• Home » Telangana » Hyderabad

హైదరాబాద్

హైదరాబాద్‌లో ఏసీబీ రైడ్స్.. వాటిపై అధికారుల ఫోకస్..

హైదరాబాద్‌లో ఏసీబీ రైడ్స్.. వాటిపై అధికారుల ఫోకస్..

కుత్బుల్లాపూర్ మున్సిపల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. జోనల్ కార్యాలయంలో పలు విభాగాల్లో అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు ఏసీబీకి ఫిర్యాదులు వచ్చిన నేపథ్యంలో ఈ సోదాలు చేపట్టినట్లు సమాచారం.

కల్తీ స్వీట్లను అమ్మడంపై హల్దీరామ్ స్వీట్ హౌస్‌పై కేసు

కల్తీ స్వీట్లను అమ్మడంపై హల్దీరామ్ స్వీట్ హౌస్‌పై కేసు

అత్తాపూర్‌లోని హల్దీరామ్ స్వీట్ హౌస్‌ నిర్వాహకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పాడైపోయిన, ఫంగస్ వచ్చిన స్వీట్స్‌ను అమ్మారని పోలీలసులకు బాధితులు ఫిర్యాదు చేశారు..

హైదరాబాద్‌ను లైఫ్ సైన్సెస్, ఫార్మా హబ్‌గా మార్చడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

హైదరాబాద్‌ను లైఫ్ సైన్సెస్, ఫార్మా హబ్‌గా మార్చడమే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

25 బిలియన్ డాలర్ల పెట్టుబడులు సాధించాలన్నదే తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీ టార్గెట్‌ అని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. లైఫ్ సైన్సెస్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు.

విషాదం.. టిప్పర్ లారీ కింద పడి ఐటీఐ విద్యార్థి మృతి

విషాదం.. టిప్పర్ లారీ కింద పడి ఐటీఐ విద్యార్థి మృతి

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ఐటీఐ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. టిప్పర్ లారీని దాటే ప్రయత్నంలో ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది..

శివునికి గంజాయి ప్రసాదం.. రంగంలోకి సీపీ సజ్జనార్

శివునికి గంజాయి ప్రసాదం.. రంగంలోకి సీపీ సజ్జనార్

శివరాత్రి పర్వదినం వేళ.. మహాశివునికి గంజాయిని ప్రసాదంగా పలువురు యువకులు సమర్పించారు. అందరూ దేవునికి కొబ్బరికాయ సమర్పిస్తారు. కానీ స్వామి వారికి తాము గంజాయి సమర్పిస్తున్నామంటూ వారు పేర్కొన్నారు. ఈ మొత్తన్ని వారు వీడియో తీసి.. ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేశారు. ఇది వైరల్ అయింది.

నటి ప్రత్యూష కేసులో నిందితుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

నటి ప్రత్యూష కేసులో నిందితుడికి సుప్రీంకోర్టులో చుక్కెదురు

నటి ప్రత్యూష కేసులో నిందితుడు సిద్ధార్థ రెడ్డికి సుప్రీం కోర్టు బిగ్‌ షాక్‌ ఇచ్చింది. వెంటనే లొంగిపోవాలని సుప్రీం ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.

మణికొండలో పేలిన మంజీరా పైప్ లైన్.. అపార్ట్‌మెంట్ సెల్లార్లలోకి చేరిన నీరు

మణికొండలో పేలిన మంజీరా పైప్ లైన్.. అపార్ట్‌మెంట్ సెల్లార్లలోకి చేరిన నీరు

మణికొండలో మంజీరా పైప్ లైన్ మంగళవారం తెల్లవారుజామున పేలింది. దాంతో మంచి నీరు రహదారిపైకి భారీగా వచ్చి చేరింది. ఈ పైప్ లైన్ ధాటికి సీసీ రోడ్డు పగిలిపోయింది.

పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన టమాటా

పెరిగిన పచ్చిమిర్చి.. తగ్గిన టమాటా

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 14, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 55, బజ్జిమిర్చి 32లకు విక్రయిస్తున్నారు.

9:30 నుంచి ఆ ఏరియాల్లో కరెంట్ కట్

9:30 నుంచి ఆ ఏరియాల్లో కరెంట్ కట్

బంజారాహిల్స్‌ ఏడీఈ పరిధిలోని పలు ప్రాంతాల్లో మంగళవారం విద్యుత్‌ సరఫరాలో అంతరాయం ఉంటుంది. ఉదయం 9:30 నుంచి 11 గంటల వరకు గాయత్రిహిల్స్‌ ఫీడర్‌ పరిధిలో కరెంట్ ఉండదని తెలిపారు.

రాష్ట్ర స్థాయి జనగణన సమన్వయ కమిటీ సమావేశం

రాష్ట్ర స్థాయి జనగణన సమన్వయ కమిటీ సమావేశం

సచివాలయంలో ప్రధాన కార్యదర్శి రామకృష్ణరావు అధ్యక్షతన రాష్ట్ర స్థాయి జనగణన సమన్వయ కమిటీ (SLCCC) సమావేశం జరిగింది. రాష్ట్రంలో 2027 జనగణనను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించడానికి సమగ్ర ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి.



తాజా వార్తలు

మరిన్ని చదవండి