• Home » Telangana » Karimnagar

కరీంనగర్

Karimnagar:  హిందువులు ఐక్యంగా ఉండాలి

Karimnagar: హిందువులు ఐక్యంగా ఉండాలి

కరీంనగర్‌ కల్చరల్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): హిందువులంతా ఐక్యంగా ఉండాలని తెలంగాణ ధర్మాచార్య పీఠం సర్వేశ్వరాంబిక శివయోగి శివాచార్య స్వామి అన్నారు.

 Karimnagar:  ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Karimnagar: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

కరీంనగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు.

Karimnagar:  డబుల్‌ రోడ్డు పూర్తి చేయండి

Karimnagar: డబుల్‌ రోడ్డు పూర్తి చేయండి

గన్నేరువరం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రానికి డబుల్‌ రోడ్డు పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ గూడూరి సురేష్‌ అనే యువకుడు గన్నేరువరంలో నిర్వహించిన గ్రామసభకు కంకర తట్టతో వచ్చి నిరసన తెలిపాడు.

Karimnagar:  నేడు గుడ్‌ఫ్రైడే..

Karimnagar: నేడు గుడ్‌ఫ్రైడే..

కరీంనగర్‌ కల్చరల్‌, ఏప్రిల్‌2 (ఆంధ్రజ్యోతి) : ఏసుక్రీస్తు శిలువ వేసిన రోజును క్రైస్తవులు గుడ్‌ఫ్రైడేగా జరుపుకుంటారు.

Peddapalli:  నాలుగు లేబర్‌ కోడ్స్‌ ఉపసంహరించుకునే వరకు పోరాటం

Peddapalli: నాలుగు లేబర్‌ కోడ్స్‌ ఉపసంహరించుకునే వరకు పోరాటం

పెద్దపల్లి, మార్చి 1 (ఆంధ్రజ్యోతి): కార్మికులకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తీసుక వచ్చిన నాలుగు లేబర్‌ కోడ్‌లను ఉపసంహరించుకునే వరకు పోరాటం

Peddapalli:  పారిశుధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలి: మేయర్‌

Peddapalli: పారిశుధ్య నిర్వహణకు ప్రజలు సహకరించాలి: మేయర్‌

కోల్‌సిటీ, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): రామగుండం నగరపాలక సంస్థ ప్రజలకు కావలసిన సౌకర్యాలను కల్పిస్తుందని, ప్రజలు కూడా తమ వంతు భాధ్యతగా చెత్త బయట పడవేయకుండా

Peddapalli:  ‘ఖని’లో ఘనంగా హనుమాన్‌ జయంతి ర్యాలీ

Peddapalli: ‘ఖని’లో ఘనంగా హనుమాన్‌ జయంతి ర్యాలీ

కళ్యాణ్‌నగర్‌, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని పట్టణంలో మంగళవారం రాత్రి హనుమాన్‌ బజరంగ్‌ దళ్‌, వీహెచ్‌పీ ఆధ్వర్యంలో ఘనంగా శోభయాత్రను నిర్వహించారు.

Peddapalli:   హింసకు గురవుతున్న మహిళలకు ‘సఖి’ సేవలు

Peddapalli: హింసకు గురవుతున్న మహిళలకు ‘సఖి’ సేవలు

పెద్దపల్లి, ఏప్రిల్‌ 1 (ఆంధ్రజ్యోతి): హింసకు గుర వుతున్న మహిళలకు సఖీ సెంటర్‌ ద్వారా సేవలు అందించాలని జిల్లా కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు.

బాల సాహితీవేత్త డాక్టర్‌ ‘కందేపీ’కి గ్లోబల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

బాల సాహితీవేత్త డాక్టర్‌ ‘కందేపీ’కి గ్లోబల్‌ ఎక్స్‌లెన్స్‌ అవార్డు

విభిన్న, వినూత్న రచనలతో బా లల్లో మేధస్సును పెం చుతున్న సిరిసిల్లకు చెం దిన బాలసాహితీవేత్త డాక్టర్‌ కందేపీ రాణీప్ర సాద్‌ వంశీ గ్లోబల్‌ ఎక్స్‌ లెంట్‌ అవార్డును అందు కున్నారు.

పొద్దుతిరుగుడు పంట సేకరణకు ఏర్పాట్లు

పొద్దుతిరుగుడు పంట సేకరణకు ఏర్పాట్లు

పొద్దు తిరుగుడు పంటను సేకరణకు అన్నిఏర్పాట్లు చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అదేశించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి