• Home » Telangana » Nalgonda

నల్గొండ

ఆర్టీసీ సేవలను  సద్వినియోగం చేసుకోవాలి

ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలి

ఆర్టీసీ బస్సులో ప్రయాణించే విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారులు, మహిళలు, వృద్ధులు ఆర్టీసీ సేవాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ విప్‌, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల అయిలయ్య అన్నారు.

ప్లాస్టిక్‌ భూతం.. చైతన్యమే లక్ష్యం

ప్లాస్టిక్‌ భూతం.. చైతన్యమే లక్ష్యం

ప్లాస్టిక్‌ అనర్థాలపై ప్రజల్లో చైతన్యం నింపేందుకు ప్రభుత్వ ఉపాధ్యాయుడు రాచకొండ ప్రభాకర్‌ వినూత్నంగా ప్రయత్నించారు.

 బొట్టు.. బొట్టు భద్రపరిస్తేనే..

బొట్టు.. బొట్టు భద్రపరిస్తేనే..

వాతావరణంలో అనూహ్యమార్పులు.. ఎల్‌నినో ప్రభా వం.. ముఖం చాటేసిన వరుణుడు.. అడుగంటుతున్న భూగర్భ జలాలు.. రోజురోజుకూ ముంచుకువస్తున్న నీటి కొరత.. నీటి అవసరాలపై తీవ్ర ఆందోళన కలిగిస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం నీటి సంరక్షణపై దృష్టిసారించింది.

 గడ్డం మాదిరి.. బొగ్గు రాసుకుంటేనే హాజరు

గడ్డం మాదిరి.. బొగ్గు రాసుకుంటేనే హాజరు

వీబీ జీరాంజీ పథకంలో హాజరు కూలీలకు ఇబ్బందిగా మారింది. ఫేస్‌ రికగ్నైజేషన హాజరు ప్రక్రియ నేపథ్యంలో మొదట తీసుకున్న ఫొటో ఆధారంగానే హాజరుకు యాప్‌ అంగీకరిస్తోంది.

మెట్ట పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి

మెట్ట పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలి

రైతులు మెట్ట పంటల సాగుకు ప్రాధాన్యం ఇవ్వాలని, పత్తి సాగులో రైతుల అధిక సాంద్రత నాట్లతో పాటు సమగ్ర పంట యాజమాన్యం (ఐసీఎం) విధానాలను అనుసరించి అధిక దిగుబడులు సాధించాలని ప్రభుత్వ విప్‌ బీర్ల అయిలయ్య కోరారు.

  ఆమెకు ఆరోగ్య పరీక్షలు

ఆమెకు ఆరోగ్య పరీక్షలు

స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యుల ఆరోగ్య భద్రత లక్ష్యంగా ప్రభుత్వం సమగ్ర ఆరోగ్య సేవలు అందించనుంది.

యాదగిరీశుడి హుండీ కానుకల లెక్కింపు

యాదగిరీశుడి హుండీ కానుకల లెక్కింపు

యాదగిరిగుట్ట లక్ష్మీనరసిం హస్వామి ఆలయ ఖజానాకు 28 రోజుల్లో రూ.2.78కోట్ల హుండీ ఆదాయం సమకూరింది.

   నాయకులకు భద్రత తొలగింపు

నాయకులకు భద్రత తొలగింపు

నల్లగొండ, కోదాడ, జూలై 2 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని నల్లగొండ జిల్లాకు ఇద్దరు నాయకులకు గన్‌మెన్‌లను తొలగించడంతో పాటు సూర్యాపే ట జిల్లాలో ఒకరికి కుదిస్తూ ప్ర భుత్వం ఉత్తర్వులు జారీ చేయడం చర్చనీయాంశం గా మారింది.

 ఆర్టీసీలో ఎలక్ట్రికల్‌ బస్సులకు బ్రేక్‌

ఆర్టీసీలో ఎలక్ట్రికల్‌ బస్సులకు బ్రేక్‌

నల్లగొండ, జూలై 2(ఆంధ్రజ్యోతి): ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా 7 డిపోల పరిధిలో ఆర్టీసీలోని ఎలక్ట్రికల్‌ బస్సులను నిలిపివేశారు. కరీంనగర్‌లో ఎలక్ట్రికల్‌ బస్సులు దగ్ధం కావడంతో అధికారులు పునరాలోచనలో ప డ్డారు.

పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

పాలిటెక్నిక్‌లో ప్రవేశానికి దరఖాస్తుల ఆహ్వానం

నాగార్జునసాగర్‌, జూలై 1(ఆంధ్రజ్యోతి) : నాగార్జునసాగర్‌ ఫైలాన్‌ కాలనీలో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలో స్పాట్‌ అడ్మిషన్ల కోసం దరఖాస్తు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ ఐలయ్య బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి