Home » Telangana » Mahbubnagar
ప్రజావాణి ఫిర్యాదులను సత్వరం పరిష్కరించాలని క లెక్టర్ ఖుష్బూ గుప్తా అధికారులను ఆదేశించారు.
జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవం సందర్భంగా చిన్నారులకు ఆల్బెండజోల్ మాత్రలను పీహెచ్సీ డాక్టర్ మనుప్రియ పంపిణీ చేసి, మాట్లాడారు.
ఎస్ఐఆర్కు సంబంధించిన ఎన్యుమరేషన్ ఫారాల్లో ఓటరుకు సంబంధించిన పూర్తి వివరాలు రాసి సకాలంలో సంబంధిత బీఎల్వోకు అందజేయాలని బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు టీకే నర్సింహులు కోరారు.
నాటి ప్రభుత్వం ఉన్నఫ లంగా ప్రారంభించిన గురుకులాలు చాలాచోట్ల నేటికీ అద్దె భవనాల్లోనే కొన సాగుతున్నాయి.
వర్షపు నీ టిని ప్రతీ ఒక్కరు ఒడిసిపట్టి భూగర్భ జలాల ను పెంపొందించేందుకు కృషి చేయాలని పాలి టెక్నిక్ కళాశాల అధ్యాపకులు, మునిసిపల్ సి బ్బంది అన్నారు.
ఎస్ఐ ఆర్ పూర్తయ్యే వరకు ప్రతీ కార్యకర్త ప్రతీ గల్లీ లో క్రియాశీలకంగా పని చేసి అర్హుల ఓట్లను సురక్షితం చేయాలని బీజేపీ రాష్ట్ర సీనియర్ నేత రాష్ట్ర క్రమశిక్షణ సంఘం సభ్యుడు నాగూ రావు నామాజీ కోరారు.
కోయిల్సాగర్ - పేరూర్ ఎత్తిపోతల పథ కాన్ని వెంటనే పూర్తి చేయాలని ఏఐయూకేఎస్ జిల్లా అధ్యక్షుడు రామచం దర్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
పర్యావరణ రక్షణ, విద్యా ప్రగ తికి ప్రభుత్వం కృషి చేస్తోందని ప్రభుత్వ విప్ యెన్నం శ్రీనివాస్రెడ్డి తెలిపారు.
నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, దామోదర రాజనర్సింహ, జూపల్లి కృష్ణారా వు సోమవారం మక్తల్కు రానున్నారు.
నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని క్రీడాశాఖ మంత్రి వాకిటి శ్రీహరి అన్నారు. ఆదివారం పట్టణంలోని పార్టీ కార్యాలయంలో కార్యకర్తల సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు.