• Home » Telangana » Karimnagar

కరీంనగర్

నిష్పక్షపాతంగా విధులను నిర్వహించాలి

నిష్పక్షపాతంగా విధులను నిర్వహించాలి

గ్రామ పంచాయతీ ఎన్నికలలో అధికారులు తమ ఎన్నికల విధులను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

Peddapalli:  స్థానిక సమరానికి సన్నద్ధం..

Peddapalli: స్థానిక సమరానికి సన్నద్ధం..

(ఆంధ్రజ్యోతి, పెద్దపల్లి) స్థానిక సమరానికి ప్రధానపార్టీలకు చెందిన నాయకులు సన్నద్ధం అయ్యారు. గ్రామపంచాయతీ ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్‌ జారీ చేయడంతో మొదటివిడత ఎన్నికల నామినేషన్ల ప్రక్రియ గురువారం నుంచి ప్రారంభమైంది.

Peddapalli: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

Peddapalli: మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి

పెద్దపల్లి కల్చరల్‌/టౌన్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మహిళలు ప్రభుత్వం అందిం చే పథకాలను సద్వినియోగం చేసుకొని పారి శ్రామికవేత్తలుగా ఎదగాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష అన్నారు.

Peddapalli: కమ్ముకున్న పొగ మంచు..

Peddapalli: కమ్ముకున్న పొగ మంచు..

మంథని, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): మంథని పట్టణంతోపాటు గ్రామాల్లో గురువారం ఉదయం పొగమంచు దట్టంగా కమ్ముకుంది.

Peddapalli: కోడి గుడ్డు కొనేదెలా?

Peddapalli: కోడి గుడ్డు కొనేదెలా?

ముత్తారం, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): సామాన్య కుటుంబాల ప్రజలు మాంసా హారంగా కోడిగుడ్లను విరి విగావినియోగిస్తారు. అయితే కోడి గుడ్డు ధర రోజు రోజుకు పెరుగుతూ ఆకాశాన్ని అంటు తోంది.

Peddapalli:  జాతిని జాగృతం చేసిన గీతం.. వందేమాతరం

Peddapalli: జాతిని జాగృతం చేసిన గీతం.. వందేమాతరం

పెద్దపల్లిటౌన్‌, నవంబరు 27 (ఆంధ్రజ్యోతి): వందేమాతరం గీతం స్వాతంత్య్ర ఉద్యమంలో జాతిని జాగృతం చేసిందని బీజేపీ రాష్ట్ర మాజీ ప్రధానకార్యదర్శి దుగ్యాల ప్రదీప్‌కుమార్‌ స్పష్టం చేశారు.

తొలి విడత నామినేషన్లకు ఏర్పాట్లు

తొలి విడత నామినేషన్లకు ఏర్పాట్లు

తొలి విడత పంచాయతీ ఎన్నికలకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

Peddapalli: :  ఆదర్శం... ఖని జనరల్‌ ఆసుపత్రి ఆర్‌ఎంవో

Peddapalli: : ఆదర్శం... ఖని జనరల్‌ ఆసుపత్రి ఆర్‌ఎంవో

కళ్యాణ్‌నగర్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): గోదావరిఖని ప్రభుత్వ జనరల్‌ ఆసు పత్రి ఆర్‌ఎంవో రాజు తనభార్య శివానీని మొదటికాన్పుకోసం ప్రభుత్వ జనరల్‌ఆసుప త్రిలో బుధవారం చేర్పించగా శివాని మగ శిశువుకు జన్మనిచ్చింది.

 Peddapalli:   రాజ్యాంగ స్ఫూర్తి సాధన దిశగా అడుగులు వేయాలి

Peddapalli: రాజ్యాంగ స్ఫూర్తి సాధన దిశగా అడుగులు వేయాలి

పెద్దపల్లి కల్చరల్‌, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): రాజ్యాంగస్ఫూర్తి సాధన దిశగా మనమంతా అడుగులు వేయాలని జిల్లా కలెక్టర్‌ కోయశ్రీహర్ష అన్నారు.

Peddapalli: కొలనూర్‌ రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపాలి

Peddapalli: కొలనూర్‌ రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపాలి

ఓదెల, నవంబరు 26 (ఆంధ్రజ్యోతి): మండలంలోని కొలనూర్‌ రైల్వేస్టేషన్‌లో ఎక్స్‌ప్రెస్‌ రైళ్లను ఆపాలని బుధ వారం నాయకులు సికింద్రాబాద్‌లో రైల్వేచీఫ్‌ ప్రిన్సిపాల్‌ ఆపరేటింగ్‌ మేనేజర్‌ పద్మజకు వినతిపత్రాన్ని అందజేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి