కాసిపేట, జూలై 22 (ఆంధ్రజ్యోతి) : గ్రామీణ ప్రాంత రోడ్ల నిర్మాణానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది.
బెజ్జూరు, జూలై 20 ఆంధ్రజ్యోతి): పేరుకే పార్ట్టైం..చేసేది మాత్రం ఫుల్టైం ఉద్యోగం.. నెలంతా కష్టపడ్డా చేతికి వచ్చేది మాత్రం అతి తక్కువే.
ఆసిఫాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ప్రజలు ఎలాంటి పైరవీలు లేకుండా నిర్భ యంగా పోలీసుసేవలను వినియోగించుకోవా లని ఎస్పీ నితికా పంత్ అన్నారు.
ఆసిఫాబాద్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): సీఐటీయూ ఆధ్వర్యంలో భవన నిర్మాణ కార్మికులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు.
కెరమెరి, జూలై 20 (ఆంధ్ర జ్యోతి): అనార్పల్లి వాగుపై వం తెన నిర్మానానికి కృషిచేస్తానని కాంగ్రెస్పార్టీ జిల్లా అధ్యక్షురాలు ఆత్రం సుగుణ తెలిపారు.
ఉట్నూర్, జూలై 20 (ఆంధ్రజ్యోతి): ఎల్నినో ప్రభావంతో రాష్ట్రంలో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో
మంచిర్యాల, జూలై 18 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూసార పరీక్ష కేంద్రం నిరుపయోగమై రైతులకు ఏ మాత్రం ఉపయోగపడని విధంగా తయారైంది.
దండేపల్లి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మంచిర్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీలో తీవ్రస్థాయిలో సాగుతున్న అంతర్గత విభేదాలు శనివారం ఎంపీ పర్యటనతో రోడ్డెక్కెకాయి.
దండేపల్లి, జూలై 18 (ఆంద్రజ్యోతి): అంకితభావంతో చదివి ఉన్నతశిఖరాలకు చేరుకోవాలని పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ విద్యార్థులకు సూచించారు.
వేమనపల్లి, జూలై 18 (ఆంధ్రజ్యోతి): మండలంలోని చామన పల్లి గ్రామంలోని కొన్నేళ్లుగా వివాస్పదంగా ఉన్న భూములు సాగు చేసుకోవడానికి హైకోర్టు ఆర్డర్లు జారీ చేసింది.