• Home » Telangana » Hyderabad

హైదరాబాద్

నీట్ పరీక్ష రద్దుపై కేంద్రం బాధ్యత వహించాలి: ఎంపీ చామల కిరణ్ రెడ్డి

నీట్ పరీక్ష రద్దుపై కేంద్రం బాధ్యత వహించాలి: ఎంపీ చామల కిరణ్ రెడ్డి

నీట్ పరీక్ష రద్దుకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, కేంద్ర మానవ వనరుల శాఖ, కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ బాధ్యత వహించాలని ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. నీట్ పరీక్ష రద్దుతో విద్యార్థులు తమ అకడమిక్ ఇయ‌ర్‌ను కోల్పోయే అవకాశం ఉందన్నారు.

నేను జైలుకు వెళ్లా: తెలంగాణ గవర్నర్

నేను జైలుకు వెళ్లా: తెలంగాణ గవర్నర్

స్వాతంత్ర్యానికి ముందు జైళ్లు ఎంత అమానవీయంగా ఉండేవో ప్రజలకు తెలియజేయాల్సి ఉందని తెలంగాణ గవర్నర్ శివ ప్రతాప్ శుక్లా తెలిపారు. మంగళవారం చంచల్‌గూడ జైలులో ఏర్పాటు చేసిన మ్యూజియం, ఫీల్ ది జైల్‌ను ఆయన ప్రారంభించారు.

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన బండి భగీరథ్

కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ హైకోర్టును ఆశ్రయించారు. పేట్ బషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో నమోదైన పోక్సో కేసులో మధ్యంతర బెయిల్ కోరుతూ బండి భగీరథ్ పిటిషన్ దాఖలు చేశారు.

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. కలెక్టర్లకు సీఎం రేవంత్ వార్నింగ్

నిర్లక్ష్యం వహిస్తే చర్యలు తప్పవు.. కలెక్టర్లకు సీఎం రేవంత్ వార్నింగ్

తెలంగాణలో మొక్కజొన్న కొనుగోలు, వరి ధాన్యం సేకరణపై జిల్లా కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని సీఎం ఆదేశించారు.

చంచల్‌గూడ జైలు అధికారుల వినూత్న ప్రయోగం

చంచల్‌గూడ జైలు అధికారుల వినూత్న ప్రయోగం

చంచల్‌గూడ జైలు అధికారులు వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. సాధారణ ప్రజల కోసం జైల్ మ్యూజియం, ఫీల్ ది జైల్ పేరుతో ప్రత్యేక బ్లాక్‌ను ప్రారంభించారు.

హైదరాబాద్‌‌లో రూ.15 లక్షల బ్యాగ్‌ చోరీ... ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్‌‌లో రూ.15 లక్షల బ్యాగ్‌ చోరీ... ముగ్గురి అరెస్ట్

హైదరాబాద్ పంజాగుట్టలో రూ.15 లక్షలు ఉన్న బ్యాగ్ చోరీకి గురైంది. కలెక్షన్ ఏజెంట్ నుంచి ముగ్గురు వ్యక్తులు రూ.15 లక్షల బ్యాగ్‌ను పక్కా ప్లాన్ ప్రకారం కొట్టేశారు.

లిక్కర్ షాపుల్లో భారీ కుంభకోణం.. రంగంలోకి ఐటీ అధికారులు

లిక్కర్ షాపుల్లో భారీ కుంభకోణం.. రంగంలోకి ఐటీ అధికారులు

హైదరాబాద్ చందా నగర్‌లో బినామీ పేరుతో లిక్కర్ షాపు నడుస్తున్నట్లు ఐటీ శాఖ తాజాగా గుర్తించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో లిక్కర్ షాపుల్లో భారీ కుంభకోణం జరిగినట్లు ఐటీ శాఖ భావిస్తోంది.

జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ కేసులో మరో పోక్సో కేసు

జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ కేసులో మరో పోక్సో కేసు

జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ కేసులో మరో పోక్సో యాక్ట్ నమోదు అయ్యింది. ప్రధాన నిందితుడు అర్జున్ స్నేహితుడు జతిన్‌పై పోలీసులు పోక్స్ యాక్ట్ కింద కేసు నమోదు చేశారు.

కలవమంది కేంద్రంతోనే!

కలవమంది కేంద్రంతోనే!

ప్రధాని నరేంద్ర మోదీ తనను కలవమని చెప్పింది కేంద్ర ప్రభుత్వంతో మాత్రమేనని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. అది కూడా రాష్ట్ర అభివృద్ధి కోసమేనని తేల్చిచెప్పారు.

తెలంగాణలో నూత‌న విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో నూత‌న విద్యావిధానం అమలు చేస్తాం: సీఎం రేవంత్‌రెడ్డి

తెలంగాణలో నూత‌న విద్యావిధానాన్ని అమలు చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ప్ర‌భుత్వ విద్య‌లో తెలంగాణ‌ను దేశంలోనే నంబ‌ర్‌వ‌న్‌గా నిల‌బ‌ట్ట‌డ‌మే తమ ల‌క్ష్యమని ఉద్ఘాటించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి