• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్య..

విషాదం.. ఇద్దరు కూతుళ్లతో కలిసి తల్లి ఆత్మహత్య..

మహబూబ్‌నగర్ జిల్లా భూత్పూర్‌ మండలంలోని వెల్కిచర్ల గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కూతుళ్లను చంపి, తల్లి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే..

చేయి తిరిగిన పని.. చేసేదెలా?

చేయి తిరిగిన పని.. చేసేదెలా?

ఎన్‌జీసీ కార్యక్రమంలో భాగంగా మల్దకల్‌లోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవా రం క్షేత్రపరిశీలన చేశారు.

రెండు గంటలకోసారి టాయిలెట్స్‌ శుభ్రం చేయాలి

రెండు గంటలకోసారి టాయిలెట్స్‌ శుభ్రం చేయాలి

ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది విధుల్లో ప్రతీరోజు సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అధికారులను ఆదేశించారు.

రాయిచూర్‌లో బంద్‌.. కృష్ణలో ఎఫెక్ట్‌

రాయిచూర్‌లో బంద్‌.. కృష్ణలో ఎఫెక్ట్‌

కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీలకు ఏ, బీ, సీ, డీ వర్గీకరణ చేయాలని రాయచూర్‌ జిల్లాలో దళిత, ప్రజా సంఘాలు, బీజేపీ, జేడీఎస్‌ పార్టీలు బుధవారం బంద్‌కు పిలుపునిచ్చాయి.

విద్య, సాగునీరుపై ప్రత్యేక దృష్టి

విద్య, సాగునీరుపై ప్రత్యేక దృష్టి

ప్రజా ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి విద్య, సాగునీటి రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారని మహబూబ్‌నగర్‌ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్‌సరెడ్డి అన్నారు.

ముదురుతున్న వివాదం

ముదురుతున్న వివాదం

జూరాల ప్రాజెక్టు కేంద్రంగా ఏడాదిగా వివాదాలు నెలకొంటున్నాయి. ప్రాజెక్టు భద్రత విషయమై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నది.

ఆ సారా తాగితే ఆరోగ్యం.. ప్రభుత్వానికి రూ. లక్ష కోట్ల ఆదాయం.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఆ సారా తాగితే ఆరోగ్యం.. ప్రభుత్వానికి రూ. లక్ష కోట్ల ఆదాయం.. ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సారా తాగి 110 ఏళ్ల బతికారని.. కానీ నేడు మద్యం తాగి 80 ఏళ్లు మాత్రమే బతుకుతున్నారన్నారు.

గట్టు బ్లాక్‌ సమగ్ర అభివృద్ధే ధ్యేయం

గట్టు బ్లాక్‌ సమగ్ర అభివృద్ధే ధ్యేయం

గట్టు బ్లాక్‌ను సమగ్రంగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా జోగుళాంబ గద్వాల జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నట్లు కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు.

అక్రమ నియామకాలు?

అక్రమ నియామకాలు?

మహబూబ్‌నగర్‌ జిల్లాలో సమగ్రశిక్ష కార్యాలయంలో పని చేసేందుకు ఎక్కువ మంది మక్కు వ చూపుతున్నారు.

14ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకా తప్పనిసరి

14ఏళ్ల బాలికలకు హెచ్‌పీవీ టీకా తప్పనిసరి

గర్భాశయ ముఖద్వార క్యాన్సర్‌ నివారణకు 14 ఏళ్ల బాలికలకు హ్యూమన్‌ పాపిలోమా వైరస్‌ టీకా ప్రత్యేక కార్యక్రమాన్ని వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్‌ నర్సింగరావు అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి