శ్రీరాంపూర్ ఏరియాలోని ఇందారం ఓపెన్కాస్టులో ‘ప్రమాదకరంగా బ్లాస్టింగ్లు’ అనే కథనం ‘ఆంధ్రజ్యోతి’ దినపత్రికలో ప్రచురితం అయింది. దీంతో స్పందించిన అధికారులు ఘటనా స్థలా న్ని ఆదివారం పరిశీలించారు.
దండేపల్లి మండలం గుడిరేవులో పద్మల్పూరీకాకో దేవాలయంలో ఆదివాసీలు ప్రత్యేక పూజలతో మొక్కులు చెల్లించుకున్నారు.
కొమురం భీం ఆసిఫాబాద్ మోతుగూడ వద్ద జాతీయ రహదారిపై రోడ్డుప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. బైక్ ను అతి వేగంతో కారు ఢీకొనడం..
కొమురం భీం జిల్లా దహెగాం మండలం గెర్రె గ్రామానికి చెందిన శేఖర్ అనే వ్యక్తి రాణి అనే యువతిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. శేఖర్ బీసీ కులానికి చెందిన వ్యక్తి కాగా.. రాణి ఎస్టీ కులానికి చెందిన యువతి.
కాంగ్రెస్ జిల్లా కమిటీ (డీసీసీ) అధ్యక్ష పదవి కోసం ముఖ్య నేతల మధ్య పోటీ నెలకొంది. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ త్వరలో డీసీసీ పదవులు భర్తీ చేసేందుకు సన్నద్ధం అవుతుండటంతో ఆశావహుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
మండలంలోని పద్మల్పురి కాకో ఆలయానికి ఆదివాసీలు తరలివచ్చి అమ్మవారికి ఆదివాసీలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు.
రాష్ట్రంలో విద్యపై ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధతో ముందుకు సాగుతోందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు.
బీజేపీ మండల అధ్యక్షుడు ఏట మధుకర్ ఆత్మహత్యకు కారణమైన వారిని పోలీసు అధికారులు తక్షణమే అరెస్టు చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్రావు డిమాండ్ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వం మద్యం టెండరు 2025-27లో భాగంగా జిల్లాలో 32 దుకాణాలకు ప్రక్రియ నిర్వహించేందుకు అధికారులు ఏర్పాటు చేశారు.
వారం రోజుల క్రితం తెలంగాణ- మహారాష్ట్ర సరిహ ద్దు ప్రాణహిత నది పరివాహక ప్రాంతంలో పులి కదిలికలు ఉన్నాయని అటవీ అధికారులు గుర్తించా రు.