Home » Telangana » Karimnagar
నైరుటటరుతుపవనాల ప్రారంభంతో జూన్లో వర్షాలు కురుస్తాయి. వేసవిలో పడిపోయిన భూగర్భ జలాలు క్రమేపీ పెరుగుతాయి. జూన్లో వర్షాలు కురవకపోవడంతో మేతో పోల్చితే సగటున మరో అరమీటరు లోతునకు నీరు పడిపోయింది. దీంతో జిల్లాలోని పలు మండలాల్లో తాగు, సాగునీటికి ఇక్కట్లు మొదలయ్యాయి. మే
అభివృద్ధి పనులను లక్ష్యం మేరకు పూర్తి చేయడంలో వేగం పెంచండి అని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ అన్నారు. శుక్రవారం పట్టణంలోని కలెక్టరేట్లో జిల్లా అభివృద్ధి సమన్వయ పర్యవేక్షణ కమిటీ సమావేశం(దిశ) ఎంపీ ధర్మపురి అరవింద్ అధ్యక్షతన నిర్వహించగా కలెక్టర్ సత్యప్రసాద్, స్థానికసంస్థల అదనపుకలెక్టర్ రాజాగౌడ్, డీఆర్డీవో రఘువరన్, జడ్పీసీఈవో గౌతమ్రెడ్డి, అదనపు ఎస్పీ చేతన్నితిన్ తదితరులు హాజరయ్యారు.
కొత్త విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు దాటినా ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ప్రకటించిన హామీలు ఇప్పటికీ ఆచరణలోకి రాలేదు. విద్యార్థులకు అందించాల్సిన ఉచిత పాఠశాల కిట్లు, యూనిఫాంలు, అల్పాహార పథకం అమలులో తీవ్ర జాప్యం నెలకొన్నది.
సిరిసిల్ల నడిబొడ్డున ప్రముఖంగా పేరొందిన బాలాజీ స్వీట్ హౌస్లో నాలుగు రోజుల క్రితం మిక్చర్లో బల్లి కనిపించింది. వినియోగదారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఫుడ్ సేఫ్టీ అధికారులు, మున్సిపల్ అధికారులు హడావుడిగా తనిఖీలు నిర్వహించి స్వీట్ హౌస్ను సీజ్ చేశారు. రూ లక్ష జరిమానా విధించారు. కేసులు నమోదు చేశారు.
ఇందిరా మహిళా శక్తి యూనిట్లు మహిళా సంఘాల ఆర్థిక ప్రగతికి దోహదపడుతున్నాయని కలెక్టర్ గరిమ అగ్రవాల్ అన్నారు.
సంక్షేమం అభివృద్ధి విషయంలో తెలంగాణ ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తుందని ప్ర భుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ అన్నారు.
జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ ముస్కాన్-12ను ఈనెల 31వరకు చేపట్టి విజయవంతం చేయాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సంబంధిత అధికారులను అదేశించారు.
ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ కింద కల్పించిన రాయితీని దరఖాస్తుదారులు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ సూచించారు.
జిల్లాలో మాతా-శిశు ఆరోగ్య సూచీలను మెరుగు పరిచేందుకు అన్ని ఆరోగ్యసంస్థలు సమ న్వయంతో పని చేయాలని జగిత్యాల జిల్లా వైద్యాధికారి డాక్టర్ సుజాత పిలు పునిచ్చారు.
ప్రతిఏడాది 2వేల చొప్పున ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తామని ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ పేర్కొన్నారు.