• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

కేసీఆర్ హయాంలో ఆ ప్రాజెక్టుకు భూసేకరణ లేకుండానే టెండర్లు పిలిచారు.. మంత్రి ధ్వజం

కేసీఆర్ హయాంలో ఆ ప్రాజెక్టుకు భూసేకరణ లేకుండానే టెండర్లు పిలిచారు.. మంత్రి ధ్వజం

పాలమూరు ప్రాజెక్టులను పూర్తి చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. దేవాదుల, ఎస్‌ఎల్‌బీసీ, సీతారామ ప్రాజెక్టులతో సమాన ప్రాధాన్యం ఇస్తామని వ్యాఖ్యానించారు.

మహబూబ్‌నగర్ జిల్లా వైష్ణవి హత్య కేసు.. నిందితుడి మృతి

మహబూబ్‌నగర్ జిల్లా వైష్ణవి హత్య కేసు.. నిందితుడి మృతి

మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకున్న ఘటన విషాదాన్ని మిగిల్చింది. వైష్ణవి అనే యువతిని శనివారం రాత్రి గొంతుకోసి హత్య చేసిన యువకుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందాడు.

ఆటో బోల్తాపడి... యువకుడి మృతి

ఆటో బోల్తాపడి... యువకుడి మృతి

ఆటో బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న యువకుడు మృతి చెందిన సంఘటన గద్వాల జిల్లా సంగాల వద్ద గురువారం రాత్రి చోటుచేసుకుంది.

 కలకలం రేపిన ఏసీబీ తనిఖీలు

కలకలం రేపిన ఏసీబీ తనిఖీలు

మహబూ బ్‌నగర్‌ జిల్లా జడ్చర్ల మునిసిపాలిటీలో శుక్ర వారం ఏసీబీ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యం

గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, తద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని నాగర్‌కర్నూల్‌ జిల్లా కలెక్టర్‌ హేమంత కేశవ్‌ పాటిల్‌ అన్నారు.

బాధ్యతతో పని చేసి అభివృద్ధికి కృషి

బాధ్యతతో పని చేసి అభివృద్ధికి కృషి

‘ప్రభుత్వం నాపై నమ్మకం ఉంచి గొర్రెలు, మేకల అభివృద్ధి సమాఖ్య సమాఖ్య చైర్‌పర్సన్‌గా నియమించింది.

అన్ని వసతులతో ఇళ్లు నిర్మించుకోవాలి

అన్ని వసతులతో ఇళ్లు నిర్మించుకోవాలి

ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కలను నిజం చేసుకుంటున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు.

సర్కారు బడిలో బంగారు భవిష్యత్తు

సర్కారు బడిలో బంగారు భవిష్యత్తు

సర్కారు బడిలోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దుతారని జోగుళాంబ గద్వాల జిల్లా డీఈవో విజయలక్ష్మి పేర్కొన్నారు.

ఆగని వందేభారత్‌

ఆగని వందేభారత్‌

తెలంగాణ ప్రాంతంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్‌గా మారబోతున్న గద్వాల స్టేషన్‌లో వందేభారత్‌ రైలు ఆగకపోవడం ప్రయాణికులకు నిరాశను మిగులుస్తోంది.

జడ్చర్ల మార్కెట్‌యార్డ్‌ ఫుల్‌!

జడ్చర్ల మార్కెట్‌యార్డ్‌ ఫుల్‌!

బాదేపల్లి పత్తి మార్కెట్‌లో, మార్క్‌ఫెడ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం మొక్కజొన్న సంచులతో నిండిపోయింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి