• Home » Telangana » Khammam

ఖమ్మం

Kavitha: వారిని ఎవరూ రక్షించలేరు.. కవిత మాస్ వార్నింగ్

Kavitha: వారిని ఎవరూ రక్షించలేరు.. కవిత మాస్ వార్నింగ్

జాగృతి జనం బాటలో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకుని పరిష్కరించేలా ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నానని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. తనపై ఆరోపణలు చేస్తున్న వ్యక్తులని దీర్ఘకాలం ఎవరూ రక్షించలేరని హెచ్చరించారు.

V. Srinivas Goud: రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే అగ్నిగుండమే: శ్రీనివాస్ గౌడ్

V. Srinivas Goud: రిజర్వేషన్ ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే అగ్నిగుండమే: శ్రీనివాస్ గౌడ్

స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్ బిల్లు ఆమోదం కోసం అధికార కాంగ్రెస్ పార్టీ ఎటువంటి ప్రయత్నం చేయడం లేదని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్ మండిపడ్డారు. ఈ బిల్లు ఆమోదం లేకుండా ఎన్నికలకు వెళ్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.

Rega Kantha Rao Fires on Congress: తాటాకు చప్పుళ్లకు భయపడను.. కాంగ్రెస్ నేతలకి రేగా కాంతారావు స్ట్రాంగ్ వార్నింగ్

Rega Kantha Rao Fires on Congress: తాటాకు చప్పుళ్లకు భయపడను.. కాంగ్రెస్ నేతలకి రేగా కాంతారావు స్ట్రాంగ్ వార్నింగ్

పినపాక అభివృద్ధి కోసం ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అని మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చేసిన దాడి సిగ్గుమాలిన చర్య అని రేగా కాంతారావు పేర్కొన్నారు.

Palm Oil Farmers: ఆనందంలో పామాయిల్ రైతులు.. కారణమిదే

Palm Oil Farmers: ఆనందంలో పామాయిల్ రైతులు.. కారణమిదే

ఓఈఆర్ పెరగటంతో వచ్చే నెల నుంచి కొత్త ధర అమలులోకి రానున్నాయి. టన్నుకు 500 రూపాయలకుపైగా ధర పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Khammam BC Bandh: ఖమ్మంలో బీసీ బంద్.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్

Khammam BC Bandh: ఖమ్మంలో బీసీ బంద్.. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్

సత్తుపల్లిలో బీసీ బంద్‌‌లో భాగంగా బీసీ సంఘాల నాయకులు, కాంగ్రెస్ నాయకులు ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి పాల్గొనేందుకు వచ్చిన బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ శ్రేణులు అడ్డుకున్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లు ముందుకు వెళ్లకుండా అడ్డుకుంటూనే మరోపక్క ర్యాలీకి ఎలా వస్తారంటూ బీజేపీ కార్యకర్తలను కాంగ్రెస్ నాయకులు ఆరోపించారు.

Podu Farmers Attack On Forest Staff: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం.. ఫారెస్ట్ సిబ్బందిపై వేట కొడవళ్లతో దాడి

Podu Farmers Attack On Forest Staff: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దారుణం.. ఫారెస్ట్ సిబ్బందిపై వేట కొడవళ్లతో దాడి

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఫారెస్ట్ సిబ్బందిపై ఆదివాసీ పోడు రైతులు ఇవాళ(శుక్రవారం) వేట కొడవళ్లతో దాడి చేశారు. కరకగూడెం మండలం అశ్వాపురపాడు గ్రామం అటవీ ప్రాంతంలో వలస ఆదివాసీ పోడు రైతులు దాడి చేశారు.

Bhatti Vikramarka OBC Reservation: బంద్‌కు ప్రధాన కారణం బీజేపీనే: డిప్యూటీ సీఎం భట్టి

Bhatti Vikramarka OBC Reservation: బంద్‌కు ప్రధాన కారణం బీజేపీనే: డిప్యూటీ సీఎం భట్టి

బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ ప్రభుత్వం బిల్లు పాస్ చేయడమే కాకుండా న్యాయస్థానాలకు కూడా వెళ్తోందన్నారు డిప్యూటీ సీఎం భట్టి. ఓబీసీపై సుప్రీం కోర్టులో ప్రముఖ న్యాయవాదులు పోరాడుతున్నారని తెలిపారు.

Minister Thummala on Oil Palm Hub: దేశానికే ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ

Minister Thummala on Oil Palm Hub: దేశానికే ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ

దేశానికే ఆయిల్ పామ్ హబ్‌గా తెలంగాణ రాష్ట్రం మారనుందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఉద్ఘాటించారు. తెలంగాణ గేమ్ ఛేంజర్‌గా ఆయిల్ పామ్ సాగవుతోందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు.

Indiramma Houses :  రాజకీయ ప్రమేయం లేకుండా ఇందిరమ్మ ఇళ్ళు: మంత్రి శ్రీనివాసరెడ్డి

Indiramma Houses : రాజకీయ ప్రమేయం లేకుండా ఇందిరమ్మ ఇళ్ళు: మంత్రి శ్రీనివాసరెడ్డి

ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో 25 లక్షల ఇందిరమ్మ ఇళ్ళు కడితే, రాష్ట్ర విభజన తరువాత పది సంవత్సరాల పాలనలో ఉన్న బీఆర్ఎస్, తెలంగాణలో హౌసింగ్ డిపార్ట్మెంట్ అనేదే లేకుండా చేసిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శించారు.

Minister Thummala on Urea Shortage: తెలంగాణ రైతు సంక్షేమం దేశం మొత్తానికి ఆదర్శం: తుమ్మల

Minister Thummala on Urea Shortage: తెలంగాణ రైతు సంక్షేమం దేశం మొత్తానికి ఆదర్శం: తుమ్మల

భారతదేశంలోనే ఎక్కువ ఎకరాల్లో పామాయిల్ సాగుచేసే రాష్ట్రంగా తెలంగాణ ముందంజలో ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు వ్యాఖ్యానించారు. రానున్న పార్లమెంట్ సమావేశాల్లో నూతన విత్తన చట్టాన్ని, భారత రైతాంగానికి శ్రేయస్సు చేకూర్చే విధంగా అంగీకరించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కోరారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి