• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యం

మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రాధాన్యం

జిల్లాలో మహిళలు, చిన్న పిల్లల భద్రత కోసం పోలీసు శాఖ ప్రత్యేక చర్యలు తీసుకుంటోందని ఎస్పీ నితికా పంత్‌ తెలిపారు. మహిళలు, యువతులు ఎటువంటి హింసకు గురైనా నిర్భయంగా పోలీసులను సంప్రదించాలని సూచించారు.

ప్రతీ ఒక్కరు ఆరోగ్య చిట్కాలు పాటించాలి

ప్రతీ ఒక్కరు ఆరోగ్య చిట్కాలు పాటించాలి

ప్రతి ఒక్కరూ ఆరోగ్య వంతంగా ఉండాలంటే ఆరోగ్య చిట్కాలు పాటించాలని కలెక్టర్‌ హరిత అన్నారు.

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. రూ.695 కోట్లతో అభివృద్ధి పనులు..

ఆ జిల్లా వాసులకు గుడ్ న్యూస్.. రూ.695 కోట్లతో అభివృద్ధి పనులు..

ఆదిలాబాద్ ప్రజలు అమాయకులే కాదు.. నిరంకుశత్వంపై పోరాడిన వీరులంటూ జిల్లా వాసులపై ప్రశంసల వర్షం కురిపించారు సీఎం రేవంత్ రెడ్డి. ఆదిలాబాద్ జిల్లా పిప్పిరిలో ముఖ్యమంత్రి, పలువురు మంత్రులు పర్యటించారు. ఈ సందర్భంగా రూ.695 కోట్ల అభివృద్ధి పనులకు భూమిపూజ చేశారు.

గోదావరి పుష్కరాలకు సన్నద్ధం

గోదావరి పుష్కరాలకు సన్నద్ధం

గోదావరి పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వ యంత్రాంగం ఇప్పటి నుంచే సన్నద్ధం అవుతోంది.

ఘనంగా ఈస్టర్‌  వేడుకలు

ఘనంగా ఈస్టర్‌ వేడుకలు

దండేపల్లి మండలంలోని పలు గ్రామాలో ఆదివారం ఈస్టర్‌ డే వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో ఘనంగా జరుపుకున్నారు.

అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి  కృషి

అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి కృషి

దేశ ప్రగతితో పాటు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతికి బీజేపీ ప్రభుత్వం కృషి చేస్తోందని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రఘునాథ్‌ వెరబెల్లి పేర్కొన్నారు.

ఖానాపూర్‌ పీఠం.. బీజేపీ-బీఆర్ఎస్ కూటమి కైవసం

ఖానాపూర్‌ పీఠం.. బీజేపీ-బీఆర్ఎస్ కూటమి కైవసం

ఖానాపూర్ మున్సిపల్ ఛైర్మన్ ఎవరో తేలిపోయింది. బీజేపీ-బీఆర్ఎస్ కూటమి తరఫున మౌనిక ఆ పీఠాన్ని అధిష్ఠించనున్నారు. వివరాల్లోకెళితే...

క్యాతన్‌పల్లి మునిసిపల్‌ పీఠం బీఆర్‌ఎస్‌దే

క్యాతన్‌పల్లి మునిసిపల్‌ పీఠం బీఆర్‌ఎస్‌దే

క్యాతన్‌పల్లి మునిసిపల్‌ చైర్‌పర్సన్‌, వైస్‌ చైర్‌పర్సన్‌ ఎన్నిక ప్రక్రియ ఎట్టకేలకు ముగిసింది. అదనపు కలెక్టర్‌ చంద్రయ్య, బెల్లంపల్లి సబ్‌కలెక్టర్‌ మనోజ్‌ల పర్యవేణలో శనివారం ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో చేపట్టారు.

ప్రజాస్వామ్యం గెలిచింది

ప్రజాస్వామ్యం గెలిచింది

రాష్ట్రంలో ప్రజాస్వామ్యం గెలిచిందనడానికి క్యాతనపల్లి మున్సిపల్‌ ఎన్నికలే నిదర్శనమని బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన అన్నారు.

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు

గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు

గోదావరి పుష్కరాల నిర్వహణకు పూర్తి కార్యచరణ సిద్ధం చేసి, పకడ్బందీగా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర కార్మిక, గనుల శాఖ మంత్రి వివేక్‌వెంకటస్వామి పేర్కొన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి