• Home » Telangana » Mahbubnagar

మహబూబ్‌నగర్

నర్సాయిపల్లిలో చిరుత కలకలం

నర్సాయిపల్లిలో చిరుత కలకలం

నాగర్‌కర్నూల్‌ జి ల్లా కోడేరు మం డల పరిధిలోని నర్సాయిపల్లి గ్రామ శివారులో చిరుత సంచరిస్తున్నట్లు రైతులు గుర్తించి ఫారెస్టు అధికారు లకు సమాచారం ఇచ్చారు.

 ఈతకు వెళ్లి నీటిలో మునిగి..

ఈతకు వెళ్లి నీటిలో మునిగి..

ఈత సరదా విద్యార్థి జీవితాన్ని బలి తీసుకున్న సంఘటన మల్దకల్‌ మండల పరిధిలోని అమరవాయి గ్రామంలో చోటుచేసుకుంది.

స్వచ్ఛ నారాయణపేటగా తీర్చిదిద్దుదాం

స్వచ్ఛ నారాయణపేటగా తీర్చిదిద్దుదాం

చె త్త చెదారాన్ని రోడ్డడపై వేయకుండా ఇంటి ముంగిట్లో వచ్చే చెత్త ఆటోల్లో వేసి స్వచ్ఛ నారా యణపేటగా తీర్చిదిద్దేందుకు ప్రజలు భాగ్యస్వా ములు కావాలని మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ కొంత శ్వేత, వైస్‌ చైర్‌పర్సన్‌ మంజుల అన్నారు.

శేషాద్రి ఆశయాలను కొనసాగించాలి

శేషాద్రి ఆశయాలను కొనసాగించాలి

శేషాద్రి విశ్వసించిన శాస్త్రీయ భావజాలాన్ని కొనసాగిస్తూ సమసమాజ నిర్మా ణానికి కృషి చేయడమే నిజమైన నివాళి అని తెలంగాణ ప్రోగ్రెసివ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ మాజీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మనోహర్‌రాజు అన్నా రు.

కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులు పూర్తిగా వినియోగిస్తాం: మంత్రి ఉత్తమ్

కృష్ణా జలాలపై తెలంగాణ హక్కులు పూర్తిగా వినియోగిస్తాం: మంత్రి ఉత్తమ్

దక్షిణ తెలంగాణ రైతులకు సమృద్ధిగా సాగు, తాగు నీరు అందిస్తామని భారీ నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రాజెక్టుల వేగవంతానికి భారీగా నిధులు కేటాయింపులు చేస్తామని ప్రకటించారు.

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి

నాగర్‌ కర్నూల్‌ జిల్లా కొల్లాపూర్‌ మండల పరిధిలోని సోమశిల రహదారిలో బాలయ్య గుట్ట వద్ద శుక్రవారం అనుమానాస్పద స్థితిలో యువకు డు మృతి చెందాడు.

 అర్హులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు

అర్హులందరికీ అక్రిడిటేషన్‌ కార్డులు

అర్హులైన జర్నలిస్ట్‌లందరికీ అక్రిడిటే షన్‌ కార్డులు వస్తాయని, ఇందులో ఎలాంటి అపోహలకు తావులేదని టీయూడబ్ల్యూజే ఐ జేయూ రాష్ట్ర అధ్యక్షుడు విరాహత్‌అలీ అన్నా రు.

రెవెన్యూ డివిజన్‌గా కొడంగల్‌!

రెవెన్యూ డివిజన్‌గా కొడంగల్‌!

కొడంగల్‌ ప్రాంత సమగ్ర అభివృద్ధిలో భాగంగా డివిజన్‌ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చినట్లు తెలుస్తోంది. డివిజన్‌ ఏర్పాటుతో వెనకబడిన కొడంగల్‌ ప్రాంతం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకు అవకాశం ఉంది.

వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి

వనపర్తి జిల్లాలో రోడ్డు ప్రమాదం..ఇద్దరి మృతి

వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఏదుల మండల కేంద్రం సమీపంలో ఓ ఆటో ట్రాక్టర్‌ను ఢీకొనడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

పెళ్లి కోసం దాచిన నగదు అపహరణ

పెళ్లి కోసం దాచిన నగదు అపహరణ

పెళ్లి ఖర్చుల నిమిత్తం బీరువా లో దాచిన నగదు అప హరణకు గురైన ఘటన గురువారం చోటు చే సుకుంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి