Home » Telangana » Adilabad
ఆసిఫాబాద్, మే 15: ఆసిఫాబాద్ జిల్లా ఏజెన్సీలో వర్షాకాలం వచ్చిందంటే ప్రజలకు ప్రత్యక్ష నరకమే. గూడేల నుంచి ప్రధానపట్టణాలకు రావాలంటే భగీరథ ప్రయత్నం చేయాల్సిందే.
ఆసిఫాబాద్, మే 15: ఆదిలాబాద్ పార్లమెంట్ పరిధిలోని కుమరంభీం ఆసిఫాబాద్ జిల్లాలో లోక్సభ ఎన్ని కలు శాంతియుత వాతావరణంలో నిర్వ హించడంలో జిల్లా పోలీసు యంత్రాంగం నిర్విరామ కృషిచేసి నట్లు ఎస్పీ సురేష్కుమార్ తెలి పారు.
సిర్పూర్(యు), మే 15: జైనూర్ మండల కేంద్రంలో ఈనెల13న ఆదివాసీయువకుడు మర్సుకోల లక్ష్మణ్పై దాడిచేసిన వారిని గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని తుడుందెబ్బ ఆదిలాబాద్ జిల్లా అధ్య క్షుడు పుర్క బాపురావు డిమాండ్ చేశారు.
ఆసిఫాబాద్, మే 15: లోక్సభ ఎన్నికల నేప థ్యంలో స్ట్రాంగ్ రూంలో భద్రపరిచిన రిజర్వు ఎల కా్ట్రనిక్ ఓటింగ్ యంత్రాలను భారీబందోబస్తు మధ్య జిల్లాకేంద్రంలోని మార్కెట్యార్డులో గల ఈవీఎం గోదాంలో భద్రపరుస్తున్నట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వెంకటేష్ తోత్రే తెలిపారు.
సిర్పూర్(టి), మే 15: మండల కేంద్రంలోని డౌనల్ ఏరియాలో ఉన్న సయ్యద్ తాలీబ్ అలీషాబాబా దర్గా ఉర్సుఉత్సవాలకు సిద్ధ మైంది. ఈనెల 17, 18, 19తేదీల్లో జరిగే వేడుక లకు మంచిర్యాల, ఆసిఫాబాద్, కాగజ్నగర్, చెన్నూరు ఆదిలాబాద్, కౌటాల, ఉట్నూరు నుంచే కాక మహారాష్ట్రలోని అహిరి, చంద్రా పూర్, బల్లార్షా, తదితర ప్రాంతాల నుంచి పెద్దసంఖ్యలో భక్తులు తరలిరాను న్నారు.
బెజ్జూరు, మే 15: భానుడు రోజురోజుకు ఉగ్రరూపం దాలుస్తుండటంతో వాగులు, వంకలు, చెరువులు అడగం టిపోతున్నాయి. గ్రామాల్లో ప్రజలకు మిషన్ భగీరథ, కులాయి ద్వారా నీరందుతోంది. కానీ చెరువులు కుంటలపైనే ఆధారపడే మూగజీవాలు నీటికి అల్లాడు తున్నాయి.
లోక్సభ ఎన్నికలకు సంబంధించి వివిధ పార్టీల అభ్యర్థుల భవిష్యత్తు స్ట్రాంగ్ రూముల్లో భద్రంగా ఉంది. ఈవీఎంలను ఎన్నికల అధికారులు స్ట్రాంగ్రూంలకు తరలించగా కట్టు దిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు.
నిన్నటి వరకు క్షణం తీరిక లేకుండా గడిపిన ఎంపీ అభ్యర్థులు మంగళవారం రిలాక్స్ అయ్యారు. లోక్సభ ఎన్నికల సందడి ముగియడంతో ప్రధాన పార్టీలై కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు గడ్డం వంశీకృష్ణ, శ్రీనివాస్ గొమాసే, కొప్పుల ఈశ్వర్ ఇళ్లకే పరిమితమయ్యారు.
లోక్సభ ఎన్నికలు జిల్లా లోని చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల అసెంబ్లీ సెగ్మెం ట్లలో సోమవారం ప్రశాంతంగా జరిగినట్లు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ బదావత్ సంతోష్ పేర్కొన్నారు.
స్ర్టాంగ్రూంల వద్ద అప్రమత్తంగా విధులు నిర్వహించాలని రామగుండం సీపీ శ్రీనివాస్ అన్నారు. మంగళవారం ముల్కల్ల ఐజా ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన స్ర్టాంగ్రూంను ఆయన పరిశీలించారు.