రేవంత్ ప్రభుత్వం అన్నదాతలని ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీమంత్రి హరీష్రావు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందరూ రైతులకు రైతుబంధు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. మల్లన్న సాగర్లోకి కాళేశ్వరం నీళ్లు ఎందుకు విడుదల చేయడం లేదని నిలదీశారు.
Congress Leader Shot Dead: హైదరాబాద్లోని ప్రముఖ నిర్మాణ సంస్థ యజమానులతో అనిల్కు ఓ భూమి విషయంలో వివాదం నడుస్తోంది. నానక్రామ్ గూడాలోని ఆరు గుంటల స్థలం విషయంలో వారి మధ్య పది రోజుల క్రితం గొడవ జరిగినట్లు సమాచారం.
Missing Workers Sigachi Factory: 8 మంది ఆచూకీ కోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. ఎముకలు, దంతాలు, వెంట్రుకలు, శరీర భాగాలు, మాంసపు ముద్దలు, రక్తంతో ఉన్న రాళ్లను సేకరించి 70కి పైగా శాంపిల్స్ను డీఎన్ఏ రిపోర్టుల కోసం అధికారులు పంపించారు.
Jagga Reddy Skips Birthday: ఈ ఏడాది పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉండాలని కాంగ్రెస్ నేత జగ్గారెడ్డి నిర్ణయించారు. తన పుట్టిన రోజు వేడుకలు జరుపొద్దంటూ కార్యకర్తలు, అభిమానులకు సూచించారు.
తెలంగాణలో ఘోర రోడ్డు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు మృతిచెందారు. ఈ ఘటనతో ఆయా కుటుంబాలు తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయాయి. ఈ ప్రమాదాలపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పలువురు మృతి చెందారు. ఈ ఘటనపై విచారణకు నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
సంగారెడ్డి జిల్లా పాశమైలారం పారిశ్రామిక వాడలోని సిగాచి ఫార్మా కంపెనీలో పేలుడు ఘటన దురదృష్టకరమని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాలని ప్రభుత్వానికి ఆయన సూచించారు.
పాశుమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు ధాటికి పలు మృతదేహాలు చిద్రమైనాయి. దీంతో ఆయా మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు.
పాశమైలారంలోని సిగాచి పరిశ్రమలో పేలుడు సంభవించి.. పలువురు మరణించారు. ఈ నేపథ్యంలో పరిశ్రమ వద్ద ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.
పఠాన్చెరు మండలం పాశ మైలారం పారిశ్రామికవాడలోని సిగాచి కెమికల్స్ పరిశ్రమలో భారీ పేలుడు సంభవించింది. రియాక్టర్ పేలడంతో ప్రమాదం జరిగింది. పరిశ్రమలో మంటలు ఎగిసిపడుతున్నాయి.