తెలంగాణ ప్రభుత్వం వెంటనే సోయా కొనుగోళ్లను చేపట్టాలని మంగళవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో బంద్కు బీఆర్ఎస్ పిలుపునిచ్చింది. ఈ క్రమంలో ఆర్టీసీ డిపో ఎదుట ధర్నా నిర్వహించడానికి మాజీ మంత్రి జోగు రామన్నతో పాటు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్, ప్రభుత్వం పంచాయతీలకు డిసెంబరు 11, 14, 17 తేదీల్లో మూడు విడతల్లో ఎన్నికలు నిర్వహిం చారు. ఎన్నికల ప్రక్రియ ముగిసి కొత్తపాలకవర్గాలు కొలువుదీరాయి.
పదో తరగతి వార్షిక పరీక్షలో ఉత్తమ ఫలితాల సాధన దిశగా కృషి చేయాలని అదనపు కలెక్టర్, ఇన్చార్జి డీఈవో దీపక్ తివారి అధికారులకు సూచించారు.
రెబ్బెన మండలంలోని గంగాపూర్ జాతర ను విజయవంతంగా నిర్వహించాలని ఎస్పీ నితికాపంత్ అధికారులకు సూచిం చారు.
జిల్లాలో మున్సిపల్ ఎన్నిక ల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తిచేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ వెంకటేష్ దోత్రే అధికారులను ఆదేశాంచారు.
సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆంధ్రజ్యోతి-ఏబీఎన్ ఆధ్వర్యంలో ఆదివారం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ట్రినిటీ హైస్కూల్లో నిర్వహించిన ముత్యాల ముగ్గుల పోటీలకు జిల్లా నలుమూలల నుంచి మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చి ఉత్సాహంగా పాల్గొన్నారు.
సింగ రేణి కార్మికులకు జాతీయ సంఘాలు ఏఐటీ యూసీ, ఐఎన్టీయూసీ చేసిందేమీ లేదని టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మిరియాల రాజిరెడ్డి అన్నారు.
సింగరేణి సంస్థకు రావాల్సిన 45 వేల కోట్ల రూపాయల బకాయిలు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలని ఏఐటీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు వి సీతారామయ్య డిమాండ్ చేశారు.
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ముందుకెళ్లాలని మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్న య్య సూచించారు. ఆదివారం పట్టణంలో బీఆర్ఎస్ నాయ కులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు.
కొత్త సంవత్సరానికి కొంగొత్త ఆశలతో జిల్లా వాసులు స్వాగతం పలికారు. 2025 సంవత్సరానికి వీడ్కోలు చెబుతూ.. 2026కు స్వాగతం పలుకుతూ బుధవారం అర్ధరాత్రి 12 గంటలకు పట్టణంతో పాటు జిల్లావ్యాప్తంగా యువత కేరింతలతో హంగామా చేశారు.