Home » Telangana » Nalgonda
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో పేకాట శిబిరాల నిర్వహ ణ జోరుగా సాగుతోంది. మాఫియా స్థాయిలో తయారైన నిర్వాహకులు పోలీసుల్లో కొందరిని మచ్చిక చేసుకొని, మరికొందరిని ఏమార్చుతూ పేకాట శిబిరా లు నిర్వహిస్తున్నారు.
ప్రతీ వానాకాలంలో నాసిరకం, నకిలీ విత్తనాల బెడద రైతులకు పెను సవాల్గా మారింది. అసలు ఏదో, నకిలీ ఏదో గుర్తించలేని విధంగా విత్తనాలు మార్కెట్లో లభిస్తుండటంతో రైతులు నష్టపోతున్నారు. ప్రధానంగా వరి, పత్తి విత్తనాలు నకిలీవి వస్తుండటంతో తీరా పంట సాగుచేశాక దిగుబడి రాక రైతులు ఆర్థికంగా దెబ్బతింటున్నారు.
ఐకేపీ, పీఏసీఎస్ కొనుగోలు కేంద్రాల్లో తడిసిన, నిల్వ ఉన్న ధాన్యాన్ని పూర్తిగా కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేశారు.
సివిల్ సప్లయ్ శాఖలో పనిచేస్తున్న ఉద్యోగులతో కలిసి నకిలీ కాగితాలు సృష్టించి గోదాం నుంచి నేరుగా మిల్లులకు భారీగా తరలించిన రేషన బియ్యాన్ని నల్లగొండ టాస్క్ఫోర్స్, పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో బీజేపీ అధిక సీట్లు సాధించడం పక్కా అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జీ కిషనరెడ్డి అన్నారు.
యాదగిరిగుట్ట దివ్యక్షేత్రం శనివారం స్వామివారి దర్శనార్థం వచ్చిన భక్తులతో జన సందోహంగా మారింది.
సూర్యాపేట జిల్లా వ్యాప్తంగా ఇటీవల వర్షాలు, ఈదురుగాలులకు 1,450 ఎకరాల్లో మామిడి పంటకు వాటిల్లినట్లు ఉద్యాన, వ్యవసాయ శాఖ అధికారులు ప్రాథమిక నివేదికను ప్రభుత్వానికి అందజేశారు.
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో శనివారం పిడుగుపాటుకు ఒక గొర్రెలకాపరి మృతి చెందడంతో పాటు మరో ఇద్దరికి తీవ్రగాయాలయయ్యాయి.
సంతానం కలగడం లేదని ఆత్మహత్యాయత్నం చేసిన వివాహిత చికిత్స పొందుతూ మృతి చెందింది. శుక్రవారం నల్లగొండ జిల్లా మాడ్గులపల్లి మండలం పాములపాడులో ఈ సంఘటన జరిగింది.
ఆలిండియా సబ్జూనియర్ బ్యాడ్మింటన పోటీల్లో నల్లగొండ జిల్లా మిర్యాలగూడకు చెందిన శశాంక్ వనమాల ఛాంపియనగా నిలిచారు.