• Home » Telangana » Karimnagar

కరీంనగర్

ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటర్ల పాత్ర కీలకం

ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటర్ల పాత్ర కీలకం

ప్రజాస్వామ్య పరిరక్షణలో ఓటర్ల పాత్ర కీలకమైనదని మానకొండూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ కవ్వంప ల్లి సత్యనారాయణ పేర్కొన్నారు.

రెవెన్యూ గ్రామాల్లో బ్యాంకింగ్‌ సేవలను అందించాలి

రెవెన్యూ గ్రామాల్లో బ్యాంకింగ్‌ సేవలను అందించాలి

జిల్లాలోని అన్ని రెవెన్యూ గ్రామాల్లో బ్యాంకింగ్‌ సేవలను అందిం చడంతోపాటు అన్ని బ్యాంకులు తమకు కేటాయించిన లక్ష్యం మేరకు రుణాలను అందించి ఉపాధి రంగానికి చేయూతను ఇవ్వాలని బ్యాంకర్స్‌ కమిటీ చైర్‌పర్సన్‌, కలె క్టర్‌ గరిమ అగ్రవాల్‌ అదేశించారు.

నిబంధనలు పాటించని స్కూల్‌ బస్సులపై చర్యలు

నిబంధనలు పాటించని స్కూల్‌ బస్సులపై చర్యలు

నిబంధనలు పాటించని స్కూల్‌ బస్సులు రోడ్లపై కనిపిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా వాహనాల తనిఖీ అధికారి వంశీధర్‌ అన్నారు.

జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి

జిల్లాను అగ్రస్థానంలో నిలపాలి

జాతీయ ఆరోగ్య కార్యక్రమాల అమలులో రాజన్న సిరిసిల్ల జిల్లాను అగ్రభాగాన ఉంచేందుకు ప్రతి ఒక్క రు కృషిచేయాలని డీఎంహెచ్‌వో డాక్టర్‌ ఎంజేలా ఆల్ర్ఫెడ్‌ అన్నారు.

ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలి

ఎన్నికల ముందు కాంగ్రెస్‌ పార్టీ ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని, అక్రమ అరెస్ట్‌ చేస్తే భయపడేది లేదని టీఆర్‌ఎస్‌ జిల్లా ఇంఛార్జి సలేంద్ర కొమురయ్య అన్నారు. హైదరాబాదులోని ఉప్పల్‌ బగాయత్‌ ప్రాంతంలో కల్వకుంట్ల కవిత అధ్యక్షతన గురువారం తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల భూమి పంపిణీ చేయాలని ఇచ్చిన పిలుపుమేరకు హైదరా బాదుకు తరలి వెళ్లే క్రమంలో రూరల్‌ పోలీసులు అరెస్టు చేసి స్టేషన్‌కు తరలించారు.

ఓపెన్‌ కాస్ట్‌లో చేపల చెరువుల పునరుద్ధరణకు చర్యలు

ఓపెన్‌ కాస్ట్‌లో చేపల చెరువుల పునరుద్ధరణకు చర్యలు

మేడిపల్లి ఓపెన్‌ కాస్ట్‌లో చేపల చెరువుల పునరుద్ధరణకు చర్యలు తీసుకోనున్నట్టు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం మేడిపల్లి ఓపెన్‌ కాస్టు ప్రాజెక్టును సందర్శించి, ఓబీ డంప్‌ ప్రాంతాల్లో ఉన్న నీటి వనరులు, చేపల చెరువులను పరిశీలించారు.

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పరిశీలన

డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల పరిశీలన

రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌ సింగ్‌ గురువారం ఎన్టీపీసీ పరిధిలో నిర్మాణంలో ఉన్న డబుల్‌ బెడ్‌రూం ఇళ్లను పరిశీలించారు. నిర్మాణ పనుల పురోగతిని అధికారులు, కాంట్రా క్టర్లను అడిగి తెలుసుకుని పలు సూచనలు చేశారు.

అధికారులు రోడ్డెక్కడం ప్రభుత్వానికి సిగ్గుచేటు

అధికారులు రోడ్డెక్కడం ప్రభుత్వానికి సిగ్గుచేటు

సింగరేణి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారులు తమ హక్కుల కోసం రోడ్డెక్కి పోరాటం చేయటం కాంగ్రెస్‌ పాలనకు నిదర్శనమని, ప్రజాపాలనకు సిగ్గుచేటని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్‌ తీవ్రంగా విమర్శించారు. టీబీజీకేఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మాదాసి రామమూర్తితో కలిసి గురువారం సాయంత్రం గోదావరిఖని జీఎం కార్యాలయం ఎదుట సీఎంఓఏఐ దీక్ష శిబిరాన్ని సందర్శించి, సంఘీభావం ప్రకటించారు.

ఎన్టీపీసీ 176 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు పూర్తి

ఎన్టీపీసీ 176 మెగావాట్ల సోలార్‌ ప్రాజెక్టు పూర్తి

రామగుండం ఎన్టీపీసీలోని బ్యాలెన్స్‌ రిజర్వా యర్‌లో 176మెగావాట్ల సోలార్‌ విద్యుత్‌ ప్రాజెక్టు పూర్తిస్థాయి వాణిజ్య ఉత్పత్తి దశలో కి చేరుకుంది.

కరుణించని వరుణుడు.. గత నెలలో 28 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం

కరుణించని వరుణుడు.. గత నెలలో 28 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం

ఈ యేడాది జూన్‌ మాసంలో వర్షాలు ఆశించిన స్థాయిలో కురవలేదు. రుతుపవనాలు జిల్లాకు ఆలస్యంగా ప్రవేశించడం, జూన్‌ చివరి వారం వరకు వానలు పడకపోవడంతో లోటు వర్షపాత నమోదైంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి