• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజల సంక్షేమమే ప్రభుత్వ లక్ష్యం

ప్రజల సంక్షేమం, అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందని కలెక్టర్‌ కుమార్‌దీపక్‌ అన్నారు. గురువారం మండలంలోని రాపల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామసభకు కలెక్టర్‌ హాజరై మాట్లాడారు.

గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట

గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట

రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధికి పెద్దపీట వేస్తున్నామని, ఇందులో భాగంగా గిరిజనులకు ఇళ్లు కట్టుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సీఎం రేవంత్‌ రెడ్డి తెలిపారు.

రైతన్నల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలం: మహేశ్వర్ రెడ్డి

రైతన్నల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలం: మహేశ్వర్ రెడ్డి

సీఎం రేవంత్‌రెడ్డిపై బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. రైతన్నల సమస్యలు పరిష్కరించడంలో కాంగ్రెస్ సర్కార్ విఫలమైందని విమర్శించారు.

వాగులు దాటేదెలా?

వాగులు దాటేదెలా?

అడవుల జిల్లా కుమరంభీం ఆసిఫాబాద్‌లో వాగులు, ఒర్రెలు అనేకం ఉన్నాయి. దాదాపు గ్రామాలన్నీ వీటిని అనుకునో లేక వీటి అవతలి వైపో ఉన్నాయి.

ఇరుకు రోడ్లు.. వాహనాల రద్దీ

ఇరుకు రోడ్లు.. వాహనాల రద్దీ

కుమరం భీం ఆసిఫాబాద్‌ జిల్లా కేంద్రంలో ట్రాఫిక్‌ సమస్య తీవ్ర రూపం దాల్చింది. ఎక్కడ చూసినా వాహనాల రద్దీ, ఫుట్‌ పాత్‌లపైనే వాహనాలు, తోపుడు బండ్లు ఉండడంతో ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడుతున్నది.

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి

ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టాలి

ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి జిల్లాలో పర్యటనకు అవసరమైన ఏర్పాట్ల ను పకడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ కె హరిత సూచించారు.

పోస్టింగుల్లో పైరవీలకే పెద్దపీట

పోస్టింగుల్లో పైరవీలకే పెద్దపీట

గ్రామ పంచాయతీ కార్యదర్శుల బదిలీల్లో అనుకున్నట్లుగానే పైరవీలకే పెద్దపీట వేసినట్లు తెలుస్తోంది. అర్హత లేకపోయినా....రాజకీయ అండదండలున్న వారికే ప్రాధాన్యం ఇచ్చినట్లు బహిరంగంగా చర్చ జరుగుతోంది.

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

ధాన్యం కొనుగోళ్లలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని, ధాన్యం కొనుగోళ్లను వెంటవెంటనే చేపట్టాలని బీజేపీ జిల్లా అధ్యక్షుడు నగునూరి వెంకటేశ్వర్‌గౌడ్‌ పేర్కొన్నారు.

ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించండి

ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించండి

పోలీస్‌స్టేషన్‌కు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని రామగుండం పోలీస్‌ కమిషనర్‌ అంబర్‌ కిశోర్‌ ఝా పేర్కొన్నారు.

ఈదురు గాలుల భీభత్సం

ఈదురు గాలుల భీభత్సం

మంచిర్యాల జిల్లాలోని పలు మండలాల్లో మంగళవారం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. వర్షానికి రోడ్లపై చెట్లు కూలడంతో పాటు చిన్నచిన్న రేకులు లేచిపోయాయి. చెట్లు విద్యుత్‌ స్తంభాలపై పడడంతో తీగలు తెగిపోయి విద్యుత్‌లో అంతరాయం ఏర్పడింది. కల్లాల్లో ఉన్న ధాన్యం వర్షానికి తడిసి ముద్దయింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి