మందమర్రి రూరల్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): రైతులు ప్రత్యామ్నాయ పంటలను సాగుచేయాలని జిల్లా వ్యవసాయాధికారి సురేఖ అన్నారు.
ప్రొఫెషనల్ ఫొటో, వీడియోగ్రాఫర్ల సంక్షేమ సంఘం జిల్లాశాఖ ఆధ్వర్యంలో బుధవారం ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవాన్ని నాయకులు జిల్లా కేంద్రంలో, మండలాల్లో ఘనంగా జరుపుకున్నారు.
కాగజ్నగర్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ఆటపాటలతో కూడిన చదువులతో ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోవాల్సిన బాల్యం వివిధ కారణాలతో నేడు బాలకార్మికులుగా మారిపోతున్నారు.
ఆసిఫాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని ఆదిలాబాద్ పార్లమెంటు సభ్యులు గోడం నగేష్ తెలిపారు.
కెరమెరి, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): రానున్న స్థానికసంస్థల ఎన్నికల్లో పార్టీఅభ్యర్థుల విజయానికి కృషి చేయాలని జిల్లాఇన్చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు.
ఆసిఫాబాద్, ఆగస్టు 17 (ఆంధ్రజ్యోతి): ప్రజావాణి కార్యక్ర మంలో అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్క రించే విధంగా అధికారులు సమన్వయంతో కృషిచేయాలని కలెక్టర్ కె హరిత అన్నారు.
నాగుల పంచమిని సోమవారం జిల్లాకేంద్రంలో, మండలాల్లో అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు.
గ్యాస్ ఈ- కేవైసీ ని మొబైల్తో ఇంటి నుంచే పూర్తి చేసుకునే వెసులుబాటు ఉంది. ఎల్పీజీ వంట గ్యాస్ వినియోగంలో అక్రమాలకు చెక్ పెట్టెందుకు 2023లో కైవేసీని ప్రవేశ పెట్టారు.
ఆసిఫాబాద్రూరల్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ప్రభుత్వ ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ కొలిక్కి రావడంతో విద్యార్థుల ఇబ్బందులు తొలగనున్నాయి.
ఆసిఫాబాద్, ఆగస్టు 13 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ కార్యాలయాల్లో ఉద్యోగులు, సిబ్బంది తమవిధుల పట్లనిర్లక్ష్యం వహిస్తే కఠినచర్యలు తీసుకుంటామని కలెక్టర్ కె హరిత అన్నారు.