Home » Telangana » Mahbubnagar
ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణిస్తూ చోరీలకు పాల్పడే ఆరు గురు సభ్యుల అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యు లను అరెస్టు చేసి, రిమాండ్కు తరలించినట్లు మహబూబ్నగర్ డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడించారు.
ఉమ్మడి పాలమూరు, నల్గొండ, రంగారెడ్డి జిల్లాలకు సాగు, తాగునీటిని అందించే ‘‘పాల మూరు - రంగారెడ్డి’’ ఎత్తిపోతల పథకాన్ని యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తెలిపారు.
పాలమూరు నగరం చుట్టూ మృత్యుకేకలు వినిపిస్తున్నాయి.. రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఏర్పాటు చేసిన రహదారి నిత్యం నెత్తురోడుతోంది...
ధాన్యం కొనుగోలు వ్యవహారం జిల్లాలో వివాదాస్పదంగానే కొనసాగుతున్నది.
పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల, ఎస్ఎల్బీసీ, సీతారామ ప్రాజెక్టులతో సమాన ప్రాధాన్యం ఇస్తామని వ్యాఖ్యానించారు.
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకున్న ఘటన విషాదాన్ని మిగిల్చింది. వైష్ణవి అనే యువతిని శనివారం రాత్రి గొంతుకోసి హత్య చేసిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.
ఆటో బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందిన సంఘటన గద్వాల జిల్లా సంగాల వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది.
మహబూ బ్నగర్ జిల్లా జడ్చర్ల మునిసిపాలిటీలో శుక్ర వారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.
గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని నాగర్కర్నూల్ జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ అన్నారు.
‘ప్రభుత్వం నాపై నమ్మకం ఉంచి గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య సమాఖ్య చైర్పర్సన్గా నియమించింది.