• Home » Telangana » Karimnagar

కరీంనగర్

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

ప్రజాసేవలో ముందుండి సమస్యల పరిష్కా రానికి కృషి చేయాలని ప్రభుత్వ విప్‌ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌ అన్నా రు.

స్వయంఉపాధిపై దృష్టి సారించాలి

స్వయంఉపాధిపై దృష్టి సారించాలి

ఉద్యో గాలతో పాటు స్వయం ఉపాధిపై దృష్టి సారించాల ని,నైపుణ్యాభివృద్ధితో ఎన్నో అవకాశాలు ఉన్నాయని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అన్నారు.

రెడ్‌ జోన్‌లో సిరిసిల్ల..

రెడ్‌ జోన్‌లో సిరిసిల్ల..

భగ్గుమన్న ఎండతో రాజన్న సిరిసిల్ల జిల్లా వాసులు బెంబేలెత్తిపోతున్నారు.

ఉద్యమిస్తేనే సమస్యలకు పరిష్కారం

ఉద్యమిస్తేనే సమస్యలకు పరిష్కారం

ఉద్యమిస్తేనే సమస్యలకు పరిష్కారం లభిస్తుందని ఎమ్మెల్సీ పింగిలి శ్రీపాల్‌రెడ్డి అన్నారు. ప్రభుత్వ ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీల ప్రక్రియ జూలై తర్వాత ఉండే అవకాశాలున్నాయని తెఉలిపారు.

ఆన్‌లైన్‌ మందుల విక్రయాలపై పోరు

ఆన్‌లైన్‌ మందుల విక్రయాలపై పోరు

భారీ డిస్కౌంట్ల తో ఈ-ఫార్మసీ సంస్థలు మందుల విక్రయించడం వల్ల చిన్నచిన్న మెడికల్‌ షాపులు నష్టాల్లోకి వెళ్తు న్నాయి.

హోటళ్లు, లాడ్జీల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలి

హోటళ్లు, లాడ్జీల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలి

హోటళ్లు, లాడ్జీల యాజమాన్యాలు అప్రమత్తంగా ఉండాలని సీపీ గౌస్‌ఆలం అన్నారు. పీఎంజే జ్యువెలర్స్‌లో జరిగిన భారీ దోపిడీ ఉదంతాన్ని పురస్కరించుకుని కమిషనరేట్‌ పరిధిలోని హోటళ్లు, లాడ్జీల యజమానులు, నిర్వాహకులతో మంగళవారం సీపీ అవగాహన సమావేశం నిర్వహించారు.

ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి

ఆటో డ్రైవర్లు నిబంధనలు పాటించాలి

ఆటో డ్రైవర్లు విధిగా నిబంధనలు పాటించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి శివకుమార్‌ సూచించారు. కరీంనగర్‌ ఆటో సంక్షేమ సంఘం కార్యవర్గ ప్రమాణ స్వీకారం మంగళవారం జరిగింది.

ఉపాధిహామీ కూలీలతో ఎమ్మెల్యే ముఖాముఖి

ఉపాధిహామీ కూలీలతో ఎమ్మెల్యే ముఖాముఖి

కుక్కలగూడూర్‌లో మంళవారం ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌ ఉపాఽధిహామీ కూలీలతో ముఖాముఖి చర్చలు జరిపారు. వారు ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకున్నారు. పనులు జరుగుతున్న ప్రదేశానికి వెళ్లి పనులను పరిశీ లించారు.

అదనపు తూకంతో నష్టపోతున్న రైతులు

అదనపు తూకంతో నష్టపోతున్న రైతులు

వరి, మక్క ఉత్పత్తులు విక్రయించుకోవడానికి నెల రోజులుగా రైతులు ఇబ్బందులు పడుతున్నారని, అదనపు తూకంతో రైతులు నష్టపోతున్నారని పెద్దపల్లి మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్‌ రెడ్డి ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం పెద్దపల్లిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైస్‌మిల్లుల కేటాయింపు జరగక ముందే కొనుగోలు కేంద్రాలను ఆరంభించారన్నారు.

రంగాపూర్‌ గోదాంల సందర్శన

రంగాపూర్‌ గోదాంల సందర్శన

జిల్లాలో ప్రభుత్వం మార్క్‌ ఫెడ్‌ ద్వారా కొనుగోలు చేసిన మక్కల నిల్వ కోసం ప్రస్తుతం అందు బాటులో ఉన్న గోదాములకు అదనంగా పెద్దపల్లి మండలం రంగా పూర్‌లో గల గోదాంలో 5 వేల మెట్రిక్‌ టన్నుల సామర్థ్యాన్ని సిద్ధం చేసినట్లు కలెక్టర్‌ కోయ శ్రీహర్ష తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి