• Home » Telangana » Medak

మెదక్

కల్యాణలక్ష్మికి ప్రొటోకాల్‌ గ్రహణం!

కల్యాణలక్ష్మికి ప్రొటోకాల్‌ గ్రహణం!

నిరుపేద ఆడబిడ్డల పెళ్లిళ్లకు అండగా నిలవాల్సిన కల్యాణలక్ష్మి పథకం గజ్వేల్‌ డివిజన్‌లో అడుగు ముందుకు పడటం లేదు.

అజ్ఞాతంలో నలుగురు మావోయిస్టులే ఉన్నారు: పోలీస్ శాఖ

అజ్ఞాతంలో నలుగురు మావోయిస్టులే ఉన్నారు: పోలీస్ శాఖ

తెలంగాణాకి చెందిన నలుగురు మావోయిస్టులు మాత్రమే ఇంకా అజ్ఞాతంలో ఉన్నారని రాష్ట్ర పోలీస్ శాఖ వెల్లడించింది. కేంద్ర కమిటీ సభ్యులు ముప్పాళ్ల లక్ష్మణ రావు అలియస్ గణపతి, పసునూరి అలియాస్ నరహరి అలియాస్ సంతోష్, స్టేట్ కమిటీ సభ్యులు జడే రత్నాబాయి అలియాస్ సుజాత, వార్త శేఖర్ అలియాస్ మంగు ఉన్నారని పోలీస్ శాఖ వివరించింది.

భారతదేశం ముక్కలవ్వలేదంటే అంబేడ్కర్ కారణం: హరీశ్ రావు..

భారతదేశం ముక్కలవ్వలేదంటే అంబేడ్కర్ కారణం: హరీశ్ రావు..

అంబేడ్కర్ జయంతి సందర్భంగా సిద్దిపేట రూరల్ మండలం తడకపల్లిలో బాబాసాహెబ్ విగ్రహాన్ని ఎమ్మెల్యే హరీశ్ రావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబేడ్కర్ కొందరివాడు కాదని.. అందరి వాడని వ్యాఖ్యానించారు.

ఏఎస్ఐ గోవింద్ నాయక్ మృతి.. హోమ్ గార్డ్ పరార్..

ఏఎస్ఐ గోవింద్ నాయక్ మృతి.. హోమ్ గార్డ్ పరార్..

సంగారెడ్డి జిల్లా మానూర్ ఏఎస్ఐ గోవింద్ నాయక్ ప్రమాదవశాత్తూ మృతిచెందారు. పోలీస్ స్టేషన్ ఎదుట నిలుచున్న అతనిపైకి వాహనం దూసుకెళ్లింది. అయితే, ఈ ప్రమాదం పలు అనుమానాలకు తావిస్తోంది.

బ్రెయిన్ డెడ్ యువకుడి అవయవదానం... 8 మందికి పునర్జన్మ

బ్రెయిన్ డెడ్ యువకుడి అవయవదానం... 8 మందికి పునర్జన్మ

తాను చనిపోతూ ఎనిమిది మందికి పునర్జన్మ ఇచ్చాడు యువకుడు. సంగారెడ్డి జిల్లా కొత్లాపూర్ గ్రామానికి చెందిన ఉదయ్ కిర‌ణ్‌కు రోడ్డు ప్రమాదంలో బ్రెయిన్ డెడ్ అయ్యింది.

సంగారెడ్డిలో పేలుళ్లు.. పలువురికి తీవ్ర గాయాలు

సంగారెడ్డిలో పేలుళ్లు.. పలువురికి తీవ్ర గాయాలు

సంగారెడ్డి జిల్లాలో గ్యాస్ సిలిండర్ పేలుళ్లతో రెండు వేర్వేరు చోట్ల ప్రమాదాలు చోటుచేసుకుని తీవ్ర కలకలం రేపాయి. ఈ ఘటనల్లో పలువురు గాయపడగా, ఇళ్లకు భారీ నష్టం వాటిల్లింది.

రేవంత్‌ రెడ్డి పేదల ఇళ్లు కూలగొడుతున్నారు.. హరీశ్‌రావు ధ్వజం

రేవంత్‌ రెడ్డి పేదల ఇళ్లు కూలగొడుతున్నారు.. హరీశ్‌రావు ధ్వజం

సీఎం రేవంత్‌ రెడ్డి పేదల ఇళ్లు కూలగొడుతున్నారని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్‌రెడ్డి పేదల బతుకులు, ఇళ్లు కూల్చడానికి హైడ్రా తెచ్చారని ధ్వజమెత్తారు.

కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పరిశ్రమలు వస్తున్నాయి: ఎమ్మెల్యే హరీశ్ రావు..

కాళేశ్వరం ప్రాజెక్టు వల్లే పరిశ్రమలు వస్తున్నాయి: ఎమ్మెల్యే హరీశ్ రావు..

కాళేశ్వరం ప్రాజెక్టు రావడం వల్లే సిద్దిపేట జిల్లాకు పరిశ్రమలు వస్తున్నాయని మాజీ మంత్రి, ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు అన్నారు. ఈ ప్రాంతానికి ఫామ్ ఆయిల్ ఫ్యాక్టరీ వచ్చినా, బయోగ్యాస్ ప్లాంట్ వచ్చినా రెండింటికీ కాళేశ్వరం ప్రాజెక్టే కారణమని చెప్పారు.

గజ్వేల్ రింగ్ రోడ్డు పనులపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలి: రఘునందన్ రావు

గజ్వేల్ రింగ్ రోడ్డు పనులపై ప్రభుత్వం చొరవ తీసుకోవాలి: రఘునందన్ రావు

గజ్వేల్ అభివృద్ధికి ఈ రింగ్ రోడ్డు కీలకమైనదని..నిలిచిపోయిన పనులను వెంటనే పూర్తి చేసేలా సీఎం రేవంత్‌రెడ్డి చర్యలు తీసుకోవాలని బీజేపీ మెదక్ ఎంపీ రఘునందన్‌రావు తెలిపారు. ఈరోజు(శనివారం) గజ్వేల్ పట్టణంలో అసంపూర్తిగా ఉన్న రింగ్ రోడ్డును రఘునందన్ రావు పరిశీలించారు.

పంట కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోంది.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్

పంట కొనుగోలు చేయకుండా రైతులను ఇబ్బంది పెడుతోంది.. కాంగ్రెస్ సర్కార్‌పై హరీశ్‌రావు ఫైర్

పంట కొనుగోలు చేయకుండా రేవంత్‌రెడ్డి ప్రభుత్వం నిరక్ష్యం వహిస్తోందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వ అలసత్వంతో రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆగ్రహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి