Home » YSRCP Cadre
వైసీపీ (YSR Congress) అభ్యర్థుల్లో ఓటమి అసహనం కనిపిస్తోంది. గెలుపు అసాధ్యమని అర్థం కావడంతో తన మన అని చూడకుండా సొంత పార్టీ నాయకులపైనా బూతులతో దాడులు చేస్తున్నారు. రెండు రోజుల క్రితం..
ఎన్నికల ముందు వైసీపీకి ఊహించని ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ అధినేత వైఎస్ జగన్ రెడ్డి ఏదో అనుకుంటే.. ఇంకేదో జరిగిపోతోంది.. దీంతో హైకమాండ్ దిక్కుతోచని స్థితిలో పడింది..
ఎన్నికలు(AP Elections 2024) దగ్గరపడుతున్నా కొద్ది వైసీపీ(YCP) నేతల్లో ఓటమి భయం ఎక్కువైపోతోంది. దీంతో ఓటర్లను(Voters) ప్రలోభాలకు గురి చేసేందుకు రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా సర్వేపల్లిలో మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి(Minister Kakani Govardhan Reddy) ఓటమి భయం పట్టుకుంది.
శ్రీకాకుళం జిల్లాలో కీలక నియోజకవర్గమైన టెక్కలిలో వైసీపీ (YSR Congress) అభ్యర్థి దువ్వాడ శ్రీనివాస్కు (Duvvada Sreenivas) ఇంటిపోరు మొదలైంది. తాను ఈనెల 22న నామినేషన్ వేస్తానని ఆయన సతీమణి, టెక్కలి జడ్పీటీసీ వాణి శుక్రవారం ప్రకటించడంతో అధికారపార్టీలో కలకలం మొదలైంది..
‘బ్రహ్మారెడ్డిని(Brahma Reddy) ఊర్లోకి తెచ్చేంత మగాడివారా? వైసీపీకి(YCP) వ్యతిరేకంగా ప్రచారం చేసి బతికి బట్టకట్టాలని ఉందా? కొడకా!.. టీడీపీకి ప్రచారం చేస్తే అదే నీకు చివరిరోజు అవుతుంది’ అని దుర్భాషలాడుతూ టీడీపీ ముస్లిం మైనార్టీ నేతపై వలంటీర్లు, వైసీపీ రౌడీ మూకలు కర్రలు, రాడ్లతో విచక్షణా రహితంగా దాడిచేశారు. ఈ సంఘటన పల్నాడు(Palnadu) జిల్లా మాచర్ల నియోజకవర్గం రెంటచింతల(Rentachintala) మండలం తుమృకోటలో..
AP Elections: ఒంగోలులో వైసీపీ నాయకులు అరాచకం సృష్టించారు. ఇంటింటి ప్రచారానికి వెళ్లిన వైసీపీ నేతలతో వలంటీర్ ఉండటాన్ని ప్రశ్నించిన సామాన్య కుటుంబంపై దాడికి పాల్పడ్డారు. ఈ విషయమై ప్రశ్నించిన స్థానిక టీడీపీ నాయకుడు మేడికొండ మోహన్రావుపైనా, మరికొందరిపైనా దాడి చేశారు. రక్తపుమడుగులో కిందపడిపోయిన మోహన్రావును విచక్షణారహితంగా కొట్టారు. పోలీసులు సైతం ప్రేక్షకపాత్ర వహించడంతో మూడుగంటలపాటు అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొంది...
ఏపీలో ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది. ప్రధాన పార్టీలు గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుంటే.. ఆ పార్టీల నేతల మధ్య విభేదాలు స్థానికంగా ఇబ్బందికరంగా మారుతున్నాయి. కావలిలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డిని మాజీ ఎమ్మెల్యే కాటంరెడ్డి విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు
MLA Resign to YSRCP: ఎన్నికలు దగ్గరపడుతున్నా కొద్ది.. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు(Andhra Pradesh Politics) మరింత రక్తికట్టిస్తున్నాయి. ముఖ్యంగా నేతల కప్పదాట్లు ఊపందుకున్నాయి. ఇప్పటికే అధికార పార్టీకి చెందిన కీలక నేతలు ఆ పార్టీని వీడగా.. మరికొందరు ఆ బాటలో నడుస్తున్నారు. తాజాగా వైసీపీకి(YCP) మరో బిగ్ షాక్ తగిలే అవకాశం కనిపిస్తోంది.
YS Vijayamma: దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి సతీమణి విజయమ్మ ఎవరి వైపు..? కొడుకు జగన్ వైపా, కూతురు షర్మిల వైపా, లేదంటే వివేకాను చంపిన అవినాశ్రెడ్డి వైపా..?..
వైసీపీ నీచ రాజకీయం మరోసారి బట్టబయలైంది. పింఛను సొమ్ము సకాలంలో విడుదల చేయకుండా... అవ్వాతాతలకు అందించే వీల్లేకుండా చేసి..