• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

ఏజెన్సీ భూమిని కస్టడీకి తీసుకోండి

ఏజెన్సీ భూమిని కస్టడీకి తీసుకోండి

జిల్లాలోని మందమర్రిలో గల షెడ్యూల్‌ ప్రాంతంలో (ఏజెన్సీ) కబ్జాకు గురైన భూమిని కస్టడీకి తీసుకోవాలం టూ ఉట్నూరులోని సమగ్ర గిరిజన అభివృద్ది సంస్థ (ఐటీడీ ఏ) స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ కునాల గంగాధర్‌ స్థానిక తహసీల్దార్‌కు ఆదేశాలు జారీచేశారు.

లోక్‌ అదాలత్‌ తీర్పే అంతిమం

లోక్‌ అదాలత్‌ తీర్పే అంతిమం

లోక్‌అదాలత్‌ తీర్పు అంతిమమని జిల్లా అదనపు న్యా యమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్‌ లాల్‌సింగ్‌ శ్రీనివాసనాయక్‌ అన్నారు.

స్వతంత్రుల చూపు కాంగ్రెస్‌ వైపు...

స్వతంత్రుల చూపు కాంగ్రెస్‌ వైపు...

పంచాయతీ ఎన్నికల్లో స్వతంత్రులుగా బరిలోకిదిగి సర్పంచ్‌లుగా విజయబావుటా ఎగురవేసిన నాయకులు కాంగ్రెస్‌ పార్టీలో చేరేందుకు సన్నద్ధం అవుతున్నారా...? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది.

 సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి

సాధారణ ప్రసవాల సంఖ్య పెంచాలి

ప్రభుత్వ ఆసుపత్రుల్లో సాధారణ ప్రసవాల సంఖ్యను పెంచేందుకు వైద్య సిబ్బంది కృషి చేయాలని మాతా శిశు సంరక్షణ రాష్ట్ర జాయింట్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధీర సూచించారు.

ఆందోళనల మధ్య రహదారి విస్తరణ

ఆందోళనల మధ్య రహదారి విస్తరణ

పట్టణంలోని శిశుమందిర్‌, మార్కెట్‌ ఏరియాలోని రోడ్డు విస్తరణ పనులను మున్సిపల్‌ కమిషనర్‌ తన్నీరు రమేశ్‌ ఆధ్వర్యంలో పోలీసుల సమక్షంలో శనివారం చేపట్టారు.

రహదారి భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలి

రహదారి భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలి

రహదారి భద్రత మాసోత్సవాలను విజయవంతం చేయాలని రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ అధికారులకు సూచించారు.

Singareni Tiger: వామ్మో పెద్దపులి.. భయాందోళనలో సింగరేణి కార్మికులు

Singareni Tiger: వామ్మో పెద్దపులి.. భయాందోళనలో సింగరేణి కార్మికులు

సింగరేణిలో పెద్ద పులి సంచరిస్తుండటంతో కార్మికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. పెద్దపులిని బంధించేందుకు అటవీ శాఖ అధికారులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు.

Maoist Leader: పోలీసుల అదుపులో మావోయిస్టు అధినేత?

Maoist Leader: పోలీసుల అదుపులో మావోయిస్టు అధినేత?

మావోయిస్టులకు బిగ్ షాక్ తగిలిచింది. మావోయిస్టు అగ్రనేతతో పాటు 15 మంది మావోయిస్టులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

తుది విడత ప్రచారానికి తెర

తుది విడత ప్రచారానికి తెర

కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాలో తుది విడత పంచాయతీ ఎన్నికల ప్రచారానికి సోమవారం తెరపడింది. సాయంత్రం ఐదు గంటలకే మైక్‌లన్నీ మూగబోయాయి. ఇప్పటికే జిల్లాలో తొలి, మలి విడతల ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి.

మూడో విడత ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

మూడో విడత ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి

పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో మూడో విడత సర్పం చ్‌, వార్డు సభ్యుల స్థానాలకు జరుగనున్న ఎన్నికలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేయాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ వెంకటేష్‌ దోత్రే అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి