Home » Telangana » Karimnagar
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్ (KMC) నూతన పాలకవర్గ ప్రమాణ స్వీకారోత్సరం నేడు అట్టహాసంగా జరిగింది. ఇటీవల జరిగిన పురపాలక ఎన్నికల్లో విజయం సాధించిన కార్పొరేటర్లు ఈ రోజు తమ పదవీ బాధ్యతలను స్వీకరించారు.
రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి. కరీంనగర్ కార్పొరేషన మేయర్, డిప్యూటీ మేయర్ ఎన్నిక అత్యంత ఉత్కంఠ రేకెత్తిస్తున్నది. ఏ నోట విన్నా, ఎక్కడ నలుగురు కూర్చున్నా... కార్పొరేషనలో బీజేపీ అధికారం చేపడుతుందా.. కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందా సోమవారం ఏమి జరుగబోతుంది.. అన్న చర్చే వినవస్తుంది.
జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో చైర్మన్లు, వైస్ చైర్మన్ల ఎన్నిక సోమవారం జరగనుంది. జగిత్యాల, కోరుట్ల, మెట్పల్లి, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీల్లో సోమవారం మధ్యాహ్నం 12.30 గంటలకు ప్రత్యేక సమావేశం ప్రారంభం కానుంది.
ఓం నమఃశివాయ...హర హర మహాదేవ..శంభో శంకరా.. అంటూ ఆలయాలు శివనామస్మర మార్మోగాయి.
జగిత్యాల మున్సిపాలిటీలో 50 వార్డులు ఉండగా ఏ పార్టీకి స్పష్టమైన మెజార్టీ రాలేదు. కాంగ్రెస్ 23 స్థానాల్లో, బీజేపీ 6, బీఆర్ఎస్ 4, ఎంఐఎం 2, స్వతంత్రులు 15 మంది విజ యం సాధించారు.
బంజారా, గిరిజన జీవితాల్లో వెలుగులు నింపిన మహాన్నతమూన వ్యక్తి సంత్ సేవాలాల్ మహారాజ్ అని, ఆయన ఆశయాలను సాధించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిరిసిల్ల ఆర్డీవో వెంకటేశ్వర్లు అన్నారు.
జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఎన్నిక విషయంలో కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తీసుకునే నిర్ణయానికి కట్టుబడి ఉంటానని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ మాకునూరి సంజయ్ కుమార్ ప్రకటించారు.
సిరిసిల్ల,వేములవాడ మున్సిపాలిటీల్లో ఎన్నికల ఫలితాలు వెలువ డడం, క్యాంపు రాజకీయాలకు తరలివెళ్లడం జరిగింది.
మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హరిహరక్షేత్రంగా పిలువబడుతున్న వేములవాడ రాజరాజేశ్వరస్వామి అనుబంధ భీమేశ్వరాలయం ఓం నమః శివాయ నామస్మరణతో మర్మోగింది. భీమేశ్వఆరలయం ఆదివారం భక్తజనసంద్రంగా మారింది. దాదాపు ఒక లక్షకు పైగా భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు.
రామలింగేశ్వరస్వామి పాలకుల మనసులు మారి కెనాల్ నిర్మాణం పూర్తి అయ్యి సాగునీరు అందేలా చూడాలని రైతులు వేడుకున్నారు.