Home » Telangana » Karimnagar
వన మహోత్సవానికి అధికారులు కార్యాచరణ రూపొందించారు. వర్షాలు కురిసిన వెంటనే మొక్కలు నాటేందుకు సిద్ధమవుతున్నారు.
కరీంనగర్లోని ఆర్టీసీ 2 డిపోలో ఎలక్ట్రిక్ బస్సు అగ్నికి ఆహుతైంది. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. డిపోలో నిలిపిన ఎలక్ట్రిక్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగడంతో సిబ్బంది అప్రమత్తమై వెంటనే అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు.
శ్రీరాంసాగర్ నిండితే కాకతీయ, వరద కాలువల ద్వారా మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యామ్లకు నీటి తరలింపుతో జలకళ సంతరించుకుంటాయి.
గ్రామాల్లోని దుర్భర పరిస్థితుల నేపథ్యంలో వలస వెళుతున్న కూలీలకు సొంత ఊళ్లోనే ఉపాధిని అందించే దిశగా రెండు దశాబ్దాలుగా కొనసాగుతన్న మహాత్మాగాంధీ ఉపాధిహామీ పథకంలో మార్పులు చోటుచేసుకున్నాయి.
బాలికలను క్యాన్సర్ మహమ్మారి నుంచి రక్షించేందుకు చేపట్టిన కార్యక్రమం అపోహల అడ్డంకులను దాటలేకపోతోంది.
రెండు దశాబ్దాలుగా అమలవుతున్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (ఎంఎన్ఆర్ ఈజీఎస్) స్థానంలో ‘వీబీజీ రామ్ జీ’ (వికసిత్ భారత్ గ్యారంటీ రోజ్గార్ అజివిక మిషన్ గ్రామీణ్) అమలుకు కేంద్ర ప్రభుత్వం జూలై ఒకటవ తేదీ నుంచి శ్రీకారం చుట్టనున్నది.
వర్షాకాలం నేపథ్యంలో గ్రామా ల్లో ఎక్కడా నీరు నిలువకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి ఎంజేలా ఆల్ర్ఫెడ్ అన్నారు.
ప్రభుత్వ బడుల్లో చదువుకు ని సీఎం స్థాయికి ఎదిగిన రేవంత్రెడ్డి విద్యా రంగ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారని పూర్వ విద్యార్థి, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
పీఎం ఆత్మ నిర్భర్ నిధి పథ కం ద్వారా వీధి వ్యాపారులు వారి కుటుంబాలు ఆర్థిక సామాజిక పురోగ తితో పాటు అన్ని విధాలుగా అభివృద్ధి చెందాలని మున్సిపల్ చైర్పర్సన్ జిందం కళాచక్రపాణి అన్నారు.
ఈ వర్షాకాలంలో సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు ఆరోగ్య సూచనలు సలహాలు అందిస్తూ వారి ఆరోగ్య పరిరక్షణ చర్యలు చేపట్టాలని ప్రభుత్వ విప్, పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు అన్నారు. మంగళవారం సుల్తానాబాద్ మున్సిపల్ పాలక మండల సమావేశం జరిగింది.