Home » Telangana » Mahbubnagar
ఇందిరమ్మ ఇళ్ల పథకం ద్వారా నిరుపేదల సొంతింటి కలను నిజం చేసుకుంటున్నారని గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్రెడ్డి అన్నారు.
సర్కారు బడిలోనే విద్యార్థుల బంగారు భవిష్యత్తు తీర్చిదిద్దుతారని జోగుళాంబ గద్వాల జిల్లా డీఈవో విజయలక్ష్మి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రాంతంలోనే అతిపెద్ద రైల్వే జంక్షన్గా మారబోతున్న గద్వాల స్టేషన్లో వందేభారత్ రైలు ఆగకపోవడం ప్రయాణికులకు నిరాశను మిగులుస్తోంది.
బాదేపల్లి పత్తి మార్కెట్లో, మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రం మొక్కజొన్న సంచులతో నిండిపోయింది.
ధాన్యం కొనుగోలు ప్రక్రియలో రైతులకు ఇబ్బం దులు లేకుండా మిల్లర్లు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని జోగుళాంబ గద్వాల జిల్లా అదనపు కలెక్టర్ మధుమోహన్ చెప్పారు.
పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నుంచి వచ్చిన ఇద్దరు మహిళలను అరెస్టు చేసి 2కిలోల 710 గ్రామాల ఎండుగంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు
కొనుగోలు కేంద్రాల్లో మొక్కజొన్న సంచులు ఎక్కడి వక్కడే నిలిచిపోయాయి. కాంటా పూర్తయిన మొక్క జొన్న బస్తాలు లక్షల్లో నిల్వ ఉన్నాయి.
వనపర్తి జిల్లా కొత్తకోట మండలంలోని నాంచారమ్మపేట తండా సమీపంలోని బీమా కాలువలో ట్రాక్టర్ పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసు కుంది.
చేనేత కార్మికుని మట్టి ఇల్లు(వంటగది) అకస్మా త్తుగా కూలి పడడంతో ఆ సమయంలో అ క్కడ ఎవరూ లేని కారణంగా పెను ప్రమా దం తప్పింది.
మండల కేంద్రంలోని పెద్దచెరువులో ఒండ్రుమట్టి తొలగి స్తేనే మత్స్య కార్మికులకు ఉపాధి అవకాశం, నీ టి నిల్వ సామర్థ్యం పెరిగే అవకాశం ఉంటుం దని స్థానిక మత్స్య, ముదిరాజ్ సంఘం నాయ కులు పేర్కొన్నారు.