Home » Telangana » Mahbubnagar
ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు రావలసిన పీఆర్సీని జూన్ 2వ తేదీలోగా ప్రకటించాలని, లేదంటే ఉద్య మ కార్యాచరణ రూపొందిస్తామని పెన్షనర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వెంకట్రెడ్డి హెచ్చరించారు.
నారాయణపేట జిల్లా మక్తల్ మునిసిపాలిటీ పరిధిలోని గార్లపల్లి గ్రామంలో ఓ భూ వివాధంలో తలదూర్చిన ఎస్ఐ భాగ్యలక్ష్మీరెడ్డిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గ్రామస్థులు పట్టణంలోని అంబేడ్కర్చౌరస్తాలో రాస్తారోకో నిర్వ హించారు.
లిఫ్ట్ ఇచ్చి దారి దోపిడీకి పాల్పడిన నిందితుడిని బుధవారం అరెస్టు చేశారు.
హైదరాబాద్ నుంచి సోమశిల మీదుగా శ్రీశై లం వరకు రాష్ట్ర పర్యాటక శాఖ ఏర్పాటు చేసి న హెలిటూరిజం వాయిదా పడింది.
వనపర్తి జిల్లా కేంద్రంలో రూ.1.20 కోట్లతో ఎంపీ లాడ్స్ నిధులతో నిర్మించిన ఎస్సీ సంక్షేమ బాలికల హాస్టల్ భవనాన్ని బుధవారం రాష్ట్ర పశు సంవర్ధక, క్రీడా శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్యే మేఘారెడ్డి, కలెక్టర్ ఆదర్శ్ సురభి, రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ చైర్మన్ శివసేనారెడ్డితో కలిసి ప్రారంభించారు.
వనపర్తి వైద్య కళాశాలకు రాష్ట్ర స్థాయిలో అరుదైన గౌరవం దక్కింది. ఎంబీబీఎస్ చివరి సంవత్సరం పార్ట్- 1లో కళాశాల విద్యార్థులు రాష్ట్రంలోనే ఉత్తమ ఉత్తీర్ణతా శాతం సాధించారు.
పర్యాటకులు ఆకాశమార్గంలో ఆనంద విహారం చేయనున్నారు. హెలిక్యాప్టర్లో ప్రయాణిస్తూ నాగర్కర్నూలు జిల్లాలోని సోమశిల అందాలు, కృష్ణానది సోయగాలు, దట్టమైన నల్లమల అడవులను తిలకించనున్నారు.
ఏ ప్రాంతంలోనైనా సంబంధిత శాఖలు తమ అవసరాల నిమిత్తం తవ్వకాలు జరిపే సమయంలో టెలికాం కేబుల్స్కు నష్టం జరుగకుండా ముందస్తు సమాచారం ఇవ్వడం సీబీయూడీ (కాల్ బిఫోర్ యు డిగ్) యాప్ ముఖ్యఉద్దేశం అని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ రిజ్వాన్బాషా షేక్ అన్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం అంగన్వాడీ టీచర్లకు సెల్ఫోన్లను ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి పంపిణీ చేశారు.
కేసీఆర్ ప్రభుత్వంలోని పదేళ్ల హయాంలో కాంట్రాక్టర్ల జేబులు నింపడం కోసం ప్రాజెక్టులు కట్టారని టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేశ్ కుమార్ గౌడ్ ఆరోపించారు. మహబూబ్ నగర్లో కాంగ్రెస్ ‘సంఘటన్ శ్రీజన్ అభియాన్’ సమావేశం ఘనంగా నిర్వహించారు.