• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

Mancherial:  మహిళా సంఘాల సభ్యులకు ఈకేవైసీ

Mancherial: మహిళా సంఘాల సభ్యులకు ఈకేవైసీ

కోటపల్లి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాల సభ్యుల అభ్యున్నతికి కేంద్రప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది.

Mancherial:  యువతకు ఉద్యోగాలు కల్పించాలి

Mancherial: యువతకు ఉద్యోగాలు కల్పించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): దేశ యువతను యువ శక్తి అంటూ ప్రసంగాల్లో పొగడడం కాదని.. వారికి శాశ్వత ఉద్యో గాలు,

Mancherial: సత్యదేవుడి సన్నిధిలో శ్రావణ సందడి

Mancherial: సత్యదేవుడి సన్నిధిలో శ్రావణ సందడి

దండేపల్లి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): పవిత్ర శ్రావణ శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని

Mancherial:  ఆటో డ్రైవర్ల సమ్మెపై ప్రభుత్వం స్పందించాలి

Mancherial: ఆటో డ్రైవర్ల సమ్మెపై ప్రభుత్వం స్పందించాలి

మందమర్రిటౌన్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): సమస్యలను పరిష్కరించాలని ఆటోడ్రైవర్లు చేపట్టిన బంద్‌పై ప్రభుత్వం వెంటనే స్పందించాలని మందమర్రి

Mancherial: కార్మికుల సమస్యల పరిష్కారానికి కలిసి పోరాడుదాం

Mancherial: కార్మికుల సమస్యల పరిష్కారానికి కలిసి పోరాడుదాం

కాసిపేట, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : దేవాపూర్‌ అదాని సిమెంటు కంపెనీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కలిసి పోరాడుదామని ఓరియంట్‌ సిమెంట్‌ కంపెనీ

విద్యార్థులకు విలీన భయం..

విద్యార్థులకు విలీన భయం..

ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాలలను స్కిల్‌ హ్యుమన్‌ క్యాప్టల్‌ అండ్‌ నాలెడ్జ్‌ ట్రైనింగ్‌ ఇన్సియేటీవ్‌(శక్తి)లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లాలోని పాలిటెక్నిక్‌ కళాశాలలోని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.

టీచర్లు లేక ఆదిలాబాద్‌ జిల్లా కోసాయి ప్రభుత్వ పాఠశాలకు తాళాలు

టీచర్లు లేక ఆదిలాబాద్‌ జిల్లా కోసాయి ప్రభుత్వ పాఠశాలకు తాళాలు

మహాభారతంలో ద్రోణాచార్యుడి విగ్రహాన్నే గురువుగా భావించి విలువిద్యలో ప్రావీణ్యం పొందిన ఏకలవ్యుడి కథను తలపించే ఘటన ఆదిలాబాద్‌ జిల్లా తలమడుగు మండలంలోని కోసాయి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతోంది. ఈ పాఠశాలకు ఉపాధ్యాయులు లేక కొద్ది రోజులుగా తరగతి గదుల తాళాలు కూడా తీయడం లేదు.

Mancheriala:  అదను చూసి కబ్జా

Mancheriala: అదను చూసి కబ్జా

మంచిర్యాల, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని హైటెక్‌సిటీలో పాఠశాల నిర్మాణం కోసం కేటాయించిన ఎకరా స్థలానికి రెక్కలు వచ్చాయి.

Mancherial:  నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యం

Mancherial: నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే లక్ష్యం

కోటపల్లి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని రాష్ట్ర కార్మిక, మైనింగ్‌శాఖ మంత్రి గడ్డం వివేక్‌ వెంక టస్వామి అన్నారు.

Mancherial:  పిల్లలకు అన్నిరకాల టీకాలు ఇప్పించాలి

Mancherial: పిల్లలకు అన్నిరకాల టీకాలు ఇప్పించాలి

మంచిర్యాల కలెక్టరేట్‌/ నస్పూర్‌, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): పిల్లలకు పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరాలు వచ్చే వరకు ఇవ్వాల్సిన టీకాలను కచ్చితంగా వేయించాలని డీఎంహెచ్‌వో నరేందర్‌ రాథోడ్‌ అన్నారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి