• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

పరిషత్‌ ఎన్నికలకు కసరత్తు

పరిషత్‌ ఎన్నికలకు కసరత్తు

పల్లెల్లో మళ్లీ ఎన్నికల వాతావరణం మొదలుకానుంది. ఇప్పటికే పంచాయతీ, మున్సిపల్‌ ఎన్నికలను నిర్వహించిన ప్రభుత్వం పరిషత్‌ ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తోంది.

‘రహ్‌వీర్‌’ ద్వారా రూ. 25వేల పారితోషికం

‘రహ్‌వీర్‌’ ద్వారా రూ. 25వేల పారితోషికం

రోడ్డు ప్రమాదాల సమయంలో గాయపడిన వారికి తక్షణ సహాయం అందించి వారి ప్రాణాలను కాపాడే బాధ్యతగల పౌరులను ప్రొత్సహించేం దుకు కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన రహ్‌వీర్‌ పథకం ద్వారా రూ. 25వేల నగదు పారితోషికంతో పాటు ప్రశంసా పత్రం అందజేస్తారని ఎస్పీ నితికా పంత్‌ తెలిపారు.

ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టండి

ప్రమాదాలు జరగకుండా రక్షణ చర్యలు చేపట్టండి

పరిశ్రమలో ప్రమాదాల నివారణకు రక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ హరిత అన్నారు. మంగళవారం కాగజ్‌నగర్‌లోని ఎస్పీఎం మిల్లులో ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా పరిశ్రమల శాఖ డిప్యూటి చీఫ్‌ ఇన్‌స్పెక్టర్‌ సీహెచ్‌ లక్ష్మీకుమారితో కలిసి మిల్లులో రక్షణ చర్యలు, తదితర ఏర్పాట్లుపై నిర్వహించిన మాక్‌ డ్రిల్‌ను పరిశీలించారు.

ఆర్టీసీలో సమ్మె సైరన్‌

ఆర్టీసీలో సమ్మె సైరన్‌

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ ఆర్టీసీ)లో చాలకాలం తర్వాత కార్మికులు సమ్మెకు దిగుతున్నారు.

బహుమతుల ఎర

బహుమతుల ఎర

డబ్బు సంపాదనే ధ్యేయంగా వ్యవహరిస్తున్న కొందరు రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులు బహుమతుల ఎర చూపి వినియోగదారులను ఆకర్శిస్తున్నారు.

‘ఆదర్శ గ్రామ యోజన’తో అభివృద్ధికి చర్యలు

‘ఆదర్శ గ్రామ యోజన’తో అభివృద్ధికి చర్యలు

ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన ద్వారా గ్రామాల్లో సమగ్ర అభివృద్ధి, వసతుల కల్పనకు చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు.

రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత

రోడ్డు భద్రత ప్రతీ ఒక్కరి బాధ్యత

రోడ్డు భద్రత ప్రతి ఒక్కరి బాధ్యత అని రామగుండం సీపీ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు.

ఆర్థిక సంక్షోభంలో ఉన్నా సంక్షేమ పథకాల అమలు

ఆర్థిక సంక్షోభంలో ఉన్నా సంక్షేమ పథకాల అమలు

రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు పెద్ద ఎత్తున సీఎం రేవంత్‌రెడ్డి నిధులను కేటాయిస్తున్నారని రాష్ట్ర కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి తెలిపారు.

మండుతున్న ఎండలు.. వాహనాలకు మంటలు

మండుతున్న ఎండలు.. వాహనాలకు మంటలు

రోజురోజుకు ఎండలు మండిపోతున్నాయి. పగటివేళ బయటకు వెళ్లడానికే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.

రోడ్డు భద్రత నియమాలు పాటించండి

రోడ్డు భద్రత నియమాలు పాటించండి

వాహనదారులు ప్రతి ఒక్కరు రోడ్డు భద్రత నియమాలు పాటించాలని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు. సోమవారం మండలంలోని బూర్గుడలో అరైవ్‌-అలైవ్‌ రోడ్డు భద్రత కార్యక్రమం నిర్వహించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి