• Home » Telangana » Karimnagar

కరీంనగర్

రైతులను ఇబ్బందులకు గురిచెయ్యొద్దు

రైతులను ఇబ్బందులకు గురిచెయ్యొద్దు

రైతులను ఇబ్బందులకు గురిచేస్తే సహించేది లేదని చర్యలు తప్పవని ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మె ల్యే ఆది శ్రీనివాస్‌ హెచ్చరించారు.

అర్హులకు ఓటు హక్కు కల్పించడమే ఎస్‌ఐఆర్‌ లక్ష్యం

అర్హులకు ఓటు హక్కు కల్పించడమే ఎస్‌ఐఆర్‌ లక్ష్యం

జిల్లాలో ప్రత్యేక సమగ్ర ఓటరు జాబి తా సవరణ(ఎస్‌ఐఆర్‌) కార్యక్రమాన్ని పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి అర్హులైన ప్రతి ఒక్కరికీ ఓటు హక్కు కల్పించేలా అధికారులు, రాజకీయ పార్టీలు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సూచించారు.

మెడికల్‌ షాపుల బంద్‌ విజయవంతం

మెడికల్‌ షాపుల బంద్‌ విజయవంతం

ఆల్‌ ఇండియా ఆర్గనైజేషన్‌ అండ్‌ కెమిస్ట్‌ అసోసి యేషన్‌ ఇచ్చిన పిలుపు మేరకు జిల్లాలో మెడికల్‌ షాపులను బంద్‌ విజయవం తమైంది. పెద్దపల్లి, సుల్తానాబాద్‌, రాముగుం డం, గోదావరిఖని, మంథని, అన్ని మండ లాల్లో మందుల దుకాణాలను బంద్‌ చేశారు.

నిప్పుల కుంపటి...

నిప్పుల కుంపటి...

భానుడు భగభగమంటున్నాడు. జిల్లా నిప్పుల కుంపటిగా మారింది. గత ఏడాది కంటే ఈ ఏడాది భానుడు ప్రతాపం చూపుతున్నాడు. వారం రోజులుగా జిల్లాలో ఎండలు దంచికొడుతున్నాయి. బుధవారం 46.4 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని రామగుండం ఎమ్మెల్యే మక్కాన్‌సింగ్‌ రాజ్‌ఠాకూర్‌ అన్నారు. బుధవారం ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో 20 మంది లబ్ధిదారులకు ఉచితంగా మోటార్‌ ట్రైసైకిళ్లను అందజేశారు.

నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు

నిరాధార ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదు

ఆధారాలు లేని ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని ప్రభుత్వ విప్‌ చింతకుంట విజయరమణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నియోజకవర్గంలో వరి, మక్కల కొనుగోళ్ళలో మాజీ ఎమ్మెల్యే మనోహర్‌ రెడ్డి అవగాహన లేకుండా మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని తెలిపారు.

ఘోరం.. కోనేరులో పడి ముగ్గురు చిన్నారుల మృతి..

ఘోరం.. కోనేరులో పడి ముగ్గురు చిన్నారుల మృతి..

జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మేడిపల్లి మండలం కొండాపూర్‌లో ముగ్గురు చిన్నారులు ప్రమాదవశాత్తూ మృతిచెందారు. శివగంగా ఆలయ కోనేరులో పడి ప్రాణాలు కోల్పోయారు.

మొక్కు‘బడి బాట’

మొక్కు‘బడి బాట’

ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాల పెంపే లక్ష్యంగా రాష్ట్ర విద్యాశాఖ ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న ప్రొఫెసర్‌ జయశంకర్‌ బడిబాట కార్యక్రమంపై సందిగ్ధం నెలకొన్నది

నెరవేరని ఆశలు

నెరవేరని ఆశలు

అంతర్జాతీయ స్థాయిలో ఎగుమతి అవుతున్న జగిత్యాల మామిడికి సరియైున గుర్తింపు లభించకపోవడంతో రైతులు నిరాశకు గురవుతున్నారు.

 అంతా ‘కామన్‌’..

అంతా ‘కామన్‌’..

జిల్లాలో ఎన్నడూలేని విధంగా ఏ గ్రేడ్‌ ధాన్యాన్ని కామన్‌ కింద కొనుగోలు చేస్తూ రైతులను నిలువునా ముంచుతున్నారు. ఒక్కో రైతు క్వింటాలు ధాన్యానికి 20 రూపాయలు నష్టపోతున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి