• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

తొలి విడతలో 23 గ్రామాలు ఏకగ్రీవం

తొలి విడతలో 23 గ్రామాలు ఏకగ్రీవం

: గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడతకు సంబంధించి మహబూబ్‌నగర్‌, నారాయణపేట జిల్లాల్లో 23 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం అయ్యాయి.

కపాస్‌ కష్టాలు

కపాస్‌ కష్టాలు

కపాస్‌ కిసాన్‌ యాప్‌తో పత్తి రైతులకు కష్టాలు తప్పడం లేదు. సీసీఐ కొనుగోలు కేంద్రాల్లో రైతులు పత్తిని విక్రయించుకోవాలంటే ఆ యాప్‌లో రైతులే స్లాట్‌ బుక్‌ చేసుకోవాల్సి ఉంది. అయితే ఒక కేంద్రం వద్ద రోజుకు 50 వాహనాల పత్తిని మాత్రమే కొనుగోలు చేస్తున్నారు.

ఠాణాలను తనిఖీ చేసిన ఎస్పీ

ఠాణాలను తనిఖీ చేసిన ఎస్పీ

నా గర్‌కర్నూల్‌ జిల్లా కొల్లాపూ ర్‌ సర్కిల్‌ పరిధిలో ని పోలీస్‌ స్టేషన్లను జిల్లా ఎస్పీ సంగ్రామ్‌ సిం గ్‌జీ పాటిల్‌ తనిఖీ చేశారు.

  రేపటి నుంచి రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ

రేపటి నుంచి రాష్ట్రస్థాయి కబడ్డీ టోర్నీ

నగరంలోని ఇం డోర్‌స్టేడియంలో ఈ నెల 5 నుంచి 7వ తేదీ వరకు రాష్ట్రస్థాయి జూనియ ర్‌ కబడ్డీ బాలుర టోర్నీ నిర్వహిస్తున్నట్లు జిల్లా కబడ్డీ సంఘం ప్రధాన కార్యదర్శి కురుమూర్తి తెలిపారు.

హిందువులకు సీఎం క్షమాపణ చెప్పాలి

హిందువులకు సీఎం క్షమాపణ చెప్పాలి

హిందూ దేవతల పట్ల చులకనగా వ్యాఖ్యానిం చిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి హిందూవులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని బీజేపీ జోగుళాంబ గద్వాల జిల్లా అధ్యక్షుడు రామాంజనేయులు డిమాండ్‌ చేశారు.

ఎన్నికల్లో శాంతియుతంగా పాల్గొనాలి

ఎన్నికల్లో శాంతియుతంగా పాల్గొనాలి

ప్రజలు, అభ్యర్థులు శాంతియుతంగా ఎన్నికల ప్రక్రియలో పాల్గొనాలని, మీ భద్రతే మా బాధ్యత అని జోగుళాంబ గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు అన్నారు.

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

దివ్యాంగులను అన్నివిధాలా ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక పథకాలను అమలు చేస్తున్నదని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్‌ లక్ష్మీనారాయణ అన్నారు.

నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి

నిబంధనల ప్రకారం ఎన్నికలు నిర్వహించాలి

పంచాయతీ ఎన్నికలను పూర్తిగా పారదర్శకంగా, చట్టబద్ధంగా నిర్వహించేందుకు ప్రతీ అధికారి పూర్తి బాధ్యతతో విధులు నిర్వహించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ బీఎం సంతోష్‌ అన్నారు.

ఆస్పత్రిలో విద్యార్థులకు పరామర్శ

ఆస్పత్రిలో విద్యార్థులకు పరామర్శ

అస్వస్థతకు గురై ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయా న్ని తెలుసుకున్న జోగుళాంబ గద్వాల జిల్లా జడ్పీ మాజీ చైర్‌పర్సన్‌ సరిత ఆసుపత్రిలోని విద్యార్థులను పరామర్శించి మంగళవారం యోగ క్షేమాలను తెలుసుకున్నారు.

నామినేషన్‌ వేయకుండా అడ్డగింత

నామినేషన్‌ వేయకుండా అడ్డగింత

జోగుళాంబ గద్వాల జిల్లాలో మొదటి విడత నామినేషన్ల సందర్భంగా ఓ వ్యక్తిని నామినేషన్‌ వేయనీయకుండా అడ్డుకున్న సంఘటనపై మంగళవారం అధికారులు విచారణ చేపట్టారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి