యజమాని ఇంట్లోనే దోపిడీ చేసేందుకు యత్నించిన కాపలాదారుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. జూబ్లీహిల్స్లో శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది.
గోమతి ఎలక్ట్రానిక్స్లో ప్రమాదంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కారు ఢీకొనడం వల్లే ప్రమాదం జరిగినట్లు పోలీసులు నిర్ధారణకు వచ్చారు.
తెలంగాణలో పంచాయతీ ఎన్నికలకు సర్వం సిద్ధమైంది. ఎన్నికల షెడ్యూల్ ఏ క్షణమైనా విడుదలయ్యే అవకాశం ఉందని సమాచారం. మరోవైపు ఈ ఎన్నికల్లో సైతం గెలవాలని అధికార కాంగ్రెస్ పార్టీ నేతలు కసరత్తు చేస్తున్నారు.
మహిళా స్వయం సహాయక బృందాలకు మంగళవారం వడ్డీ లేని రుణాలను పంపిణీ చేయనున్నట్లు డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క..
వన్ బయో హబ్ ప్రారంభంతో తెలంగాణ బయోఫార్మా, లైఫ్సైన్సెస్ రంగంలో కొత్త దశ ప్రారంభమైందని మంత్రి డి.శ్రీధర్ బాబు తెలిపారు. స్టార్ట్ అప్స్ నుండి పెద్ద కంపెనీల వరకు ప్రాసెస్ డెవలప్మెంట్, పైలట్ స్కేల్ ట్రయల్స్కు ప్రపంచ స్థాయి సౌకర్యాలు వచ్చాయన్నారు.
ఐబొమ్మ రవి కేసులోక కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. రవిది మొదటి నుంచి క్రిమినల్ మెంటాలిటీ అని కన్ఫెషన్ రిపోర్ట్లో పోలీసులు పేర్కొన్నారు.
హైదరాబాద్ మహానగరంలోని వివిధ ప్రాంతాల్లో మంచినీటి సరఫరా నిలిచిపోనుంది. నవంబర్ 26వ తేదీన.. ఒక్క రోజు పలు ప్రాంతాల్లో మంచి నీటి సరఫరా ఆగనుంది.
హైదరాబాద్ కోకాపేటలో ప్లాట్లు రికార్డు ధర పలికాయి. నియోపోలిస్ దగ్గర రికార్డు స్థాయిలో ప్లాట్లు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఎకరం రూ.137.25 కోట్లు పలికి రికార్డు సృష్టించింది.
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా పక్షపాతి అని మంత్రి సీతక్క తెలిపారు. ఆడబిడ్డలను ఆర్థికంగా బలోపేతం చేసేందుకు వేల కోట్ల రూపాయల నిధులను సమకూరుస్తున్నామని చెప్పారు. మహిళా సంఘాలకు వడ్డీ భారం లేకుండా ప్రభుత్వమే వాటిని చెల్లిస్తోందని పేర్కొన్నారు.
హైదరాబాద్లోని సనత్నగర్ ఈఎస్ఐ ఆసుపత్రి ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. అత్యవసర విభాగంలో స్లాబ్ కుప్పకూలి ముగ్గురు కార్మికులు మరణించారు.