గ్రామీణ ప్రజలకు ఉచిత కంటి వైద్య పరీక్షలు నిర్వహించడం అభినందనీయమని, ఇలాంటి దాతలు ముందుకొచ్చి అనేక గ్రామాల్లో కంటిచూపును అందించాలని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, కలెక్టర్ హనుమంతరావు అన్నారు.
మోటకొండూరు మండలంలో నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీల్లో గ్రామ పంచాయతీ భవనాల నిర్మాణానికి నిధులు మంజూరై ఏళ్లు గడుస్తున్నా పనులు మాత్రం ప్రారంభం కావడం లేదు.
బీసీల బంద్కు కాంగ్రెస్ సంపూర్ణంగా మద్దతిస్తోందని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు. బీసీ బిల్లును అడ్డుకునే వాళ్లు కూడా ఈ బంద్లో పాల్గొంటున్నారని మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు.
ఇరిగేషన్ శాఖలో అవినీతి ఆరోపణలు అవాస్తవమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. తన శాఖ, తన జిల్లా అభివృధి పనులపై తాను ఫోకస్ పెట్టానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు.
సాయంత్రం 4 గంటల నుంచి 8 గంటల వరకే పర్మిట్ రూం లేకుండా వైన్స్ నిర్వహించాలని ఎమ్మెల్యే కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. దొంగ చాటుగా బెల్ట్ దుకాణాలకు సరఫరా, అధిక ధరలతో సిండికెట్గా మారి డూప్లికేట్ మద్యం అమ్ముతున్నారని ఆరోపించారు.
తెలంగాణలో ఆదివారం వరుస అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. హైదరాబాద్ మణికొండ, మిర్యాలగూడ పట్టణం హనుమాన్ పేటలో జరిగిన ప్రమాదాల్లో భారీగా ఆస్తినష్టం జరిగింది.
ఎస్సారెస్పీ స్టేజ్ -2పై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సారెస్పీ స్టేజ్ -2కి ఆర్డీ ఆర్ స్టేజ్ 2గా నామకరణం చేస్తూ 24 గంటల్లోగా జీవో ఇస్తామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టం చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. రామన్నపేటలోని సుభాష్ చౌరస్తా వద్ద వాహన తనిఖీలు జరుగుతుండగా కంటైనర్ లారీ అదుపు తప్పి..
జిల్లాలో అత్యంత ప్రాచుర్యంలో ఉన్న ఆత్మకూరు(ఎస్) మండలం నెమ్మికల్ దండుమైసమ్మ ఆలయం వద్ద ట్రాఫిక్ సమస్య ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోంది. రోడ్డుపైనే వాహన పూజలు చేస్తుండటంతో నిత్యం ఈ సమస్య ప్రయాణికులను వేధిస్తోంది.
‘అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని తీరులా’ మత్స్యశాఖ పనితీరు ఉందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.