రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కౌంటింగ్ కేంద్రాల్లో పూర్తిస్థాయి ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కె హరిత సూచించారు.
కొమురంభీం జిల్లాలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో పోలీసులు రంగంలోకి దిగారు. తిర్యాణి మండలం పంగిడిమాదారం అటవీ ప్రాంతంలో గ్రేహౌండ్స్ బలగాలు విస్తృతంగా తనిఖీలు నిర్వహించాయి..
మునిసిపల్ ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ వివిధ పార్టీల నేతలు చేరికలపై ప్రధానంగా దృష్టిసారిస్తున్నారు.
విద్యా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం పత్ర్యేక చర్యలు తీసుకుంటుందని కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు. మండల కేంద్రంలోని కస్తూర్బాగాంధీ విద్యాలయాన్ని బుధవారం కలెక్టర్ సందర్శించారు.
మండలంలోని మారుమూల గిరిజన గ్రామాలైన పాటి, బోగంపల్లిలను జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, మండల అభివృ ద్ధి అధికారి అబ్దుల్ హై బుధవారం సందర్శించారు.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా ఈనెల 11న జరగనున్న పోలింగ్ ప్రక్రియను పకడ్బందీగా చేపట్టాల ని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ కుమార్ దీపక్ అధికారులను ఆదేశించారు.
మున్సిపల్ ఎన్నికల్లో డబ్బులే ప్రధానం కానున్నాయి. ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థులకు ఖర్చు చేసే స్థాయి ఉందా లేదా అని బేరీజు వేసుకుంటూ అభ్యర్థులను ఎంపిక చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.
జిల్లాలోని మహిళలు, యువ తులు, బాలికలు హింసకు గురైతే నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని ఎస్పీ నితికా పంత్ సూచించారు.
జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థు లకు ప్రాక్టికల్ పరీక్షలు ప్రారంభమయ్యాయి.
రెండో సాధారణ మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో పోలింగ్, సహాయ పోలింగ్ అధికారులు, ఇతర పోలింగ్ సిబ్బంది మొదటి ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తిచేశామని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ హరిత తెలిపారు.