Home » Telangana » Karimnagar
రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో పోలింగ్ జరగ్గా.. వాటికి సంబంధించి సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్న ఎగ్జిట్ పోల్ సర్వే వివరాలిలా ఉన్నాయి.
కరీంనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్పై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించారనే కారణంతో ఆయనపై కేసు నమోదు చేయడం ప్రస్తుతం రాజకీయంగా చర్చనీయాంశమైంది.
సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని విలీన గ్రామాల్లో బుధవారం మున్సిపల్ ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.
పచ్చని తోరణాలు.. ఆకర్షించే ప్రవేశ ద్వారాలు ఇరువైపులా పూల కుండీలు, రెడ్కార్పెట్లతో పెండ్లి వేడుకలకు ఆహ్వానించినట్లుగా పోలిం గ్ కేంద్రాలను తీర్చిదిద్దారు.
మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ఏర్పా టు చేసిన రిసెప్షన్ కేంద్రాలను ఇన్చార్జి కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్ పరిశీలించారు.
కరీంనగర్ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో ప్రజలు ప్రశాంతమైన వాతావరణంలో తమ ఓటు హక్కును వినియోగించుకునేలా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సీపీ గౌస్ ఆలం తెలిపారు. బుధవారం జిల్లాలోని పలు పోలింగ్ కేంద్రాలను ఆయన క్షేత్రస్థాయిలో సందర్శించి, భద్రత ఏర్పాట్లను పర్యవేక్షించారు.
యాప్తో సంబంధం లేకుండా యూరియా పంపిణీ చేయాలని రైతులు డిమాండ్ చేశారు. మండలంలోని కన్నాపూర్లో తమ వద్ద ఉన్న చిన్న ఫోనలో యూరియా యాప్ లేదని, తమ పంటలకు అవసరమైన యూరియా బస్తాలు ఎలా పొందాలని రోడ్డుపై ఆందోళనకు దిగారు.
రాష్ట్రంలో యూరియా కొరతకు కేంద్రమే కారణమని సుడా చైర్మన కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన మీడి యాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతు లను కాంగ్రెస్ ప్రభుత్వం ఇబ్బందులు పెడుతోందని, యూరియా ఇవ్వకుండా మోసం చేస్తోందని బండి సంజయ్ మాట్లాడడం దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని విమర్శించారు.
శిథి లావస్థలో ఉన్న ఎస్సారెస్పీ కల్వర్టులకు మర మ్మతు చేయాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు అన్నారు. బుధవారం గుండారం గ్రామపంచాయతీ పరి ధిలోని రాజాపూర్ రహదారిలోని ఎస్సారెస్పీ కాలువపై కల్వర్టు చెడిపోయి ప్రమాదకరంగా మారింది.
ప్రతి ఒక్కరూ బ్యాంకు లావా దేవీలపై కనీస అవగాహన కలిగి ఉండాలని యూనియన్ బ్యాంక్ బేగం పేట్ ఎక్స్రోడ్ బ్రాంచ్ మేనేజర్ గోపికృష్ణ సూచించారు. బుధవారం లక్కారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ అత్తే చంద్రమౌళి ఆధ్వర్యంలో ఆర్థిక అక్షరాస్యత అవగాహన సదస్సు నిర్వహించారు.