• Home » Telangana » Hyderabad

హైదరాబాద్

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు రీచ్ అయ్యాయంటే.?

మున్సిపల్ ఎన్నికల ఫలితాలు.. ఎగ్జిట్ పోల్స్ ఎంతవరకు రీచ్ అయ్యాయంటే.?

తెలంగాణ రాజకీయాల్లో ఉత్కంఠ రేపిన మున్సిపల్ ఎన్నికల ఘట్టం ముగిసింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరిగిన పోరు కేవలం స్థానిక ఎన్నికలుగా కాకుండా.. భవిష్యత్తు రాజకీయ దిశను నిర్ణయించే పరీక్షగా మారింది. ఫలితాలు స్పష్టమయ్యాక ఇప్పుడు చర్చంతా ఒకటే. ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఎంతవరకు నిజమయ్యాయని. ఆ వివరాలను ఓసారి చూద్దాం..

ఏ జిల్లాలో ఏ మున్సిపాలిటీలు ఎవరికి దక్కాయంటే..?

ఏ జిల్లాలో ఏ మున్సిపాలిటీలు ఎవరికి దక్కాయంటే..?

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అధికార పార్టీ అయిన కాంగ్రెస్ ఘన విజయం సాధించింది. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలలో 2,582 వార్డులకు గాను 2,581 వార్డుల ఫలితాలు వెల్లడయ్యాయి. వీటిలో కాంగ్రెస్ 1,349 వార్డులను కైవసం చేసుకుని 74 మున్సిపాలిటీలలో ఆధిపత్యం చాటింది.

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరల వివరాలు

కూకట్‌పల్లి రైతుబజార్‌లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 13, వంకాయ 23, బెండకాయ 35, పచ్చిమిర్చి 50, బజ్జిమిర్చి 28, కాకరకాయ 38లకు విక్రయిస్తున్నారు.

ఆ ఏరియాల్లో.. 10గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్

ఆ ఏరియాల్లో.. 10గంటల నుంచి విద్యుత్‌ సరఫరా బంద్

ఆజామాబాద్‌ డివిజన్‌, హైదరాబాద్‌ సిటీ-2 పరిధిలో శనివారం విద్యుత్‌ సరఫరా ఉండదని సీబీడీఏడీఈలు జి. నాగేశ్వరరావు, డి.వినోద్‌కుమార్‌ తెలిపారు.

ఎన్ని కట్టుకథలు చెప్పినా ప్రజలు మాకే పట్టం కట్టారు: భట్టి విక్రమార్క..

ఎన్ని కట్టుకథలు చెప్పినా ప్రజలు మాకే పట్టం కట్టారు: భట్టి విక్రమార్క..

కాంగ్రెస్ ఇచ్చిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను విశ్వసించి రాష్ట్ర ప్రజలు గెలిపించారన్నారు ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. ప్రతిపక్ష పార్టీలు గాలి కబుర్లు, కట్టు కథలు ఎన్ని చెప్పినా ప్రజలు తమవైపే నిలిచారన్నారు.

మున్సిపల్ ఎన్నికలు.. సత్తా చాటిన హస్తం పార్టీ

మున్సిపల్ ఎన్నికలు.. సత్తా చాటిన హస్తం పార్టీ

పంచాయతీ ఎన్నికల్లోనే కాదు.. మున్సిపల్ ఎన్నికల్లో సైతం అధికార కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది.

ప్రజా పాలన ఫలితమే ఈ విజయం: సీఎం రేవంత్ రెడ్డి..

ప్రజా పాలన ఫలితమే ఈ విజయం: సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ మున్సిపాలిటీ, కార్పొరేషన్ ఎన్నికల ఫలితాలపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పందించారు. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 మున్సిపల్ కార్పొరేషన్లలో అత్యధిక స్థానాల్లో కాంగ్రెస్ పార్టీకి అఖండ విజయాన్ని కట్టబెట్టిన రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు.

కాంగ్రెస్ దౌర్జన్యంతో గెలిచింది: రాంచందర్ రావు

కాంగ్రెస్ దౌర్జన్యంతో గెలిచింది: రాంచందర్ రావు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్న నేపథ్యంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రాంచందర్ రావు మీడియా మాట్లాడారు. ఈ సందర్భంగా ఎన్నికల ఫలితాలపై కీలక వ్యాఖ్యలు చేశారు.

ఎన్నికల్లో ఓడిపోయామని బాధపడకండి.. గులాబీ శ్రేణులకు ధైర్యం చెప్పిన కేటీఆర్

ఎన్నికల్లో ఓడిపోయామని బాధపడకండి.. గులాబీ శ్రేణులకు ధైర్యం చెప్పిన కేటీఆర్

మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ మెరుగైన ఫలితాలు సాధించిందని వ్యాఖ్యానించారు.

మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. ప్రజ‌లు కాంగ్రెస్‌కు బ్రహ్మర‌థం ప‌ట్టారు: మంత్రి జూప‌ల్లి

మున్సిప‌ల్ ఎన్నిక‌లు.. ప్రజ‌లు కాంగ్రెస్‌కు బ్రహ్మర‌థం ప‌ట్టారు: మంత్రి జూప‌ల్లి

మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ అత్యధిక స్థానాలు గెలుచుకుంది. హస్తం పార్టీ విజయంపై రాష్ట్ర ఎక్సైజ్, పర్యాటక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు కీలక వ్యాఖ్యలు చేశారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి