• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

రూ.3.50 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి?

రూ.3.50 లక్షల కోట్లు ఎక్కడికి పోయాయి?

రెండున్నర సంవత్సరాలలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అప్పు చే సిన రూ.3.50 లక్షల కోట్లు ఎక్కడికిపోయాయో వెల్లడించాలని, మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ సి.లక్ష్మారెడ్డి అన్నారు.

శాసన సభ స్పీకర్‌ను కలిసిన విప్‌ యెన్నం

శాసన సభ స్పీకర్‌ను కలిసిన విప్‌ యెన్నం

రాష్ట్ర శాసనసభ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ను ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే యె న్నం శ్రీనివా్‌సరెడ్డి సోమవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఇటీవల విప్‌గా బాధ్యతలు తీ సుకున్న ఎమ్మెల్యే అసెంబ్లీ ప్రాంగణంగా స్పీకర్‌ను కలిసి, సత్కరించారు.

ఉపాధి హామీ దక్కేనా

ఉపాధి హామీ దక్కేనా

జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం రోజురోజుకూ నిర్వీర్యం అవుతోంది. ఇప్పటికే పూర్తిగా కేం ద్రం ఆధీనంలోకి వెళ్లిన పథకంలో గుర్తించిన పనులు మినహా కొత్తవి చేయకుండా చట్టం చే శారు. దాంతో పనుల రకాల సంఖ్య తగ్గిపోయింది.

  రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య

రైలు కింద పడి ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన గద్వాల జిల్లాలో శనివారం రాత్రి చోటు చేసుకుందని రైల్వేహెడ్‌కానిస్టేబుల్‌ అశోక్‌ తెలిపారు.

  శాంతి సామరస్యాలకు ప్రతీక రంజాన్‌

శాంతి సామరస్యాలకు ప్రతీక రంజాన్‌

రంజాన్‌ పండుగ శాంతి సామరస్యాలకు ప్రతీకగా నిలుస్తుందని అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి జీవించడానికి దోహదపడుతుందని కలెక్టర్‌ రిజ్వాన్‌ బాషా షేక్‌ అన్నారు.

గ్రీన్‌ చానల్‌ నిధులొచ్చేనా..!

గ్రీన్‌ చానల్‌ నిధులొచ్చేనా..!

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముచ్చటగా మూడోసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతోంది.

 హోరాహోరీగా గిరకబండ్ల లాగుడు పోటీలు

హోరాహోరీగా గిరకబండ్ల లాగుడు పోటీలు

ఉగాది పండుగను పురస్కరించుకుని అమర చింత రేసింగ్‌ బుల్స్‌ ఆధ్వర్యంలో అంతర్రాష్ట్ర స్థాయి మూడు బండ్ల గిరక లాగు పోటీలు హోరాహోరీగా కొనసాగాయి.

  ఆసుపత్రి నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేయాలి

ఆసుపత్రి నిర్మాణాన్ని గడువులోగా పూర్తి చేయాలి

కల్వకుర్తి లో నిర్మిస్తున్న వంద ప డకల ఆసుపత్రి నిర్మాణా న్ని గడువులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ బదా వత్‌ సంతోష్‌ అధికారు లను ఆదేశించారు.

వీడనున్న గ్రహణం

వీడనున్న గ్రహణం

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, కర్ణాటక రాష్ట్రాలను కలుపుతూ ఏర్పాటు చేసిన 167వ జాతీయ రహదారి నిర్మాణంలో ఏర్పడిన పనులకు ఎట్టకేలకు గ్రహణం వీడనుంది.

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌

వ్యవసాయానికి నాణ్యమైన విద్యుత్‌ అందితేనే రైతుకు లాభం చేకూరుతోందని, గతంలో విద్యుత్‌ సమస్యలు ఎక్కువగా ఉండేవని, ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం విద్యుత్‌ రంగాన్ని బలోపేతం చేస్తూ కొత్త సబ్‌స్టేషన్లను ఏర్పాటు చేస్తోందని పశుసంవర్ధక, స్పోర్ట్‌ అండ్‌ యూత్‌ సర్వీసెస్‌ శాఖ మంత్రి వాకిటి శ్రీహరి పేర్కొన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి