కోటపల్లి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): మహిళా సంఘాల సభ్యుల అభ్యున్నతికి కేంద్రప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తున్నది.
మంచిర్యాల కలెక్టరేట్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): దేశ యువతను యువ శక్తి అంటూ ప్రసంగాల్లో పొగడడం కాదని.. వారికి శాశ్వత ఉద్యో గాలు,
దండేపల్లి, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): పవిత్ర శ్రావణ శుద్ధ ఏకాదశి పురస్కరించుకుని
మందమర్రిటౌన్, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): సమస్యలను పరిష్కరించాలని ఆటోడ్రైవర్లు చేపట్టిన బంద్పై ప్రభుత్వం వెంటనే స్పందించాలని మందమర్రి
కాసిపేట, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి) : దేవాపూర్ అదాని సిమెంటు కంపెనీ కార్మికుల సమస్యల పరిష్కారానికి కలిసి పోరాడుదామని ఓరియంట్ సిమెంట్ కంపెనీ
ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను స్కిల్ హ్యుమన్ క్యాప్టల్ అండ్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇన్సియేటీవ్(శక్తి)లో విలీనం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయడంతో జిల్లాలోని పాలిటెక్నిక్ కళాశాలలోని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు.
మహాభారతంలో ద్రోణాచార్యుడి విగ్రహాన్నే గురువుగా భావించి విలువిద్యలో ప్రావీణ్యం పొందిన ఏకలవ్యుడి కథను తలపించే ఘటన ఆదిలాబాద్ జిల్లా తలమడుగు మండలంలోని కోసాయి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో జరుగుతోంది. ఈ పాఠశాలకు ఉపాధ్యాయులు లేక కొద్ది రోజులుగా తరగతి గదుల తాళాలు కూడా తీయడం లేదు.
మంచిర్యాల, సెప్టెంబరు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని హైటెక్సిటీలో పాఠశాల నిర్మాణం కోసం కేటాయించిన ఎకరా స్థలానికి రెక్కలు వచ్చాయి.
కోటపల్లి, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): నియోజకవర్గ సమగ్ర అభివృద్ధే తమ లక్ష్యమని రాష్ట్ర కార్మిక, మైనింగ్శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంక టస్వామి అన్నారు.
మంచిర్యాల కలెక్టరేట్/ నస్పూర్, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): పిల్లలకు పుట్టినప్పటి నుంచి 16 సంవత్సరాలు వచ్చే వరకు ఇవ్వాల్సిన టీకాలను కచ్చితంగా వేయించాలని డీఎంహెచ్వో నరేందర్ రాథోడ్ అన్నారు.