• Home » Telangana » Hyderabad

హైదరాబాద్

డెడ్ డ్రాప్ గంజాయి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

డెడ్ డ్రాప్ గంజాయి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు

డెడ్ డ్రాప్ గంజాయి కేసులో వెలుగులోకి సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులకు ఇన్‌ఫార్మర్లుగా ఉంటూ బొల్లా కిరణ్ బ్రదర్స్ గంజాయి దందాకు తెరదీసినట్లు ఈగల్ అధికారులు గుర్తించారు.

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. TG SAFE ఏర్పాటు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం.. TG SAFE ఏర్పాటు

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ స్టాండర్డ్స్ అథారిటీ ఫర్ ఫుడ్ అండ్ ఎసెన్షియల్ డ్రగ్స్‌ను రాష్ట్ర సర్కార్ కొత్తగా ఏర్పాటు చేసింది.

ఆటోడ్రైవర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ .. రూ.1.5 లక్షల ఆర్థిక సాయం

ఆటోడ్రైవర్లకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ .. రూ.1.5 లక్షల ఆర్థిక సాయం

తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. పెట్రోల్‌, డీజిల్‌ ఆటోలను ఈవీలుగా మార్చేందుకు.. తెలంగాణలో ఆటో రిక్షా ఎలక్ట్రిక్‌ మార్పిడి పథకాన్ని అమలు చేయనుంది.

కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు: బండి సంజయ్

కేసీఆర్ పాలనకు మీ పిల్లలే రిపోర్టు కార్డు ఇస్తున్నారు: బండి సంజయ్

బీఆర్ఎస్, మాజీ మంత్రి కేటీఆర్‌పై కేంద్రమంత్రి బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. బీఆర్‌ఎస్ పదేళ్లు తెలంగాణను పాలించిందని... కానీ ఇప్పుడు అధికారం కోల్పోయిన తర్వాత, అకస్మాత్తుగా ‘భారత్‌లో మంచి కాలేజీలు లేవు’ అని చెప్పడం విడ్డూరంగా ఉందని విమర్శించారు.

హైదరాబాద్‌లో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు..

హైదరాబాద్‌లో రెచ్చిపోయిన చైన్‌స్నాచర్లు..

మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గిర్మాపూర్ గ్రామంలో చైన్‌స్నాచర్లు రెచ్చిపోయారు. ఒంటరిగా నడిచి వెళ్తున్న మహిళ మెడలోని బంగారు గొలుసును వారు లాక్కెళ్లారు.

ఘట్‌కేసర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంటర్ విద్యార్థిని మృతి

ఘట్‌కేసర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇంటర్ విద్యార్థిని మృతి

హైదరాబాద్‌ శివారులోని ఘట్‌కేసర్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్కూటీని వెనుక నుంచి లారీ ఢీకొట్టడంతో ఇంటర్‌ విద్యార్థిని శ్రావణి అక్కడికక్కడే మృతి చెందింది.

చరిత్ర తెలుసుకున్న వాళ్లే భవిష్యత్తును నిర్మించగలరు: కవిత

చరిత్ర తెలుసుకున్న వాళ్లే భవిష్యత్తును నిర్మించగలరు: కవిత

చరిత్రను తెలుసుకున్న వాళ్లే భవిష్యత్తును చక్కగా నిర్మించగలరని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత అన్నారు. టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయంలో 80వ స్వాతంత్ర్య వేడుకలను ఘనంగా నిర్వహించారు.

గ్యాస్‌ ఈకేవైసీకి రేపే ఆఖరు తేదీ

గ్యాస్‌ ఈకేవైసీకి రేపే ఆఖరు తేదీ

గ్యాస్‌ వినియోగదారులు తప్పనిసరిగా ఈకేవైసీని చేసుకోవాలని, ఇందుకు ఈనెల 16వ తేదీ సాయంత్రం వరకు అవకాశముంది.

తెలంగాణలో సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణలో సంక్షేమమే మా ప్రభుత్వ లక్ష్యం: సీఎం రేవంత్ రెడ్డి

సంక్షేమం కోసం కృషి చేస్తున్న ప్రభుత్వం తమది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. 80వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని గోల్కొండ కోటపై సీఎం జాతీయ జెండాను ఆవిష్కరించారు.

జాతీయ జెండా ఎగురవేసిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ

జాతీయ జెండా ఎగురవేసిన ఏబీఎన్-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ

ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించారు. జూబ్లీహిల్స్‌ ఫిలింనగర్‌లోని ఆఫీసులో ఏబీఎన్‌-ఆంధ్రజ్యోతి సంస్థల ఎండీ వేమూరి రాధాకృష్ణ.. త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి