• Home » Telangana » Karimnagar

కరీంనగర్

అర్హులకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు కేటాయించాలి

అర్హులకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు కేటాయించాలి

అర్హులైన నిరుపేదలకు డబుల్‌ బెడ్రూం ఇళ్లు ఇవ్వాలని ఆల్‌ ఇండియా ఫార్వర్డ్‌ బ్లాక్‌ జిల్లా ప్రధానకార్యదర్శి బండారి శేఖర్‌ డిమాండ్‌ చేశారు. ఏఐఎఫ్‌బీ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌ ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు.

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి

ప్రజావాణి దరఖాస్తులను పరిష్కరించాలి

ప్రజావాణికి వచ్చే దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచకుండా క్షేత్రస్థాయిలో పరిశీలించి, సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అధికారులను ఆదేశించారు.

ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోకూడదు

ఓటర్లు తమ ఓటు హక్కు కోల్పోకూడదు

అర్హత ఉన్న ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోకుండా బీఎల్‌వో, బీఎల్‌ఏలు ఓటరు సవరణ ప్రక్రియ చేపట్టాలని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అన్నారు.

అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

అర్హులకు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి

అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను మంజూరు చేయాలని సీపీఐ జాతీయ నాయకులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌ రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం పెద్దపల్లి మండల సమితి ఆధ్వర్యంలో జిల్లా కార్యాలయంలో జిల్లా కార్యదర్శి తాండ్ర సదానందం అధ్యక్షతన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

బీసీలు పాలకులుగా ఎదగాలి

బీసీలు పాలకులుగా ఎదగాలి

దశాబ్దాల రాజకీయ బానిసత్వానికి చరమగీతం పాడి పాలించే నేతలుగా బీసీలు ఎదగాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్‌ పిలుపునిచ్చారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఆర్యవైశ్యభవన్‌లో సోమవా రం బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్‌ అధ్యక్షతన నిర్వహించిన ఆత్మీయ సమావేశానికి ఆయన హాజరై మాట్లా డారు.

అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదు

అభివృద్ధి విషయంలో రాజీపడేది లేదు

అభివృద్ధి విషయంలో రాజీ పడేది లేదని, రాష్ట్రంలోనే పెద్దపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తుందని ప్రభుత్వ విప్‌, ఎమ్మెల్యే చింతకుంట విజయరమణరావు అన్నా రు. సోమవారం పెద్దబొంకూరులో రూ.2.40 కోట్లతో నిర్మించిన హై లెవెల్‌ వంతెన, రూ.12 కోట్లతో నిట్టూరు నుండి కాచాపూర్‌ వరకు బీటీ రోడ్డును ప్రభుత్వ విప్‌, పెద్దపల్లి ఎమ్మెల్యే చిం తకుంట విజయరమణరావు ప్రారంభించారు.

బైపాస్‌ సర్వే పనులను అడ్డుకున్న రైతులు

బైపాస్‌ సర్వే పనులను అడ్డుకున్న రైతులు

పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ప్రమాదాల నివారణకు చేపడుతున్న బైపాస్‌ రోడ్డు సర్వే పనులను రైతులు అడ్డుకున్నారు. ముందుగా శిలాఫలకం వేసిన మేరకు గాకుండా, మరో చోట నుంచి రోడ్డును నిర్మించాలని చూస్తుండడం వల్ల తాము భూములు కోల్పోయి తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని భావిస్తున్న రైతులు సోమవారం పురుగు మందు డబ్బాలతో నిరసన చేపట్టడంతో పాటు రాజీవ్‌ రహదారిపై పడుకుని రాస్తారోకో చేశారు.

Raajanna siricilla :  రైతు భరోసాపై ఆశలు

Raajanna siricilla : రైతు భరోసాపై ఆశలు

(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) ఖరీఫ్‌ సీజన్‌కు రైతు భరోసా పెట్టుబడి సాయం అందించడానికి ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ఈనెల 30న ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గంలో

Karimnagar :  చలో..చలో.. సర్కార్‌ బడికి..

Karimnagar : చలో..చలో.. సర్కార్‌ బడికి..

కరీంనగర్‌ టౌన్‌, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): ప్రైవేట్‌ పాఠశాలల్లో మాదిరిగా చిన్నారులకు ప్రాథమిక విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం అందుబాటులోకి

Jagitiala :  ఉపాఽధ్యాయుల సర్దుబాటుకు సన్నాహాలు

Jagitiala : ఉపాఽధ్యాయుల సర్దుబాటుకు సన్నాహాలు

జగిత్యాల, జూన్‌ 28 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలల్లో ఉపాధ్యాయుల సర్దుబాటుకు సన్నాహాలు జరుగుతున్నాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి