Home » Telangana » Mahbubnagar
మహబూబ్నగర్ జిల్లా భూత్పూర్ మండలంలోని వెల్కిచర్ల గ్రామంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఇద్దరు కూతుళ్లను చంపి, తల్లి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే..
ఎన్జీసీ కార్యక్రమంలో భాగంగా మల్దకల్లోని పీఎంశ్రీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులు బుధవా రం క్షేత్రపరిశీలన చేశారు.
ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బంది విధుల్లో ప్రతీరోజు సమయపాలన పాటించాలని, రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అధికారులను ఆదేశించారు.
కర్ణాటక రాష్ట్రంలో ఎస్సీలకు ఏ, బీ, సీ, డీ వర్గీకరణ చేయాలని రాయచూర్ జిల్లాలో దళిత, ప్రజా సంఘాలు, బీజేపీ, జేడీఎస్ పార్టీలు బుధవారం బంద్కు పిలుపునిచ్చాయి.
ప్రజా ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి విద్య, సాగునీటి రంగాలపై ప్రత్యేక దృష్టి సారించారని మహబూబ్నగర్ ఎమ్మెల్యే యెన్నం శ్రీనివా్సరెడ్డి అన్నారు.
జూరాల ప్రాజెక్టు కేంద్రంగా ఏడాదిగా వివాదాలు నెలకొంటున్నాయి. ప్రాజెక్టు భద్రత విషయమై అనేక సందేహాలు వ్యక్తమవుతున్న వేళ.. ప్రభుత్వం కొన్ని నిర్ణయాలు తీసుకున్నది.
ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలో సారా తాగి 110 ఏళ్ల బతికారని.. కానీ నేడు మద్యం తాగి 80 ఏళ్లు మాత్రమే బతుకుతున్నారన్నారు.
గట్టు బ్లాక్ను సమగ్రంగా అభివృద్ధి చేయడమే ధ్యేయంగా జోగుళాంబ గద్వాల జిల్లా యంత్రాంగం కృషి చేస్తున్నట్లు కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు.
మహబూబ్నగర్ జిల్లాలో సమగ్రశిక్ష కార్యాలయంలో పని చేసేందుకు ఎక్కువ మంది మక్కు వ చూపుతున్నారు.
గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ నివారణకు 14 ఏళ్ల బాలికలకు హ్యూమన్ పాపిలోమా వైరస్ టీకా ప్రత్యేక కార్యక్రమాన్ని వైద్యఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నామని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింగరావు అన్నారు.