• Home » Telangana » Hyderabad

హైదరాబాద్

మోకిలలో డ్రగ్స్ కలకలం.. 40 గ్రాముల కొకైన్ సీజ్

మోకిలలో డ్రగ్స్ కలకలం.. 40 గ్రాముల కొకైన్ సీజ్

హైదరాబాద్‌లో 40 గ్రాముల కొకైన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ విక్రయిస్తున్న రైల్వేశాఖ ఉద్యోగిని అదుపులోకి తీసుకున్నారు.

ఒంటరి వృద్ధులే టార్గెట్.. ఫిల్మ్‌నగర్ సీరియల్ కిల్లర్ అరెస్ట్

ఒంటరి వృద్ధులే టార్గెట్.. ఫిల్మ్‌నగర్ సీరియల్ కిల్లర్ అరెస్ట్

ఫిల్మ్‌నగర్ లో వరుసగా వృద్ధురాళ్లు అదృశ్యమవుతున్న కేసులో పోలీసులు పురోగతి సాధించారు. వెన్నుల్లో వణుకు పుట్టించే నిజాలను.. ఈ కేసులో పోలీసులు బయటపెట్టారు.

దళితులంటే చిన్నచూపు

దళితులంటే చిన్నచూపు

ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు దళితులంటే చిన్నచూపు ఉందని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. శాసనసభ స్పీకర్‌గా దళితుడు ఉన్నందుకే కేసీఆర్‌ అసెంబ్లీకి రావడంలేదని ఆరోపించారు.

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేల సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభించిన సీఎం

తెలంగాణ శాసనమండలి, శాసనసభ్యుల సాంస్కృతిక ప్రదర్శనలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి. ఆదివారం సాయంత్రం రవీంద్రభారతి వేదికగా ఈ సాంస్కృతిక ప్రదర్శనలను సీఎం రేవంత్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.

తెలంగాణలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: హరీశ్ రావు

తెలంగాణలో ప్రజాస్వామ్యంపై దాడి జరుగుతోంది: హరీశ్ రావు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్‌రెడ్డిపై అనేక అక్రమ కేసులు బనాయించారని కాంగ్రెస్ నేతలపై హరీశ్ రావు విమర్శించారు. కౌశిక్‌రెడ్డిపై పగబట్టినట్లు ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

గోదావరి పుష్కరాలు-2027.. భక్తులకు ఏ చిన్న సమస్యా రాకుండా చూసుకోవాలి: సీఎం రేవంత్

గోదావరి పుష్కరాలు-2027.. భక్తులకు ఏ చిన్న సమస్యా రాకుండా చూసుకోవాలి: సీఎం రేవంత్

గోదావరి పుష్కరాలు 2027పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. పుష్కరాల నిర్వహణకు అనువైన ప్రదేశాలను గుర్తించేందుకు టెక్నికల్ ఇంజనీర్ల కమిటీని నియమించాలని అధికారులను ఆయన ఆదేశించారు.

పోలీసులపై దాడి.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

పోలీసులపై దాడి.. ఇద్దరు వ్యక్తుల అరెస్ట్

హైదరాబాద్‌లోని మెహిదీపట్నం ప్రాంతంలో పోలీసులపై దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మాసబ్ ట్యాంక్ పరిసర ప్రాంతంలో ఆదివారం తెల్లవారు జామున సుమారు 3 గంటల సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.

సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ.. ఏఏ అంశాలపై చర్చించారంటే..

సీఎం రేవంత్ రెడ్డితో మేనకా గాంధీ బృందం భేటీ.. ఏఏ అంశాలపై చర్చించారంటే..

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కేంద్ర మాజీ మంత్రి మేనకా గాంధీ బృందం భేటీ అయ్యింది. రాష్ట్రంలో వీధికుక్కల నిర్వహణ, గోసంరక్షణ వంటి అంశాలపై చర్చించారు. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, ట్రై మున్సిపల్ కార్పొరేషన్ల కమిషనర్లు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

తల్లిదండ్రుల సంరక్షణ చట్టం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

తల్లిదండ్రుల సంరక్షణ చట్టం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

తల్లిదండ్రుల సంరక్షణ చట్టం బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆదివారం ఆమోద ముద్ర వేసింది. దాంతో ప్రభుత్వ ఉద్యోగుల జవాబుదారీతనం బిల్లుకు అసెంబ్లీ ఆమోదం తెలిపినట్లు అయింది.

హరీశ్‌తో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్‌కు సీఎం సలహా: బండి సంజయ్

హరీశ్‌తో జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్‌కు సీఎం సలహా: బండి సంజయ్

బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలపై కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హైదరాబాద్‌లో బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈ రెండు పార్టీలు కాంప్రమైజ్ పాలిటిక్స్ చేస్తున్నాయని విమర్శించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి