• Home » Telangana » Hyderabad

హైదరాబాద్

అర్హులైన ఓటరు మిగలకూడదు.. అనర్హుడు ఓటరు జాబితాలో చేరకూడదు: సీఈవో

అర్హులైన ఓటరు మిగలకూడదు.. అనర్హుడు ఓటరు జాబితాలో చేరకూడదు: సీఈవో

అర్హులైన ఓటరు మిగలకూడదు.. అనర్హుడు ఓటరు జాబితాలో చేరకూడదని ఉన్నతాధికారులకు తెలంగాణ ఎన్నికల సంఘం సీఈవో సుదర్శన్ రెడ్డి స్పష్టం చేశారు. బుధవారం ఎన్నిక సంఘం కార్యాలయంలో ఎస్ఐఆర్(SIR)-2026పై ఆయన కీలక సమీక్ష నిర్వహించారు.

తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ మార్పులు.. 513 మంది సిబ్బంది బదిలీ

తెలంగాణ పోలీస్‌ శాఖలో భారీ మార్పులు.. 513 మంది సిబ్బంది బదిలీ

తెలంగాణ పోలీస్‌ శాఖలో పునర్‌వ్యవస్థీకరణ చేపట్టారు. మారుతున్న సవాళ్లకు అనుగుణంగా శాఖలో మార్పులు చేస్తున్నట్లు డీజీపీ సీవీ ఆనంద్‌ తెలిపారు.

కొండా సుస్మిత వ్యవహారంపై టీపీసీసీ సీరియస్

కొండా సుస్మిత వ్యవహారంపై టీపీసీసీ సీరియస్

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ కుమార్తె కొండా సుస్మిత వ్యవహారంపై తెలంగాణ పీసీసీ అగ్రహం వ్యక్తం చేసింది. సుస్మిత వ్యాఖ్యలపై ఆమె తల్లి కొండా సురేఖను వివరణ కోరాలని నిర్ణయించింది.

నైట్రాజెపామ్ అక్రమ విక్రయాలు చేస్తున్న ముఠా గుట్టురట్టు.. ముగ్గురి అరెస్ట్

నైట్రాజెపామ్ అక్రమ విక్రయాలు చేస్తున్న ముఠా గుట్టురట్టు.. ముగ్గురి అరెస్ట్

రంగారెడ్డి జిల్లాలో నైట్రాజెపామ్-10 ఎంజీ టాబ్లెట్లు విక్రయిస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టు చేశారు. అందుకు సంబంధించి ముగ్గురి వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు.

నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్‌పై ఈడీ దర్యాప్తు ముమ్మరం

నటి నిధి అగర్వాల్ ప్రమోట్ చేసిన యాప్స్‌పై ఈడీ దర్యాప్తు ముమ్మరం

ప్రముఖ నటి నిధి అగర్వాల్‌కి ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో ఈడీ అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అధికారులు నోటీసులు ఇవ్వడంతో బుధవారం ఈడీ ఆఫీస్‌లో విచారణకు ఆమె హాజరయ్యారు.

కేబీఆర్‌ పార్కు చుట్టూ వన్‌ వే.. మారిన బస్సు రూట్లు

కేబీఆర్‌ పార్కు చుట్టూ వన్‌ వే.. మారిన బస్సు రూట్లు

హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్ట్‌, కేబీఆర్‌ పార్క్‌ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్‌ క్రమబద్ధీకరణలో భాగంగా అమలు చేస్తున్న వన్‌-వే నిబంధనలతో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా టీజీఎస్‌ ఆరీస్టీ చర్యలు చేపట్టింది.

మాజీమంత్రులు హరీశ్‌రావు, తలసాని హౌస్ అరెస్ట్

మాజీమంత్రులు హరీశ్‌రావు, తలసాని హౌస్ అరెస్ట్

మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావుకు సంబంధించిన కోకాపేట్‌లోని నివాసం వద్ద పోలీసులు భారీగా మోహరించారు.

ఆన్‌లైన్ బెట్టింగ్ కేసు.. విచారణకు నటి నిధి అగర్వాల్‌

ఆన్‌లైన్ బెట్టింగ్ కేసు.. విచారణకు నటి నిధి అగర్వాల్‌

ఆన్‌లైన్ బెట్టింగ్ కేసులో నటి నిధి అగర్వాల్‌కి ఈడీ అధికారులు సమన్లు జారీ చేసిన విషయం తెలిసిందే. అధికారులు నోటీసులు ఇవ్వడంతో ఈరోజు( బుధవారం) ఈడీ ఆఫీస్‌లో విచారణకు ఆమె హాజరుకానున్నారు.

హైదరాబాద్‌ పాతబస్తీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ పాతబస్తీలో అగ్నిప్రమాదం

హైదరాబాద్‌ పాతబస్తీలోని ఫతే దర్వాజా ప్రాంతంలో అగ్నిప్రమాదం జరిగింది. హుస్సేనీ ఆలం పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని మూడు అంతస్తుల భవనంలోని మూడో అంతస్తులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

ప్రజల ఆస్తి హక్కులకు పూర్తి రక్షణ కల్పిస్తాం: సీఎం రేవంత్

ప్రజల ఆస్తి హక్కులకు పూర్తి రక్షణ కల్పిస్తాం: సీఎం రేవంత్

ప్రజల ఆస్తి హక్కులకు పూర్తి రక్షణ కల్పిస్తామని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం సచివాలయంలో 22- ఏ నిషేధిత భూములపై ఉన్నతాధికారులతో సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి