• Home » Telangana » Karimnagar

కరీంనగర్

పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలి

పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలి

పేదలకు ప్రభుత్వాస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలందించాలని కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌కుమార్‌ అన్నారు. సోమవారం హుజూరాబాద్‌ ఏరియా ఆస్పత్రిలో రూ.1.20కోట్లతో అధునాతనమైన పరికరాలను అందజేసి, వాటిని ఆయన ప్రారంభించారు.

karimnagar :  ‘పంచాయతీ’ ఎన్నికలకు చురుకుగా ఏర్పాట్లు

karimnagar : ‘పంచాయతీ’ ఎన్నికలకు చురుకుగా ఏర్పాట్లు

(ఆంధ్రజ్యోతి ప్రతినిధి, కరీంనగర్‌) గ్రామపంచాయతీ ఎన్నికలకు అధికారయంత్రాంగం వేగంగా ఏర్పాట్లు చేస్తోంది.

Raajanna siricilla :రిజర్వేషన్‌ రివర్స్‌..

Raajanna siricilla :రిజర్వేషన్‌ రివర్స్‌..

(ఆంధ్రజ్యోతి సిరిసిల్ల) పల్లెపోరు ఆశావాహుల ఆశలు తారుమారు చేస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో 50 శాతం రిజర్వేషన్లు మించకుండా రిజర్వేషన్లు ఖరారు చేయడంతో బీసీల్లో నిరాశ నింపింది.

jagtyaala :  రిజర్వేషన్లు కొలిక్కి

jagtyaala : రిజర్వేషన్లు కొలిక్కి

జగిత్యాల, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): పంచాయతీ రిజర్వేషన్ల ప్రక్రియ కొలిక్కి వచ్చింది. కలెక్టర్‌ సత్యప్రసాద్‌ ఆదేశాలతో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్‌ రాజాగౌడ్‌, జగిత్యాల, కోరుట్ల, మెట్‌పల్లి ఆర్డీవోలు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియను చేపట్టి పూర్తి చేశారు.

లేబర్‌ కోడ్‌ల అమలును ఉపసంహరించుకోవాలి

లేబర్‌ కోడ్‌ల అమలును ఉపసంహరించుకోవాలి

లేబర్‌ కోడ్‌ల అమలుకు ఇచ్చిన నోటిఫికేషన్‌లను వెంటనే ఉపసంహరించుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎగమంటి ఎల్లారెడ్డి, కోడం రమణలు డిమాండ్‌ చేశారు.

పేద ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

పేద ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

పేద ప్రజల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తోందని విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నారు.

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం

అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ప్రభుత్వం లక్ష్యం

రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ అన్నారు.

ఘనంగా సత్యసాయిబాబా శతజయంతి

ఘనంగా సత్యసాయిబాబా శతజయంతి

పుట్టపర్తి సత్యసాయిబాబా శత జయంతి వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు.

ఆర్‌టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం

ఆర్‌టీసీ బస్సులో ప్రయాణం సురక్షితం

ఆర్‌టీసీ బస్సుల్లో ప్రయాణం సురక్షితమని గోదావరిఖని డిపో మేనేజర్‌ నాగభూషణం అన్నారు. ఆదివారం గోదావరిఖని బస్టాండ్‌ నుంచి అయోధ్య, వారణాసి, ప్రయాగ్‌రాజ్‌ సూపర్‌ లగ్జరీ బస్సును జెండా ఊపి ప్రారంభించారు.

హిడ్మా ఎన్‌కౌంటర్‌ బూటకం

హిడ్మా ఎన్‌కౌంటర్‌ బూటకం

మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఆదివాసీ నాయకుడు మడివి హిడ్మాతోపాటు పలువురు మావోయిస్టులను ఈ నెల 18న మారెడ్‌మిల్లిలో బూటకపు ఎన్‌కౌంటర్‌ పేరుతో హతమార్చారని పలు ప్రజా సంఘాల నాయకులు ఆరోపించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి