• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

చోరీ సొమ్ముతో జల్సాలు

చోరీ సొమ్ముతో జల్సాలు

చోరీలకు పాల్పడి జల్సాలకు ఖర్చు చేస్తున్న నిందితుడిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

ప్రజా పోరాటాల శిఖరం  తెలుగు ప్రజలకు సుర‘వరం’

ప్రజా పోరాటాల శిఖరం తెలుగు ప్రజలకు సుర‘వరం’

ప్రజా పోరాట యోధుడు.. కమ్యూనిస్టు ఉద్యమ శిఖరం సురవరం సుధాకర్‌రెడ్డి. తండ్రి వెంకటరామి రెడ్డి స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమైన జీవితం.

ఓట్లు చోరీ చేసేందుకు సిద్ధమైన బీజేపీ

ఓట్లు చోరీ చేసేందుకు సిద్ధమైన బీజేపీ

ఓట్లు చోరీ చేసేందుకు బీజేపీ సిద్ధమైందని, క్షేత్రస్థాయిలో నిజమైన ఓట్లను కాపాడేబాధ్యత బీ ఎల్‌ఏలదే అని పార్లమెంట్‌ నియోజకవర్గ ఎస్‌ఐ ఆర్‌ ఇన్‌చార్జి సిద్దేశ్వర్‌ అన్నారు.

విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దు

విద్యార్థుల జీవితాలతో చెలగాటం వద్దు

విద్యార్థుల జీవితాలతో సీఎం రేవంత్‌రెడ్డి చెలగాటం ఆడు తున్నారని, అనాలోచిత నిర్ణయంతో వారి భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతున్నదని బీఆర్‌ఎస్‌ వీ కోఆర్డినేటర్‌ కుర్వ పల్లయ్య విమర్శించారు.

బాలల హక్కులు, చట్టాలపై అవగాహన అవసరం

బాలల హక్కులు, చట్టాలపై అవగాహన అవసరం

సమా జంలో ఎదురయ్యే మంచి, చెడులను తెలుసుకో వడంతోపాటు బాలలకు ఉద్దేశించిన హక్కులు, సంరక్షణ చట్టాలపై ప్రతీ విద్యార్థి అవగాహన కలిగి ఉండాలని జోగుళాంబ గద్వాల జిల్లా డీఎల్‌ఏస్‌ లీగల్‌ ఎయిడ్‌ డిఫె న్స్‌ కౌన్సిల్‌ సభ్యులు, న్యాయవాదులు శ్రీనివాస్‌, లక్ష్మణ్‌లు అన్నారు.

ఆధ్యాత్మిక, పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు

ఆధ్యాత్మిక, పర్యాటక అభివృద్ధికి ప్రతిపాదనలు

బీచుపల్లి ఆంజనేయస్వామి పుణ్యక్షేత్రాన్ని ఆధ్యాత్మిక, ప ర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తామని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అన్నారు.

కావాలనే ఖరాబ్‌....!

కావాలనే ఖరాబ్‌....!

రాష్ట్ర ప్రభుత్వం 2022-23 రబీ సీజన్‌లో రైతుల నుంచి ధాన్యం సేకరించింది. అప్పట్లో మిల్లుల సామర్థ్యం కంటే ఎక్కువ కేటాయింపులు జరిగాయి. తర్వాత వాటికి సీఎంఆర్‌ వద్దని చెప్పి వేలం వేసింది.

వనపర్తి టు ఢిల్లీ.. వయా గాంధీభవన్‌..!

వనపర్తి టు ఢిల్లీ.. వయా గాంధీభవన్‌..!

వనపర్తి కాంగ్రెస్‌ పంచాయితీ రెండు రోజుల్లో ఢిల్లీకి చేరనుంది.

రేషన్‌కార్డులపై పీఎం ఫొటో కూడా ఉండాలి

రేషన్‌కార్డులపై పీఎం ఫొటో కూడా ఉండాలి

తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన స్మార్ట్‌ రేషన్‌ కార్డులపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఫొటోను ముద్రించాలని బీజేపీ నాయకులు సోమవారం జోగుళాంబ గద్వాల కలెక్టరేట్‌ ముందు ధర్నా నిర్వహించారు.

ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులకు వెంటనే పరిష్కారం చూపాలని కలెక్టర్‌ రిజ్వాన్‌బాషా షేక్‌ అధికారులను ఆదే శించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి