• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

Kumram Bheem Asifabad:  ఉరుములు.. మెరుపులు.. పిడుగులు..

Kumram Bheem Asifabad: ఉరుములు.. మెరుపులు.. పిడుగులు..

జైనూర్‌, జూన్‌ 29 (ఆంధ్రజ్యోతి): వానాకాలంలో వర్షాలతో పాటు పిడుగులు పడటం, వరద తాకిడి వాగులు, వంకలు పొంగి పొర్లడం, విషసర్పాల సంచారం, విద్యుత్‌ ప్రమాదాలలు జరిగే ఆవకాశాలున్నాయి.

 ఉపాధి కూలీలపై ‘వారపు మామూళ్ల’ భారం?

ఉపాధి కూలీలపై ‘వారపు మామూళ్ల’ భారం?

నిర్మల్ జిల్లా లక్ష్మణచాందలో ఉపాధిహామీ కూలీల నుంచి వారానికోసారి రూ.200 నుంచి రూ.300 వరకు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంటర్‌ విద్య అందేనా?

ఇంటర్‌ విద్య అందేనా?

ప్రభుత్వ ఇంటర్మీడియట్‌ విద్య జిల్లాలోని మారుమూల గ్రామాల విద్యార్థులకు అందని ద్రాక్షగా మిగులుతోంది.

ఓటర్లు వివరాలను సరిచూసుకోండి

ఓటర్లు వివరాలను సరిచూసుకోండి

ఓటర్లు తమ వివ రాలను సరిచూసుకోవాలని పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు సూచించారు.

‘ప్రజాపాలన’ వినతులను డాక్యుమెంట్‌ చేయండి

‘ప్రజాపాలన’ వినతులను డాక్యుమెంట్‌ చేయండి

ప్రభుత్వం చేపట్టిన ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యచరణలో శాఖల వారీ గా కేటాయించిన లక్ష్యాలు, సాధించిన ఫలితా లు, ప్రజల వినతులు, సమస్యల పరిష్కారం, పెండింగ్‌ అంశాలపై డాక్యుమెంట్‌ రూపొందిం చాలని రాష్ట్ర పంచాయతీరాజ్‌, గ్రామీణ అభివృ ద్ధి శాఖ కమిషనర్‌ దివ్యదేవరాజన జిల్లా అధికా రులకు సూచించారు.

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వమే

ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసింది కాంగ్రెస్‌ ప్రభుత్వమేనని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి అన్నారు.

పేరుకుపోయిన సింగరేణి బకాయిలు

పేరుకుపోయిన సింగరేణి బకాయిలు

సింగరేణికి ప్రభుత్వాలు బకాయి పడ్డ వేల కోట్ల రూపాయలు చెల్లించడంలో తీవ్రజాప్యం జరుగుతోంది.

సమస్యల పరిష్కారానికి కృషి చేయండి

సమస్యల పరిష్కారానికి కృషి చేయండి

విద్యుత శాఖలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి అధికారులు సత్వరమే కృషిచేయాలని విద్యుత శాఖ సీఎండీ వరుణ్‌రెడ్డి సూచించారు.

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి

యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని మంచిర్యాల ఏసీపీ ప్రకాష్‌ సూచించారు.

సమగ్ర సర్వేతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం

సమగ్ర సర్వేతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం

భూముల సమగ్ర సర్వేతో భూసమస్యలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. పట్టాదారులు దగ్గరుండి కొలతలు చేయించుకొని హద్దులు పెట్టించుకోవాలని సూచించారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి