• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

పోరాటాలతోనే పెండింగ్‌ ప్రాజెక్టులకు మోక్షం

పోరాటాలతోనే పెండింగ్‌ ప్రాజెక్టులకు మోక్షం

పాలకుల నిర్లక్ష్యం వల్ల ఏళ్ల తరబడిగా ముందుకు సాగని ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పెండిం గ్‌ ప్రాజెక్టులకు పోరాటాలతోనే మోక్షం లభిస్తుం దని పెండింగ్‌ ప్రాజెక్టుల సాధన పోరాట జేఏసీ కో ఆర్డినేటర్‌, న్యాయవాది మధుసూదన్‌ బాబు అన్నారు.

సొంత నిధులతో బోర్లు వేయిస్తున్న చైర్‌పర్సన్‌

సొంత నిధులతో బోర్లు వేయిస్తున్న చైర్‌పర్సన్‌

ము నిసిపాలిటీలో బీజేపీ మునిసిపల్‌ చైర్‌పర్సన్‌గా కొండా శ్వేత బాధ్యతలు స్వీకరించి ఐదు నెలల కాలంలోనే తాగునీటి ఎద్దడి నియంత్రణకు చ ర్యలు చేపట్టారు.

 20న పూరిజగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవం

20న పూరిజగన్నాథస్వామి రథయాత్ర మహోత్సవం

నారాయ ణపే టలో ఈ నెల 20న పూరి జగ న్నాథస్వామి రథయాత్ర మ హోత్సవ ఊరేగింపునకు హా జరు కావాల్సిందిగా రాష్ట్ర మం త్రి వాకిటి శ్రీహరికి ఆహ్వాన పత్రికను ఆదివారం నారాయణ పేటకు చెందిన నరసింహదా సు, గడ్డం తిప్ప న్నలు హైదరాబాద్‌ క్వాటర్స్‌లో అందజేసి కోరా రు.

కృతజ్ఞత సభ విజయవంతంపై హర్షం

కృతజ్ఞత సభ విజయవంతంపై హర్షం

జడ్చర్ల నియోజకవర్గం మిడ్జిల్‌ మండల కేంద్రంలో నిర్వ హించిన సీఎం రేవంత్‌రెడ్డి కృతజ్ఞత సభ విజ యవంతం కావడంతో జడ్చర్ల కాంగ్రెస్‌ మండల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

కంపు కొడుతున్న పాలమూరు బస్టాండ్‌

కంపు కొడుతున్న పాలమూరు బస్టాండ్‌

మహబూబ్‌నగర్‌ బస్టాండ్‌ కంపు కొడుతోందని ప్రజలు చెబుతుండటంతో ఆదివారం సీపీఎం ప్రతినిధి బృందం బస్టాండ్‌ పరిసరాలను పరిశీలించింది.

చెరువు కట్ట ధ్వంసం

చెరువు కట్ట ధ్వంసం

అనుమతి లేకుండా చెరువు కట్టను.. చెరువు కింద ఆను కొని ఉన్న పొలాన్ని రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులు చదును చేశారు.

 దేశ రాజకీయ పరిస్థితులను మార్చేందుకే ఎస్‌ఐఆర్‌

దేశ రాజకీయ పరిస్థితులను మార్చేందుకే ఎస్‌ఐఆర్‌

దేశ రాజకీయ పరిస్థితులను మా ర్చేందుకే స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ను ప్రవే శపెడతారని రాజకీయ ఆర్థిక శాస్త్రవేత్త పరకా ల ప్రభాకర్‌ విమర్శించారు.

 ప్రజల సౌలభ్యం కోసం జ్యుడీషియల్‌ కోర్టు

ప్రజల సౌలభ్యం కోసం జ్యుడీషియల్‌ కోర్టు

ప్రజల సౌలభ్యం కో సం దేవరకద్రలో జూనియర్‌ సివిల్‌ జడ్జి కమ్‌ జ్యుడీషియల్‌ మెజిస్ర్టేట్‌ ఫస్ట్‌ క్లాసు కోర్టును గురువారం హైదరాబాద్‌లోని హైకోర్టు నుంచి వర్చువల్‌గా మహబూబ్‌నగర్‌ జిల్లా అడ్మిని స్ర్టేటివ్‌ జడ్జి ఎన్‌వీ శ్రావణ్‌ కుమార్‌, హైకోర్టు న్యాయమూర్తి మాధవీదేవితో కలిసి ప్రారంభించారు.

పార్టీలు సహకరిస్తేనే పారదర్శక ఓటరు జాబితా

పార్టీలు సహకరిస్తేనే పారదర్శక ఓటరు జాబితా

జోగుళాంబ గద్వాల జిల్లాలో ఓ టర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియ విజయవంతంగా నిర్వహించేందుకు రాజకీయ పార్టీలు సహకరించాలని అదనపు కలెక్టర్‌ మధుమోహన్‌ అన్నారు.

పాలమూరులో క్రీడలకు మంచి రోజులు

పాలమూరులో క్రీడలకు మంచి రోజులు

పాలమూరు జి ల్లాను క్రీడల హబ్‌గా తీర్చిదిద్దుదామని జిల్లా యువజన క్రీడల అధికా రి జె. రాజశేఖర్‌రెడ్డి అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి