• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

 Mancherial: మారనున్న పల్లె రోడ్లు

Mancherial: మారనున్న పల్లె రోడ్లు

కాసిపేట, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంత రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.

 Kumaram Bheem Asifabad:   ఎన్నాళ్లీ వెట్టిచాకిరి?

Kumaram Bheem Asifabad: ఎన్నాళ్లీ వెట్టిచాకిరి?

బెజ్జూరు, జూలై 20 ఆంధ్రజ్యోతి): పేరుకే పార్ట్‌టైం..చేసేది మాత్రం ఫుల్‌టైం ఉద్యోగం.. నెలంతా కష్టపడ్డా చేతికి వచ్చేది మాత్రం అతి తక్కువే.

Kumram Bheem Asifabad:   నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలి

Kumram Bheem Asifabad: నిర్భయంగా పోలీసు సేవలను వినియోగించుకోవాలి

ఆసిఫాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా నిర్భ యంగా పోలీసుసేవలను వినియోగించుకోవా లని ఎస్పీ నితికా పంత్‌ అన్నారు.

Kumram Bheem Asifabad: కలెక్టరేట్‌ ఎదుట భవన నిర్మాణ కార్మికుల ధర్నా

Kumram Bheem Asifabad: కలెక్టరేట్‌ ఎదుట భవన నిర్మాణ కార్మికుల ధర్నా

ఆసిఫాబాద్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు సోమవారం కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేపట్టారు.

 Kumaram Bheem Asifabad:  అనార్‌పల్లి వాగుపై వంతెన నిర్మాణానికి కృషిచేస్తా

Kumaram Bheem Asifabad: అనార్‌పల్లి వాగుపై వంతెన నిర్మాణానికి కృషిచేస్తా

కెరమెరి, జూలై 20 (ఆంధ్ర జ్యోతి): అనార్‌పల్లి వాగుపై వం తెన నిర్మానానికి కృషిచేస్తానని కాంగ్రెస్‌పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తెలిపారు.

Kumram Bheem Asifabad:   సమష్టిగా నిలబడి ఎల్‌నినోను ఎదుర్కొందాం

Kumram Bheem Asifabad: సమష్టిగా నిలబడి ఎల్‌నినోను ఎదుర్కొందాం

ఉట్నూర్‌, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో

Mancherial:  మూలనపడ్డ భూసార పరీక్ష కేంద్రం

Mancherial: మూలనపడ్డ భూసార పరీక్ష కేంద్రం

మంచిర్యాల, జూలై 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూసార పరీక్ష కేంద్రం నిరుపయోగమై రైతులకు ఏ మాత్రం ఉపయోగపడని విధంగా తయారైంది.

Mancherial:   ఎంపీ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే వర్గీయులు

Mancherial: ఎంపీ పర్యటనను అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే వర్గీయులు

దండేపల్లి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా కాంగ్రెస్‌ పార్టీలో తీవ్రస్థాయిలో సాగుతున్న అంతర్గత విభేదాలు శనివారం ఎంపీ పర్యటనతో రోడ్డెక్కెకాయి.

Mancherial:  అంకితభావంతో చదివి ఉన్నతశిఖరాలకు చేరుకోవాలి

Mancherial: అంకితభావంతో చదివి ఉన్నతశిఖరాలకు చేరుకోవాలి

దండేపల్లి, జూలై 18 (ఆంద్రజ్యోతి): అంకితభావంతో చదివి ఉన్నతశిఖరాలకు చేరుకోవాలని పెద్దపల్లి పార్లమెంట్‌ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ విద్యార్థులకు సూచించారు.

Mancherial:  రైతుల భూముల్లోకి వెళ్లవద్దు

Mancherial: రైతుల భూముల్లోకి వెళ్లవద్దు

వేమనపల్లి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చామన పల్లి గ్రామంలోని కొన్నేళ్లుగా వివాస్పదంగా ఉన్న భూములు సాగు చేసుకోవడానికి హైకోర్టు ఆర్డర్లు జారీ చేసింది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి