• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

క్యాతనపల్లిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసం వద్ద మోహరించిన పోలీసులు

క్యాతనపల్లిలో హైటెన్షన్.. మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసం వద్ద మోహరించిన పోలీసులు

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లిలో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. స్థానిక బీఆర్ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ నివాసం వద్ద భారీగా పోలీసులు మోహరించారు. బాల్క సుమన్‌‌ను అరెస్టు చేస్తారన్న సమాచారం నేపథ్యంలో ఆయన నివాసానికి వందల సంఖ్యలో కార్యకర్తలు చేరుకున్నారు.

ఆసిఫాబాద్‌ బల్దియా పీఠం బీఆర్‌ఎస్‌దే

ఆసిఫాబాద్‌ బల్దియా పీఠం బీఆర్‌ఎస్‌దే

అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఆసిఫాబాద్‌ మున్సిపల్‌ పీఠాన్ని బీఆర్‌ఎస్‌ దక్కించుకుంది. స్థానిక ఎమ్మెల్యే కోవ లక్ష్మి చక్రం తిప్పడంతో చైర్మన్‌, వైస్‌చైర్మన్‌ పదవులు బీఆర్‌ఎస్‌కే దక్కాయి.

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఆటల పోటీలు

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు ఆటల పోటీలు

ప్రత్యేక అవసరాలు గల విద్యార్థులకు రాష్ట్రస్థాయి ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుందని అదనపు కలెక్టర్‌, ఇన్‌చార్జి డీఈవో దీపక్‌ తివారి తెలిపారు.

తాగునీటి కోసం రోడ్డెక్కిన విద్యార్థినులు

తాగునీటి కోసం రోడ్డెక్కిన విద్యార్థినులు

తాగునీటి సమస్యను పరిష్కరించాలని కోరుతూ సోమవారం తిర్యాణి మండలంలోని గురుకుల పాఠశాల విద్యార్థినులు రోడ్డెక్కారు. కొన్ని ఏళ్ల నుంచి నీటి సమస్య ఉన్నప్పటికీ, పలు మార్లు అధికారుల దృష్టికి తీసుకు పోయినా ఎవరు పట్టించుకోక పోవడంను నిరసిస్తూ విద్యార్థినులు పాఠశాల నుంచి ఖాళీ బకెట్లతో బయటికి వచ్చి ర్యాలీగా కుమరం భీం చౌరస్తా అక్కడి నుంచి తహసీల్దార్‌ కార్యాలయంకు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు.

రమణీయం.. శివపార్వతుల కల్యాణం

రమణీయం.. శివపార్వతుల కల్యాణం

వాంకిడి మండల కేంద్రలోని శివాలయంలో సోమవారం శివపార్వతుల కల్యాణం భక్తిశ్రద్ధలతో వైభవంగా నిర్వహించారు.

బీజేపీ ఓట్ల శాతం పెరిగింది: రామచందర్‌రావు

బీజేపీ ఓట్ల శాతం పెరిగింది: రామచందర్‌రావు

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీకి ప్రజల మద్దతు గణనీయంగా పెరిగిందని పార్టీ సీనియర్ నేత ఎన్ రామచందర్ రావు తెలిపారు. గతంతో పోలిస్తే ఎక్కువ స్థానాల్లో పార్టీ విజయం సాధించిందని పేర్కొన్నారు.

క్యాంపుల్లోనే సభ్యులు

క్యాంపుల్లోనే సభ్యులు

మున్సిపల్‌ ఎన్నికల్లో వివిధ పార్టీలు, గుర్తులపై పోటీ చేసిన గెలి చిన కార్పొరేటర్లు, కౌన్సిలర్లు ప్రస్తుతం క్యాంపు బాట పట్టారు. ఈ నెల 13న ఫలితాలు విడుదలైన వెంటనే అధికార కాంగ్రెస్‌ పార్టీ, ప్రతిపక్ష బీఆర్‌ఎస్‌ తమ సభ్యు లను హుటాహుటిన వివిధ ప్రాంతాలకు క్యాంపు కోసం తరలించాయి.

వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

వైభవంగా మహాశివరాత్రి వేడుకలు

మహాశివరాత్రి వేడుకలను జిల్లా వ్యాప్తంగా ప్రజులు అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. భక్తులు పలు గోదావరి నదిలోని పుష్కర ఘాట్ల వద్ద పుణ్య స్నానాలు ఆచరించారు. అనంతరం వివిధ దేవాలయాల్లోకి వెళ్లి దర్శనం చేసుకున్నారు.

వేలాల జాతరకు పోటెత్తిన భక్తులు

వేలాల జాతరకు పోటెత్తిన భక్తులు

మహాశివరాత్రి పండగను పురస్కరించుకుని వేలాల గ్రామంలోని గుట్టపై వెలిసిన గట్టు మల్లన్న జాతరకు ఆదివారం భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి గుట్టపై దొనలో ఉన్న గట్టు మల్లన్నను దర్శించుకున్నారు.

ష్‌.. గప్‌చుప్‌..

ష్‌.. గప్‌చుప్‌..

Shut up.. మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం ముగిసింది. వారంరోజుల పాటు పట్టణాల్లో వాడవాడల మైకుల హోరు, ర్యాలీల జోరుకు సోమవారం సాయంత్రం బ్రేక్‌ పడింది. పోలింగ్‌కు 24 గంటల గడువు మాత్రమే ఉండటంతో అభ్యర్థుల్లో దడ మొదలైంది.



తాజా వార్తలు

మరిన్ని చదవండి