Home » Telangana » Karimnagar
రామగుండం ప్రజలు అభి వృద్ధికి పట్టం కట్టారని, ఇది రామగుండం ప్రజలు, సింగరేణి కార్మిక కుటుంబాల విజయమని, వారికి పాదాభివందనాలు చేసుకుంటు న్నానని ఎమ్మెల్యే మక్కాన్సింగ్ రాజ్ఠాకూర్ పేర్కొన్నారు. శుక్రవారం క్యాంపు కార్యాయంలో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
సిరిసిల్ల మున్సిపాలిటీని బీఆర్ఎస్ సొంతం చేసుకుంది. మొత్తం 27 వార్డుల్లో బీఆర్ఎస్ అభ్యర్థులు విజయ దుందుభి మోగించారు.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాలిటీని కాంగ్రెస్ కైవసం చేసుకుంది. 12 స్థానాల్లో కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు.
గెలుపు కోసం పడిన కష్టాలు... ఓటరు నాడి పట్టుకోవడానికి, అభ్యర్థుల ఎంపికకు చేసిన సర్వేలు... సొంత పార్టీ అభ్యర్థుల ఓటమే లక్ష్యంగా రంగంలో దిగిన రెబల్ అభ్యర్థులు.. నాయకులు, బరిలో నువ్వా.. నేనా..? అన్నట్లుగా ఓటు కోసం లక్షలు రూపాయల ఖర్చు.. వీటిలో ఏవి ఫలితాన్ని ఇస్తాయో... ఏ కారణాలు నిండా ముంచనున్నాయో తేలాల్సి ఉంది.
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్కు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మున్సిపాలిటీల్లో ఉత్కంఠకు మరికొద్ది గంటల్లో తెర పడనుంది. ఓటర్లు ఇచ్చిన తీర్పును బ్యాలెట్ బాక్సులు విప్పనున్నాయి.
మున్సిపల్ ఓట్ల లెక్కింపు సందర్బంగా 450 మంది పోలీసులతో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఎస్పీ అశోక్ కుమార్ తెలిపారు.
పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా విద్యాధికారి రాము సూచించారు.
కాంగ్రెస్, బీజేపీ పార్టీల కు మున్సిపల్ ఎన్నికల్లో సిరిసిల్ల పట్టణ ఓటర్ల తీర్పు గుణపాఠం కా నుందని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య అన్నారు.
వేములవాడ మున్సిపల్ ఎన్నికల్లో నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ అభ్యర్థుల గెలుపునకు ప్రత్యేకంగా కృషి చేశా రని, మున్సిపల్పై కాంగ్రెస్ జెండా ఎగరడం ఖాయమని ప్రభుత్వవిప్ ఆది శ్రీని వాస్ ఆశాభావం వ్యక్తం చేశారు.