• Home » Telangana » Karimnagar

కరీంనగర్

Jagitiala :   కొనుగోళ్లు వేగవంతం

Jagitiala : కొనుగోళ్లు వేగవంతం

జగిత్యాల, మే 15 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో నాలుగైదు రోజులుగా ధాన్యం కొనుగోళ్లలో వేగం పుంజుకుంది.

Peddapallly :  సంచులు లేవు.. కొనుగోలు లేదు...

Peddapallly : సంచులు లేవు.. కొనుగోలు లేదు...

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) యాసంగి సీజన్‌లో మక్కలను విక్రయించుకునేందుకు రైతులు తిప్పలు పడుతున్నారు.

ప్రభుత్వం సూచించిన విత్తనాలను సాగు చేయాలి

ప్రభుత్వం సూచించిన విత్తనాలను సాగు చేయాలి

రాష్ట్ర ప్రభుత్వం సూచించిన ఎనమిది రకాల విత్తనాలను మాత్రమే సాగుచేసి అధిక దిగుబడులు సాధించాలని జిల్లా వ్వవసాయ అఽధికారి భాగ్యలక్ష్మి రైతులకు సూచించారు.

చెక్‌పోస్టుల వద్ద నిరంతర నిఘా

చెక్‌పోస్టుల వద్ద నిరంతర నిఘా

రాబోయే బక్రీద్‌ పండుగను పురస్కరించుకుని పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ రవాణా నివారణే ధ్యేయంగా ప్రత్యేక పోలీస్‌ చెక్‌పోస్టులను ఏర్పాటు చేసినట్లు పోలీస్‌ కమిషనర్‌ గౌస్‌ ఆలం ఒక ప్రకటనలో తెలిపారు.

మక్కల కొనుగోళ్లు వేగవంతం చేయాలి

మక్కల కొనుగోళ్లు వేగవంతం చేయాలి

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మక్కల కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు.

‘బక్రీద్‌’ను శాంతియుతంగా జరుపుకోవాలి

‘బక్రీద్‌’ను శాంతియుతంగా జరుపుకోవాలి

బక్రీద్‌ పండుగను శాంతియుత వాతావరణంలో నిర్వహించేందుకు జిల్లా పోలీస్‌ శాఖ పూర్తిస్థాయిలో అప్రమత్తంగా పనిచేస్తుందని ఎస్పీ అశోక్‌కుమార్‌ తెలిపారు.

కొనుగోళ్లు, ధాన్యం తరలింపులో అలసత్వం వీడాలి

కొనుగోళ్లు, ధాన్యం తరలింపులో అలసత్వం వీడాలి

అకాల వర్షాలకు కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడవకుండా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలని అద నపు కలెక్టర్‌ గడ్డం నగేశ్‌ అధికారులు, నిర్వాహకులను ఆదేశించారు.

మక్కలను వెంటనే కొనుగోలు చేయాలి

మక్కలను వెంటనే కొనుగోలు చేయాలి

మక్కలను వెంటనే కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి జీవనరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో ఏర్పా టుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

ధాన్యం కొనుగోళ్లలో వేగం పెంచాలి

కొనుగోళు కేంద్రాల్లో వేగం పెంచి ధాన్యాన్ని రైస్‌మిల్లులతోపాటు గోదాంలకు తరలించాలని ప్రభు త్వ విప్‌ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

బక్రీద్‌ పండుగకు పటిష్ట భద్రత..

బక్రీద్‌ పండుగకు పటిష్ట భద్రత..

బక్రీద్‌ పండుగకు జిల్లా వ్యాప్తంగా పటిష్టమైన భద్రతను ఏర్పాటు చేస్తున్నామని, ఎలాంటి అవాం ఛనీయ సంఘటనలు జరగకుండా ముస్లింలు ఆనందోత్సాహాల మధ్య జరుపుకోవాలని ఎస్పీ మహేష్‌ బీగీతే అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి