ్ మౌనిక భర్త, బీఆర్ఎస్ నేత చింతలపాటి మధును దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు.

జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు: మంత్రి వివేక్ వెంకటస్వామి

జూన్ 2 నుంచి కొత్త పెన్షన్లు: మంత్రి వివేక్ వెంకటస్వామి

ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి కొత్త పెన్షన్లను తమ ప్రభుత్వం అమలు చేస్తుందని మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి వ్యాఖ్యానించారు. గత పదేళ్లలో బీఆర్ఎస్ హయాంలో ఒక్క పెన్షన్ కూడా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.

బోరుబావిలో పడ్డ మనవడిని రక్షించి.. తాత మృతి

బోరుబావిలో పడ్డ మనవడిని రక్షించి.. తాత మృతి

నల్గొండ జిల్లా మిర్యాలగూడ మండలం ఉట్లపల్లి గ్రామంలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. నాలుగేళ్ల బాలుడు ప్రమాదవశాత్తు బోరుబావిలో పడ్డాడు. వెంటనే బాలుడి తాత అక్కడకు చేరుకుని చిన్నారిని రక్షించేందుకు ప్రయత్నించాడు.

మండే ఎండలో జనగణన

మండే ఎండలో జనగణన

ఉపాధ్యాయులంతా ప్రస్తుతం జనగణన విధుల్లో ఉన్నారు. మండు వేసవి ఎండలో ఇంటింటికీ వెళ్లి వివరాలు నమోదుచేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం బడిబాట కార్యక్రమ షెడ్యూల్‌ను విడుదలచేసింది. ఓ వైపు మండుతున్న ఎండలు, మరోవైపు జనగణన విధులు నిర్వహిస్తుండగా, బడిబాటలో ఎలా పాల్గొనాలని ఉపాధ్యాయులు ప్రశ్నిస్తున్నారు.

ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు ప్రారంభం

ఇంటర్మీడియట్‌లో ప్రవేశాలు ప్రారంభం

విద్యా విధానంలో భారీ మార్పుల్లో భాగంగా ఇంటర్మీడియట్‌ను రద్దు చేసి పాఠశాల విద్యలో విలీనం చేయాలనే ప్రభుత్వ ఆలోచనను వాయిదా వేయడంతో యథావిధిగా ఇంటర్‌ కోర్సులు కొనసాగనున్నాయి. దీంతో జూనియర్‌ కళాశాలల్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది.

నేటి నుంచి ‘చేయూత’ ఇంటింటి సర్వే

నేటి నుంచి ‘చేయూత’ ఇంటింటి సర్వే

:రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ‘చేయూత’ పెన్షన్ల లబ్ధిదారులు మృతిచెంది తే వారి పేరును జాబితా నుంచి తొలగించేందుకు ప్రభుత్వం నిర్ణయించిం ది. జాతీయ సామాజిక భద్రతా పథకంలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ‘చేయూత’ పథకం కింద వృద్ధాప్య, వింతంతు, దివ్యాంగ, ఒంటరి మహిళ, చేనేత, గీత కార్మిక, తదితర వర్గాలకు పెన్షన్లు అందిస్తోంది.

బండి సాయిభగీరథ్‌ను అరెస్టు చేయాలి

బండి సాయిభగీరథ్‌ను అరెస్టు చేయాలి

మైనర్‌ బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేంద్ర హోమ్‌ శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమారుడు బండి భగీరథ్‌ను వెంటనే అరెస్టు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఎండీ.జహంగీర్‌ డిమాండ్‌ చేశారు.

ఆదాయం ఫుల్‌.. వసతులు నిల్‌

ఆదాయం ఫుల్‌.. వసతులు నిల్‌

కొండమల్లేపల్లి మండల కేంద్రంలో ప్రతీ ఆదివారం జరిగే పశువుల సంత జిల్లాలోనే రెండో అతి పెద్ద సంత. సంత ద్వారా గ్రామపంచాయతీకి కోట్లలో ఆదాయం సమకూరుతున్నా ఇక్కడ కనీస వసతులు కనబడడం లేదు.

మోదీ.. ఉచిత సలహాలు మానుకో

మోదీ.. ఉచిత సలహాలు మానుకో

ప్రధాని మోదీ ఉచిత సలహాలు మానుకొని, విదేశాంగ వ్యవహారాలను సరిదిద్దుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి జానవెస్లీ అన్నారు.

పాడిరైతులకు ఊరట

పాడిరైతులకు ఊరట

అప్పుల ఊబిలో కూరుకుపోయిన నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల పాల ఉత్పత్తిదారుల పరస్పర సహాయక సహకార యూనియన(నార్మూల్‌) మనుగడకు జరుగుతున్న ప్రయత్నాల్లో మంగళవారం కీలక ముందడుగు పడింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి