Home » Telangana » Karimnagar
మండల కేంద్రంలోని ఐకేపి కొనుగోలు కేంద్రంలో ధాన్యం కోతపై ప్రభుత్వ విప్ చింతకుంట విజయరమణరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. నష్టపోతున్న రైతులకు కోత విధించిన ధాన్యాన్ని జమ చేయాలని ఏపీఎం సంపత్ను ఆదేశించారు. మంగళవారం కొల నూర్, ఓదెల, పొత్కపల్లి జీలకుంట లోని వరి, మక్క కొనుగోలు కేంద్రా లను సందర్శించారు.
ఆడబిడ్డలపై అరాచకాలు ఏటికేడు పెరుగుతున్నాయి.
బొగ్గు గని కార్మికుల 12వ వేజ్ బోర్డు ఏర్పాటుకు కాలం సమీపి స్తోంది. జూలై 1 నుంచి 12వ వేజ్బోర్డు మొద లవుతుం ది. కానీ ఇప్పటికీ వేజ్బోర్డు కమిటీ ఏర్పాటు కోసం కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఎలాంటి కార్యాచరణకు పూనుకోలేదు. గతంలో ఒక వెజ్బోర్డు కాలం ముగిసే కంటే ఆరు నెలల ముందు నుంచే జాతీయ కార్మిక సం ఘాలను వెజ్బోర్డు నిర్మాణం కోసం నాయకుల పేర్లను ప్రతిపాదించమని కోరేది.
తెలంగాణ రైతుల కష్టాలు కేంద్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, వాటిని వివరించడంలో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి విఫలమయ్యారని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మన్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం మలా ్లపూర్లో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని సందర్శించి మాట్లాడారు.
ప్రజలు జీవనశైలి మార్చుకోవాలని ఎన్సీడీ జిల్లా ప్రోగ్రాం అధికారి రాజమౌళి అన్నారు. ప్రపంచ హైపర్ టెన్షన్ సందర్భంగా గోదావరిఖని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సోమవా రం రోగులకు అవగాహన కల్పించారు.
సుల్తానాబాద్ మండలం కనుకులలో అన్యాక్రాంతానికి గురైన 11.23 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపాడాలం టూ కలెక్టరేట్ ప్రాంగణంలో గ్రామస్తులు ఆందోళన నిర్వహించారు. గ్రామం నుంచి 300కు పైగా మహిళలు, పురుషులు కలెక్టరేట్కు తరలి వచ్చారు.
కరీంనగర్ టౌన్, మే 17 (ఆంధ్రజ్యోతి): ఇవేమి ఎండలు బాబోయ్ భరించలేక పోతున్నామంటూ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల) సజీవంగా ఉంటేనే చేయూత పింఛన్ పొందే వీలు ఉంటుంది.
జగిత్యాల, మే17 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని స్వయం సహాయక మహిళా సంఘాల సభ్యుల ఆర్థిక అభివృద్ధే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకుల ద్వారా విరివిగా రుణాలిస్తోంది.
ముత్తారం, మే 17 (ఆంధ్రజ్యోతి): భూకజ్జాదారుల కన్ను చెరు వులు, కుంటలపై పడింది. నీరు నిండి, పచ్చని పంటలకు జీవనా ధారంగా నిలవాల్సిన చెరువు కబ్జాదారుల కోరల్లో చిక్కుకొంది.