• Home » Telangana » Karimnagar

కరీంనగర్

పారదర్శకంగా ‘మన ఇసుక వాహనం’ అమలు

పారదర్శకంగా ‘మన ఇసుక వాహనం’ అమలు

రాష్ట్ర ప్రభుత్వ అదేశాలకు అనుగు ణంగా ఇసుక తరలింపులో పారదర్శకత కోసం మన ఇసుక వాహనం అమలు చేస్తున్నామని అదనపు గడ్డం నగేష్‌ తెలిపారు.

ఘనంగా సర్దార్‌ సర్వాయి పాపన్న వర్ధంతి

ఘనంగా సర్దార్‌ సర్వాయి పాపన్న వర్ధంతి

సర్దార్‌ సర్వాయి పాపన్న వర్ధంతిని కలెక్టరేట్‌లో గురువారం ఘనంగా నిర్వహించారు.

రీడింగ్‌ చాంపియన్‌షిప్‌లో చిన్నారుల ప్రతిభ

రీడింగ్‌ చాంపియన్‌షిప్‌లో చిన్నారుల ప్రతిభ

జిల్లాస్థాయి రీడింగ్‌ చాంపియన్‌ షిప్‌ పోటీలు ఘనంగా జరిగినట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలి పారు. గురువారం కలెక్టరేట్‌లో విద్యాశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన రీడింగ్‌ కాంపిటీషన్‌లో ఉత్తమ ప్రదర్శన కనబరిచిన విద్యార్థులకు బహు మతులు పంపిణీ చేశారు.

కాలువలపై నిర్మించిన ఆక్రమణలు తొలగించండి

కాలువలపై నిర్మించిన ఆక్రమణలు తొలగించండి

రామగుండం కార్పొరేషన్‌లో కాలువలపై వెలసిన ఆక్రమణలను తొలగించాలని ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. గురువారం మేయర్‌ మహంకాళి స్వామితో కలిసి 39వ డివిజన్‌ శివాజీనగర్‌, కూరగాయల మార్కెట్‌ పరిసర ప్రాంతాల్లో పర్యటించారు.

ప్రజాపాలన గ్రామసభలు ప్రగతికి దిక్సూచి

ప్రజాపాలన గ్రామసభలు ప్రగతికి దిక్సూచి

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ప్రజాపాలన సభలు గ్రామాల ప్రగతికి దిక్సూచి లాంటివని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు అన్నారు. మండలంలోని రూపునారాయణపేటలో బుధవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ఎమ్మెల్యే ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.

వీ-హబ్‌ కేంద్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి

వీ-హబ్‌ కేంద్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దాలి

వీ-హబ్‌ కేంద్రాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు. గురువారం వీ-హబ్‌ నైపుణ్యాల శిక్షణా కేంద్రంలో సెర్ఫ్‌ సంస్థకు చెందిన ఏపీఎంలు, స్త్రీనిధి అసిస్టెంట్‌ మేనేజర్లు, మండల సమాఖ్య అధ్యక్షులకు వీ-హబ్‌ కార్యక్రమాలపై నిర్వహించిన టీఓటీ ఓరియంటేషన్‌ శిక్షణలో కలెక్టర్‌ మాట్లాడారు.

Karimnagar:  హిందువులు ఐక్యంగా ఉండాలి

Karimnagar: హిందువులు ఐక్యంగా ఉండాలి

కరీంనగర్‌ కల్చరల్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): హిందువులంతా ఐక్యంగా ఉండాలని తెలంగాణ ధర్మాచార్య పీఠం సర్వేశ్వరాంబిక శివయోగి శివాచార్య స్వామి అన్నారు.

 Karimnagar:  ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

Karimnagar: ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

కరీంనగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): ప్రజా సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యమని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు.

Karimnagar:  డబుల్‌ రోడ్డు పూర్తి చేయండి

Karimnagar: డబుల్‌ రోడ్డు పూర్తి చేయండి

గన్నేరువరం, ఏప్రిల్‌ 2 (ఆంధ్రజ్యోతి): మండల కేంద్రానికి డబుల్‌ రోడ్డు పూర్తి చేయాలని డిమాండ్‌ చేస్తూ గూడూరి సురేష్‌ అనే యువకుడు గన్నేరువరంలో నిర్వహించిన గ్రామసభకు కంకర తట్టతో వచ్చి నిరసన తెలిపాడు.

Karimnagar:  నేడు గుడ్‌ఫ్రైడే..

Karimnagar: నేడు గుడ్‌ఫ్రైడే..

కరీంనగర్‌ కల్చరల్‌, ఏప్రిల్‌2 (ఆంధ్రజ్యోతి) : ఏసుక్రీస్తు శిలువ వేసిన రోజును క్రైస్తవులు గుడ్‌ఫ్రైడేగా జరుపుకుంటారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి