• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

ఖానాపూర్‌ చైర్మన్ ఎన్నిక వాయిదా.. బీజేపీ, బీఆర్ఎస్ సీరియస్

ఖానాపూర్‌ చైర్మన్ ఎన్నిక వాయిదా.. బీజేపీ, బీఆర్ఎస్ సీరియస్

నిర్మల్ జిల్లాలో ఉత్కంఠ రేపిన ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక వాయిదా వేయడంపై బీజేపీ, బీఆర్ఎస్ శ్రేణులు ఆగ్రహించారు. ఖానాపూర్ మున్సిపల్ కార్యాలయంలోనే బైఠాయించి ఆందోళనకు దిగారు.

పెట్రోల్ బంకులో ఫేక్ కరెన్సీ.. అడ్డంగా దొరికిపోయిన ముఠా..

పెట్రోల్ బంకులో ఫేక్ కరెన్సీ.. అడ్డంగా దొరికిపోయిన ముఠా..

మంచిర్యాల జిల్లాలో ఫేక్ నోట్లు చలామణి చేస్తున్న ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. ఫిబ్రవరి 25న ఓ పెట్రోల్ బంకులో మూడు రూ.500 నోట్లు ఇచ్చారు ముఠా సభ్యులు. నోట్లపై ఒకే సీరియల్ నంబర్ ఉండడంతో అనుమానం వచ్చి పోలీసులకు బంక్ సిబ్బంది ఫిర్యాదు చేశారు.

సేంద్రియ సాగుపై ఆసక్తి

సేంద్రియ సాగుపై ఆసక్తి

రసాయనిక ఎరువుల వినియోగం అధిక మోతాదులో వినియోగిస్తుండటంతో మట్టిలోని భూసారం దెబ్బతింటోంది.

పార్టీ బలోపేతానికి  కృషిచేయాలి

పార్టీ బలోపేతానికి కృషిచేయాలి

బీజేపీ బలోపేతానికి ప్రతీ ఒక్కరు కృషి చేయాలని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతమ్‌రావు సూచించారు.

లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి

లేబర్‌ కోడ్‌లను వెంటనే రద్దు చేయాలి

కేంద్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నాలుగు లేబర్‌ కోర్డులను రద్దు చేయాలని గోలేటి సీహెచ్‌పీలో హెచ్‌ఎంఎస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో నల్ల బ్యాడ్జీలు ధరించిన బుధవారం నిరసన వ్యక్తం చేశారు.

విధులు సక్రమంగా నిర్వర్తించాలి

విధులు సక్రమంగా నిర్వర్తించాలి

విధులను సక్రమంగా నిర్వహించాలని కలెక్టర్‌ కె హరిత అధికారు లకు సూచించారు. సిర్పూర్‌(టి) మండల కేంద్రంలోని ప్రభుత్వ సామాజిక ఆసుపత్రిని బుధవారం ఆకస్మికం గా తనిఖీ చేశారు.

విద్యార్థుల ఆకలి బాధలకు సెలవు

విద్యార్థుల ఆకలి బాధలకు సెలవు

రాష్ట్రప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రీప్రైమరీ నుంచి జూనియర్‌ కళాశాలల విద్యార్థుల సంక్షేమానికి ప్రాధాన్యమివ్వడంతో గ్రామీణ ప్రాంత విద్యార్థులు, తల్లిదండ్రుల్లో హర్షం వ్యక్తం అవుతుంది.

సమస్యలు తెలుసుకొని.. భరోసా కల్పించి..

సమస్యలు తెలుసుకొని.. భరోసా కల్పించి..

ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను క్షేత్రస్థా యిలో పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్‌ కె హరిత అధికారులను ఆదేశించారు.

మిల్లింగ్‌ ప్రక్రియ వేగవంతం చేయండి

మిల్లింగ్‌ ప్రక్రియ వేగవంతం చేయండి

మిల్లింగ్‌ ప్రక్రియ వేగవంతం చేసి నాణ్యత ప్రమాణాలు పాటించాలని కలెక్టర్‌ కె హరిత మిల్లర్లను ఆదేశించారు.

నిర్మల్ జిల్లాలోని అడవుల్లో కార్చిచ్చు.. ఎగసిపడతున్న మంటలు

నిర్మల్ జిల్లాలోని అడవుల్లో కార్చిచ్చు.. ఎగసిపడతున్న మంటలు

నిర్మల్ జిల్లాలోని దస్తూరాబాద్ అడవుల్లోని హరితవనంలో భారీ మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల ధాటికి దస్తూరాబాద్, దేవునిగూడ సమీపంలోని హరితవనంలో చెట్లు దగ్ధం అవుతున్నాయి. అటవీశాఖ అధికారులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదని స్థానికులు చెబుతున్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి