• Home » Telangana » Hyderabad

హైదరాబాద్

కేబీఆర్‌ పార్కు చుట్టూ వన్‌వే..

కేబీఆర్‌ పార్కు చుట్టూ వన్‌వే..

నగరంలోని కేబీఆర్‌ పార్క్‌ చుట్టూ ఈనెల 6వ తేదీన ప్రయోగాత్మకంగా మూడు గంటల పాటు వన్‌వేను అమలు చేసేందుకు ట్రాఫిక్‌ పోలీసులు నిర్ణయించారు.

జహూర్‌ ఇక్బాల్ గ్యాంగ్ ఘాతుకం.. యువకుడి కిడ్నాప్.. కర్రలతో దాడి

జహూర్‌ ఇక్బాల్ గ్యాంగ్ ఘాతుకం.. యువకుడి కిడ్నాప్.. కర్రలతో దాడి

హైదరాబాద్‌లోని అత్తాపూర్‌లో జహూర్ ఇక్బాల్ గ్యాంగ్ రెచ్చిపోయింది. ఓ యువకుడిని కిడ్నాప్ చేసిన గ్యాంగ్.. అతడిపై విచక్షణారహితంగా దాడి చేసింది.

ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం 3వేల మంది పోలీసులతో బందోబస్తు

ఐపీఎల్‌ మ్యాచ్‌ కోసం 3వేల మంది పోలీసులతో బందోబస్తు

ఐపీఎల్‌ మ్యాచ్‌ల నిర్వహణ సందర్భంగా ఉప్పల్‌లోని రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియాన్ని ఇన్‌చార్జి సీపీ సుధీర్‌బాబు శుక్రవారం సందర్శించారు.

పెరిగిన చిక్కుడుకాయ.. తగ్గిన టమాటా, వంకాయ

పెరిగిన చిక్కుడుకాయ.. తగ్గిన టమాటా, వంకాయ

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమోటా 13, వంకాయ 15, బెండకాయ రూ. 35లకు విక్రయిస్తున్నారు.

నిర్మాణ రంగంపై యుద్ధ భారం!

నిర్మాణ రంగంపై యుద్ధ భారం!

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం క్రమంగా అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ముడి చమురు, సహజ వాయువు సరఫరాలో ఏర్పడిన అంతరాయం నిర్మాణ రంగాన్ని కూడా కుదేలు చేస్తోంది.

వాహనదారులకు అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు

వాహనదారులకు అలర్ట్.. కేబీఆర్ పార్క్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు

నగరవాసులకు ట్రాఫిక్ పోలీసులు కీలక సూచన చేశారు. హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే జూబ్లీహిల్స్ కేబీఆర్ పార్క్ పరిసరాల్లో ట్రాఫిక్ సమస్యల పరిష్కారానికి జీహెచ్ఎంసీ చేపట్టిన స్టీల్ ఫ్లైఓవర్, అండర్‌పాస్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

ప్రభుత్వాలు కాదు కాంగ్రెస్ పార్టీయే శాశ్వతం: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

ప్రభుత్వాలు కాదు కాంగ్రెస్ పార్టీయే శాశ్వతం: టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్

అట్టడుగు వర్గాలకు న్యాయం చేసేందుకే కాంగ్రెస్ పార్టీ పుట్టిందని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ అన్నారు. కాంగ్రెస్‌లో 70 శాతం జిల్లా అధ్యక్షుల పదవులు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలే పొందాలని చెప్పుకొచ్చారు.

కేరళంలో రేవంత్ రెడ్డిది అంతా అసత్య ప్రచారమే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

కేరళంలో రేవంత్ రెడ్డిది అంతా అసత్య ప్రచారమే: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి..

కేరళంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటనపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. కేరళం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో రేవంత్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. తెలంగాణలో ఆరు గ్యారెంటీలు అమలు చేశామని, కావాలంటే కేరళ ప్రజలు వచ్చి చూడాలని చెప్పడం విడ్డూరం ఉందని అన్నారు.

డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా బుక్కైన నైజీరియా మహిళ

డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ అడ్డంగా బుక్కైన నైజీరియా మహిళ

డ్రగ్స్ రవాణా చేస్తున్న నైజీరియన్ మహిళను సికింద్రాబాద్ డీటీఎఫ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ముంబై నుంచి హైదరాబాద్‌కు మాదకద్రవ్యాలు ఆమె రవాణా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు.

కొండాపూర్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్..!

కొండాపూర్ డ్రగ్స్ కేసులో బిగ్ ట్విస్ట్..!

గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధి కొండాపూర్ 'క్వేక్ అరినా పబ్' డ్రగ్స్ కేసులో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. గురువారం రాత్రి పబ్‌లో 64 మందికి డ్రగ్స్ పరీక్ష నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి