Home » Telangana » Karimnagar
మహనీయుల జీవితాల నుంచి వ్యక్తిత్వ వికాస పాఠాలు నేర్చుకోవాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు. మాజీ స్పీకర్ దివంగత దుద్దిళ్ళ శ్రీపాదరావు వర్ధంతి సందర్భంగా శుక్రవారం మండలంలో పుష్పగిరి ఆసుపత్రి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం, శస్త్ర చికిత్స కార్యక్రమాన్ని నిర్వహిం చారు.
నాలాలను కబ్జా చేసి అక్రమ నిర్మా ణాలు చేస్తే కూల్చివేస్తామని మేయర్ మహంకాళి స్వామి హెచ్చరించారు. శుక్రవారం 35వ డివిజన్లో వార్డు బాటలో పాల్గొన్నారు. అక్రమంగా ప్రధా న కాలువ పక్కన నిర్మించిన కట్టడాలను సిబ్బంది తొలగించారు. ఆయన మాట్లాడుతూ రామగుండం నగరపాలక సంస్థలో నాలాల పూడికతీత నిరంతరం కొనసాగుతుందని, బఫర్ జోన్ను ఆక్రమించి ఎవరైనా అక్రమ నిర్మాణాలు చేస్తే కూల్చివేతలు తప్పవన్నారు.
మంథనిలో చేపట్టిన అభివృద్ధి పనులు సకాలంలో నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ కోయ శ్రీహర్ష సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం మంథని పట్టణంలోని అయ్యగారి చెరువు రీమోడలింగ్ పనులను కలెక్టర్ పరిశీలించారు.
కరీంనగర్ జూబ్లీ నగర్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. కన్న తండ్రే కాలయముడు అయ్యాడు. కడుపున పుట్టిన పిల్లలనే కనికరం లేకుండా హతమార్చాడు. జూబ్లీ నగర్ ప్రాంతానికి చెందిన శ్రీశైలం దంపతులకు గీతానిశి, గీతాన్విక అనే ఇద్దరు కవల పిల్లలు ఉన్నారు.
ఉద్యోగ విమరణ చేశాము.. ఇక శేష జీవితాన్ని ప్రశాంతంగా గడుపుదాం.. అనుకుంటున్న రిటైర్డ్ ఉద్యోగులను ప్రభుత్వ వైఖరి తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది.
సిరిసిల్ల పేరు చెప్పగానే అందరి చెవుల్లో మరమగ్గాల చప్పుళ్లు వినిపిస్తాయి..
ఇరాన్-ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య జరుగు తున్న యుద్ధ ప్రభావం ప్రజలపై పడుతోంది.
జగిత్యాలకు చెందిన సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి బీఆర్ఎస్లో చేరడం ఖాయంగా కనిపిస్తోంది.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ దేశానికే రోల్మోడల్గా నిలిచిందని ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
ప్రభుత్వం సెస్ను రద్దు చేయడం సరికాదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమా ర్ అన్నారు.