Home » Telangana » Mahbubnagar
ఇంటర్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్ అకాడమిక్ పరీక్షల ఉమ్మడి జిల్లా ప్రత్యేకాధికారి విశ్వేశ్వర్ ఆదేశించారు.
వ్యవసాయ రంగంలో రసాయనిక ఎరువుల ను తగ్గించి, సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచడం ద్వారా అధిక దిగుబడులు సాధిం చవచ్చని రాష్ట్ర రైతు కమిషన్ చైర్మన్ కోదండ రెడ్డి అన్నారు.
సంపూర్ణత అభియాన్లో వందశాతం ల క్ష్యాలను పూర్తి చేసేలా సంబంధిత శాఖ ల అధికారులు చిత్తశుద్ధ్దితో పనిచేయాల ని ఆస్పిరేషనల్ ప్రోగ్రాం సెంట్రల్ ప్రభా రి ఆఫీసర్ మానస గంగోత్రికాట అన్నా రు.
డివిజన్ల సంఖ్య కూడా పెరిగింది. రెండు దశాబ్దాల క్రితం ఏర్పాటు చేసిన ఒకే ఒక్క డంపింగ్ యార్డ్తోనే ఏళ్లతరబడి నెట్టుకువస్తున్నారు.
నారాయణపేట జిల్లా కోస్గి మండలంలోని తోగాపూర్ శివారులో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుకు ప్రభుత్వం భూసేకరణ కార్యక్రమం చేపట్టింది.
జనరల్ ఆసుప త్రికి వచ్చే నిరుపేదలకు మెరుగైన వైద్యసే వలు అందించాలని కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.
జోగులాంబ గద్వాల జిల్లాలో జాతీయ రహదారిపై ఏపీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. చికిత్స కోసం వారిని కర్నూలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
కొత్తగా ఎన్నికైన సర్పంచ్లు, వారి మద్దతుదారులు ఫిబ్రవరి చివరి వారంలో సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణానికి పెద్దఎత్తున నిధులు వస్తాయని గంపెడు ఆశలు పెట్టుకున్నారు.
నక్కలగండి రిజర్వాయర్ నిర్మాణంలో ముంపునకు గురవుతున్న బాధితులకు న్యాయం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్త శుద్ధితో ఉందని ఆర్అండ్ఆర్ కమిషనర్ శివకుమార్ నాయుడు తెలిపారు.
అదనపు గదులు లేక విద్యార్థు లు అవస్థలు పడుతున్నారు. మూత్రశాలలు లేక బాలికలు తీవ్ర ఇ బ్బందులు ఎదుర్కొంటున్నారు.