• Home » YSRCP

YSRCP

జగన్ భూ దోపిడీకి పాల్పడ్డారు: మంత్రి డీబీవీ స్వామి

జగన్ భూ దోపిడీకి పాల్పడ్డారు: మంత్రి డీబీవీ స్వామి

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం ఏపీలో విధ్వంసం మాత్రమే చేసిందని ఆరోపణలు చేశారు.

జగన్ హయాంలో ప్రజలు భయం గుప్పెట్లో బతికారు: మంత్రి పయ్యావుల కేశవ్

జగన్ హయాంలో ప్రజలు భయం గుప్పెట్లో బతికారు: మంత్రి పయ్యావుల కేశవ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలోని ఐదేళ్లలో ఏపీ భయాన్నే చూసిందని విమర్శలు చేశారు. వైసీపీ హయాంలో ప్రజలు భయం గుప్పెట్లో బతికారని ఆరోపించారు.

Pinnelli Brothers: మరోసారి పోలీస్ కస్టడీకి పిన్నెల్లి సోదరులు

Pinnelli Brothers: మరోసారి పోలీస్ కస్టడీకి పిన్నెల్లి సోదరులు

పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న పిన్నెల్లి సోదరులను పల్నాడు జిల్లా పోలీసులు మరోసారి కస్టడీలోకి తీసుకోనున్నారు.

Minister Farooq:  వారి పాలనంతా దోపిడే.. వైసీపీపై మంత్రి ఫరూక్ ఫైర్

Minister Farooq: వారి పాలనంతా దోపిడే.. వైసీపీపై మంత్రి ఫరూక్ ఫైర్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిపై ఏపీ మంత్రి ఎన్ఎండీ ఫరూక్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వ పాలనలో జగన్ రెడ్డి చేపట్టిన దుశ్చర్యలు, అక్రమాల వల్ల నేటికి పేద ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.

Anam Ramanarayana Reddy: రైతుల భూములపై వైసీపీ కుట్ర.. మంత్రి ఆనం ధ్వజం..

Anam Ramanarayana Reddy: రైతుల భూములపై వైసీపీ కుట్ర.. మంత్రి ఆనం ధ్వజం..

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ హయాంలో స్థానిక నేతలు, ల్యాండ్ టైటిలింగ్ చట్టం ద్వారా రైతుల భూములను దోచుకోవాలని చూశారని ధ్వజమెత్తారు..

Raghurama: అసెంబ్లీ సమావేశాలపై.. రఘురామ క్లారిటీ

Raghurama: అసెంబ్లీ సమావేశాలపై.. రఘురామ క్లారిటీ

అసెంబ్లీ సమావేశాలపై ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజు కీలక వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో అసెంబ్లీ సమావేశాలు జరిగే అవకాశం ఉందని తెలిపారు..

Mahesh Kumar: తిరుమల పవిత్రతపై వైసీపీ కుట్రలు.. ఎంపీ పుట్టా మహేశ్ ఫైర్

Mahesh Kumar: తిరుమల పవిత్రతపై వైసీపీ కుట్రలు.. ఎంపీ పుట్టా మహేశ్ ఫైర్

వైసీపీ నాయకులు దేవుడి దగ్గర కూడా రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. గతంలో జగన్ ప్రభుత్వం లడ్డూను అపవిత్రం చేసిందని దుయ్యబట్టారు..

YSRCP: మితిమీరిన వైసీపీ ఆగడాలు.. ఏం చేశారంటే..

YSRCP: మితిమీరిన వైసీపీ ఆగడాలు.. ఏం చేశారంటే..

కృష్ణా జిల్లాలో వైసీపీ నాయకుల ఆగడాలు మితిమీరుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు మహాత్మా గాంధీ విగ్రహానికి కట్టడం తీవ్ర వివాదానికి దారితీసింది..

MP Kesineni Shivnath: ఆ ప్రాజెక్ట్‌ను.. జగన్ హయాంలోనే  అటకెక్కించారు..

MP Kesineni Shivnath: ఆ ప్రాజెక్ట్‌ను.. జగన్ హయాంలోనే అటకెక్కించారు..

చరిత్రలో అత్యంత హీనమైన ఓటమి జగన్‌‌‌దేనని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ ఎద్దేవా చేశారు. వైసీపీ చరిత్ర అయిపోయిందని విమర్శించారు. మరో 25ఏళ్లు కూటమి ప్రభుత్వం అధికారంలో ఉంటుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

Pawan Kalyan: ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోకు  పవన్‌ స్ట్రాంగ్ వార్నింగ్

Pawan Kalyan: ఫేక్ ప్రచారం చేస్తున్నారు.. జగన్ అండ్ కోకు పవన్‌ స్ట్రాంగ్ వార్నింగ్

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి ఏపీ డిప్యూటీ సీఎం పవన్‌కల్యాణ్‌ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. పిఠాపురంలో ఏ చిన్న ఘటన జరిగినా.. వైసీపీ నేతలు వైరల్ చేస్తున్నారని విమర్శలు చేశారు.

తాజా వార్తలు

మరిన్ని చదవండి