Home » Telangana » Mahbubnagar
గత ప్రభుత్వ హయాంలో ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాతో పాటు రంగారెడ్డి, నల్గొండ జిల్లాల్లో 12.30 లక్షల ఎకరాలకు సాగునీరు అందించాలని చేపట్టిన పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకం (పీఆర్ఎల్ఐ) నిర్మాణం కొనసాగుతుండగానే అనేక లోపాలు బయటపడుతున్నాయి.
ప్రపంచ మత్స్య దినోత్సవాన్ని శుక్రవారం గద్వాలలో ఘనంగా నిర్వహించారు.
పెండింగ్లో ఉన్న భూభారతి దరఖాస్తులను నిబంధనల మేరకు వేగంగా పరిష్కరించాలని జోగుళాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అన్నారు.
స్వాతంత్య్ర సమరయోధుడు, దేశ తొలి విద్యా శాఖ మంత్రి మౌలానా అబుల్ కలామ్ అజాద్ జయంతి పురస్క రించుకొని హైదరాబాద్లో ఈ నెల 23న నిర్వహించనున్న సదస్సును విజయవంతం చేయాలని ఆల్మేవా రాష్ట్ర అఽధ్యక్షుడు షేక్ఫారుక్హుస్సేన్ పిలుపునిచ్చారు.
ప్రాజెక్టు నిర్మాణంలో మునుగుతున్న భూముల వివరాల్లో అభ్యంతరాలు ఏవైనా ఉంటే నేరుగా రైతులు తెలుపవచ్చని ఊట్కూర్ తహసీల్దార్ చింత రవి అన్నారు.
కేంద్రంలో ప్రభుత్వం కార్మిక,రైతు,వ్యవసాయ కార్మికులకు నష్టం చేసే నల్లచట్టాలను తీసుకొ చ్చిందని, వాటికి వ్యతిరేకంగా ఈ నెల 26న జిల్లా కేంద్రంలో ధర్నా చేపడుతున్నట్లు నాయకులు తెలిపా రు.
డ్రగ్స్, గంజాయి రహిత సమాజం ని ర్మించడం మనందరి బాధ్యత అని ఎస్పీ డాక్టర్ వినీత్ అన్నారు. నారాయణపేట జిల్లా కేంద్రం లోని ఒక ఫంక్షన్ హాల్లో విశ్వ హిందూ పరి షత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో నిర్వహించిన నషా ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమానికి ఎస్పీ డాక్టర్ వినీత్ హాజరయ్యారు.
సాధారణంగా ఫలానా అధికారి తమ పనిచేయాలంటే డబ్బులు డిమాండ్ చేస్తున్నారని ఎవరైనా అవినీతి నిరోధకశాఖ అధికారులను సంప్రదిస్తే వారితో ప్లాన్ వేసి.. సదరు అధికారికి డబ్బులు ఇస్తుండగా కానీ, ఇచ్చిన తర్వాత కానీ పట్టుకుంటారు. కేసు నమోదు చేసి.. ఏసీబీ కోర్టులో సరెండర్ చేయిస్తారు.
నిల్వ ఉంచిన చోట ప్రమాదవశాత్తు నిప్పు అంటుకొని 15 క్వింటళ్ల పత్తి దగ్ధమైన సం ఘటన గురువారం నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో చోటు చేసు కుంది.
జనవరి నుంచి సెప్టెంబరు వరకు నేర సమీక్ష సమావేశం డీసీ పీ శివధర్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం ఆన్లైన్ ద్వారా నిర్వహించారు.