Home » Telangana » Medak
దుబ్బాక, మే 9: దేశానికి ప్రధాని మోదీయే శ్రీరామరక్ష అని, దేశంలో 400ల సీట్లు గెలవడం ఖాయమని బీజేపీ మెదక్ పార్లమెంట్ అభ్యర్థి మాధవనేని రఘునందన్రావు ధీమా వ్యక్తం చేశారు.
జహీరాబాద్, మే 9: దేశవ్యాప్తంగా ప్రజలు ప్రధానమంత్రి నరేంద్రమోదీ నాయకత్వాన్ని కోరుకుంటున్న నేపథ్యంలో 400 స్థానాల్లో విజయం సాధిస్తామని జహీరాబాద్ ఎంపీ అభ్యర్థి బీబీ పాటిల్ ధీమా వ్యక్తం చేశారు.
జొన్న రైతులు అధైర్య పడవద్దు ఖేడ్ ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి
బీఆర్ఎస్ పాలనలో ఉమ్మడి జిల్లా అన్ని విధాల అభివృద్ధి
సిద్దిపేట, ఆంధ్రజ్యోతి, మే 8: దుబ్బాకలో చెల్లని రూపాయి మెదక్లో చెల్లుతుందా అని మాజీ సీఎం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ మెదక్ అభ్యర్థి రఘునందన్రావు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
రామాయంపేట, మే 8: చెవిలో ఇయర్ఫోన్ పెట్టుకుని బైక్ను పట్టాలు దాటిస్తుండగా రైలు ఢీకొని ఓ యువకుడు అక్కడికక్కడే మృచెందాడు. ఈ సంఘటన మెదక్ జిల్లా రామాయంపేట మండలం అక్కన్నపేట సమీపంలో జరిగింది.
జహీరాబాద్, మే 8: కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ ప్రభుత్వం దేశ సంపదను పెట్టుబడిదారులైన అదానీ, అంబానీలకు దోచిపెట్టి చేయూతనిచ్చిందని జోడోయాత్ర సభ్యుడు, ప్రొఫెసర్ సుకుమార్ పేర్కొన్నారు.
గజ్వేల్/నర్సాపూర్/ మే 8: దేశంలో రాజకీయ నాయకులు జేబుదొంగలు, బందిపోట్లుగా మారారని జాగో తెలంగాణ కన్వీనర్, విశ్రాంత ఐఏఎస్ ఆకునూరి మురళి విమర్శించారు.
ముఖ్యమంత్రి కొత్త జిల్లాలను తీసేస్తానని అంటున్నాడని, మెదక్ జిల్లానూ తీసేస్తారని మాజీ సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. మెదక్ జిల్లా ఉండాలంటే బీఆర్ఎస్ పార్లమెంట్ అఽభ్యర్థి వెంట్రామారెడ్డిని గెలిపించాలి.. మెదక్ కోసం యుద్దం చేద్దామా..? అని ప్రజలను ప్రశ్నించగా.. చేద్దామని జనం నినదించారు.
ఎంపీపీ లకావత్ మానస