• Home » Telangana » Karimnagar

కరీంనగర్

రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

రైతు సంక్షేమమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

రైతు సంక్షేమమే కాం గ్రెస్‌ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.

పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

పోలీసులు ఆరోగ్యంపై శ్రద్ధ వహించాలి

శాంతిభద్రతల పరిరక్షణ కోసం నిరంతరం శ్రమించే పోలీసులు తమ వ్యక్తి గత ఆరోగ్యంతో పాటు కుటుంబ సభ్యుల ఆరోగ్యంపై శ్రద్ధ చూపాలని ఎస్పీ మహేష్‌ బీ గీతే కోరారు.

ఇందిరా మహిళా శక్తి చీరలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక..

ఇందిరా మహిళా శక్తి చీరలు మహిళల ఆత్మగౌరవానికి ప్రతీక..

సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ నేత కార్మికులు తయా రుచేసిన ఇందిరా మహిళా శక్తి చీరలు రాష్ట్రం లోని మహిళల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలు స్తున్నాయని ఇన్‌చార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ తెలిపారు.

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయండి

లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయండి

రాజీమార్గమే రాజమార్గంగా డిసెంబర్‌ 13న నిర్వహించే జాతీయ లోక్‌ అదాలత్‌ను విజయవంతం చేయాలని గోదావరిఖ అదనపు జిల్లా న్యాయమూర్తి డాక్టర్‌ శ్రీనివాసరావు పేర్కొన్నారు.

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి

కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తూకాలను వేగవంతం చేయాలని అదనపు కలెక్టర్‌ వేణు సంబంధిత అదికారులను, సెంటర్‌ ఇంచార్జిలను ఆదేశించారు. జూలపల్లి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్‌లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి తూకాలను పరిశీలించారు.

 Karimnagar:  పోక్సో కేసుల్లో 60 రోజుల్లో చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలి

Karimnagar: పోక్సో కేసుల్లో 60 రోజుల్లో చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలి

పోక్సో కేసుల్లో 60 రోజుల్లో చార్జ్‌షీట్‌ దాఖలు చేయాలని సీపీ గౌస్‌

రైతులకు సాగు నీరందించడమే లక్ష్యం

రైతులకు సాగు నీరందించడమే లక్ష్యం

రైతులకు సాగునీరు అందించ డమే లక్ష్యమని ఎమ్మెల్యే చింతకుంట విజయ రమణారావు అన్నారు. శనివారం ఓదెల మండలం మడకలో 42ఆర్‌ కెనాల్‌ నుంచి పొత్కపల్లి పరిసర ప్రాంతాలకు సాగు నీరందించడానికి, పొత్కపల్లి ఊర చెరువులోకి నీరు వెళ్ళడానికి కాల్వ తవ్వకం పనులను ప్రారంభించారు.

Karimnagar:   ‘షీ లీడ్స్‌’తో సత్ఫలితాలు

Karimnagar: ‘షీ లీడ్స్‌’తో సత్ఫలితాలు

కరీంనగర్‌ క్రైం, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): పోలీసు శాఖలో మహిళా ఉద్యోగుల కోసం నిర్వహిస్తున్న ‘షీ లీడ్స్‌’ కార్యక్రమం సత్ఫలితాలనిస్తోందని పోలీస్‌ కమిషనర్‌ గౌష్‌ ఆలం పేర్కొన్నారు.

మట్టి తవ్వకాలను అడ్డుకున్న రైతులు

మట్టి తవ్వకాలను అడ్డుకున్న రైతులు

’మేం చదును చేసుకుంటే... మీరు మట్టి తీస్తారా‘ అంటూ పారుపల్లి పంచాయతీ పరిధి శాలగుం డ్లపల్లి రైతులు నిలదీశారు. గ్రీన్‌ ఫీల్డ్‌ నేషనల్‌ హైవే పనులకు సం బంధించి మట్టి తవ్వకాల కోసం శనివారం వచ్చిన వారిని రైతులు అడ్డుకు న్నారు.

Karimnagar:   మహిళలకు రీస్త్ర్కీనింగ్‌ పూర్తి చేయాలి

Karimnagar: మహిళలకు రీస్త్ర్కీనింగ్‌ పూర్తి చేయాలి

సుభాష్‌నగర్‌, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): ఆరోగ్య మహిళ క్యాంపులో మహిళలకు రీ స్త్ర్కీనింగ్‌ పరీక్షలు పూర్తి చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ వెంకటరమణ ఆదేశించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి