శంషాబాద్ పరిధిలోని ఘాన్సీమియాగూడాలో దొంగలు బీభత్సం సృష్టించారు. పవన్ కుమార్ అనే వ్యక్తి ఇంట్లో దొంగలు చోరీకి తెగబడ్డారు.
హైదరాబాద్ బంజారాహిల్స్ రోడ్డు నంబరు 12 ఎమ్మెల్యే కాలనీలో ఉన్న లోటస్పాండ్లో అడుగుపెట్టగానే నగర హడావుడి ఒక్కసారిగా మాయమైపోతుంది.
హైదరాబాద్ కూకట్పల్లి రైతుబజార్లో ధరలు (కిలో, రూపాయల్లో) ఇలా ఉన్నాయి. టమాటా 35, వంకాయ 23, బెండకాయ 35, పచ్చి మిర్చి 40, బజ్జి మిర్చి 28, కాకరకాయ 26, బీరకాయ 35, క్యాబేజీ 15, బీన్స్ 105, క్యారెట్ రూ. 35లకు విక్రయిస్తున్నారు.
సోషల్ మీడియాలో ఏది పడితే అది మాట్లాడుతున్నారా? సున్నితమైన అంశాలపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేస్తున్నారా? మమ్మల్ని ఎవరూ పట్టుకోలేరులే అనుకుంటున్నారా? అయితే ఇకపై అలాంటి వారు తస్మాత్ జాగ్రత్తగా ఉండాల్సిందే.
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. బీటెక్ విద్యార్థిని మద్యం తాగించి.. ఆమెపై క్లాస్మేట్ అత్యాచారం చేశాడు.
తెలంగాణ రాష్ట్రం అమలు చేస్తున్న ఈ-గవర్నెన్స్ విధానంపై కేంద్ర ప్రభుత్వం ప్రశంసలు కురిపించింది. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. రామకృష్ణారావు ఈ విషయంపై మాట్లాడారు.
హైదరాబాద్లోని మియాపూర్లో ఉద్యోగాల పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. విదేశాల్లో ఉద్యోగాలంటూ నమ్మించి నిరుద్యోగుల నుంచి ఎక్కువ మొత్తంలో డబ్బులు వసూలు చేసి కేటుగాళ్లు మోసానికి పాల్పడ్డారు.
గోవుల అక్రమ రవాణా చేస్తూ బహిరంగంగా తిరుగుతున్న వారిపై వెంటనే కేసులు పెట్టాలని ఎమ్మెల్యే రాజా సింగ్ డిమాండ్ చేశారు. పోలీసులు.. రాజకీయ ఒత్తిడికి లోనుకాకుండా పని చేయాలని అన్నారు.
హైదరాబాద్లోని కేబీఆర్ పార్క్ పరిసరాల్లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే విధించింది. ఎకో సెన్సిటివ్ జోన్(25-35 మీటర్ల పరిధి) లోపల చెట్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నరకరాదని ఉన్నత న్యాయస్థానం ఆదేశాలు జారీ చేసింది.
శంషాబాద్ ఎయిర్పోర్టులో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. బెంగళూరు నుంచి శంషాబాద్కు వస్తున్న ఎయిర్ ఇండియా విమానాన్ని పక్షి ఢీకొట్టింది.