• Home » Telangana » Adilabad

ఆదిలాబాద్

ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులకు సుస్థిర ఆదాయం

ఆయిల్‌పామ్‌ సాగుతో రైతులకు సుస్థిర ఆదాయం

ఆయిల్‌ పామ్‌ సాగు ద్వారా రైతులకు సుస్థిర ఆదాయం ఉంటుందని కలెక్టర్‌ కె హరిత అన్నారు. దహెగాం మండలం ఐనం గ్రామంలో ఉద్యాన, పట్టుపరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో వ్యవసాయ శాఖ, ఆత్మ వారి సౌజన్యంతో ఏర్పాటు చేసిన ఆయిల్‌పామ్‌ పంట సాగుపై రైతులకు సాగులో మెలకువలు, లాభాలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో కలెక్టర్‌ పాల్గొని మాట్లాడారు.

వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి

వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలం: మహేశ్వర్ రెడ్డి

వరి, మొక్కజొన్న, జొన్న కొనుగోళ్లలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం విఫలమైందని బీజేపీ శాసనసభపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి విమర్శించారు. పంటల కొనుగోళ్లు చేయకపోవడంతో ప్రతిరోజూ రైతులు ఆందోళనలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని చెప్పుకొచ్చారు.

సుందరీకరణకు మోక్షమెప్పుడో?

సుందరీకరణకు మోక్షమెప్పుడో?

జిల్లా కేంద్రంలో ప్రజలకు అందుబాటులో ఉన్న ఏకైక పార్కు రాముని చెరువు సుందరీకరణ పనులకు సంవత్సరాలు గడుస్తు న్నా మోక్షం లభించడంలేదు. ఏళ్ల తరబడి కొనసాగుతున్న అభివృద్ధి పనుల కారణంగా ప్రజలకు సెలవులు, ఖాళీ సమయాల్లో ఉల్లాసంగా గడపలేని పరిస్థితి నెలకొంది.

పరిసరాల పరిశుభ్రత పాటించండి

పరిసరాల పరిశుభ్రత పాటించండి

పరిసరాల పరిశుభ్రతతో పాటు వ్యక్తిగత పరిశుభ్రతను పాటించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ ఎస్‌. అనిత అన్నారు.

న్యాయం జరుగుతుందనే నమ్మకం కల్పించాలి

న్యాయం జరుగుతుందనే నమ్మకం కల్పించాలి

బాధితులు ఇచ్చే ఫిర్యాదులపై న్యాయం జరుగుతుందనే నమ్మకాన్ని కల్పించాలని మంచిర్యాల డీసీపీ భాస్కర్‌ అన్నారు. నస్పూర్‌ పోలీస్‌స్టేషనను మంగళవారం డీసీపీ భాస్కర్‌ సందర్శించారు.

ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తిచేయాలి

ధాన్యం కొనుగోళ్లను వేగంగా పూర్తిచేయాలి

ధాన్యం కొనుగోలు ప్రక్రియ వేగంగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం హైదరాబాద్‌ నుంచి రాష్ట్ర మంత్రులతో కలిసి జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడారు.

క్రీ‘డల్‌ ’

క్రీ‘డల్‌ ’

గ్రామీణ ప్రాంత యువతీ యువకులకు క్రీడల్లో రాణించాలనే లక్ష్యంతో గత ప్రభుత్వం పంచాయతీకి ఒకటి చొప్పున నిర్మించిన తెలంగాణ క్రీడా ప్రాంగణాలు నిరుపయోగంగా మారాయి.

రోడ్డు విస్తరణ పనుల్లో ఉద్రిక్తం

రోడ్డు విస్తరణ పనుల్లో ఉద్రిక్తం

పట్టణంలోని ఎంజీ రోడ్డులో జరుగుతున్న రోడ్డు విస్తరణ పనుల్లో సోమవారం ఉద్రిక్తత ఏర్పడింది. ఉదయం పొక్లెయినర్‌తో దుకాణాలను తొలగించేందుకు ఆర్‌ఓబీ వద్దకు మున్సిపల్‌ అధికారులు చేరుకున్నారు.

పేదల భూములను లాక్కుంటే సహించేది లేదు

పేదల భూములను లాక్కుంటే సహించేది లేదు

టైగర్‌ కారి డార్‌ పేరుతో అటవీ శాఖాధికారులు పేద రైతుల భూములను బలవంతంగా లాక్కొవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌ అన్నారు.

విద్యార్థుల భవిష్యత్‌కు మెరుగైన వసతులు

విద్యార్థుల భవిష్యత్‌కు మెరుగైన వసతులు

ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మౌలిక వసతుల కల్పనకు అన్నీ రకాల చర్యలు తీసుకుంటున్నట్టు జిల్లా కలెక్టర్‌ కె హరిత తెలిపారు.



తాజా వార్తలు

మరిన్ని చదవండి