• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

Srinivas Goud: రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

Srinivas Goud: రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమే: మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్

తెలంగాణలో రాబోయేది బీఆర్ఎస్ ప్రభుత్వమేనని మాజీ మంత్రి శ్రీనివాస్ రెడ్డి జోస్యం చెప్పారు. బీఆర్ఎస్ సర్పంచ్‌లు గెలుపొందిన గ్రామాలకు నిధులు ఇవ్వకుండా ఆ ఊర్లోకి ఎమ్మెల్యేలు అడుగు పెట్టగలరా? అంటూ ప్రశ్నించారు.

అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలవాలి

అభివృద్ధి చేసి ఆదర్శంగా నిలవాలి

గద్వాల మండల పరిధిలోని వీరాపురం గ్రామ సర్పంచు నీలం మ హేశ్వరి గెలుపొందగా ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి శాలువా, పూలబొకేతో సన్మానించారు.

చివరి విడతకు సర్వం సిద్ధం

చివరి విడతకు సర్వం సిద్ధం

జోగుళాంబ గద్వాల జిల్లాలో మూడవ విడత పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధం అయ్యింది.

1,249 మంది పోలీసులతో బందోబస్తు

1,249 మంది పోలీసులతో బందోబస్తు

స్థానిక సం స్థల ఎన్నికల్లో భాగంగా మ హబూబ్‌నగర్‌ జిల్లాలో చివరి మూడో విడత కోసం 1,249 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎ స్పీ జానకి తెలిపారు. మంగళవారం ఆమె జడ్చర్ల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో ఎన్నికల విధుల్లో పాల్గొనే పోలీసు సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు.

ఖర్చుపై అభ్యర్థుల్లో టెన్షన్‌

ఖర్చుపై అభ్యర్థుల్లో టెన్షన్‌

స్థానిక సంస్థల్లో కీలకమైన పంచాయతీ సమరం చివరి అంకానికి చేరుకుంది. నేటితో ఎన్నికలు పూర్తి కానున్నాయి. ప్రతిష్టకు పోయి అభ్యర్థులు అప్పులు చేసి మరీ లక్షల రూపాయలు ఖర్చు చేశారు.

చివరి విడతకు సిద్ధం

చివరి విడతకు సిద్ధం

పల్లె పోరులో చివరి విడత పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. మూడు విడతలుగా నిర్వహించ తలపెట్టిన ఎన్నికల్లో మొదటి విడత 11వ తేదీన, రెండో విడత 14వ తేదీన పూర్తి కాగా, నేడు బుధవారం చివరి విడత నిర్వహించనున్నారు.

హెచ్‌సీఏ టోర్నీలో ప్రతిభ చాటాలి

హెచ్‌సీఏ టోర్నీలో ప్రతిభ చాటాలి

హెచ్‌సీఏ టోర్నీలో జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరచాలని క్రికెట్‌ సంఘం జిల్లా ప్రధాన కార్యద ర్శి రాజశేఖర్‌ అన్నారు.

భవనంపై నుంచి కింద పడి  తాపీ మేస్త్రీ దుర్మరణం

భవనంపై నుంచి కింద పడి తాపీ మేస్త్రీ దుర్మరణం

ఇంటి నిర్మాణంలో ప్రమాదవశాత్తు భవ నంపై నుంచి కింద పడిన సంఘటనలో తాపీమేస్ర్తీ దుర్మరణం చెందిన ఘటన సో మవారం పెంట్లవెల్లిలో చోటు చేసుకుంది.

ముగిసిన మూడో విడత ప్రచారం

ముగిసిన మూడో విడత ప్రచారం

జోగుళాంబ గద్వాల, వనపర్తి, నాగర్‌కర్నూల్‌ జిల్లాల్లో మూడో విడత పంచాయతీ ఎన్నికల ప్రచార పర్వం సోమవారం సా యంత్రం ముగిసింది.

 బొలెరో, బైక్‌ ఢీ : ఒకరి మృతి

బొలెరో, బైక్‌ ఢీ : ఒకరి మృతి

బొలెరో వాహ నం, బైక్‌ ఎదు రెదురుగా ఢీకొన్న సంఘటనలో ఒక వ్యక్తి దుర్మర ణం పాలైన ఘటన సోమవారం చోటు చేసుకుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి