Home » Telangana » Karimnagar
గుడ్ ఫ్రైడేను పురస్కరించుకొని జిల్లాలోని చర్చిల్లో క్రైస్తవులు ప్రత్యేక పార్థనలు చేశారు.
రైతులకు నాణ్యమైన విద్యుత్ అందించడమే ప్రజా ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ఆన్నారు.
పోరాటస్పూర్తికి ప్రతీక దొడ్డి కొమురయ్య అని అదనపు కలెక్టర్ గడ్డం నగేష్ అన్నారు.
ప్రాణహిత నదీ జలాల వినియోగంపై ప్రభుత్వం దృష్టి సారించకపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి తాటిపర్తి జీవన రెడ్డి అన్నారు
ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి దేవాలయంలో బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శుక్రవారం రాత్రి సీతారామచంద్రస్వామి మూర్తుల ను ఆలయ ప్రధాన అర్చకుడు శేషం వంశీధరాచార్యులు ఆధ్వర్యంలో వేదబ్రాహ్మణుల మంత్రో చ్ఛరణల మధ్య అంగరంగ వైభవంగా చంద్రరథంపై (పెద్దరథం) అధిరోహించారు.
పట్టణంలోని అభివృద్ధి పనులకు కొన్ని ప్యాకేజీలకు రాకపోతే కొద్దిపాటి మార్పులు చేసి మళ్లీ టెండర్లు పిలవాలని మున్సిపల్ అధికారు లకు జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ సూచించారు.
గుడ్ఫ్రైడే సందర్భంగా శుక్రవారం చర్చ్లలో క్రైస్తవులు ప్రార్థనలు జరిపారు. ఏసుక్రీస్తు చెప్పిన ఏడు వాక్యాలను గుర్తుకు తెచ్చుకుని ఆధ్యాత్మిక భావంతో పులకరించి పోయారు.
చొప్పదండి నియోజకవర్గ నారాయణపూర్ రిజర్వాయర్ నిర్వాసితులకు న్యాయం చేస్తామని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అన్నారు.
హుజూరాబాద్ మండలం సిర్సపల్లి శివారులో ఏర్పాటు చేసే డంపింగ్ యార్డును రద్దు చేయాలంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన బంద్ విజయవంతమైంది. ఈ సందర్భంగా పట్టణంలోని వ్యాపారులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి షాపులను మూసివేశారు.
ఓసీపీ-1 ప్రాజెక్టుకు 2025-26 ఆర్థిక సంవత్సర నిర్దేశిత ఓవర్బర్డెన్ లక్ష్యాన్ని అధిగమించేలా శ్రమించిన ఉద్యోగులను ఆర్జీ-3 జీఎం మధుసూదన్ అభినందించారు. శుక్రవారం ప్రాజెక్టు సైటాఫీస్లో జరిగిన కార్యక్రమంలో జీఎం ఉద్యోగులకు ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలను బహూకరించారు.